5G Services in India : ఈ ఏడాదిలోనే స్పెక్ట్రం వేలం, 5 జీ సర్వీసెస్ అందుబాటులోకి అంటున్న కేంద్రం

Continues below advertisement

India లో 5G Services ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం Plan Of Action Start చేసింది. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి Nirmala Seetharaman Budget ప్రవేశపెట్టిన రోజూ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే 2022లోనే 5G Spectrum కోసం వేలం నిర్వహిస్తామని సర్వీసెస్ మాత్రం అమల్లోకి వచ్చేది 2022–2023లోనేనని స్పష్టం చేశారు. అసలు ఇండియా లో 5జీ సేవలు సాధ్యమేనా..? ఈ కథనంలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram