<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>warangal</title><atom:link href="https://telugu.abplive.com/warangal/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 07:20:43 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/asi-successfully-restores-somasutra-at-unesco-site-ramappa-temple-258247</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/asi-successfully-restores-somasutra-at-unesco-site-ramappa-temple-258247#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 22:56:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/asi-successfully-restores-somasutra-at-unesco-site-ramappa-temple-258247</guid><description><![CDATA[&lt;p&gt;&amp;nbsp;Somasutra at Ramappa Temple |&amp;nbsp; యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం గర్భాలయంలో అభిషేకాల అనంతరం అభిషేక జలాన్ని బయటకు పంపేందుకు ఉద్దేశించిన ప్రాచీన సోమసూత్రాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ASI), హైదరాబాద్ సర్కిల్ విజయవంతంగా పునరుద్ధరించింది.&lt;/p&gt;
&lt;p&gt;దశాబ్దాల కాలం క్రితం సోమసూత్రం మూసుకుపోవడం వల్ల ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించడానికి ఆటంకం ఏర్పడింది.ఈ పునరుద్ధరణ పనులను విధ్వంసం లేని, శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులను అవలంబించి చేపట్టారు ఆధునిక పరికరాల ఉపయోగించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;em&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/af09c8686a9fabe3f3e21941b659f96d1788716028438233_original.jpg&quot; /&gt;&lt;/em&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రక్రియలో అంతర్గత అడ్డంకులకు సంబంధించి శాస్త్రీయ 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్ కెమెరాలు, GoPro కెమెరాలతో రియల్-టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల ద్వారా తనిఖీ చేశారు. దేవాలయ అసలు నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్-డ్రిల్లింగ్ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను జాగ్రత్తగా తొలగించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/2b1292ce6135c77a94050e626ea350fd1788716069915233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పనులు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో, ASI హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.&lt;br /&gt;ఆలయంలో&amp;nbsp;&lt;br /&gt;పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు సోమసూత్రం పూర్తిగా పనిచేసే స్థితిలో ఉంది. భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సోమసూత్ర పునరుద్ధరణలో&lt;br /&gt;&amp;nbsp;పురావస్తు శాఖ డీఈ కృష్ణ చైతన్య, సీఏలు మల్లేష్, అజిత్, వంశీకృష్ణ, దేవాదాయ శాఖ ఈవో ఇమ్మడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/e069c14e04ebb59cf863bbc2e4100b011788715305266233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై  మంత్రి సీతక్క]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/seethakka-responds-to-konda-surekhas-dismissal-asserts-high-command-power-and-urges-party-discipline-258229</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/seethakka-responds-to-konda-surekhas-dismissal-asserts-high-command-power-and-urges-party-discipline-258229#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 16:00:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/seethakka-responds-to-konda-surekhas-dismissal-asserts-high-command-power-and-urges-party-discipline-258229</guid><description><![CDATA[&lt;p&gt;Seethakka Responds to Konda Surekhas Dismissal |&amp;nbsp;నాగర్&amp;zwnj;కర్నూలు: మాజీ మంత్రి కొండా సురేఖ క్యాబినెట్ బర్తరఫ్&amp;zwnj;పై తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్&amp;zwnj;లో మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ ఎంతో అవసరమని, నేతలు ఎవరూ పార్టీ లైన్, గీత దాటకూడదని హితవు పలికారు. ఎలాంటి సమస్యలు లేదా అభిప్రాయభేదాలు ఉన్నా అంతర్గతంగా మాట్లాడుకోవడం ద్వారా పార్టీ బలోపేతమవ్వడంతో పాటు నేతల గౌరవం పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;పార్టీ అధిష్ఠానం ఏ ఒక్క వ్యక్తికీ భయపడే స్థాయిలో లేదని, కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేతలకు ఏవైనా బాధలు లేదా సమస్యలు ఉంటే నేరుగా పార్టీ పెద్దలతో మాట్లాడాలే తప్ప బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి పెద్దయిన సీఏం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేయడం, దాడి చేయడం వంటి చర్యలను అధిష్ఠానం ఎంతమాత్రం సహించదని తెలిపారు. రేపు తాను గీత దాటినా లేదా మరెవరైనా క్రమశిక్షణ తప్పినా అధిష్టానం తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందేనని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేయడం విడ్డూరంగా ఉందని సీతక్క మండిపడ్డారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ సొంత చెల్లెలు కవితను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో, అలాగే అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను ఏ కారణంతో బర్తరఫ్ చేశారో BRS నేతలు ముందుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్న, అందరూ సంయమనం పాటిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికి కారణాలివే..&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పరకాల టికెట్ వివాదం, కూతురి వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;br /&gt;&amp;nbsp;మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ విషయామై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బహిరంగంగా సవాలు చేయడం ప్రధాన కారణమైంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తామని సీఎం చేసిన ప్రకటనను తప్పుపడుతూ, ఆయనకు ఈ అధికారం లేదంటూనే.. ఆయన ఫ్యామిలీ చేసే అక్రమాలు చాలా ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;క్రమశిక్షణా రాహిత్యం, అంతర్గత పోరు&lt;/strong&gt;&lt;br /&gt;కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం, పలువురు &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రజాప్రతినిధులు తీవ్రంగా పరిగణించారు. ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని.. చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ పాటు ఏఐసీసీ (AICC) నేతలకు విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;వివాదాస్పద వ్యాఖ్యలు&lt;/strong&gt;&lt;br /&gt;&amp;nbsp;గతంలో సినీ ప్రముఖులు, బిఆర్&amp;zwnj;ఎస్ నేత కేటీఆర్&amp;zwnj;ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ, వరుస వివాదాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించాయని అధిష్టానం భావించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజీనామాకు నిరాకరణ&lt;/strong&gt;&lt;br /&gt;సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలని నేతలు సూచించినా కొండా సురేఖ పట్టించుకోలేదు. దాంతో అధిష్ఠానం సురేఖను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచిస్తే.. ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. టీపీసీసీ క్రమశిక్షణమా కమిటీ నివేదికతో పాటు సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్&amp;zwnj;తో చర్చించిన తరువాత బర్తరఫ్ ఉత్తర్వులు వెలువడ్డాయి.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/d747ac848b99db0d446288951b8770d61788690369131233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/konda-surekhas-daughter-sushmitha-breaks-down-over-political-humiliation-and-cm-revanth-reddy-258197</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/konda-surekhas-daughter-sushmitha-breaks-down-over-political-humiliation-and-cm-revanth-reddy-258197#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 10:01:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/konda-surekhas-daughter-sushmitha-breaks-down-over-political-humiliation-and-cm-revanth-reddy-258197</guid><description><![CDATA[&lt;p&gt;వరంగల్: మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకుంటాడని అనుకోలేదన్నారు. తాను మాట్లాడిన దాంట్లో ఏ తప్పులేదని.. మా అమ్మ శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత మాట్లాడిన వీడియో వైరల్&amp;zwnj;గా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;తన మాటల కారణంగా తల్లి పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత &amp;nbsp;కన్నీళ్లు పెట్టుకున్నారు. సుస్మిత మాట్లాడుతూ.. &amp;lsquo;మా అమ్మ ఏం తప్పు చేసిందని ఆమెను ఇంతగా అవమానించారు?. అమ్మ నాయకత్వం వహిస్తున్న శాఖలో ఎలాంటి చిన్న అవినీతి కూడా జరగలేదు. నేను మాట్లాడిన మాటల్లో కూడా ఎలాంటి తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఇంత పగ పెంచుకుంటారని అస్సలు ఊహించలేదని&amp;rsquo; ఆమె వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్&amp;zwnj;రెడ్డి ప్రోత్సాహంతోనే తమ తల్లిదండ్రులు ఈ స్థాయికి వచ్చారని, అలాంటి వారిని ఇంతగా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మను ఇంతగా అవమానిస్తారని ముందుగానే తెలిసి ఉంటే తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండేదాన్ని కాదన్నారు. పార్టీలో నేనైనా ఉండాలి, లేదంటే ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి సీఎం రేవంత్ దిగజారి వ్యవహరిస్తారని భావించలేదన్నారు. గతంలో ఎన్నో కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ విషయం ప్రజలకు తెలుసున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/warangal/konda-susmita-controversy-erupts-in-parkala-congress-over-ticket-announcement-by-cm-revanth-reddy-256738&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ఇంత పిరికిదానివి ఉన్నావ్ ఏంది అక్క నువ్వు &lt;a href=&quot;https://x.com/KondaSusmita?ref_src=twsrc%5Etfw&quot;&gt;@KondaSusmita&lt;/a&gt; 🤦🏻&amp;zwj;♂️&lt;br /&gt;&lt;br /&gt;అది చేస్తావ్ ఇది చేస్తావ్ అంటే ఏడ్సుకుంట కూసున్నావ్..,&lt;br /&gt;&lt;br /&gt;గిదే బయపడేదుంటే గప్పుడు నోరు మూసుకుని ఉంటే కనీసం మా &lt;a href=&quot;https://x.com/iamkondasurekha?ref_src=twsrc%5Etfw&quot;&gt;@iamkondasurekha&lt;/a&gt; కొండక్కకి మంత్రి పదవైనా ఉండేది కదా..,&lt;br /&gt;&lt;br /&gt;తల్లి మంత్రి పదవి పోగొట్టిన నీచురాలిగా మిగిలిపోతావా లేక&amp;hellip; &lt;a href=&quot;https://t.co/5jXEqIYQ0b&quot;&gt;pic.twitter.com/5jXEqIYQ0b&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) &lt;a href=&quot;https://x.com/IamPRVChAnduBRS/status/2096448815775854939?ref_src=twsrc%5Etfw&quot;&gt;September 6, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులపాటు ఢిల్లీలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పార్టీ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీలో జరుగుతున్న అంశాలపై చర్చించారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు అధిష్టానం కీలక సూచనలు చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. చిన్నారెడ్డిని సైతం ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గతంలో కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివే..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం గత కొన్నిరోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పరకాల పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డే &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అభ్యర్థి అని ప్రకటించడం పార్టీలో కలకలం రేపింది. ఈ నిర్ణయంపై పరకాల సీటుపై ఆశలు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ కుటుంబాన్ని పక్కనపెట్టి రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత &amp;nbsp;ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదగడంలో కొండా దంపతులు కీలక పాత్ర పోషించారని, ఆ సమయంలో కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ స్వయంగా మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని విస్మరించి ఇప్పుడు మాట తప్పడాన్ని ఆమె &amp;nbsp;తప్పుపట్టారు. స్థానికంగా రేవూరికి ఎంత పట్టుందో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తూ, వచ్చే ఎన్నికల నాటికి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అసలు సీఎంగా ఉంటారో లేదో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రేవూరిని రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఎవరి సత్తా ఏంటో జనాలకు చూపిద్దామంటూ సవాల్ విసిరారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/320397e9e35063067394ae0f018e1ed01788668802346233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/the-wait-is-almost-over-big-update-is-coming-soon-konda-surekha-facebook-post-258053</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/the-wait-is-almost-over-big-update-is-coming-soon-konda-surekha-facebook-post-258053#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 13:02:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/the-wait-is-almost-over-big-update-is-coming-soon-konda-surekha-facebook-post-258053</guid><description><![CDATA[&lt;p&gt;Konda Surekha Politics | హైదరాబాద్: బిగ్ అప్&amp;zwnj;డేట్ ప్రకటన ఉంటుందన్న సోషల్ మీడియా పోస్టుపై కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా పేజీల్లో తన పేరుతో పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అధికారిక ఖాతా ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అసలేం జరిగిందంటే..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్&amp;zwnj;గా మారింది. వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అని క్యాప్షన్&amp;zwnj;తో కొండా సురేఖ ఫేస్&amp;zwnj;బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. త్వరలో బిగ్ అప్డేడ్ వస్తుందని, తెలంగాణ ప్రజలు ఈ విషయం గమనించాలంటూ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;గురువారం నాడు తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్&amp;zwnj;కు సీఎంఓ నుంచి లేఖ పంపిచారు. కొన్ని గంటల్లోనే ఆ లేఖ ఆమోదించడంతో కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అయితే తనపై కుట్ర జరుగుతోందని, తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదని, ఇది అన్యాయమని ఆమె వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై అసంతృప్తి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై గురువారం నాడు కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు మరో అవకాశం ఇస్తుందని, ఎలాంటి కఠిన నిర్ణయాలు ఉండవని మొదట ఆమె భావించారు. కానీ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, జి చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj;కు సూచించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వీరిని పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe style=&quot;border: none; overflow: hidden;&quot; src=&quot;https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FSurekhaKondaOfficial%2Fposts%2Fpfbid0Pk787WDXZoWnFN4Go9utz6RUsoVMcYEqjAmBsBYxuUfRiMHgKfE7PmSRb3JTNAZPl&amp;amp;show_text=true&amp;amp;width=500&quot; width=&quot;500&quot; height=&quot;634&quot; frameborder=&quot;0&quot; scrolling=&quot;no&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ నిర్ణయం తీసుకోవడానికి ముందు &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అధిష్ఠానం తన వివరణ తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. తన కుమార్తె సుస్మిత ఒక స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుబట్టే అధికారం తనకు లేదన్నారు. తనతో పాటు చాలా మంది తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పార్టీ నేతలపై జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్&amp;zwnj;రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుందో చెప్పాలని నిలదీశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/asaduddin-owaisi-reveals-what-he-told-kcr-about-revanth-reddy-before-telangana-elections-258024&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్&amp;zwnj;కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;తనపై కక్షపూరితంగానే చర్యలు తీసుకుంటూ బీసీని, మహిళా మంత్రిని పదవి నుంచి తప్పించారని కొండా సురేఖ పేర్కొన్నారు. తన కారణంతో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. &amp;nbsp;తన అంశం కారణంగా చిన్నారెడ్డిపై వేటు వేయడం సరికాదన్నారు. రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదు కనుక.. ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లపాటు సీఎం తానేనని, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తాను రేవంత్&amp;zwnj;ను ఎక్కువగా అభిమానించానని, కానీ ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/0efd54a5a9a7e2ffe4b4628577a5ae7e1788506721860233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/extramarital-affair-leads-to-man-murder-in-bhadradri-kothagudem-257616</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/extramarital-affair-leads-to-man-murder-in-bhadradri-kothagudem-257616#respond</comments><pubDate>Sun, 30 Aug 2026 16:28:40 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/extramarital-affair-leads-to-man-murder-in-bhadradri-kothagudem-257616</guid><description><![CDATA[&lt;p&gt;Bhadradri Kothagudem Crime News | బూర్గంపాడు: వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలతో పాటు హత్యలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యక్తుల జీవితాలతో పాటు ఆ కుటుంబసభ్యుల జీవితాలు నాశనం అవుతున్నా, అనైతిక బంధాల కోసం పాకులాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన జింకలగూడెం గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగి ఓ వ్యక్తి హత్యకు దారితీసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/5fb1c0a341c9cb1d93fc91918662c3111788087359724233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యవహారం తీవ్ర విషాదానికి కారణమైంది. కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మౌలానా (42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఆమె జోలికి నువ్వు రావొద్దు అంటే నువ్వే ఆమెను వదిలెయ్ అంటూ వారిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మౌలానాపై తీవ్ర పగ పెంచుకున్న ఇస్మాయిల్, అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/a1c32645d7d99833364f1b1655cebc991788087387116233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;తన ప్లాన్&amp;zwnj;లో భాగంగా ఇస్మాయిల్ తన కారుతో మౌలానాను ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మౌలానా మృతి చెందాడనే వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హత్యకు పాల్పడిన ఇస్మాయిల్ ఇంటికి వెళ్లిన మౌలానా కుటుంబ సభ్యులు నిప్పంటించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని, పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ దాడులు చేసుకోవడం, హత్యలకు పాల్పడితే జైలు పాలై కుటుంబాలు రోడ్డున పడతాయని పోలీసులు హెచ్చరించారు. ఇస్మాయిల్ దాడిలో మృతి చెందిన మౌలానాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రెండు కుటుంబాలను దాడులు చేసుకోవద్దు అని, చట్టప్రకారం ప్రొసీడ్ అవ్వాలని పోలీసులు సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/acba7d0af73fe2a8a42fc8f4b01ec5311788087323307233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vikarabad Railway Station: 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/kishan-reddy-inspects-rs-27-crore-vikarabad-railway-station-modernisation-works-reviews-rail-infrastructure-progress-257614</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/kishan-reddy-inspects-rs-27-crore-vikarabad-railway-station-modernisation-works-reviews-rail-infrastructure-progress-257614#respond</comments><pubDate>Sun, 30 Aug 2026 14:52:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/kishan-reddy-inspects-rs-27-crore-vikarabad-railway-station-modernisation-works-reviews-rail-infrastructure-progress-257614</guid><description><![CDATA[&lt;p&gt;Vikarabad Railway Station Modernisation | వికారాబాద్: రూ.27 కోట్ల వ్యయంతో వేగంగా జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్&amp;zwnj; ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. తెలంగాణవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వికారాబాద్, తాండూర్, నాంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, మౌలాలి &amp;nbsp;వంటి దాదాపు 40కి పైగా రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;వికారాబాద్ ప్రాంత వాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎస్కలేటర్, 2 లిఫ్టులు, నూతన వెయిటింగ్ హాల్, విఐపి లాంజ్, అధునాతన పార్కింగ్ వసతులతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/63d1fd734272c9bd657722541f9459e61788081609394233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశీయ టెక్నాలజీ కవచ్ వినియోగిస్తున్నట్లు వెల్లడి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;భారత ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; నాయకత్వంలో తెలంగాణలో రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ అనేక వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రాక్&amp;zwnj;ల రెట్టింపు, మూడో, నాలుగో మార్గాల తవ్వకం పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. రైలు ప్రయాణ రక్షణ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన 'కవచ్', 'కవచ్ 2.0' (KAVACH 2.0) భద్రతా పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం 5 వందే భారత్ ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లు నడుస్తూ వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/afd04988f4c5cb619c386d5d0f0653201788081634178233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;త్వరలోనే కాజీపేట రైల్వే తయారీ కేంద్రం ప్రారంభోత్సవం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే తయారీ కేంద్రం (రైల్ తయారీ యూనిట్) పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్&amp;zwnj;ను బెంగళూరు, చెన్నై, పూణే నగరాలతో అనుసంధానించే బుల్లెట్ రైలు సర్వీసులు రానున్నాయని పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Inspected the Vikarabad Railway Station today, where modernisation works are currently underway at a cost of ₹27 crore.&lt;br /&gt;&lt;br /&gt;Highlighted that, as part of the Government of India&amp;rsquo;s ongoing efforts to strengthen railway infrastructure across Telangana, 40 railway stations are being&amp;hellip; &lt;a href=&quot;https://t.co/20lhnEjel1&quot;&gt;pic.twitter.com/20lhnEjel1&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; G Kishan Reddy (@kishanreddybjp) &lt;a href=&quot;https://x.com/kishanreddybjp/status/2093948024863264854?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 30, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముఖ్యమైన రైల్వే జంక్షన్ వికారాబాద్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇవి ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను నివారిస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో వికారాబాద్ ఒకటని, రైల్వే అభివృద్ధితో పాటు వికారాబాద్ జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/nizamabad/tudum-debba-calls-for-success-of-adivasi-march-across-itda-centers-in-telangana-257574&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Adivasi March: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/a116f2742b845921498e8d896c48c2161788080391663233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Konda Surekha Meet Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/konda-surekha-revanth-reddy-rakhi-political-row-susmitha-comments-257446</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/konda-surekha-revanth-reddy-rakhi-political-row-susmitha-comments-257446#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 12:06:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/konda-surekha-revanth-reddy-rakhi-political-row-susmitha-comments-257446</guid><description><![CDATA[&lt;p&gt;Konda Surekha Meet Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుమార్తె సుస్మిత చేసిన కామెంట్స్ కారణంగా పది రోజుల నుంచి రాజకీయ రచ్చ సాగుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; కూడా సీరియస్&amp;zwnj;గా ఉన్నారని కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే ప్రచారంతో కొండా సురేఖ రాఖీ కడతారా లేదా అనే చర్చ మొదలైంది. అయితే ఉదయం అపాయింట్&amp;zwnj;మెంట్ తీసుకున్న ఆమె 11గంటలకు సమావేశమై రాఖీ కట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/050839ae74b2db51660352c1ca03cade1787905459532215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్క గారితో కలిసి సోదరులు ముఖ్యమంత్రి శ్రీ &lt;a href=&quot;https://x.com/revanth_anumula?ref_src=twsrc%5Etfw&quot;&gt;@revanth_anumula&lt;/a&gt; గారిని వారి నివాసంలో కలసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను.&lt;br /&gt;&lt;br /&gt;మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా&amp;hellip; &lt;a href=&quot;https://t.co/SwelDvHyxy&quot;&gt;pic.twitter.com/SwelDvHyxy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Konda Surekha (@iamkondasurekha) &lt;a href=&quot;https://x.com/iamkondasurekha/status/2093224074449433050?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 28, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం తెలంగాణలో దోచుకుంటున్నారని, ఆయన సిసలైన కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొండా సురేఖ కుమార్తె సుస్మిత కామెంట్స్ చేశారు. కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఈ కామెంట్స్ చేయడం వైరల్ అయ్యింది. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంతో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj;లో కలకలం రేగింది. అయితే ఈ వివాదంతో రాఖీ సందర్భంగా కొండా సురేఖ సీఎం వద్దకు వెళ్లారా లేదా అనే సస్పెన్షన్&amp;zwnj;కు తెరదించారు. ఉదయం అపాయింట్&amp;zwnj;మెంట్ తీసుకున్నారు. మరో మంత్రి సీతక్కతో వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/72a19f16714fd9dc8d889059d4fbc18a1787905482103215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;మీడియా ఎక్కువ అటెన్షన్ అటులేకుండా రాఖీ కట్టే కార్యక్రమాన్ని నామమాత్రంగా చేసి వీడియో రిలీజ్ చేస్తారని చాలా మంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి కొండా సురేఖ, సీతక్క కలిసి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అందరూ నవ్వుతూ శుభాకాంక్షలు చెప్పుకొనే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన త&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/7bfa1843fde4ce279364c6e0bd80f6201787905528563215_original.jpeg&quot; /&gt;ర్వాత కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పండగ గురించే మాట్లాడదామని వేరే రాజకీయ విషయాలు గురించి చర్చించవద్దని కూడా మీడియాకు రిక్వస్ట్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి కోట్ల మంది సోదరీమణులు ఉన్నారని, వారిలో తానూ ఒకరినని చెప్పారు. అందుకే ఉదయం అపాయింట్&amp;zwnj;మెంట్ తీసుకొని వచ్చి రాఖీ కట్టానని వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కుమార్తె చేసిన కామెంట్స్&amp;zwnj;కు ముందు కూడా ముఖ్యమంత్రి పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు. స్థానిక మంత్రిగా మఖ్యమంత్రి ప్రోగ్రామ్స్&amp;zwnj;లో లేకపోవడం సంచనలంగా మారింది. అదే టైంలో పరకాల సభలో ప్రకాశ్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం వివాదాన్ని మరింత పెంచింది. దీనిపై ఆగ్రహంతోనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పరకాల నుంచి తాను పోటీ చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సంచలన కామెంట్స్ చేశారు. దీంతో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఒకవైపు ప్రజాప్రతినిధులు ఏకమైతే, పీసీసీ నియమించిన క్రమశిక్షణ సంఘం కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే చర్చ నడుస్తున్న టైంలోనే ముఖ్యమంత్రిని కలిసిన కొండా సురేఖ రాఖీ కట్టి వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/f4250482518aaa7ff388075da6df21a51787898898248215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 08:25:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Konda Surekha Meet CM Revanth Reddy: &lt;/strong&gt;తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్&amp;zwnj;లో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్&amp;zwnj; రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేతలే దాడి చేయడం సంచలనంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన కామెంట్స్&amp;zwnj;తో విషయం సీరియస్ అయ్యింది. కొండా సురేఖ ఆదేశాలు, ఆలోచనలు లేకుండా సుస్మిత ఇలాంటి కామెంట్స్ చేయబోరని భావిస్తున్న &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు కొందు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చ సాగుతుండగానే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేందుకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు కొండా సురేఖ. వారం పదిరోజుల నుంచి కొనసాగుతున్న వివాదం తర్వాత ఆమె తొలిసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/3893c625ded39771c6a08dfb9feccf841787885657569215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 07:46:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Singareni Gold Copper Exploration :&amp;nbsp;&lt;/strong&gt;రెండు పొరుగు రాష్ట్రాల ఇంధన ప్రగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసేలా ఒక కీలక అడుగు పడింది. తెలంగాణకు చెందిన ప్రభుత్వం రంగ సంస్థ అయిన సింగరేణి, కర్ణాటక విద్యుత్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. గురువారం బెంగళూరులో కర్ణాటక ఇంధన మంత్రి కేజే జార్జ్&amp;zwnj;తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ ప్రతిపాదనను అధికారికంగా ముందుకు తెచ్చారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, నిరంతర బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మార్పిడి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దక్కించుకున్న కర్ణాటకలోనే రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామ పరిదిలోని బంగారం, రాగి ఖనిజాల సర్వే పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా, ఈ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQuByisaMAAK__W?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;సింగరేణి-కేపీసీఎల్ జాయింట్ వెంచర్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;బెంగళూరులో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ప్రస్తావించారు. బొగ్గు మైనింగ్ రంగంలో సింగరేణికి ఉన్న 137 ఏళ్ల అపారమైన అనుభవం, నైపుణ్యం దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్&amp;zwnj;గఢ్&amp;zwnj;, ఒడిశా రాష్ట్రాల్లో కర్ణాటక &amp;nbsp;పవర్ కార్పొరేటషన్ లిమిటెడ్ దక్కించుకున్న క్యాప్టివ్ కోల్ బ్లాకుల్లో మైనింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టేందుకు ఈ అనుభవం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అందువల్ల ఈ కోల్ బ్లాక్&amp;zwnj;లలో మైనింగ్ జరిపేందుకు సింగరేణి, కేపీసీఎల్&amp;zwnj; సంస్థలు జాయింట్ వెంచర్&amp;zwnj;గా కలిసి పని చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని భట్టి ప్రతిపాదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQuByiFbgAAelly?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;దీనికి ప్రతిగా, పవర్ ప్లాంట్&amp;zwnj;ల నిర్వహణలో కర్ణాటక రాష్ట్రానికి ఉన్న విద్యుత్ అనువాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సింగరేణి పవర్ ప్లాంట్&amp;zwnj;ల నిర్వహణలో వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ఉమ్మడి సహకారంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సంయుక్తంగా అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సానుకూలంగా స్పందించిన కర్ణాటక మంత్రి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనలై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి వేగంగా జరుగుతోందని దీనికి విద్యుత్ అవసరం అవుతుందని అన్నారు. ఈ డిమాండ్&amp;zwnj;ను తట్టుకోవడానికి కర్ణాటకలోని ప్లాంట్లకు తెలంగాణ నిరంతరం బొగ్గు సరఫరా చేయాలని కోరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకకు బొగ్గు సరఫరా నిరంతరాయం కొనసాగిస్తామని అన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ నుంచి కర్ణాటకలోని ఎర్రమారస్, రాయచూర్, బళ్లారి థర్మల్ ప్లాంట్లకు ఏడాదికి ఏకంగా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;దేవదుర్గ గనుల్లో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;బెంగళూరు పర్యటన అనంతరం భట్టి విక్రమార్క నేరుగా రాయచూరుజిల్లా దేవ దుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామానికి చేరుకున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టనున్న రాగి, బంగారు ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ టెండర్లలో దేవదుర్గ బ్లాక్ ఎక్స్&amp;zwnj;ప్లోరేషన్ హక్కులను సింగరేణి సంస్థ విజయవంతంగా దక్కించుకుందని ఆయన గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQvNI0ebsAAt4Z4?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పనులను ప్రారంభించిన తర్వాత భట్టి విక్రమార్క క్షేత్రస్థాయికి వెళ్లి దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూపాయింట్&amp;zwnj; నుంచి అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థ ఇక్కడ అన్వేషణ పనులను మరింత వేగంగా చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్&amp;zwnj;ను విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంపొందించడానికి తెలంగాణ,&lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; రాష్ట్రాలు కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQvNI0ibMAAtzD4?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/175975b2799f63b12ba9707b8d18aaff1787883341411215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kavitha Comments On Harish: ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సూచనతో హరీష్‌ సీక్రెట్ ఆపరేషన్! మెదక్‌లో ఎమ్మెల్యేలతో భేటీ! కవిత సంచలన ఆరోపణలు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396#respond</comments><pubDate>Thu, 27 Aug 2026 18:35:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kavitha Comments On Harish:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలో అవినీతిని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్, బీజేపీ కలిసి వ్యవస్థీకృతం చేశారని టీఆర్&amp;zwnj;ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. అందరూ కలిసి ఆంధ్రప్రాంత కంపెనీలు, నేతల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉన్నాసరే ఆంధ్ర కంపెనీలు, నేతల మాటే చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. అవినీతి చేస్తూనే బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని అన్నారు. దీనికి హరీష్&amp;zwnj;రావు లీడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య మెదక్&amp;zwnj;లో ఎమ్మెల్యేతో హరీష్&amp;zwnj;రావు సీక్రెట్&amp;zwnj;గా మీట్ అయ్యారని, అక్కడ ఏమి మాట్లాడారో తనకు తెలుసునని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పసుపుపాలు వస్తే రాజ్&amp;zwnj;పుష్పా విల్లాకి హరీష్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;పాలలో మిరియాలు, పసుపు కలుపుకొని తాగే ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj; నేత కనుసన్నల్లోనే హరీష్&amp;zwnj;రావు పని చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ముందు హరీష్&amp;zwnj;రావు ఇంటికి పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తాయని చెప్పారు. అంటే ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి ఇక్కడకి వస్తున్నట్టు ఆ పాలు సిగ్నల్ అని తెలిపారు. అలా వచ్చిన తర్వాత హరీష్&amp;zwnj; రావు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని రాజ్&amp;zwnj;పుష్ప ఓపెన్ స్కైవిల్లాకు వెళ్లారని బాంబు పేల్చారు. ఆ వ్యక్తి సూచనలతోనే హరీష్ పని చేసతున్నారని మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మెదక్&amp;zwnj;లో సీక్రెట్ మీటింగ్ సంగతేంటి?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ మధ్య మెదక్&amp;zwnj;లో ఎమ్మెల్యేలతో సమావేమైన హరీష్&amp;zwnj;రావు, భవిష్యత్ మనదేనంటూ చెప్పారని కవిత తెలిపారు. ఈ విషయాన్ని ఆ మీటింగ్&amp;zwnj;లో ఉన్న ఒక ఎమ్మెల్యే తనకు సమాచారం అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరగానే &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; కూడా పెద్ద లీడర్ అని అయితే ఆయన తర్వాత తానే లీడ్ చేస్తానని, తర్వాత జరగాల్సింది బీజేపీ చూసుకుంటుందని చెప్పినట్టు తనకు తెలుసునన్నారు కవిత. ఇదంతా బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ను &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;లో విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అందరూ కలిసి ఆంధ్రాకు ఊడిగం చేస్తున్నారు: కవిత&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;బీఆర్ఎస్ ఏమవుతుందో తనకు సంబంధం లేదని అయితే అంతా కలిసి అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నారని, ఆంధ్రవ్యాపారులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. కేసులు అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిందని ప్రశ్నించారు. హరీష్&amp;zwnj;రావు నిందితుడుగా ఉన్న ఏ కేసూ ముందుకు కదలడం లేదని ఆరోపించారు. వారి నిజం స్వరూపం చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ వాదం వినిపించాలి అంటే కచ్చితంగా నిజమైన తెలంగాణ నేతలు, ప్రజల కోసం నిలబడే వారిని గెలిపించుకోవాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్&amp;zwnj;లో 31వ తేదీన ఏర్పాటు చేసే సభకు తరలి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేటిఆర్&amp;zwnj;! నేను హర్ట్ అయ్యాను: కవిత&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మరోవైపు రాఖీ పౌర్ణమి రోజున బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్ అందుబాటులో లేకపోవడంపై కూడా కవిత మండిపడ్డారు. గతేడాది పండగ సందర్భంగా సిటీలో లేకుండా రాఖీ కట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా దేశంలోనే లేకుండా వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. పవిత్రమైన రాఖీ పండగ రోజు ఇలా లేకపోవడం తనను బాగా హర్ట్ చేసిందని కవిత పేర్కొన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిందని తెలిపారు. రాజకీయలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/27/55017137b6faabf8c4e3b5f2b9df872c1787835843103215_original.jpg" width="220"/></item></channel></rss>