Chandrababu Emotional at Polavaram : రాష్ట్రానికి ఏదో చేద్దామనే తపనను చంపేశారన్న చంద్రబాబు | ABP

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. యుద్ధభేరిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన టీడీపీ అధినేత..అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉన్న ఇలా నిస్సహాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola