Attack on TDP Leaders At Punganuru : పుంగనూరులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ | DNN | ABP Desam

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ మొదలైన గొడవ..రాళ్లదాడి వరకూ దారి తీసింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola