CBI Enquiry Ayesha Meera Case: ముగిసిన సాక్షుల విచారణ
ABP Desam
Updated at:
06 Sep 2023 08:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయేషా మీరా హత్య కేసులో సీబీఐ క్యాంపు కార్యాలయంలో సాక్షుల విచారణ ముగిసింది. న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, సాక్షి కృష్ణప్రసాద్ విచారణకు హాజరయ్యారు. వారిని సీబీఐ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారో మీడియాకు వెల్లడించారు.