Ratnam Tragedy : ప్రభుత్వ ఆఫీసులోనే కన్నుమూసిన రత్నం కంటతడి పెట్టించే కథ | DNN | ABP Desam

రెండున్నర ఎకరా పొలం కోసం 47 ఏళ్ళు పోరాటం చేసి MRO office లోనే గుండె పోటుతో మరణించారు రత్నం. September 2 న చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కార్యాలయంలో జరిగింది. అతను ఆఫీసుకు రాలేదని బుకాయించిన అధికారులు వీడియో చూపాక తడుముకుని జరిగిన విషయం చెప్పారని రత్నం కుటుంబసభ్యులు నేటికీ ఆవేదన చెందుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola