Byreddy RajasekharReddy: కేరళ కంటే రాయలసీమ పెద్దది..మేమంటే చిన్నచూపా| ABP Desam

Continues below advertisement

విస్తీర్ణంలో కేరళ కంటే పెద్దదైన రాయలసీమను 14జిల్లాలుగా చేయాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు 4, అనంతపురం 4, చిత్తూరు 3, కడప జిల్లాను 4 జిల్లాలుగా విభజించవచ్చన్న బైరెడ్డి....రాయలసీమ అంటే నాయకులకు చిన్న చూపై పోయిందన్నారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన అందిస్తే....జగన్ ప్రజలకు దూరంగా పాలన చేస్తున్నారన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola