Chittoor: మాజీ మేయర్‌ కాళ్లపైకి పోలీసులు జీపు - చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా| ABP Desam

చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. చిత్తూరు మాజీ మేయర్ కటారీ హేమలత పైకి పోలీసు జీపు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola