Nayanthara Surrogacy baby | సరోగసీ చట్టాన్ని Nayanthara Vignesh couple ఉల్లఘించారా..? | ABP Desam
ABP Desam
Updated at:
11 Oct 2022 09:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనయనతార-విఘ్నేశ్ లు సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయం ఇప్పుడు వివాదస్పదమవుతోంది. ఎందుకంటే.. ఈ జంట పెళ్లి చేసుకుని.. 4 నెలలే అవుతుంది. అప్పుడే సరోగసి విధానం ద్వారా పిల్లలు కనడం ఏంటి..? సరోగసి చట్టప్రకారం ఇది తప్పు..? అని కొందరు వాదిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత..? నయన్- విఘ్నేశ్ జంట నిజంగా చట్టాన్ని ఉల్లఘించారా..? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం