CJI Justice DY Chandrachud : కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో సీజేఐ | DNN | ABP Desam

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  జస్టిస్ డీవై చంద్రచూడ్ తొలిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్ కు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola