Sudarshan Reddy On Telangana Congress Strategies: రైతులను సర్కార్ పట్టించుకోవాలి | ABP Desam

2024లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో Congress Party ఎలాంటి వ్యూహాలను పాటించనుందో Ex MLA Sudarshan Reddy చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న KCR Government రైతలను ఇబ్బందులకు గురించేస్తోందని... తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా జరగలేదంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola