AP CEO Mukesh Kumar Meena | పార్లమెంటు,అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ పై ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా

ఏపీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడారు. ముందు ఫలితం వెలువడే నియోజకవర్గం ఏంటో, ఆఖరుగా ఫలితం తేలే నియోజకవర్గం ఏంటో వివరించారు ముఖేశ్ కుమార్ మీనా.

ఏపీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడారు. ముందు ఫలితం వెలువడే నియోజకవర్గం ఏంటో, ఆఖరుగా ఫలితం తేలే నియోజకవర్గం ఏంటో వివరించారు ముఖేశ్ కుమార్ మీనా.

 ఏపీలో ఓట్ల లెక్కింపు జరిగే వేళ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఓ వెసులుబాటు కల్పించింది. జూన్ 4 మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఈసీ రాజకీయ పార్టీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను పార్టీలు నియమించుకోవచ్చని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola