Atreyapuram Teacher : కుమార్తె సీమంతం వేడుకలో అతిథులకు national పంచారు |ABP Desam
ABP Desam
Updated at:
02 Aug 2022 11:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకుమార్తె సీమంతం వేడుకలో అతిథు లకు జాతీయ జెండాలను పంచి దేశ భక్తిని చాటుకున్నాడు ఓ teacher. ఆత్రేయ పురం … ర్యాలీకి చెందిన ఊపాధ్యాయుడు, మేజీషియన్ చింతా శ్యాం కుమార్ తన కుమార్తె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు 75 జాతీయ జెండాలను పంపిణీ చేశారు.