Minister Botsa Satyanarayana: శాసనాలు చేయొద్దని చెప్పే అధికారం కోర్టులకు లేదు| ABP Desam
Minister Botsa Satyanarayana ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకూ హైదరాబాదే ఏపీకీ సైతం రాజధానిగా ఉంటుందన్నారు. వైసీపీ వరకూ అమరావతి కేవలం శాసనరాజధాని మాత్రమేనన్నారు బొత్స సత్యనారాయణ.