Chandrababu Naidu on Peddireddy : పుంగనూరు విధ్వంసం తర్వాత చంద్రబాబు వార్నింగ్ | ABP Desam

కురబల కోట మండలం అంగళ్లులో టీడీపీ కార్యకర్తలు, తనపై జరిగిన రాళ్లదాడిని చంద్రబాబు ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వాళ్ల అనుచురలతో టీడీపీ పైన దాడికి పాల్పడ్డారని ఆరోపించిన చంద్రబాబు..పెద్దిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola