15000 women volunteers for Statue of Equality| ఒక్క మెసేజ్ తో 15వేల మంది మహిళలు.| ABP Desam
ABP Desam
Updated at:
17 Feb 2022 12:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ధి సమారోహం పదమూడు రోజులపాటు విజయవంతంగా జరిగింది. రోజూ వేలాది మంది భక్తులు హాజరైయ్యేవారు. చివరి రోజుల్లో ఆ సంఖ్య లక్షకు దాంటింది. భారీగా భక్తులు హాజరవుతున్నా ఎక్కడా ,ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు.దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళా volunteers.