TDP Atchannaidu on Botsa: హైకోర్టు ఏం చెప్పింది..బొత్స ఏం మాట్లాడుతున్నారు| ABP Desam

Minister Botsa చేసిన రాజధాని వ్యాఖ్యలపై TDP Atchannaidu స్పందించారు. Hyderabad రాజధానిగా కావాలంటే వైసీపీ నేతలను అక్కడి వెళ్లిపోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ దగ్గర టీడీపీ నేతలు మాట్లాడారు.
 
SHOW LESS
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola