Bandi Sanjay Padayatra : నిర్మల్ జిల్లాలో పూర్తైన బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర | DNN | ABP Desam
Nirmal జిల్లాలో TBJP అధ్యక్షుడు Bandi Sanjay ప్రజాసంగ్రామయాత్ర ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రలో తెలుసుకున్న విషయాలను బండి సంజయ్ ABP Desam కు వివరించారు ఈ వీడియోలో చూడండి.