Telangana Martyrs Memorial : నేడే తెలంగాణ అమరవీరుల స్మారకభవనం ప్రారంభం | ABP Desam
Continues below advertisement
తెలంగాణ అమరవీరుల స్మారకభవనాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభిస్తారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన వీరుల చరిత్రను ఇందులో ఏర్పాటు చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement