<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>warangal</title><atom:link href="https://telugu.abplive.com/warangal/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 14 Jun 2026 20:51:53 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Kothagudem Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/earthquake-panic-in-bhadradri-kothagudem-district-khammam-atn-250434</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/earthquake-panic-in-bhadradri-kothagudem-district-khammam-atn-250434#respond</comments><pubDate>Sun, 14 Jun 2026 08:39:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/earthquake-panic-in-bhadradri-kothagudem-district-khammam-atn-250434</guid><description><![CDATA[&lt;p&gt;Kothagudem Earthquake | కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 14 (ఆదివారం) తెల్లవారుజామున దాదాపు 2:26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్&amp;zwnj; స్కేల్&amp;zwnj;పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయం కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలకు ఉలిక్కి పడి నిద్రలేచారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి వేళ భూమి కదులుతున్నట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు రావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;EQ of M: 3.8, On: 14/06/2026 02:26:35 IST, Lat: 17.492 N, Long: 80.894 E, Depth: 10 Km, Location: Bhadradri Kothagudem, Telangana. &lt;br /&gt;For more information Download the BhooKamp App &lt;a href=&quot;https://t.co/5gCOtjdtw0&quot;&gt;https://t.co/5gCOtjdtw0&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/DrJitendraSingh?ref_src=twsrc%5Etfw&quot;&gt;@DrJitendraSingh&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/OfficeOfDrJS?ref_src=twsrc%5Etfw&quot;&gt;@OfficeOfDrJS&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/DrNKalaiselvi?ref_src=twsrc%5Etfw&quot;&gt;@DrNKalaiselvi&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/GSuresh_NCS?ref_src=twsrc%5Etfw&quot;&gt;@GSuresh_NCS&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/lze5k0b1Ax&quot;&gt;pic.twitter.com/lze5k0b1Ax&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; National Center for Seismology (@NCS_Earthquake) &lt;a href=&quot;https://x.com/NCS_Earthquake/status/2065908259127751018?ref_src=twsrc%5Etfw&quot;&gt;June 13, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా రిక్టర్ స్కేలుపై 3.5 కంటే తక్కువ తీవ్రత నమోదైతే భూకంపం సంభవించినట్లు అంతగా అనిపించదు, కానీ పరికరాల ద్వారా రికార్డవుతుంది. 3.5 నుండి 5.4 మధ్య తీవ్రత నమోదైతే ప్రజలకు భూకంపం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది, కానీ పెద్దగా నష్టం జరగదని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/singareni-workers-welfare-deputy-cm-bhatti-vikramarka-mancherial-job-letters-250421&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Singareni Jobs: సింగరేణిలో కార్మికులకు రూ. 1 కోటి 25 లక్షల భారీ బీమా సౌకర్యం - కాంట్రాక్ట్ సిబ్బందికీ బోనస్ - మంత్రుల కీలక ప్రకటన&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఫిబ్రవరిలో మేడ్చల్ జిల్లాలో భూకంపం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా తెలంగాణలో భూకంపాల తీవ్రత తక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూకంపం సంభవించింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ముఖ్యంగా స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనల మధ్య క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనలతో ఆ పరిధిలోని స్కూళ్లకు సెలవు ఇచ్చి, విద్యార్థులను ఇళ్లకు పంపించివేయడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్&amp;zwnj;గా మారాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, 2025 ఆగస్టు 14న వికారాబాద్ జిల్లా, దాని పరిసర ప్రాంతాలలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) తెలిపిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేల్&amp;zwnj;పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/photo-gallery/telangana/nizamabad-basara-to-bhadrachalam-spiritual-corridor-congress-government-blessings-for-development-of-temples-in-basara-250398&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/14/af439f81dbee0f39e095a6e435ed78bc1781406365267233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 10:36:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-june-2026-250351</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Today News Updates | టుడే లేటెస్ట్ న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Jnaneshwari Missing Case : తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి&lt;/h2&gt;
&lt;p&gt;Jnaneshwari Missing Case : తునిలో ఏడు రోజులు కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం నెలకొంది. పాప కోసం వెతికేందుకు ఆధారమైన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై పోలీసులు డైలమాలో పెడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Jeedimetla Crime News: జీడిమెట్లలో బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్!&lt;/h2&gt;
&lt;p&gt;Jeedimetla Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివసిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద భారత్&amp;zwnj;లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్&amp;zwnj;పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్&amp;zwnj;కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్&amp;zwnj;కు పంపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: సనత్ నగర్&amp;zwnj;లో మహిళా పైలెట్&amp;zwnj;కు వేధింపులు- ఫిట్నెస్ మేనేజర్&amp;zwnj;పై ఫిర్యాదు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Crime News: Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేశారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ట్రైనర్ సంతోష్ గౌడ్. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్న పైలెట్&amp;zwnj;. సంతోష్ గౌడ్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా సహకరించిందని వెల్లడించారు. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్&amp;zwnj;ను ఒప్పించేందుకు వేధించిందని ఫిర్యాదులో తెలిపింది. పైలెట్ ఒప్పుకోకపోవడంతో instagramలో అసభ్యకర మెసేజ్&amp;zwnj;లు పెట్టడం మొదలు పెట్టారు. దీంత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పర్యటన ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటన అనంతరం 16 వతేది అర్ధరాత్రి రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt;, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉపయోగించి నమ్మించిన కేటుగాడు. విశాఖ రేసపువాని పాలెంకు చెందిన బొదిరెడ్ల శ్రీనివాసరెడ్డి నుంచి 80వేల రూపాయలు వసూలు చేశాడు. పార్కు అభివృద్ధిపై &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఫేస్&amp;zwnj;బుక్ ఖాతాలో పోస్టు చేసిన తర్వాత మోసగాడి నుంచి కాల్స్ వచ్చాయి. &quot;లోకేశ్&amp;zwnj;పై తప్పుడు కామెంట్ చేశావు.. సమస్య పరిష్కారం నా బాధ్యత&quot; అంటూ దేవినేని ఉమా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు వరుసగా కాల్స్ చేసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించిన నిందితుడు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మాట్లాడుతున్నారంటూ మరో వాట్సాప్ కాల్ చేశాడు. బాధితుడిని పూర్తిగా నమ్మించిన మోసం చేశాడు. స్కానర్ పంపించి రూ.80 వేల నగదు బదిలీ చేయించుకున్నాడు. &quot;జీవీఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది.. పని పూర్తవుతుంది&quot; అంటూ చివరిగా కాల్ చేశాడు. మరుసటి రోజు &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ తొలగించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Falaknuma Express Cancelled: హౌరా- సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్&amp;zwnj;నుమా ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj; రద్దు చేశారు. ఖరగ్&amp;zwnj;పూర్ డివిజన్&amp;zwnj;లో చేపట్టిన ట్రాక్, సిగ్నలింగ్ పనులు కారణంగా రద్దు చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పది రోజుల పాటు 12704, 12703 రెండు ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj;లో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: ఫ్రాంక్&amp;zwnj;ఫర్డ్ నుంచి శంషాబాద్&amp;zwnj;కు వచ్చిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు ఈ-మెయిల్ అందింది. బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎలాంటి బాంబులేదని తేల్చిన అధికారులు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/3808c11b5012f60c8471f1c4dacd67eb1781326270437215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347#respond</comments><pubDate>Sat, 13 Jun 2026 09:15:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heavy-rain-alert-hyderabad-traffic-updates-weather-news-250347</guid><description><![CDATA[&lt;ul&gt;
&lt;li&gt;తెలంగాణలోని హైదరాబాద్&amp;zwnj;సహా లు జిల్లాలు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హైదరాబాద్&amp;zwnj;లో కుండపోత వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్&amp;zwnj;్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మహబూబాబాద్&amp;zwnj;, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj;, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో రోడ్లన్నీ జలమయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమ్యాయి. ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్&amp;zwnj; వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ట్రాఫిక్ చిక్కులు&lt;/h2&gt;
&lt;p&gt;బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నాగర్&amp;zwnj; కర్నూల్, మహబూబ్&amp;zwnj;నగ్, గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది . సిద్ధిపేట, సిరిసిల్ల, భువనగిరి కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుముల వర్షం పడవచ్చు. సంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగుల వాన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వాసులను కూడా అమరావతి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అరకు, అనంతగిరి, బొబ్బిలి, సాలూరు, వంటి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకూడదని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంది.&amp;nbsp;వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, గాలుల కలయిక వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవి తాపం తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారడం వల్ల మేఘాలు వేగంగా కేంద్రీకృతమయ్యాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షాల తీవ్ర కొనసాగవచ్చు. వచ్చే 24 గంటలపాటు అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా వాతావరణ అప్&amp;zwnj;డేట్స్ చూసుకొని బయల్దేరడం మంచిది.&amp;nbsp;లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారుల సూచనలు పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్&amp;zwnj; , నీరు నిలిచే ప్రాంతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/13/7b066af41b2b3940ce08e1640f929ac21781322189897215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Rythu Bharosa Status: తెలంగాణలో రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి? ఆ తప్పులు చేస్తే పైసలు రానట్టే!]]></title><link>https://telugu.abplive.com/agriculture/telangana-rythu-bharosa-payment-status-3rd-phase-updates-guidelines-250098</link><comments>https://telugu.abplive.com/agriculture/telangana-rythu-bharosa-payment-status-3rd-phase-updates-guidelines-250098#respond</comments><pubDate>Wed, 10 Jun 2026 18:01:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రైతు దేశం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/agriculture/telangana-rythu-bharosa-payment-status-3rd-phase-updates-guidelines-250098</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Rythu Bharosa Status:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి పాత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ కొత్త పథకం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది. ఎకరం లోపు ఉన్న వారికి పడ్డాయి. మరి రెండు ఎకరాల దాటిన వారి పరిస్థితి ఏంటి?&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక, గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. కేవలం పేరు మార్చడమే కాదు, పెట్టుబడి సాయాన్ని కూడా పెంచింది. ఏటా ఎకరానికి 12వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం నిధుల పంపిణీ స్టాగర్డ్&amp;zwnj; మేనర్&amp;zwnj; అంటే విడుదల వారీ పద్ధతిలో సాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మొన్నటి వరకు యాసంగి(రబీ) సీజన్&amp;zwnj;కు సంబంధించిన నిధుల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. మార్చి 22న మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; సిద్దిపేట జిల్లా నెర్మెట్ట వేదికగా విడుదల చేశారు. ఎకరం, అంతకంటే తక్కువ భూమి ఉన్న సుమారు 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య సాగు భూమి ఉన్న మిడ్&amp;zwnj;సైడ్&amp;zwnj; రైతుల కోసం ప్రభుత్వం దాదాపు 2,063 కోట్లు విడుదల చేసింది. అందరి కళ్లు ఇప్పుడు మూడో విడతపైనే ఉన్నాయి. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు సంబంధించిన సుమారు 3500 కోట్లు ఇంకా పెండింగ్&amp;zwnj;లో ఉన్నాయి. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిధుల సమీకరణ, అర్హుల వడపోతపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఖరీఫ్&amp;zwnj; కోసం కొత్త నిబంధనలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జూన్ నెల రావడంతో వానాకాలం సాగు పనులు మొదలవుతున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం నిధుల పంపిణీలో మరింత పారదర్శకత కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్&amp;zwnj; వెంచర్లకు కూడా పెట్టుబడి సాయం అందిందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం భూ భారతి వెరిఫికేషన్, శాటిలైట్ మ్యాపింగ్&amp;zwnj; ప్రక్రియను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంటే శాటిలైట్&amp;zwnj; ద్వారా మీ భూమిలో పంట సాగవుతోందా లేదా ని పరిశీలించి కేవలం సాగులో ఉన్న భూములకే నిధులు ఇస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రైతులు చేయాల్సిన పనులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మీరు రైతు భరోసా సాయం పొందాలంటే రెండు పనులు కచ్చితంగా చేయాలి. మీ బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ చేయాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్&amp;zwnj; కార్డు కచ్చితంగా లింక్ చేయాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;స్టేటస్ ఎలా చెక్&amp;zwnj; చేయాలి.&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మీకు రావాల్సిన డబ్బులు ఏ స్టేజీలో ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభమైన పని. ముందుగా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్&amp;zwnj;ను విజిట్ చేయాలి. అక్కడ మీ కొత్త పట్టాదార్ పాస్ బుక్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ అప్లికేషన్ ల్యాండ్ వెరిఫికేషన్ ఏ స్టేజీలో ఉందో కనిపిస్తుంది. గత మార్చి లేదా ఏప్రిల్&amp;zwnj;లో మీకు నగదు జమ అయిందో లేదో కూడా హిస్టరీ తెలుసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం యాసంగి పెండింగ్ నిధులను క్లియర్ చేసిన వెంటనే వానాకాలం కొత్త విడత నిధులపై స్పష్టమైన షెడ్యూల్&amp;zwnj; ప్రకటించే అవకాశం ఉంది. రైతు సోదరులు తమ డాక్యుమెంట్&amp;zwnj;లను సిద్ధం చేసుకోవడం ద్వారా నిధుల పంపిణీ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు. సాగు సాయం పక్కగా అర్హులైన వారికే చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంలా కనిపిస్తోంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/10/a1713137f9982cc3970c0879f89aaed71781094611144215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627#respond</comments><pubDate>Sat, 6 Jun 2026 08:51:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-june-2026-chandra-babu-revant-reddy-249627</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today |&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&amp;zwnj; కోసం ఈ పేజ్&amp;zwnj;ను ఫాలో అవ్వండి.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ధనికులు చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే 'హైడ్రా'ను ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హిట్లర్&amp;zwnj;కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది దీనికి పేరు పెట్టానని, ఇందులో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పుడు ఆక్రమణలకు ఎవరూ సాహసించలేరని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్'ను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;బెంగళూరులో నిర్వహించిన ఒక సదస్సులో &quot;గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ&quot; అనే అంశంపై తెలంగాణ సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; స్పీచ్ వైరల్ అవుతోంది. కేంద్రంలోని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ప్రభుత్వం దక్షిణాదిని కేవలం పన్నులు వసూలు చేసే ప్రాంతంగానే చూస్తోందని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యున్నత పదవులన్నీ ఉత్తరాది నేతలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. &quot;మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. రెండో శ్రేణి పౌరులుగా బతకాలనుకోవడం లేదు&quot; అంటూ దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని వినిపించారు.&lt;/p&gt;
&lt;p&gt;అలాగే గుజరాత్ మోడల్&amp;zwnj;పై మండిపడుతూ, అక్కడ బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. తన పోటీ భారతీయ రాష్ట్రాలతో కాదని.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోనేనని స్పష్టం చేశారు. తెలంగాణను 'చైనా + 1' ప్రత్యామ్నాయంగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో చైనాను రీప్లేస్ చేయడమే తన నినాదమని సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జన్వాడలోని 'కోడి చెరువు' స్థలాన్ని ఆక్రమించి పవన్ ఫామ్&amp;zwnj;హౌస్ నిర్మించారని, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం అది చెరువు శిఖం భూమి అని తేలిందని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ చేసిన సవాల్&amp;zwnj;ను గుర్తు చేస్తూ.. కబ్జా అని రుజువైతే ప్రభుత్వానికి ఇస్తానన్న మాట ప్రకారం ఆ భూమిని వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎలాంటి చెరువు స్థలాన్ని ఆక్రమించలేదని, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; ఇప్పటికే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్&amp;zwnj;గా మారింది.&lt;/p&gt;
&lt;h2&gt;Shreyas Iyer is Team India's T20 captain: టీ20 కెప్టెన్&amp;zwnj;గా శ్రేయస్ అయ్యర్&amp;zwnj;! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Shreyas Iyer is Team India's T20 captain: ఐపీఎల్&amp;zwnj;లో సత్తాచాటుకున్న చాలా మంది క్రికెటర్లకు జాతీయ జట్టులో ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ఎప్పుడ జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్&amp;zwnj;ను టీ 20 కెప్టెన్&amp;zwnj;గా చేశారు. చిచ్చర పిడుగు సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ(VC), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUmsYbUAEtpsW?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సింఘ్ సూర్యవంశీ, హర్షి సూర్యవంశీ.&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHUiDGbsAAcZfr?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ (విసి), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్&amp;zwnj;దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HKHVnFwa4AA7TUW?format=jpg&amp;amp;name=medium&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada to Singapore Flight: గన్నవరం రన్&amp;zwnj;వేపై నిలిచిపోయిన విమానం!&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada to Singapore Flight: విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం రన్&amp;zwnj;వేపై అకస్మాత్తగా నిలిచిపోయింది. 9.40 గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest:కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోంది. నిరసనకారులు, &quot;మేము విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్నాం, ఆయన జీతం మా పన్నుల నుంచే వస్తుంది! బొద్దింకలు వచ్చాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతారు!&quot; అని నినాదాలు చేసారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టింది సీజేపీ. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలో పాల్గొన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;CJP Protest: జంతర్&amp;zwnj; మంతర్&amp;zwnj; వద్దకు అభిజీత్ దీప్కే !&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;CJP Protest: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి విచ్చేశారు. వచ్చిన అనంతరం ఆయన జంతర్&amp;zwnj;మంతర్ వద్దకు బయల్దేరారు. అలా బయల్దేరే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. &quot;విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు,&quot; అని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: ఢిల్లీలో దిగిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే&lt;/h2&gt;
&lt;p&gt;Cockroach Janta Party Protest LIVE: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఆయనను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునే అవకాశం లేదని, తన గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ కీలక ప్రకటన &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&quot;అత్యంత దారుణమైన పరిస్థితికి సిద్ధంగా ఉండటమంటే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్టు అయ్యే అవకాశానికి కూడా సిద్ధంగా ఉండటమే. ఒకవేళ అలా జరిగితే, మనం నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉండాలి,&quot; అని సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Cockroach Janta Party Protest LIVE: భారత రాజకీయాల్లో ఇది ఒక చారిత్రాత్మక దినం : సీజేపీ ప్రతినిధి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిజిటల్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, &quot;అవును, అభిజీత్ దీపక్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దీని గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇది భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము.&quot;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అభిజిత్ దీపక్ త్వరలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్&amp;zwnj;కు వెళ్తాము, అక్కడ ఆయన నిరసన కోసం ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి కోరతారు. అనుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత, మేము జంతర్ మంతర్ వద్ద కూర్చుని నిరసన తెలుపుతాము,&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా- పది లక్షల సరకు పది నిమిషాల్లో ఖాళీ!&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Chittoor Crime News&lt;/strong&gt;: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా పడింది. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం సరకు క్షణాల్లోనే మాయం చేశారు. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం తీసుకెళ్తున్న వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, సినీ నటుడు రవితేజ కుమారుడు, హీరో మహాధన్ కుమార్తె మోక్షద, వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. గత సంవత్సరం నవంబర్ లో శ్రీవారిని దర్శించి, తన కొడుకు గురించి ప్రార్థించానని, శ్రీవారు ఆశీస్సులు లభించాయని, విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ ఆలయం వెలుపల మీడియా కు వివరించారు. తాను నటించిన మారెమ్మ చిత్రం వచ్చేనెల విడుదల కానుందని, ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలని హీరో మహాధన్ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/06/291c5b947387a08de4313bdfb8b5f1681780716069100215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617#respond</comments><pubDate>Sat, 6 Jun 2026 06:56:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/pawan-kalyan-interview-pm-modi-annamalai-vijay-telangana-plans-249617</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan On Annamalai:&amp;nbsp;&lt;/strong&gt;రాజకీయాల్లో అధికారం ఒక్కటే ముఖ్యం కాదని, సంబంధాలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నామలై లాంటి వ్యక్తి కోసం బీజేపీ మరింతగా ప్రయత్నించాల్సి ఉండాల్సిందని అన్నారు. ఆ ప్లేస్&amp;zwnj;లో తాను ఉండి ఉంటే కచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధపడే వాడినని అన్నారు. తెలంగాణలో కూడా తన పార్టీ విస్తరణ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉన్న ఓట్ ప్యాటర్న్&amp;zwnj;ను గందరగోళపరచడం తమ సిద్ధాంతంకాదని, అక్కడి జనసైనికులు కోరిక మేరకే పార్టీన విస్తరిస్తున్నామని అన్నారు. కచ్చితంగా స్పేస్ ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అన్నామలై ఒక పవర్&amp;zwnj;ఫుల్ లీడర్ అని &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; అభిప్రాయపడ్డారు. బీజేపీ ఆయనను మరింత మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సిందని అన్నారు. అన్నామలై లాంటి నాయకులు ఉన్నప్పుడే బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్ర నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమిళ నటుడు, ప్రస్తుత &amp;nbsp;ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలపై స్పందించారు. ఆయన రాక్ సాలిడ్ వ్యక్తి అని అన్నారు. విజయ్&amp;zwnj;కి ఉన్న క్రమశిక్షణ, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనకు పెద్ద బలం అని తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఆయన భర్తీ చేయగలరని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా తాను అన్నామలైకి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. విజయ్&amp;zwnj; ఎదుగుదల కూడా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో జనసేన విస్తరణ పార్టీ నేతల కోరిక మేరకే...&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు తెలంగాణలో వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు లేవని, కేవలం తన కేడర్ కోసమే పార్టీని అక్కడ విస్తరిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఓట్లు చీల్చడం ద్వారా ప్రస్తుత రాజకీయ సమీకరణాలను దెబ్బ తీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;కి తగినంత స్పేస్ ఇచ్చానని, కానీ జనసేన కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవాలని అన్నారు. తెలంగాణ గడ్డపైనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని అక్కడి కార్యకర్తల కోరిక మేరకే పార్టీ ముందుకు వెళ్తుందని స్ఫష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రాంతీయ పార్టీలు తరచుగా కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమై జాతీయ ప్రయోజనాలను విస్మరిస్తుంటాయని, కానీ &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; మాత్రం ప్రాంతీయ ఆకాంక్షలతో పాటు జాతీయ భావజాలాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందని పవన్ వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని, దేశ నిర్మాణంలో భాగ్వామ్యం కావడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రధాని మోదీ ఒక నాయకుడి కంటే ఎక్కువ&lt;/h2&gt;
&lt;p&gt;ప్రధానమంత్రి మోదీకి తనపై ఉన్న అభిమానంపై పవన్ స్పందించారు.మోదీ తనకు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు. అప్పుడే ఆయన ఆలోచనలు చూసి ప్రధాని అయ్యే అవకాశం ఉందని అంచనా వేశానని అన్నారు. ఆయనతో ఎప్పుడూ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలే చర్చకు వస్తాయని చెప్పారు. ఈ మధ్య తన నివాసానికి వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగిందన్నారు. అయితే అన్నింటి కంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోదీ గట్టిగా చెప్పారన్నారు. దాన్ని సూచనగా కాకుండా ఆర్డర్&amp;zwnj;లా తీసుకోవాలని హెచ్చరించారన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇదో నిదర్శనమన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సాధారణంగా తరచూ మాట్లాడకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా ఫోన్ చేసి పలకరిస్తారని పవన్ చెప్పారు. తన కుమారుడికి సింగపూర్ స్కూల్&amp;zwnj;లో ప్రమాదం జరిగినప్పుడు తాను అరుకు లోయలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాని గుర్తు చేశారు. అక్కడ ఫోన్ నెట్&amp;zwnj;వర్క్ సరిగా లేదని తాను తన ఫ్యామిలీతో మాట్లాడక ముందే మోదీ తనకు ఫోన్ చేశారని అన్నారు. అంతా మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఒక ప్రధానిగా కంటే తండ్రిగా పడే వేదన బాగా కదలించిందని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దక్షిణాదిలో కీలకమైన నేతగా ఎదగాలంటే మీకు ఉన్న క్వాలిటీస్ ఏంటని ప్రశ్నించినప్పుడు &amp;nbsp;అన్ని రాష్ట్రాలతో భాషలపై పట్టుందని, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని, సమస్యల గురించి తెలుసని చెప్పుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/79ccda5c594eea85539786e6575222891780683224614215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-5th-june-2026-ap-tet-notification-2026-chandra-babu-revant-reddy-249520</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-5th-june-2026-ap-tet-notification-2026-chandra-babu-revant-reddy-249520#respond</comments><pubDate>Fri, 5 Jun 2026 07:30:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-5th-june-2026-ap-tet-notification-2026-chandra-babu-revant-reddy-249520</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today |&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&amp;zwnj; కోసం ఈ పేజ్&amp;zwnj;ను ఫాలో అవ్వండి.&lt;/p&gt;
&lt;h2&gt;YSRCP Former MLA Brahmanaidu Arrested in Land Grabbing Case: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;YSRCP Former MLA Brahmanaidu Arrested in Land Grabbing Case: భూకబ్జాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గండిపేటలో ఫేకే జీవోలతో భూములు కబ్జా చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్&amp;zwnj;ఎల్&amp;zwnj;ఐఎస్) నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్&amp;zwnj;ను ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; పరిశీలించారు. ఆయనతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. పీఆర్ఎల్&amp;zwnj;ఐఎస్ పంప్&amp;zwnj;హౌస్&amp;zwnj; లను కూడా పరిశీలించారు. 1.5 కి.మీ దూరం టన్నెల్ లో ప్రయాణించి పంప్ హౌస్ లను పరిశీలించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&quot;ఒక్కో పోస్టు 40 లక్షలు&quot; టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;టిటిడిలో &amp;nbsp;60 ఇంజనీరింగ్ పోస్టులు భర్తీలో అక్రమాలు జరిగాయని మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్&amp;zwnj; రెడ్డి ఆరోపించారు. &amp;nbsp;దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 27 ఏ.ఈ,ఈ, &amp;nbsp;10 ఏ.ఈ, 19 ఏ.టి.ఓ, విద్యుత్ జె.ఈ 4 పోస్ట్ లు భర్తీకి &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; ఆదేశాలతో 23.11.2023న నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపార. దీనికి 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాయలసీమ &amp;nbsp;ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు లేవని న్యాయ వివాదాలు తలెత్తే &amp;nbsp;ఛాన్స్ ఉందని అప్పట్లో నోటిఫికేషన్&amp;zwnj;ను తాత్కాలికంగా నిలిపేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామని భావించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి &amp;nbsp;వచ్చి బి.ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత &amp;nbsp;మే 10,11న నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. లీగల్ సమస్యలు తలెత్తుతాయని నోటిఫికేషన్ నిలిపివేస్తే, అదే నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చారన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2 పోస్టులకు, 3 మూడు పోస్టులకు ఒకే చోట పరీక్ష రాసే అవకాశం ఇస్తామని చెప్పి సాంకేతిక కారణాలు చూపించి ఇవ్వలేదన్నారు. సెంటర్స్ మార్పులు చేశారని తెలిపారు. దీనివల్ల 18 వేల మందే పరీక్షలకు హాజరయ్యారని గగుర్తు చేశారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. టిటిడి చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్ 30-40లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదన్నారు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్ గా పరిగణించారని, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆరోజు నోటిఫికేషన్ రద్దు చేశామని గుర్తు చేశారు. తాజా నోటిఫికేషన్&amp;zwnj;లో రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారని తెలిపారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్ లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Annamalai is coming up with a new party in Tamil Nadu: తమిళనాడులో కొత్త పార్టీతో వస్తున్నట్టు అన్నామలై!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Annamalai is coming up with a new party in Tamil Nadu:&lt;/strong&gt; తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ బీజేపీ లీడర్ అన్నామలై పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరానని అన్నారు. అందుకే ఆ పార్టీ అంగీకరించలేదన్నారు. అందుకే ఆ పార్టీకి భారం కాకూడదనే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు అన్నామలై వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విశాఖలో సైకిల్&amp;zwnj;పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్&lt;/h2&gt;
&lt;p&gt;విశాఖ ఏయూ గ్రౌండ్స్&amp;zwnj;లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90 శాతానికి చేరుకోబోతోందన్నారు ముఖ్యమంత్రి. విశాఖ ఏయూలో మాత్రం కేవలం 25 శాతం మాత్రమే గ్రీనరీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని సీఎం ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భగా ముఖ్యంత్రి చంద్రబాబు సరదా కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మొక్కలు బాగా పెంచిన &amp;nbsp;వాళ్లకే టిక్కెట్లంటూ నవ్వుతూ చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పాల్గొన్న శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పచ్చదనం, పర్యావరణానికి క్యాంపస్ ఆదర్శంగా మారాలని చంద్రబాబు సూచించారు. &quot;నెట్ జీరో క్యాంపస్&amp;zwnj;గా ఏయూ తయారు కావాలి. ఎంతో మంది బ్రహ్మండమైన నాయకులను ఏయూ తయారు చేసింది. ఎండలు విపరీతంగా పెరిగింది.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అయితే విపరీతమైన ఎండలు.. లేకుంటే తుఫానులు వస్తున్నాయి. సోలార్ ఉత్పత్తి చేసుకోవాలి... ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉంది. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలి... బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు పెట్టాలి. క్యాంపస్ కు అవసరమైన విద్యుత్ సోలార్ ద్వారానే వచ్చేలా చూడాలి. తిరుమలలో 89.5 శాతం గ్రీనరీ ఉంది. ఏయూ క్యాంపస్ బయో డైవర్శిటీ పార్కుగా రూపాంతరం చెందాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలి. వేస్ట్ నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి చేసేలా చూడాలి. స్వచ్ఛ పథం కింద రీ-సైక్లింగ్ కు పంపాలి. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను వినియోగించుకోవాలి. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలి. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ ను వినియోగించుకోవాలి. నెట్ జీరో విధానం అమలు చేయడానికి ప్రోఫెసర్స్ టీం ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్ మాదిరిగా తయారు కావాలి. నెట్ జీరో విధానాన్ని అన్ని విద్యా సంస్థలను గైడ్ చేసేలా అభివృద్ధి చేయాలి. యూనివర్శిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. &quot; అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇవాళ పర్యావరణ దినోత్సవం.. ప్రజలకు అవగాహన పెంచేందుకు సైకిల్ మీదే ప్రయాణించినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలని సూచించారు. ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 5 కోట్ల సీడ్ బాల్స్ తో గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖలో 50 శాతం గ్రీనరీ పెంచేలా చర్యలు చేపడతున్నామని, విశాఖలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పోర్టు దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్లోనూ చర్యలు తీసుకుంటామన్నారు.&amp;nbsp;&lt;br /&gt;విశాఖ పర్యటనలో చంద్రబాబు ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్&amp;zwnj;పై ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ చేపట్టారు. తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్ మీదే హెలీప్యాడ్ కు చేరుకోనున్నారు సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;.&lt;/p&gt;
&lt;h2&gt;BJP Accepts Annamalai's Resignation : అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ- కాసేపట్లో మాజీ ఐపీఎస్ కీలక ప్రెస్&amp;zwnj;మీట్&lt;/h2&gt;
&lt;p&gt;BJP Accepts Annamalai's Resignation : అన్నామలై రాజీనామాను బీజేపీ అమోదించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటన విడుదల చేశారు. &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; తన రాజీనామాను ఆమోదించడంతో మాజీ ఐపీఎస్ అధికారి కాసేపట్లో కీలక ప్రెస్&amp;zwnj;మీట్ పెట్టనున్నారు. తన భవిష్యత్ కార్యచరణపై ప్రకటన చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Karnataka Minister Ramlinga Reddy: కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు రెండో రోజే షాక్ ఇచ్చిన సీనియర్ మంత్రి - రామలింగారెడ్డి రాజీనామా!&lt;/h2&gt;
&lt;p&gt;Karnataka Minister Ramlinga Reddy: &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; పోర్ట్&amp;zwnj;పోలియోపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి మంత్రిపదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ రెండోరోజే ముఖ్యమంత్రి డీకేకు ఝలక్ ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Delhi Fire Accident: ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Delhi Fire Accident:ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐవీ కౌంటీ అపార్ట్మెంట్&amp;zwnj;లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 12వ అంతస్తులోని ఓ ప్లాట్&amp;zwnj;లో ప్రమాదం జరిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో టెట్&amp;zwnj; నోటిఫికేషన్ విడుదల- ఆగస్టులో పరీక్షలు! పూర్తి షెడ్యూల్ ఇదే.&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;AP TET 2026 Schedule Released TET Notification on June 5 Exams from August 5 to 21: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; టెట్ అభ్యర్థులకు, సర్వీస్&amp;zwnj;లో ఉన్న ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ గుడ్&amp;zwnj;న్యూస్ చెప్పారు.&amp;nbsp; ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) రాసే అభ్యర్థులకు కీలక అప్&amp;zwnj;డేట్ వచ్చేసింది. ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ గురువారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా టెట్ పూర్తి వివరాలను, తేదీలను వెల్లడించారు. టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనతో రేపు డీఎస్సీలో మార్కులు పెంచుకోవడానికి మార్గం సుగమమైంది.&lt;/p&gt;
&lt;p&gt;ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ జూన్ 5వ తేదీన (శుక్రవారం నాడు) ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.&amp;nbsp; నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అంటే, నేటి నుంచే(జూన్ 5 నుంచి) జులై 5 వరకు అభ్యర్థులు ఆన్&amp;zwnj;లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పటి వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్&amp;zwnj;టికెట్లను వెబ్&amp;zwnj;సైట్ నుంచి డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (Computer Based Test)లో రోజూ రెండు పూటలు చొప్పున జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆగస్టు 24న ప్రాథమిక కీ (ప్రావిజనల్ కీ)ని, సెప్టెంబర్ 8న ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించనున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;AP TET 2026 ముఖ్యమైన తేదీలివే..&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;నోటిఫికేషన్: జూన్ 5న ఏపీ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించేందుకు అవకాశం&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్ల డౌన్&amp;zwnj;లోడ్: జులై 25 నుంచి అభ్యర్థులు హాల్&amp;zwnj;టికెట్లను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&lt;/li&gt;
&lt;li&gt;టెట్ ఎగ్జామ్ డేట్స్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు.&lt;/li&gt;
&lt;li&gt;మొదటి సెషన్: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.&lt;/li&gt;
&lt;li&gt;రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.&lt;/li&gt;
&lt;li&gt;ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ఫైనల్ కీ విడుదల: సెప్టెంబర్ 8న ఫైనల్ కీ (AP TET Final Key) విడుదల&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/05/13d6853364068bfe1f4b9fe1d2d944561780624780212215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-june-2026-chandra-babu-revant-reddy-cabinet-meeting-249435</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-june-2026-chandra-babu-revant-reddy-cabinet-meeting-249435#respond</comments><pubDate>Thu, 4 Jun 2026 09:53:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-june-2026-chandra-babu-revant-reddy-cabinet-meeting-249435</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today |&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్&amp;zwnj;డేట్స్&amp;zwnj; కోసం ఈ పేజ్&amp;zwnj;ను ఫాలో అవ్వండి,&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Ameerpet Fire Accident: అమీర్&amp;zwnj;పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన&lt;/h2&gt;
&lt;p&gt;Ameerpet Fire Accident: హైదరాబాద్&amp;zwnj;లోని అమీర్&amp;zwnj;పేటలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కేఎస్&amp;zwnj;ఆర్ షాపింగ్ మాల్&amp;zwnj;లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Viral News: గంజాయి డోర్&amp;zwnj; డెలవరి- &amp;nbsp;ర్యాపిడో రైడర్ అప్రమత్తతో పట్టుకున్న పోలీసులు&lt;/h2&gt;
&lt;p&gt;Viral News: హైదరాబాద్&amp;zwnj;లోని దుండిగల్&amp;zwnj;లో గంజాయిని ర్యాపిడోలో బుక్ చేసి పార్సిల్ పంపించాడో పెడ్లర్. మే 31న మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు &amp;nbsp;ర్యాపిడో ద్వారా పార్సిల్ బుక్ చేశారు. బిహార్ చెందిన రుపేష్&amp;zwnj; కుమార్&amp;zwnj; తీరుపై ర్యాపిడో డ్రైవర్&amp;zwnj;కు అనుమానం వచ్చింది. వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పార్సిల్ పరిశీలించగా గంజాయిగా తేలింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సమాచారం ఇచ్చినందుకు ర్యాపిడో డ్రైవర్ ఆదర్శన్ ను డీసీపీ కోటిరెడ్డి సన్మానించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/04/dd16584cac2c7f981aba0faa70e852ef1780555153150215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;KTR visits Balka Suman in Chanchalguda Jail: బాల్క సుమన్&amp;zwnj;ను చంచల్&amp;zwnj;గూడ జైలులో పరామర్శించిన కేటీఆర్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;KTR visits Balka Suman in Chanchalguda Jail: ములాకత్&amp;zwnj;లో భాగంగా చంచల్&amp;zwnj;గూడ జైలులో ఉన్న బాల్క సుమన్&amp;zwnj;ను కేటీఆర్ పరామర్శించారు. ఈ పరామర్శలో ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి ఉన్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. బాల్క సుమన్&amp;zwnj;కు &lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt; సంఘీభావం తెలిపిన కేటీఆర్. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;BRS Leader Balka Suman: బాల్క సుమన్&amp;zwnj; కేసు బంజారాహిల్స్ పీఎస్&amp;zwnj;కి బదిలీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;BRS Leader Balka Suman: బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; లీడర్&amp;zwnj; బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్య లపై సింగరేణి భవన్ జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్&amp;zwnj;లో బుధవారం ఎఫ్ఎఆర్ నమోదు అయ్యింది. గత నెల 26న నాంపల్లి స్టేషన్ లో నమోదైన కేసును బంజారాహిల్స్ కు బదిలీ చేశారు. గత నెల 30న ఇదే కేసులో సుమన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన నాంపల్లి పోలీసులు, దర్యాప్తు బంజారాహిల్స్ స్టేషన్ నుంచే ప్రారంభం కానుండగా కేసు బదిలీ అయ్యింది. బాల్క సుమన్&amp;zwnj;ను మూడు రోజుల కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయునున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Madhuyashki Goud Wife Latest News:&amp;nbsp;కోలుకుంటున్న మధుయాష్కీ గౌడ్&amp;zwnj; భార్య&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Madhuyashki Goud Wife Latest News:&amp;nbsp;&lt;/strong&gt;మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భార్య ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టెన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్ లో ఎండి కోర్సులో జాయిన్ చేసి తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కికి రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి &amp;nbsp;న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కాన్వాకేషన్ &amp;nbsp; వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;కుమార్తెను ఎండి కోర్సులో జాయిన్ చేసే క్రమంలో లగేజీ ఎక్కువ ఉందని డాక్టర్ సూచి, మధుయాష్కి &amp;nbsp;వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ ఇండియా రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.&lt;/p&gt;
&lt;h2&gt;NDA Leaders Meet at Chandra Babu residence : ఈ సాయంత్రం చంద్రబాబు ఇంట్లో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;NDA Leaders Meet at Chandra Babu residence :ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో NDA కూటమి నేతల భేటీ కానున్నారు. సమావేశానికి హాజరుకానున్న డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు. SIRపై మూడు పార్టీల నేతలు కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయంపై చర్చిస్తారు. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరుపుతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Kesineni Nani Request: &quot;రాజకీయ కక్షతో నా స్నేహితుడి కుటుంబానికి వేధింపులు&quot; ఆపేయాలని ముఖ్యమంత్రి కేశినేని నాని అభ్యర్థన&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Kesineni Nani Request:&lt;/strong&gt; ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ విజ్ఞప్తి చేశారు. తాను రాజకీయాల్లో లేకపోయినా తనపై కక్ష సాధింపులతో తన స్నేహితుడి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. &quot; నేను దాదాపు రెండేళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అయినప్పటికీ, ప్రస్తుత ఎంపీ ప్రేరేపణతో నా చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు నమోదు చేశారు. ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు.&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ టాస్క్ ఫోర్స్ PSI నవీన్, రాంబాబు ఇంటికి ఆయన లేని సమయంలో వెళ్లి ఆయన తల్లిని వేధించినట్లు తెలిసింది. ఈ చర్యల వల్ల ఎలాంటి తప్పు చేయని ఒక సాధారణ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిలువరించి, ఈ వేధింపులను ఆపేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను.&quot; అని అభ్యర్థించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం! తీసుకునే నిర్ణయాలు ఇవే!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయకత్వంలో ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. పలు సంక్షేమ పథకాల అమలుపై కూడా మాట్లాడనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనాల వద్ద మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించనున్నారు.&amp;nbsp;&lt;br /&gt;రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, సాధారణ పౌరులకు న్యాయపరమైన చిక్కులు తప్పుతాయని అంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అమరావతి పరిధిలోని 9 జిల్లాలతో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్&amp;zwnj; రీజియన్ ఆర్&amp;zwnj;ఎప్&amp;zwnj;పీ ఏర్పాటుకు ఓకే చెప్పనున్నారు. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. రాజధాని రక్షణ కోసం సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. &amp;nbsp;లండన్ ఐ తరహాలో అమరావతి జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది రాజధానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తుందని భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేబినెట్ ఎజెండా తర్వాత రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం విడివిడిగా మాట్లాడనున్నారు. రెండేళ్ల పాలనపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/04/12ae4e3d5d669bcfb62cd6423ba55c041780546400515215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!]]></title><link>https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-rains-orange-alert-monsoon-arrival-june-2026-weather-update-249407</link><comments>https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-rains-orange-alert-monsoon-arrival-june-2026-weather-update-249407#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 22:26:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-rains-orange-alert-monsoon-arrival-june-2026-weather-update-249407</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana AP Weather Alert June 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భానుడి భగభగలతో ఉడికిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;వైపుగా వేగంగా వస్తున్నాయి. గడిచిన వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను చూసిన ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విశాఖ వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రయాణం చాలా వేగంగా సాగుతోంది. జూన్ ఐదున రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. జూన్ 10న దక్షిణ కోస్తాలోని అన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగానే, మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. కావలిలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భీమిలిలో ఇప్పటికే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని, కానీ ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో కూల్&amp;zwnj;గా మారిన వెదర్&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. నిన్నటి వరకు నిప్పులు కొలిమిలా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల వర్షపు జల్లులు కురిశాయి. తెలంగాణలోని మొత్తం 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్&amp;zwnj;, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. దీని వల్ల గాలిలో తేమ పెరిగి వర్షాలు &amp;nbsp;పడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు జోరు వానలు పడతాయని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్ర తగ్గిన తర్వాత ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;లోనూ వాతావరణం చల్లబడింది పటాన్ చెరు, గచ్చిబౌలి, కూకట్&amp;zwnj;పల్లి, మాధాపూర్, వంటి ఐటీ కారిడార్&amp;zwnj;లో సాయంత్రం వేళలో చిరు జల్లులు కురిశాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/306379d76ebb3a361e69c34930b4b2c11780505726602215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[KTR vs Pawan Kalyan: "పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/ktr-counters-pawan-kalyan-regionalism-vs-nationalism-249388</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/ktr-counters-pawan-kalyan-regionalism-vs-nationalism-249388#respond</comments><pubDate>Wed, 3 Jun 2026 18:42:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/ktr-counters-pawan-kalyan-regionalism-vs-nationalism-249388</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;KTR vs Pawan Kalyan:&amp;nbsp;&lt;/strong&gt;ప్రాంతీయ వాదాన్ని పెంచుకుంటూ పోతే దేశం విచ్చిన్నమవుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉగ్రవాదుల్లా మాట్లడం దేశానికే మంచిది కాదని ఆయన హితవు పలికారు. దీన్ని బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్&amp;zwnj;లో మీట్&amp;zwnj;ది ప్రెస్&amp;zwnj;లో మాట్లాడుతూ ప్రాంతీయ వాదం ఉగ్రవాదం అయితే పొట్టి శ్రీరాములు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం కాకుండా మద్రాస్ నుంచి విడిగొట్టాలని దీక్ష చేయలేదా అని నిలదీశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణ ప్రజల జాగీరే!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అని కేటీఆర్ ఘాటుగా కామెంట్ చేసారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు ఉన్నారని అన్నారు. వారి నెత్తురుతో తడిచిన నేల వారి జాగీరే అని అన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరేనని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;KTR Fires on Pawan Kalyan | తెలంగాణ తెలంగాణ బిడ్డలదే.. వేలు పెడితే ఊరుకోం | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/KQ_B6e9Xb2M&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h2&gt;పొట్టి శ్రీరాములది, మోదీది కూాడ ఉగ్రవాదమేనా?&lt;/h2&gt;
&lt;p&gt;కుటుంబాలతో తెలంగాణ వచ్చి ఉండాలని, వ్యాపారులు చేసుకోవాలని, స్థిరపడాలని కేటీఆర్&amp;zwnj; సూచించారు. అలా ఉండొద్దని, తిరగొద్దని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? అని అడిగారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని కేటీఆర్ తెలిపారు. &quot;పవన్ &amp;nbsp;ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ప్రాంతీయవాదం అంటే... మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా?&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;KTR Counter to Pawan Kalyan | ప్రాంతీయవాదం ఉగ్రవాదమైతే.. పొట్టి శ్రీరాములు కూడా తప్పేనా?| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/ddAHxgOlMJQ&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ ని... మోడీ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతా ఉన్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గుజరాత్&amp;zwnj;కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ ?&quot; అని నిలదీశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్ జాతీయ పాఠాలు అక్కర్లేదు&lt;/h2&gt;
&lt;p&gt;అసలు వివాదమే లేని జనగణమన, వందేమాతరం విషయాలను ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏం వచ్చిందని కేటీఆర్ డౌట్ ఎక్స్&amp;zwnj;ప్రెస్ చేశారు. కావాలనే ప్రజలను రెచ్చగొట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. &quot;జనగణమన పాడరు అని. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమీ లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్&amp;zwnj;కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల. కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్తగాదు, మాకు యుద్ధాలు కొత్తగాదు, త్యాగాలు కొత్తగాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది.&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్&amp;zwnj;ను గౌరవిస్తాం, బిర్యానీ పెడతాం... కానీ...&lt;/h2&gt;
&lt;p&gt;పవన్ ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తామన్నారు కేటీఆర్. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తామని తెలిపారు. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతామని చెప్పారు. కానీ, వచ్చి మా సెక్రటేరియట్&amp;zwnj;లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోమన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి మొన్న వేరుపడ్డామని, పవన్&amp;zwnj;ది ఈ మధ్యనే 'ఓజీ' అని సినిమా వచ్చిందని ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ మా &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; &amp;nbsp;ఉన్నారని అన్నారు. ఆయన తెలంగాణను కాపాడుకుంటారని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ప్రజాస్వామ్య భారతంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు. ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదు. కానీ, ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి మనోభావాలు, వారి పోరాటాలు, వారి త్యాగాలు కూడా తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలి.&quot; అని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;&amp;quot;తెలంగాణలో జనసేన ఉంటుంది.. తిరుగుతాం.. పోటీ చేస్తాం&amp;quot; - పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/RpKYZjVE984&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్ కళ్యాణ్ జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది?&lt;/h2&gt;
&lt;p&gt;2023లో జనసేన పోటీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. &quot;2023లో పోటీ చేయలేదా మీరు? చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డుల్లో, కొత్తగా చేసేదేముంది? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవడొద్దంటున్నాడు?&lt;/p&gt;
&lt;p&gt;కానీ, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు, ఇదేదో ఆశామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. &quot;&lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;ను ఎవరు అడ్డుకుంటున్నారు ? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకుని, ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ఇప్పుడెవరు అడ్డుకున్నారు? మేమేం చేస్తాం దానికి?&quot;&lt;/p&gt;
&lt;p&gt;పవన్, ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి, ఇక్కడ సభ పెడతాం అంటే భావోద్వేగాలు రగులుతాయి. అది కూడా గతంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు అన్న వ్యక్తి అలా చేస్తే ఊరుకుంటారా. తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేకే ఇలాంటివి చెబుతున్నరాని అన్నారు. &quot; ఇది బాగాలేదు, అది బాగాలేదు అని. మరి అది బాగాలేకపోతే, ఇది బాగాలేకపోతే, 11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీటింగ్ పెడదాం అనుకున్నావ్, అడ్డుకున్నదెవరు? &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం. ఏమన్నా అనాలనుకుంటే వాళ్లననాలి. కాబట్టి, పవనైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మే భీ ఆప్ బహుత్ కరే.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/03/2e8f0b04ca3f59807553cf89691c3daa1780492116621215_original.jpg" width="220"/></item></channel></rss>