జగన్, షర్మిల ఎందుకు పలకరించుకోలేదు? ఇక ఆమెది ఒంటరి పోరాటమేనా?
ABP Desam
Updated at:
02 Sep 2021 08:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాను ఒంటరిని అంటూ ఆవేదన చెందుతూ వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ట్విట్ కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా విభేదాలు బయటపడినట్టు కనిపిస్తున్నాయి. అన్నాచెల్లెళ్లు పలకరించుకోలేదు. షర్మిళ-భారతి మాట కూడా మాట్లాడుకోలేదు. నివాళి కార్యక్రమం అయిపోయిన వెంటనే షర్మిళ ట్వీట్ చేశారు. అయితే మనస్తాపానికి గురయ్యారని సన్నిహితులు భావిస్తున్నారు. షర్మిళకు అంత కష్టం ఎందుకొచ్చింది..? నిజంగానే అవమానపడుతున్నారా..? అందుకే బహిరంగంగా చెబుతున్నారా..? షర్మిళ రాజకీయ ప్రవేశం జగన్కు ఇష్టం లేదా..? వైఎస్ సంస్మరణ సభకూ జగన్ ఎందుకు హాజరుకాలేదు.