CBI Enquiry Ayesha Meera Case: ముగిసిన సాక్షుల విచారణ

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ క్యాంపు కార్యాలయంలో సాక్షుల విచారణ ముగిసింది. న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, సాక్షి కృష్ణప్రసాద్ విచారణకు హాజరయ్యారు. వారిని సీబీఐ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారో మీడియాకు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola