AP border villages : మేం ఏపీలో ఉండలేం..మమ్మల్ని వదిలేయండి...! | Badrachalam | ABP Desam

గోదావరి వరదల కారణంగా మళ్లీ మొదలైన ఐదు గ్రామ పంచాయతీల విలీన డిమాండ్ మరింత ఊపందుకుంది. అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలిపేయాలని పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola