కుప్పంలో ఉన్నది పోలీసులా లేకపోతే రౌడీలా..? | DNN | ABP Desam
ABP Desam
Updated at:
26 Aug 2022 10:47 PM (IST)
కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలంలో హంద్రీనీవా పనులను చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారని మండిపడ్డారు. కుప్పంలో తమ పార్టీవారిపై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు.