Dharmana Ram Manohar Naidu Interview: ఓడినా గెలిచినా ప్రజాసమస్యలపై పోరాడండి | ABP Desam

Dharmana Prasada Rao కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాబోయే 2024 ఎన్నికల కోసం సర్వం సిద్ధమవుతున్నారు. తాను మిగతా రాజకీయ వారుసుల్లా కాదని.. గెలిచినా... ఓడినా ప్రజాసమస్యలపై పోరాడతానంటున్నారు రామ్ మనోహర్. ఇంకా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పాటించనున్నారో అతని మాటల్లోనే

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola