PJR Daughter Vijayareddy | నేను ఎప్పుడో పార్టీ మారాల్సింది... అందుకోసమే ఆగాను..! | ABP Desam

Continues below advertisement

అధికార TRS పార్టీ వీడి Congress లో చేరిన దివంగత నేత PJR కూతురు, ఖైరతాబాద్ కార్పోరేటర్ పి. విజయారెడ్డి. అధికారపార్టీలో ఉండి తాను ప్రజల సమస్యలు, ప్రజల పక్షాన ప్రశ్నించలేకపోతున్నానని అందుకే పార్టీ మారాల్సి వచ్చిందని అంటున్నారు. Congress Party లో పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకోసమే తన తండ్రిలా పనిచేస్తానని అంటున్న విజయారెడ్డితో ABP Desam Interview.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram