Visakha T20 Ind Vs SA : సిరీస్ లో కీలక మ్యాచ్ కోసం సాగరనగరమే వేదిక | ABP Desam
ABP Desam
Updated at:
13 Jun 2022 11:42 PM (IST)
India VS South Africa T20 Series లో కీలకమైన మూడో టీ20 మ్యాచ్ కు విశాఖ నగరం వేదికగా నిలిచింది. మూడో టీ20 మ్యాచ్ కోసం వైఎస్సాఆర్ స్టేడియం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.