Congress President Election | ఓట్లు గల్లంతయ్యాయని గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల నిరసనలు | ABP Desam

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో ని గాంధీభవన్ లో మాత్రం.. ఎన్నికల వేళ వర్గపోరు మరోసారి బయటపడింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola