CM Jagan Meets AP Governor : గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ గంటపాటు సమావేశం | ABP Desam
ABP Desam
Updated at:
06 Jun 2022 10:51 PM (IST)
AP CM Jagan రాజ్ భవన్ లో Governor దంపతులను కలిశారు. గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి గంటపాటు సమావేశమయ్యారు. ఈ నెల 20 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే గవర్నర్ తో సీఎం చర్చ జరిపినట్లు సమాచారం.