Shinzo abe a True friend Of India : చైనాకు చెక్ పెట్టి భారత్ కు అండగా నిలబడిన అబే | ABP Desam
ABP Desam
Updated at:
09 Jul 2022 11:40 AM (IST)
Japan మాజీ ప్రధాని Shinzo Abe మృతితో భారత్ ఓ నిజమైన నేస్తాన్ని కోల్పోయింది. భారత్ కు ప్రత్యేకించి మోదీతో అబే కు ఉన్న సన్నిహిత సంబంధాలతో షింజో మన దేశానికి ఓ ఆత్మీయ నేస్తంలా అండగా ఉండేవారు. భారత్ తో ఆయనకున్న అనుబంధం ఈ వీడియోలో.