khairatabad ganesh 2022 : ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం ఎంత మంది వచ్చారో చూశారా | ABP Desam

ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. విఘ్న వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు భారీ గా భక్తులు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ప్రాంతంలో బడా గణేశ్ విగ్రహం నిమజ్జనం సాగుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola