AP Govt Serious On Trollers: పదో తరగతి పరీక్షా ఫలితాలపై ట్రోలింగ్ పై ప్రభుత్వం ఆగ్రహం | ABP Desam

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ, ట్రోలింగ్ నడుస్తోంది. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola