Sushant Singh Rajput : పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి సంచలన ఆరోపణలు | ABP Desam

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ కన్నుమూసి రెండున్నరేళ్లు దాటుతోంది. ఇప్పటి వరకూ ఆ యంగ్ హీరో ఎలా చనిపోయాడనే విషయంపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. తొలుత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆత్మహత్య అని చెప్పినా...ఆ తర్వాత ఎన్సీబీ, ఈడీ, సీబీఐ ఇన్వెస్టిగేషన్లు జరిగాయి సుశాంత్ సింగ్ కేసులో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola