Delhi liquor scam | దిల్లీ లిక్కర్ స్కాం చుట్టు తెలంగాణ రాజకీయాలు | ABP Desam

అసలే తెలంగాణలో నువ్వా నేనా..? అన్నట్లుగా సాగుతున్నాయి TRS, BJP రాజకీయాలు. ఇది చాలదు అన్నట్లుగా ఆ వేడిని కాస్త మరింత హీట్ ఎక్కిస్తోంది...దిల్లీ లిక్కర్ స్కాం కేసు. ఈ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ఈ రోజు ఓ ఫొటో పట్టుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున.... కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola