Amaravathi Maha Padayatra: బ్రిడ్జి మూసేసినా యాత్ర ఆగేది లేదంటున్న ప్రతిపక్షాలు | DNN | ABP Desam

అమరావతి రైతుల మహాపాదయాత్ర రాబోతోందన్న కారణంతోనే రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అన్ని పార్టీల మద్దతు రైతులకు ఉంటుందని, యాత్ర ఆగేది లేదని తేల్చిచెప్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola