<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nizamabad</title><atom:link href="https://telugu.abplive.com/nizamabad/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 12:00:24 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-sanctions-rs-2278-crore-for-adilabad-airport-land-acquisition-and-development-254579</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-sanctions-rs-2278-crore-for-adilabad-airport-land-acquisition-and-development-254579#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 17:07:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-sanctions-rs-2278-crore-for-adilabad-airport-land-acquisition-and-development-254579</guid><description><![CDATA[&lt;p&gt;ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ, విమానయాన శాఖ జాయింట్ యూజర్ సర్వీస్ లకు ఇదివరకే అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ పోర్టు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భూసేకరణ, అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టింది. అంతేకాక ఇటీవల జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఇచ్చిన హామీ మేరకు రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆదిలాబాద్ ఎయిర్&amp;zwnj;పోర్ట్ పనుల్లో కీలక పరిణామం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ జీవో 36 ప్రకారం నిధులు మంజూరు చేయడం ఎయిర్ పోర్ట్ ఏర్పాటులో కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే శంకర్ పలు దఫాలుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి ఎయిర్ పోర్ట్ ఆవశ్యకతను వివరించారు. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ నుండి ఇటీవల గ్రీన్ సిగ్నల్ లభించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/62fff9da61aad8b5eda968bd47ed687d1785065139881233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బలమైన అడుగులు పడడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ పోర్టు ఏర్పాటుతో పాటు 2.5 కి. మీ. పరిధిలో రన్ వే, పర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాది, దక్షిణ రాష్ట్రాలకు మధ్య వారధిగా ఆదిలాబాదులో రక్షణ శాఖ సిబ్బంది శిక్షణకు అనువైన స్థలంగా గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/d5b2fecfe666be3d48252d33361039471785065300349233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రూ.2,278 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు&lt;/strong&gt;&lt;br /&gt;రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ, మౌలిక అభివృద్ధి పనులకు రూ. 2,278.14 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదిలాబాద్ నుండి అనుకుంటా గ్రామం వరకు ఆర్.అండ్.బి తరపున రూ.35 కోట్లు, 2200 ఎకరాల భూ సేకరణకు రూ.1, 510 కోట్లు, హై టెన్షన్ టవర్ల తొలగింపు ప్రత్యామ్నాయ విద్యుదీకరణ నిర్మాణానికి రూ.310 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఒక అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం కలిగింది. ఎయిర్ పోర్టు రాకతో ఇక ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం మారబోతుందని, ఉపాధి అవకాశాలతో జిల్లాలో ఎంతోమంది జీవితాలు కూడా బాగుపడతాయని అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/3702c0560b4df1c27f2c858f177f775c1785064878131233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-police-arrest-prime-accused-of-inter-state-gang-targeting-bank-customers-254541</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-police-arrest-prime-accused-of-inter-state-gang-targeting-bank-customers-254541#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 09:16:35 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-police-arrest-prime-accused-of-inter-state-gang-targeting-bank-customers-254541</guid><description><![CDATA[&lt;p&gt;Adilabad Crime News | ఆదిలాబాద్&amp;zwnj;లో గత నెలలో స్కూటీ డిక్కీ పగులగొట్టి రూ.3 లక్షల నగదును అపహరించిన కేసును జిల్లా పోలీసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ నుండి నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి నేతాజీ చౌక్ సమీపంలో నగదు చోరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా&amp;nbsp; సమావేశంలో వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;క్యాష్ విత్&amp;zwnj;డ్రా చేశారంటే నిమిషాల్లో కొట్టేస్తున్న గ్యాంగ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. నిందితుడు శంకర్ కొందరు వ్యక్తులతో కలిసి అంతరాష్ట్ర స్థాయిలో ముఠాగా ఏర్పడి బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తులను సీక్రెట్&amp;zwnj;గా వెంబడించి, వారు స్కూటీలు లేదా కార్లలో నగదు ఉంచి కొద్దిసేపు వెళ్లిన సమయంలో స్కూటీ డిక్కీలు లేదా కార్ల అద్దాలు పగులగొట్టి నగదు చోరీ చేయడం వీరి నేర పద్ధతిగా గుర్తించినట్లు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/b2bc9de5ef9e87b7e697190a1a7928951785037111124233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;విచారణలో నిందితుడు శంకర్ మరికొందరు వ్యక్తులు షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిలతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లి అనేక చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. గత నెల 22-06-2026న భద్రావతి నుండి నాగ్&amp;zwnj;పూర్ మీదుగా చంద్రపూర్ చేరుకుని అక్కడ ఒక మోటార్ సైకిల్ దొంగిలించిన అనంతరం చంద్రపూర్ పట్టణంలోని ఒక కార్ అద్దాలు పగులగొట్టి బ్యాగ్&amp;zwnj;లో ఉన్న రూ.25,000 నగదును అపహరించినట్లు తెలిపాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్కూటీ డిక్కీ పగలగొట్టి రూ. 3 లక్షలు చోరీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అనంతరం అదిలాబాద్ పట్టణానికి చేరుకుని ఐడీబీఐ బ్యాంక్ వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి నేతాజీ చౌక్ సమీపంలోని మసీదు వద్ద పార్క్ చేసిన యాక్టివా డిక్కీ పగులగొట్టి రూ.3 లక్షల నగదును అపహరించి పరారైనట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అపహరించిన నగదులో తన వాటాగా వచ్చిన మొత్తంలో మిగిలిన రూ.1,80,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;దర్యాప్తులో నిందితుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ (చార్మినార్, లుంబినీ పార్క్, జేబీఎస్, రైల్వే స్టేషన్), వరంగల్, నిజామాబాద్, బైంసా, కరీంనగర్, అదిలాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్రలోని చంద్రపూర్, ఔరంగాబాద్, నాసిక్, పండరకవాడ, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, రాయచూర్ తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో బ్యాంకుల వద్ద రక్కీ నిర్వహించి స్కూటీ డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి లక్షల రూపాయల నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన నగదును తన గ్యాంగుతో వాటాలు వేసి పంచుకుని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేసినట్లు వెల్లడించాడు.&lt;/p&gt;
&lt;p&gt;పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఎస్పీ తెలిపారు. అంతరాష్ట్ర స్థాయిలో నమోదైన ఇతర కేసులకు సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. బ్యాంకుల నుండి నగదు డ్రా చేసిన అనంతరం నగదును వాహనాల డిక్కీలలో లేదా కార్లలో ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లవద్దని, అపరిచిత వ్యక్తులు వెంబడిస్తున్నట్లు అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రూ.1.8 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;అరెస్ట్ అయిన నిందితుడు శంకర్ @ శంకరప్ప, తండ్రి లక్ష్మణ్, వయస్సు 43 సంవత్సరాలు కాగా హమాలి పని అతడి వృత్తి. అతడి నివాసం 4th NMC రైట్ సైడ్, కువెంపు నగర్, హోసమనే, భద్రావతి, శివమొగ్గ జిల్లా, &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; అని తెలిపారు. నిందితుడి వద్ద రూ.1,80,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులను&amp;nbsp;ఎస్పీ అభినందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పరారీలో ఉన్న నిందితులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;- షేకర్ (ఆదిలాబాద్ కేసులో నిందితుడు)&lt;br /&gt;- శ్రీనివాస్ (ఇతర కేసులలో నిందితులు)&lt;br /&gt;- సంజీవ్ (ఇతర కేసులలో నిందితులు)&lt;br /&gt;- సాయి (ఇతర కేసులలో నిందితులు)&lt;/p&gt;
&lt;p&gt;ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, వన్టౌన్ సిఐ బి సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్, సంజయ్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రమేష్, త్రిశూల్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/e652436d8f6625ef26bbd06b93b70d1e1785037163343233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇది యువత సాధించిన విజయం.. క్రెడిట్&amp;nbsp;కాంగ్రెస్ ఖాతాలో&amp;nbsp;వేసుకోదు: రేవంత్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;ఇది యువత విజయం, యువత తలుచుకుంటే సాధించనది అంటూ ఏమీ లేదని.. ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; హర్షం వ్యక్తం చేసింది. పార్టీలకు అతీతంగా అంతా యువతకు మద్దతు తెలిపారని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు, యువత, జెన్ జీలు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. యువత పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిందని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నీ సోమవారం లోపు ఎత్తివేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్రంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలపడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత మద్దతుతో సీజేపీ నేతలు ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించిన సీజేపీ నేతలు, విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నీట్ పేపర్ లీక్ పై కేంద్రం బాధ్యత తీసుకుని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా&lt;/h2&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మూడోసారి సమావేశమై చర్చలు జరిపింది. భవిష్యత్తులోనూ విద్యార్థులను కేసుల పేరుతో వేధించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Union Minister Dharmendra Pradhan resigns : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం ధర్మేంధ్రప్రధాన్&amp;zwnj;తో రాజీనామా చేయించింది. కాసేపట్లో మరో దఫా చర్చలు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!&lt;/h2&gt;
&lt;p&gt;కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నాడని దేవాంగుల భార్గవ రాజు అనే వ్యక్తి మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన నిరసన తెలిపారు. తన ఇంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కరించకుండా కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నారంటూ ఆరోపించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతనితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని భవానీపురంలో గ్యాంగ్&amp;zwnj;వార్- భయభ్రాంతులకు గురైన స్థానికులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Vijayawada Latest News:&lt;/strong&gt; విజయవాడ భవానీపురంలో గ్యాంగ్ వార్ స్థానికులను పరుగులు పెట్టించింది. భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ముల గొడవ కారణంగానే గ్యాంగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అన్న షేక్ నాగూర్ తమ్ముడు ఖాదర్&amp;zwnj;పై విచక్షణరహీతంగా దాడి చేయడంతో తమ్ముడు &amp;nbsp;ఖాదర్ భవానీపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఖాదర్ అన్న నాగూర్&amp;zwnj;పై సుమారు వంద మందితో ఇంటికి వెళ్లి దాడి చేశాడు. షేక్ నాగూర్ ఇప్పటికే ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యక్తిగత గొడవలను గ్యాంగ్&amp;zwnj;వార్&amp;zwnj;లా మార్చి స్థానికులను భయపెట్టిందుకు ఇరువురుపై కేసులు నమోదు చేసే ఆలోచనలో భవానీపురం పోలీసులు ఉన్నారు. అన్న షేక్ నాగూర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఖాదర్ పోలీసులకు తెలిపాడు. గతంలో షేక్ &amp;nbsp;నాగూర్&amp;zwnj;పై విజయవాడలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నాగూర్&amp;zwnj;పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తమ్ముడు ఖాదర్ డిమాండ్ చేస్తున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&amp;zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&amp;zwnj;లోని గోల్డెన్&amp;zwnj; ప్లేట్&amp;zwnj; బిర్యాని అండ్&amp;zwnj; రెస్టారెంట్&amp;zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/dbce97c63be9be0295cd210964b5cf331784944281475215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !]]></title><link>https://telugu.abplive.com/crime/nirmal-supari-killing-case-stepmother-anwari-begum-arrested-aslam-khan-254404</link><comments>https://telugu.abplive.com/crime/nirmal-supari-killing-case-stepmother-anwari-begum-arrested-aslam-khan-254404#respond</comments><pubDate>Fri, 24 Jul 2026 17:05:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/nirmal-supari-killing-case-stepmother-anwari-begum-arrested-aslam-khan-254404</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Maharashtra Supari Gang Arrest:&lt;/strong&gt; వివాహేతర బంధం కోసం &amp;nbsp; సవితి కుమారుడినే కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన &amp;nbsp;కేసును నిర్మల్ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్&amp;zwnj;ను రంగంలోకి దించి ఈ ఘాతకానికి ఒడిగట్టిన ప్రధాన కుట్రదారు అన్వరీ బేగంతో పాటు ముఠా సభ్యులను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిలా ఐపీఎస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి స్కార్పియో కారు, మోటార్ సైకిల్, రెండు కత్తులు , ఐదు సెల్&amp;zwnj;ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సవతి తల్లితో అస్లాం ఖాన్ వివాహేతర బంధం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;మృతుడు అస్లాం ఖాన్ తన సవితి తల్లి అన్వరీ బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇటీవల అస్లాం ఖాన్ తాను కూడా సమాజంలో అందరిలాగే పెళ్లి చేసుకుని, కుటుంబ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు అన్వరీ బేగానికి తెరిపాడు. దీనికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, వివాహం చేసుకోవద్దని.. తమ సంబంధం ఇలాగే కొనసాగాలని, ఆర్థికంగా ఎంత సహాయమైనా చేస్తానని ఒత్తిడి తెచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీయిస్తానని హెచ్చరించినా అస్లాం వినకపోవడంతో పాటు, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వివాదం కాస్త బట్టబయలైంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;చెప్పినట్లు హత్య చేయించిన సవతి తల్లి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తన అక్రమ సంబంధం సమాజంలో బయటపడి పరువు పోయిందనే ఆగ్రహం, అస్లాం ఖాన్ తనను విడిచి మరో యువతిని వివాహం చేసుకుంటాడనే కక్షతో అన్వరీ బేగం అతడిని మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ముఖీద్ అనే వ్యక్తితో రూ. 6 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని, రూ. 50 వేల అడ్వాన్స్ చెల్లించింది. అస్లాం ఫొటోలు, కదలికలు నిందితులకు అందిస్తూ, తన సొంత తమ్ముడు షేక్ మహమ్మద్&amp;zwnj;ను కూడా ఈ కుట్రలో భాగస్వామిని చేసింది. జులై 1న ఆసుపత్రి వద్ద చేసిన మొదటి హత్యాయత్నం విఫలమవ్వడంతో, జులై 15న రెండోసారి పక్కా రెక్కీ నిర్వహించి దారుణానికి ఒడిగట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మహారాష్ట్ర ముఠా సుపారీ మర్డర్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జులై 15న ఉదయాన్నే మహారాష్ట్ర నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన సుపారీ ముఠా, పోలీసులకు చిక్కకుండా వాహనం నంబర్ ప్లేట్ చివరి అంకె &quot;6&quot;ను తొలగించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాలనీలోని ఈడెన్ గార్డెన్ సమీపంలో మాటు వేశారు. అన్వరీ బేగం నిరంతరం ఫోన్లో సమాచారం ఇస్తూ అస్లాం ఆటోకు నల్ల జెండాలు ఉన్నాయని, అతడు నల్ల చొక్కా ధరించాడని క్లూస్ ఇచ్చింది. అస్లాం ఖాన్ ఆటోలో వస్తుండగా సుపారీ హంతకులు అడ్డుపడి, నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అస్లాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అన్వరీ బేగం అరెస్ట్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఘటన జరిగిన వెంటనే నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పర్యవేక్షణలో 4 దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ ఎస్&amp;zwnj;డీపీఓ పి. శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ ఎం. కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, శ్రీకాంత్, గోపీ, గణేష్, సాయికృష్ణ తదితర పోలీసు అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నాందేడ్ మార్గంలో నిందితుల ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేశారు. ప్రధాన కుట్రదారు అన్వరీ బేగాన్ని ఇప్పటికే రిమాండ్&amp;zwnj;కు తరలించగా, సుపారీ ముఠా సభ్యులను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/education/how-much-should-parents-help-with-homework-254293&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/63a6d7d8793079d834e77457603eb4bb1784892879923228_original.png" width="220"/></item><item><title><![CDATA[Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 08:39:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;NEET Protest Fast Track Courts: నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;NEET Protest Fast Track Courts: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్&amp;zwnj; పరిధిలో రెండు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;HYDRA vs High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;HYDRA vs High Court : హైదరాబాద్&amp;zwnj;లోని లోతుకుంట భూములపై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన కామెంట్స్&amp;zwnj; చేసింది. ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని వ్యాఖ్యానించింది. పోలీసులు, హైడ్రా ఎవరు వచ్చినా ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్&amp;zwnj;తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;PM modi On NEET Paper Leak: నీట్&amp;zwnj; అంశంపై మోదీ కీలక ప్రకటన - విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;PM modi On NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సీజేపీ నిరసనల మధ్య, ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తుయే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. యువత శ్రేయస్సు, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP Cabinet Latest News: సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;AP Cabinet Latest News: ఇవాళ ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలను ఆమోదముద్రే ప్రధాన అజెండాగా క్యాబినెట్ భేటీ అవుతోంది. ఉద్యోగుల డిమాండ్&amp;zwnj;పై క్యాబినెట్&amp;zwnj;లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పలు అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం తెలుపనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి పేలిన 2 గ్యాస్ సిలిండర్లు, మూడు షాపులు దగ్ధం చేశారు. ఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్&lt;/h3&gt;
&lt;p&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్&amp;zwnj;తో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. శంషాబాద్ నుంచి టెకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉందని మెయిల్&amp;zwnj;లో పేర్కొన్నారు. టేకాఫ్ సమయంలో బాంబు పేలవచ్చంటూ దుండగుడు మెయిల్ చేశాడు. దీంతో విమానాల్లో విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Crime News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Crime News: చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై కుక్కల పల్లి వద్ద గురువారం వేకుజామున రోడ్డు జరిగింది. కారులో దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ఎదురుగా నిలిచిన వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశారు. వెనక నుంచి వచ్చిన ఓ వాహనం కారును బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు , ఢీ కొట్టిన వాహనం ధ్వంసమయ్యాయి. దేవుడి దయతో ఎవరికి ఏం కాలేదని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, గురువారం వేకువ జామున ఒక గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు. ఎన్ హెచ్ అధికారులకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్లు చేస్తున్న స్పందించలేదన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/37555eab7d9e3f843177d5d0cffb090a1784776115863215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!]]></title><link>https://telugu.abplive.com/entertainment/bigg-boss/bigg-boss-10-tudum-nagarjuna-padayatra-kavval-mancherial-hyderabad-254205</link><comments>https://telugu.abplive.com/entertainment/bigg-boss/bigg-boss-10-tudum-nagarjuna-padayatra-kavval-mancherial-hyderabad-254205#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 22:19:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బిగ్‌బాస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/entertainment/bigg-boss/bigg-boss-10-tudum-nagarjuna-padayatra-kavval-mancherial-hyderabad-254205</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bigg Boss 10:&lt;/strong&gt; మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం నాగార్జున అనే యువకుడు బిగ్&amp;zwnj;బాస్ కోసం పాదయాత్ర చేపట్టారు. తనకు అవకాశం ఇస్తే టాలెంట్ నిరూపించుకుంటానంటూ పట్టుబడుతున్నారు. బిగ్ బాస్ షోలో అవకాశం కల్పించాలని కోరుతూ కవ్వాల్ గ్రామం నుంచి హైదరాబాదులోని బిగ్ బాస్ హౌస్ వరకు పాదయాత్ర చేపట్టాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నెల 17న నాగార్జున తన పాదయాత్ర ప్రారంభించాడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా దాటి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించాడు. దారిలో పాదయాత్రగా వెళ్తున్న నాగార్జునను ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. కచ్చితంగా బిగ్&amp;zwnj;బాస్ టీం నాగార్జున పాదయాత్ర గురించి తెలుసుకుంటుందని అవకాశం కల్పిస్తుందని అంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బిగ్ బాస్&amp;zwnj; కోసం పాదయాత్ర చేస్తున్న తుడుం నాగార్జున మాట్లాడుతూ &quot;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా బిగ్ బాస్ షోలో పాల్గోలేదు. ఎంతోమంది కళాకారులున్న జిల్లా నుంచి ప్రాతినిధ్యం అందడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ యాంకర్&amp;zwnj; అక్కినేని నాగార్జున తన కల నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశాడు. పాదయాత్రగా వెళ్లి నాగార్జునను కలిసి బిగ్ బాస్ షోలో తనకు అవకాశం కల్పించాలని కోరనునట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పాదయాత్రగా వెళ్తున్న తుడుం నాగార్జునకు పలువురు మద్దతు తెలిపి అవకాశం కల్పించాలని కోరారు. బిగ్ బాస్ షోలో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవకాశాలు కల్పించారని తుడుం నాగార్జునకు అవకాశం ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాగార్జున కచ్చితంగా వారి జీవితాలను షోలో చూపిస్తాడని ఆయన స్నేహితులు అంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్&amp;zwnj;కు చేరుకోనున్న నాగార్జునను నాగార్జున కలుస్తారా?&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/74d215935e55404b7d068f7d13796ddf1784738858916215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad Latest News:"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/brs-working-president-ktr-wrote-a-letter-to-revanth-reddy-regarding-the-renovation-of-the-cci-factory-in-adilabad-254193</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/brs-working-president-ktr-wrote-a-letter-to-revanth-reddy-regarding-the-renovation-of-the-cci-factory-in-adilabad-254193#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 19:46:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/brs-working-president-ktr-wrote-a-letter-to-revanth-reddy-regarding-the-renovation-of-the-cci-factory-in-adilabad-254193</guid><description><![CDATA[&lt;p&gt;Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం మాత్రమే కాదని బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాంటి అంశంపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;కి లేఖ రాశారు. వేలాది కుటుంబాల జీవనాధారమైన పరిశ్రమ విషయంలో ప్రభుత్వ క్లారిటీతో ఉంటే కేంద్రం మాట వింటుందని తెలిపారు. &amp;nbsp;ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశంలో ఆలోచన విధానం తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అందుకే, ఆదిలాబాద్&amp;zwnj;లో సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే లక్ష్యంతో, ఈ నెల 15వ తేదీన సీసీఐ సాధన సమితి ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ నేతల బృందం &amp;nbsp;ఢిల్లీ వెళ్లి &amp;nbsp;కేంద్ర &amp;nbsp;భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామిని &amp;nbsp;కలిశారం. ఈ సందర్భంగా &amp;nbsp;ఆదిలాబాద్&amp;zwnj;లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ వల్ల ఉపాధి అవకాశాలు, స్థానికంగా కలిగే ప్రయోజనాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రగతి గురించి కేంద్రమంత్రికి వివరించాం.&quot; అని రాసుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే తాము సహరించడానికిసిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చెప్పినట్టు కేటీఆర్ వెల్లడించారు.&amp;nbsp;&lt;br /&gt;&quot;కేంద్రమంత్రితో చర్చల సందర్భంగా అత్యంత కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. సీసీఐ పునరుద్ధరణకు కేవలం 250 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టేందుకు &amp;nbsp;తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు, రాయితీలు, సహకారంపై అధికారిక సమాచారం అందకపోవడం వల్లే &amp;nbsp;ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్రమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే &amp;nbsp;సీసీఐ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోతాయని చర్చల ద్వారా తేలిపోయింది.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్టు తేటతెల్లమైందని కేటీఆర్ ఆరోపించారు.&quot;కేంద్రమంత్రి అందించిన వివరాల ఆధారంగా సీసీఐ పునరుద్ధరణ పట్ల వారు సానుకూలంగా ఉన్నారనే విషయం స్పష్టమైపోయింది. రాష్ట్ర సర్కారు స్పందన కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్న టైంలో మీ వైఖరి ప్రకటించకపోవడం అత్యంత విచారకరం. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ విషయంలో జాప్యం జరుగుతోందనే విషయం తేటతెల్లమైంది.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేంద్రానికి ప్రతిపాదనలు పంపకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకుండా వెనుకబడిన జిల్లా పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదని కేటీఆర్ అన్నారు. &quot;ఒకవేళ కేంద్రంతో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే, స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే అంశంపై ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించకపోవడం మరింత నిరాశ కలిగిస్తోంది. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ విషయంలో ప్రభుత్వం చూపుతున్న ఈ నిర్లక్ష్యం ఎంత మాత్రం &amp;nbsp;ఆమోదయోగ్యం కాదు.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తామని మీరు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆదిలాబాద్&amp;zwnj;లో తప్పకుండా సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీతోపాటు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై కనీసం కేంద్రప్రభుత్వంతో మాట్లాడకపోవడం మీ వైఫల్యానికి నిదర్శనం. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ఈ ప్లాంట్&amp;zwnj;ను పునరుద్ధరించాలనే ప్రత్యామ్నాయ ప్రణాళిక మీ వద్ద లేకపోవడం ఆదిలాబాద్ ప్రజల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని కళ్లకు కడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి అధికారిక చర్చలు జరపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రతిపాదనలు పంపకపోవడం, రాయితీలపై స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెబుతోంది.&quot;&lt;/p&gt;
&lt;p&gt;&quot;భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ అంశంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రికి లేఖ రాశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా నేను కూడా అప్పటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతేకి లేఖ రాసి విజ్ఞప్తి చేశాను. ఆనాడు సీసీఐ పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు మరోసారి &amp;nbsp;మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సీసీఐ పునరుద్ధరణ జరిగితే టీఎస్-ఐపాస్ విధానంలో కొత్త పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలను ఈ పరిశ్రమకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చాం. అవసరమైతే రామగుండం ఎరువుల కర్మాగారం తరహాలో కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో 49:51 లేదా 51:49 నిష్పత్తిలో సంయుక్తంగా పరిశ్రమ నిర్వహించేందుకు కూడా సిద్ధమని తెలిపాం. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను నిర్వహించలేకపోతే సీసీఐని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినా, రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉందని కూడా స్పష్టంగా ప్రకటించాం.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;మా ప్రభుత్వం నాడు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పటికీ, నాటి ముఖ్యమంత్రి &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;&amp;zwnj;కి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే నెపంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్లాంట్&amp;zwnj;ను పునరుద్ధరించలేదు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ముందుకు రాకపోయినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం క్షమించరానిది. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను మీ మీద పెడుతున్నప్పుడు, ఇంకా సాకులు చెప్పి తప్పించుకోలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిలాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;అందువల్ల, తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదిలాబాద్ వాసుల పక్షాన మీరు ఈ కింది అంశాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను.&lt;/p&gt;
&lt;p&gt;1. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక వైఖరి ఏంటి?&lt;/p&gt;
&lt;p&gt;2. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు పంపింది?&lt;/p&gt;
&lt;p&gt;3. రూ.250 కోట్లను రాష్ట్ర వాటాగా పెట్టుబడి పెట్టేందుకు &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేదా?&lt;/p&gt;
&lt;p&gt;4. సీసీఐ పునరుద్ధరణ కోసం టీఎస్-ఐపాస్ తరహా రాయితీలను వర్తింపజేయడానికి మీ ప్రభుత్వం సిద్ధమేనా?&lt;/p&gt;
&lt;p&gt;5. అవసరమైతే కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వస్తుందా?&lt;/p&gt;
&lt;p&gt;6. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా?&lt;/p&gt;
&lt;p&gt;&quot;ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రితోపాటు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమయం కేటాయిస్తే, సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, వేల కుటుంబాల భవిష్యత్తు కోసం, ఈ అంశంపై తెలంగాణ &amp;nbsp;ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నాను.&quot;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/dcc2cd552fc1c7eb88fcc4ae82e48f431784729655216215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! ]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 17:24:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Schools Bandh On Friday: &lt;/strong&gt;విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి లోకం కూడా గళమెత్తింది. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్&amp;zwnj;తో తెలంగాణలో విద్యాసంస్థలకు ఎల్లుండి బంద్ కాల్ ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో SFI, AISF, NSUI, PSDU, AIFDS సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్&amp;zwnj;లో మీడియాతో మాట్లాడుతు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యావ్యవస్థను నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు మొదటి డిమాండ్&amp;zwnj;గా చెప్పారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి. విద్యావ్యవస్థను నాశనం చేసే వికాస్&amp;zwnj; భారత్&amp;zwnj; శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలి. నీట్&amp;zwnj; ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ డిమాండ్&amp;zwnj;ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్&amp;zwnj;కు సహకరించాలని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అడిగే వారిపై దమనకాండకు దిగుతున్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/bbb667c4b1dd3e0bee6c55df4452f3ee1784721224796215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/rs-praveen-kumar-warns-forest-officials-over-eviction-of-poor-farmers-lands-in-asifabad-253907</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/rs-praveen-kumar-warns-forest-officials-over-eviction-of-poor-farmers-lands-in-asifabad-253907#respond</comments><pubDate>Sun, 19 Jul 2026 22:14:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/rs-praveen-kumar-warns-forest-officials-over-eviction-of-poor-farmers-lands-in-asifabad-253907</guid><description><![CDATA[&lt;p&gt;ఆసిఫాబాద్:&amp;nbsp;పేదల భూములను లాక్కోవాలని చూస్తే భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని, 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అటవీ అధికారులు లాక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. &amp;nbsp;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని డోర్ పల్లి,కొమ్ముగూడ గ్రామాల రైతులను ఆదివారం ఆయన కలిశారు. ఇటీవల అటవీ అధికారులు భూమి సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని తెలుసుకొని గ్రామానికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/19/41334a847d009857698fb0300da6776a1784479280570233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అటవీ అధికారులు జ్యోక్యం రాజ్యాంగ విరుద్దం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో కేసిఆర్ ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ భూమి సాగు చేసుకోకుండా రైతులను అడ్డుకోవడం దారుణమన్నారు. భూమి సాగుచేసుకోవడం, వ్యవసాయ వృత్తి చేసుకోవడం జీవించే హక్కులో భాగమని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకు అన్ని హక్కులు ఉన్నాయన్నారు. ఈ గ్రామంలో 4 వేల ఎకరాల రెవెన్యూ భూమి ఉన్నదని రెవెన్యూ అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు ధృవీకరించినప్పటికీ అటవీ అధికారులు జ్యోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్దమైన చర్య అంటూ విమర్శించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/19/c0bf09fc7a5c5de6628eb8829ff6230f1784479366465233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అటవీ అధికారులు రైతులను భూమి సాగు చేసుకోకుండా ఇలాగే వేధిస్తే, అటవీ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు. భూమికి సంబంధించిన పట్టా పాసు పుస్తకాలు ఇతర ఆధారాలు ఉన్నప్పటికీ, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కావాలని వేధిస్తే, చావడానికైనా సిద్ధపడి భూములు కాపాడుకుంటామని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/revanth-reddy-shares-vision-for-indian-football-and-telanganas-future-stars-on-fifa-world-cup-final-253886&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్&amp;zwnj;బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సిర్పూర్ రెవెన్యూ అధికారులు, రాష్ట్ర, జాతియ ఎస్సీ ఎస్టీ కమీషన్ అధికారులతో మాట్లాడి రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూముల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు గ్రామ రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎంపిపి మాలతి, సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేషం, నక్క మనోహర్, మహిళా నాయకురాలు లలిత, మమత, సిర్పూర్ మండల కన్వీనర్ అస్లాం, మానెపల్లి మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/19/f12caf3415b5bb835cf62910145fb8c71784479237570233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 13:48:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bandi Sanjay vs Etela Rajender: &lt;/strong&gt;తెలంగాణలో అధికారంలోకి రావాలని చాలా కృతనిశ్చయంతో ఉన్న &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే వేరే పార్టీల నుంచి నేతలను ఆహ్వానించాలని చెప్పిన హైకమాండ్&amp;zwnj;, నేతల మధ్య విభేదాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఎవరికి వారుగా ఉంటున్న తీరుపై అసహనంతో ఉంది. అందుకే వారిని ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్, &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt; మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని చూస్తోంది. అందుకు పార్టీ దూగా ఉన్న అభయ్&amp;zwnj; పాటిల్&amp;zwnj; జోక్యం చేసుకున్నారు. ఇద్దరి నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీనికి సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; నివాసం వేదిక అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో అధికారంలోకి రావాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఆ దిశగానే వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా ముందు పార్టీని దారిలో పెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అడుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు, బలహీనతలపై స్టడీ చేస్తోంది. ఈ రిపోర్టుల్లో నేతల మధ్య కోఆర్డినేషన్ లేదని తేలింది. అసలు ఒకరిద్దరు నేతల మధ్య సఖ్యత లేదని, తారాస్థాయిలో విభేదాలు ఉన్నట్టు వెల్లడైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ముందుగా పార్టీ నేతలను దారిలోకి తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా ఈటల రాజేంద్ర, బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు పార్టీకి చాలా ఇబ్బందిగా మారుతున్నాయని తెలుసుకుంది. ముందు వారిద్దరితోనే పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టాలని చూస్తోంది. దీని కోసం పార్టీ దూతగా అభయ్ పాటిల్&amp;zwnj;ను ఢిల్లీ నుంచి పంపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అభయ్&amp;zwnj;పాటిల్ వచ్చీరాగానే సంజయ్, ఈటలతో భేటీ రిపారు. సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈ సీక్రెట్ సమావేశం జరిగింది. ఇద్దరి నేతలు వారి వారి సమస్యలను ఆయన ముందు ఉంచారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడటం లేదని తేలింది. ఒకరిపై ఒకరు సీరియస్ ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై అధిష్ఠానంతో మాట్లాడతాని ప్రస్తుతానికి కోఆర్డినేషన్&amp;zwnj;తో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇరువురి నేతలకు అభయ్ హైకమాండ్ మాటగా చెప్పినట్టు తెలుస్తోంది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సమావేశం జరిగిన తర్వాత ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; మీడియాతో మాట్లాడారు. &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్ పాలనతో విసిగిపోయారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడామని అన్నారు.నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాటికి చెక్ చెప్పడానికే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. ఒక కుటుంబ పార్టీగా తాము మాట్లాడుకున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికే అంతా కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు. తెలంగాణ మహిళా రిజర్వేషన్లు, సీట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. తెలంగాణ జమిలీ ఎన్నికలే వస్తాయని లక్మణ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్&amp;zwnj; ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; పక్కనే ఉన్నారు. అంతకంటే ముందు వారంతా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/28ed5d3b9c8ec75a4e3cebc2b45213631784364851328215_original.jpg" width="220"/></item></channel></rss>