Attack on Doctors House : తిరుపతి జిల్లా బుచ్చినాయుడు పల్లె పంచాయతీలో దాడి | DNN | ABP Desam

30 మంది సుష్మ కుటుంబసభ్యులు..మోహన కృష్ణ ఇంటిపైదాడి చేశారు. ఇంటి తలుపులు విరగొట్టి అమ్మాయిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. అద్దాలు, టీవీ, ఫర్నిచర్ ఏవి కనపడితే వాటిని ధ్వంసం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola