<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nalgonda</title><atom:link href="https://telugu.abplive.com/nalgonda/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 05:04:24 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/telangana-govt-wasting-1-lakh-cusecs-of-water-while-fields-dry-up-ktr-lashes-out-at-revanth-reddy-252580</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/telangana-govt-wasting-1-lakh-cusecs-of-water-while-fields-dry-up-ktr-lashes-out-at-revanth-reddy-252580#respond</comments><pubDate>Sun, 5 Jul 2026 12:38:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/telangana-govt-wasting-1-lakh-cusecs-of-water-while-fields-dry-up-ktr-lashes-out-at-revanth-reddy-252580</guid><description><![CDATA[&lt;p&gt;జనగామ/వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల మహదేవ్&amp;zwnj;పూర్ మండలం కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు కిందకు సముద్రంలోకి వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కింద నీరు వృధాగా పోతుంటే, పైన ఉన్న మిడ్ మానేరుతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ నీళ్లు లేక నోరెళ్లబెట్టి చూస్తోందని అన్నారు. నీటి లభ్యత లేక తెలంగాణవ్యాప్తంగా రైతులు కనీసం నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.&lt;/p&gt;
&lt;div class=&quot;css-175oi2r r-1s2bzr4&quot;&gt;
&lt;div id=&quot;id__4ng5u4rma5&quot; class=&quot;css-146c3p1 r-bcqeeo r-1ttztb7 r-qvutc0 r-37j5jr r-1inkyih r-16dba41 r-bnwqim r-135wba7&quot; dir=&quot;auto&quot; lang=&quot;te&quot; data-testid=&quot;tweetText&quot;&gt;&lt;span class=&quot;css-1jxf684 r-bcqeeo r-1ttztb7 r-qvutc0 r-poiln3&quot;&gt;జనగాం జిల్లా కొమల్ల చెక్ పోస్ట్ వద్ద లారీలు అడ్డం పెట్టి మరోసారి కేటీఆర్ కాన్వాయ్&amp;zwnj;ను పోలీసులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని, నీళ్లను రైతుకు సాగుకోసం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. &amp;nbsp;జనగామ టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. భారీగా మోహరించి పోలీసులు అడ్డంకులు సృష్టించినా... తీవ్ర వాగ్వాదానికి దిగి కేటీఆర్ కాన్వాయ్&amp;zwnj;ను ముందుకు పంపించారు. ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చి కేటీఆర్ కాన్వాయ్ కి దారివ్వాలని పోలీసులతో గొడవకు దిగుతున్నారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగాం, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.&lt;/span&gt;&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;div id=&quot;id__bxmfnp8ro6&quot; class=&quot;css-175oi2r r-9aw3ui r-1s2bzr4&quot; aria-labelledby=&quot;id__79goy300bzl id__bn1w4sboqop&quot;&gt;
&lt;div id=&quot;id__79goy300bzl&quot; class=&quot;css-175oi2r&quot;&gt;
&lt;article class=&quot;css-175oi2r r-1ny4l3l&quot; tabindex=&quot;-1&quot; role=&quot;article&quot; aria-labelledby=&quot;id__eqzwa2oa8v&quot;&gt;
&lt;div class=&quot;css-175oi2r r-eqz5dr r-16y2uox r-1wbh5a2&quot;&gt;
&lt;div class=&quot;css-175oi2r r-16y2uox r-1wbh5a2 r-1ny4l3l&quot;&gt;
&lt;div class=&quot;css-175oi2r r-18u37iz r-136ojw6&quot;&gt;
&lt;div class=&quot;css-175oi2r r-1iusvr4 r-16y2uox r-1777fci&quot;&gt;
&lt;div class=&quot;css-175oi2r r-1awozwy r-x572qd r-jxzhtn r-1867qdf r-1phboty r-rs99b7 r-18u37iz r-1wtj0ep r-1mmae3n r-n7gxbd&quot;&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/efd50853b8d0a4a954e19aeadbb3a5b81783235837611233_original.jpg&quot; /&gt;&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;/article&gt;
&lt;/div&gt;
&lt;/div&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/accident-in-ktrs-convoy-brs-mlc-shambhipur-raju-suffers-chest-injuries-shifted-to-kompally-kims-252579&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్&amp;zwnj;లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సీనియర్ నేతలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని వృధాగా పోతున్న జలాలను పరిశీలించి, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించాలని బీఆర్&amp;zwnj;ఎస్ భావించింది. అయితే, ఈ పర్యటనను అడ్డుకునేందుకు &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/qqIgw5OC8i4?si=GqFE0qdLxnwGPIGg&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;బారీకేడ్లు బద్దలు కొట్టి కన్నెపల్లి పంప్ హౌస్ వైపు దూసుకెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు 🔥&lt;br /&gt;&lt;br /&gt;కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న &lt;a href=&quot;https://x.com/KTRBRS?ref_src=twsrc%5Etfw&quot;&gt;@KTRBRS&lt;/a&gt; బృందాన్ని హైదరాబాద్ - వరంగల్ హైవేపై పెంబర్తి వద్ద బారికేడ్లను పెట్టి అడ్డుకున్న&amp;hellip; &lt;a href=&quot;https://t.co/FKVSqXVYZ9&quot;&gt;pic.twitter.com/FKVSqXVYZ9&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BRS Party (@BRSparty) &lt;a href=&quot;https://x.com/BRSparty/status/2073650979069886940?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 5, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు.. కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఒకవేళ నీళ్లిస్తే యూరియా ఇవ్వాలని, పంటను మద్దతు ధరతో కొనాలని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో చేతగాని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కావాలనే ఎండబెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; సూచనల మేరకు పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుని తీరుతామని, వృధా జలాలను రైతులకు, రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/b41671920f1d48154a0fd331c295346b1783236101126233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/private-bus-rams-car-4-members-of-a-family-from-killed-in-road-accident-in-nalgonda-252560</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/private-bus-rams-car-4-members-of-a-family-from-killed-in-road-accident-in-nalgonda-252560#respond</comments><pubDate>Sun, 5 Jul 2026 08:39:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/private-bus-rams-car-4-members-of-a-family-from-killed-in-road-accident-in-nalgonda-252560</guid><description><![CDATA[&lt;p&gt;Hyderabad Vijayawada National Highway | చిట్యాల: నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న8 ఏళ్ల బాలుడితో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. స్థానికుల సాయంతో పోలీసులు అతడ్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం నార్కట్&amp;zwnj;పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఏపీ 09 సీఆర్ 0010 అని పోలీసులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/0c421c8b2dd9f0a0fae9a3649a6079d81783220863899233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాద ఘటనపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్&amp;zwnj;లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/05/c896f0691e7f2ab0bbf276f35993cc301783220841071233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-first-reaction-to-ec-objections-to-trs-legal-fight-to-be-announced-252497</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-first-reaction-to-ec-objections-to-trs-legal-fight-to-be-announced-252497#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 12:49:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-first-reaction-to-ec-objections-to-trs-legal-fight-to-be-announced-252497</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;TRS Chief Kavitha Reaction :&amp;nbsp;&lt;/strong&gt;కవిత పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం టీఆర్&amp;zwnj;ఎస్ పార్టీ పెట్టుకునేందుకు అంగీకరించడం లేదు. కచ్చితంగా పేరు మార్చాల్సిందేనంటూ కవితకు లేఖ రాశారు. పదిహేను రోజుల్లో మూడు ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేశారు. లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ ఆటోమేటిక్&amp;zwnj;గా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రద్దు చేస్తామని తేల్చేశారు. దీనిపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కోర్టుకు వెళ్తా: కవిత&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ రక్షణ సేన పార్టీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తి చూపిన రెండు అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని కవిత ప్రకటించారు. ఎన్నికల సంఘ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రత్యామ్నాయాలు ఇవ్వోమని వెల్లడించారు. తన పార్టీ పేరు విషయంలో కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కవిత ప్రకటనతో ఈ వివాదంలో మరో మలుపు తిరిగింది. ఇప్పటికే తన పార్టీ విషయంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన కవిత, ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;టీఆర్ఎస్&amp;zwnj;పై మొదటి నుంచి అభ్యంతరాలు&lt;/h2&gt;
&lt;p&gt;కవిత పార్టీ ఏర్పాటు మొదటి రోజు నుంచి కూడా వివాదాల చుట్టే తిరుగుతోంది. ఏప్రిల్ 25న కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. దీనికి అసోసియేషన్ పేర్కొనడంతోనే ప్రత్యర్థులు అనేక రకాలుగా విమర్శలు చేశారు. టీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;గా పేర్కొన్న ఈ పార్టీకి ఈసీలో గుర్తింపు రాలేదు. తెలంగాణ రక్షణ సేనగా మార్చుకుంటే గుర్తింపు లభిస్తుందన్న సలహా మేరకు రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. అయినా దీని సంక్షిప్త రూపం టీఆర్&amp;zwnj;ఎస్ ఉన్నందున ఆమె నుంచి అప్పట్లో పెద్దగా అభ్యంతరాలు రాలేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పార్టీ ఏర్పాటు నుంచి సమస్యలే&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి &amp;nbsp;పేర్లను కూడా గతంలో కవిత పరిశీలించారు. అయితే ప్రజల్లోకి బాగా వెళ్లిన టీఆర్&amp;zwnj;ఎస్ పేరుకి కలిసి వచ్చేలా తెలంగాణ రక్షణ సేనను ఫైనల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయడానికి ఈసీ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇలా పార్టీలు రిజిస్ట్రేషన్ చేసే ముందు దరఖాస్తుదారు తరఫున పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఎవరైనా అభ్యంతరాలు చెబితే ఎన్నికల సంఘం పరిశీలించి పార్టీ ఏర్పాటు చేయబోయే వారి నుంచి క్లారిఫికేషన్ అడుగుతుంది. అయితే మొదటి నుంచి వివాదంగా మారిన టీఆర్&amp;zwnj;ఎస్ కలిసి వచ్చేలా ఏర్పాటు చేసిన పార్టీలపైనే అభ్యంతరాలు వస్తున్నాయి. అందుకే మరో మూడు ప్రత్యామ్నాయాలు చెప్పాలని ఈసీ సూచించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పటికే తండ్రిని ఎదురించి పార్టీ పెడుతున్న కవిత వైపు నిలబడేందుకు పెద్ద నేతలు ఎవరూ ముందుకు రావడం &amp;nbsp;లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బాగా పరిచయం అయిన టీఆర్ఎస్&amp;zwnj; పార్టీగా ప్రజల్లోకి వెళ్దామనే ప్లాన్&amp;zwnj;కి ఈసీ చెక్ పెట్టేలా ఉంది. దీంతో ఆమె అనుచరుల్లో ఆందోళన మొదలైంది. ఆమె మాత్రం న్యాయపోరాటం చేస్తామని, విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/f7be29fc0e97128a53a4cb47e47599af1783149415743215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/trs-chief-kavitha-gets-a-shock-ec-gives-15-days-time-to-change-party-name-252491</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/trs-chief-kavitha-gets-a-shock-ec-gives-15-days-time-to-change-party-name-252491#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 11:36:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/trs-chief-kavitha-gets-a-shock-ec-gives-15-days-time-to-change-party-name-252491</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;TRS Chief Kavitha:&amp;nbsp;&lt;/strong&gt;కేసీఆర్, కేటీఆర్, హరీష్&amp;zwnj;ను ఎదురించి తెలంగాణ రక్షణ సేనతో ప్రజల ముందుకు వచ్చిన కవితకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. తెలంగాణ రక్షణ సేన ఏర్పాటుపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. అయితే దీనిపై వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలించిన కేంద్రం ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. ప్రత్యమ్నాయ పేర్లు మరోసారి ఇవ్వాలని పేర్కొంది. లేకుంటే పదిహేను రోజుల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో కవిత వర్గం డైలమాలో పడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు రాజకీయాల్లో టీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ది కీలకమైన పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించిన ఈ పార్టీ ప్రజలకు సెంటిమెంట్&amp;zwnj;గా మారింది. ఇదే పేరుతో ఉద్యమాన్ని నడిపించి, రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ తర్వాత తన దృష్టిని జాతీయ రాజకీయాలపై పెట్టారు. దీంతో ప్రజలకు చాలా దగ్గరైన టీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; పేరును బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;గా మార్చారు. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ భారత్&amp;zwnj; రాష్ట్ర సమితిగా రూపొంతర చెందింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసింది. కానీ ఆ పేరు కలిసి వచ్చేలా కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేసీఆర్ కుమార్తె కవిత కూడా టీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; అనే సంక్షిప్త రూపం వచ్చేలా తెలంగాణ రక్షణ సేన పేరుతో &amp;nbsp;పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ పేరు ప్రకటన రోజు దీన్ని తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్&amp;zwnj;గానే చూపించారు. తర్వాత 24 గంటలకే పేరును తెలంగాణ రక్షణ సేనగా మర్చారు. పార్టీ పేరు ఏదైనా చివరకు టీఆర్&amp;zwnj;ఎస్ అనే సంక్షిప్త రూపం వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ప్రజల్లో ఆ పేరుకు ఉన్న ఎమోషన్ తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమె దీని కోసం పట్టుబట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే ఇప్పుడు ఆపేరు ఆమెకు దక్కేలా కనిపించడం లేదు. పేరు ప్రకటన మొదటి రోజు నుంచి కూడా బీఆర్&amp;zwnj;ఎస్ అనుకూల వర్గాల నుంచి, &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; అభిమానుల వద్ద నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదులు చేశారు. పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసిన ఈసీ, అభ్యంతరాలతో వెనక్కి తగ్గేలా ఉంది. టీఆర్&amp;zwnj;ఎస్ పేరు వచ్చేలా ఒకట్రెండు పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు కవితకి కూడా అలాంటి పేరుతో వచ్చే పార్టీని రిజిస్ట్రేన్ చేస్తే గందరగోళం ఏర్పడుతుందని వారంతా ఈసీకి లేఖలు రాశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇలా వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. అన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వేళ కచ్చితంగా పేరు మార్చుకోవాల్సి ఉంటుందని కవితకు తెలియజేసింది. అందుకే మూడు ప్రత్యామ్నాయ పేర్లతో మరోసారి అప్లై చేయాలని సూచించింది. లేఖలకు స్పందించకపోయినా, మూడు ప్రత్యామ్నాయాలు చెప్పకపోయినా 15 రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తేల్చేసింది. ఇప్పుడు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వివాదాన్ని ఈసీతో తేల్చుకుంటారా లేకుంటే కోర్టును ఆశ్రయిస్తారా అనేది తేలాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/e573a8efa199d3e6f8020352e83e4e9f1783145076796215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 10:38:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్&amp;zwnj;పై ఇంగ్లాండ్ ఘన విజయం&lt;/h2&gt;
&lt;p&gt;ఇంగ్లాండ్&amp;zwnj;తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు డకౌట్ అయినప్పటికీ జాకబ్ బెథెల్ (76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 6 బంతులు మిగిలుండగానే ఇంగ్లాండ్ రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ తరహాలో పోలీస్ స్టేషన్లోనే చంపేయండి: ప్రశ్న రావణ్&lt;/h2&gt;
&lt;p&gt;వరుస అరెస్టులపై &amp;lsquo;ప్రశ్న రావణ్&amp;rsquo; ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వేంపాడు టోల్ గేట్ వద్ద నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&amp;zwnj;ను ప్రశ్నించినందుకే సుమారు 500 మంది పోలీసులు ప్రజా సమస్యలను వదిలేసి తన చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. ఒక మనిషిని చంపగలరేమో కానీ, ప్రశ్నించే గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపిన ఆయన, ఇలా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్&amp;zwnj;లోనే చంపేయాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, లోకేష్, పవన్ కళ్యాణ్&amp;zwnj;లకు సవాలు విసిరారు.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టుకు సిట్ నివేదిక&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ద్వారా కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు సంచలన విషయాలను సిట్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ (పైకప్పు)పై లభించిన ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రాస్&amp;zwnj;లెట్ మరియు ఇతర కీలక వస్తువులను ఉన్నతాధికారుల సమక్షంలో సిట్ సేకరించింది. ఈ వస్తువులన్నింటినీ ఒక న్యాయాధికారి సమక్షంలో పారదర్శకంగా సీల్ వేసి, తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కి పంపినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.&lt;/p&gt;
&lt;p&gt;పోలీస్ స్టేషన్ పైకప్పుపై లభించిన ఎముకలు, బూడిద అసలు సాయికృష్ణవేనా కాదా? అనే అత్యంత కీలకమైన కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడం కోసం, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి యొక్క డీఎన్ఏ (DNA) నమూనాలను సేకరించి, వాటిని లభించిన ఎముకల నమూనాలతో సరిపోల్చాలని సిట్ యోచిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక మరియు డీఎన్ఏ పరీక్షల అనంతరం ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రశ్న రావణ్&amp;zwnj;కు బెయిల్.. జైలు నుంచి విడుదల&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులలో నిందితుడిగా ఉన్న 'ప్రశ్న రావణ్'కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రశ్న రావణ్.. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలపై తాను త్వరలోనే కూలంకషంగా ఒక ప్రెస్&amp;zwnj;మీట్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలను ప్రజల ముందు మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశాడు. అలాగే, చట్టపరంగా తనకు ఎంతగానో సపోర్టు చేసి, బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించిన లాయర్ జడ శ్రవణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రశ్న రావణ్ తన లాయర్ శ్రవణ్&amp;zwnj;తో కలిసి నేరుగా ఇంటికి బయలుదేరారు. కాగా, ప్రశ్న రావణ్&amp;zwnj;పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.&lt;/p&gt;
&lt;h2&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం స్థానికుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్&amp;zwnj;లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా &amp;nbsp;వందమందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల తవ్వకాలు చేపట్టారు.రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;5 వేల పోలీస్ ఉద్యోగాలా.. 19 వేల పోస్టులు వేయాలి.. నిరుద్యోగుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 వేల పోస్టులు భర్తీ చేయాలంటూ దిల్&amp;zwnj;సుఖ్&amp;zwnj;నగర్&amp;zwnj;లో ఆందోళన చేపట్టారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని సీఎం రేవంత్&amp;zwnj; రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;గచ్చిబౌలిలో ట్రిపుల్&amp;zwnj; ఐటీ విద్యార్థి ఆత్మహత్య&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్&amp;zwnj;లో విషాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ అనే విద్యార్థి శనివారం కాలేజీ భవనం 6వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;&amp;nbsp;20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు నేటితో విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీమతి సీతక్క,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/CWYXWKWxFF&quot;&gt;pic.twitter.com/CWYXWKWxFF&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana Congress (@INCTelangana) &lt;a href=&quot;https://x.com/INCTelangana/status/2073317362762416434?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అనేక అనుమానాలు.. సీబీఐ విచారణకు వైసీపీ నేతల వినతి&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైసిపి నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర హాజరై, తమకున్న పలు అనుమానాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, సాయికృష్ణ లాకప్ డెత్, అనంతరం మృతదేహం మాయం చేయడం వెనుక అనేక సందేహాలు ఉన్నాయని, దీనిని తాము ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని ఆరోపించారు. ఈ ఘటనలోని వాస్తవాలు వెలుగుచూసి అసలు దోషులు బయటకు రావాలంటే కేసును తక్షణమే సిబిఐ విచారణకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్.. ప్రారంభమైన మెజిస్టీరియల్ విచారణ&lt;/h2&gt;
&lt;p&gt;గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సబ్ కలెక్టర్ ఆఫీసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. నూతన భారతీయ న్యాయ సంహిత చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ విచారణను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించగా, ఇందులో భాగంగా బాధితుడి తల్లి విజయలక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను అధికారులకు సమర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం లేదా ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే విచారణాధికారికి సమర్పించి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.&lt;/p&gt;
&lt;h2&gt;Krishna District Latest News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Krishna District Latest News: కుటుంబ కలహాలు ముగ్గురు మహిళల బలవన్మరణానికి కారణమయ్యాయి. కృష్ణాజిల్లా గూడూరు మండల అనంతాయిపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు మహిళలు మరణించడం స్థానికంగా కూడా కలకలం రేపింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Warangal Latest News: వరంగల్&amp;zwnj; భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత- బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని అడ్డకున్న పోలీసులు&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Warangal Latest News:&lt;/strong&gt; వరంగల్&amp;zwnj;లో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; సవాళ్లు, ప్రమాణాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. భద్రకాళీ అమ్మవారి టెంపుల్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/9a7e67f925756bc95af2e12f2d945c8a1783141633275215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!]]></title><link>https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-2026-notification-5000-vacancies-details-252471</link><comments>https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-2026-notification-5000-vacancies-details-252471#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 08:26:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-2026-notification-5000-vacancies-details-252471</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Police Recruitment 2026:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్&amp;zwnj; జనరల్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj; పరిపాలనా నియంత్రణలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఫైనాన్స్&amp;zwnj; డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; జూన్ 27, 2026న జీవో నెంబర్&amp;zwnj; 78 జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడానికి, పోలీస్&amp;zwnj; శాఖలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్&amp;zwnj; జనరల్ ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj; సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. శాఖలోని కార్యకరాలాపాలు, అవసరాలు, ఆర్థిక సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని, నేరుగా నియామక ప్రక్రియ ద్వారా ఈ ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం ఐదు వేల పోస్టుల్లో సివిల్ పోలీస్ విభాగం నుంచి టెక్నికల్&amp;zwnj; విభాగం వరకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సబ్&amp;zwnj; ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; స్థాయి పోస్టు &amp;nbsp;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;సబ్&amp;zwnj;ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj;(సివిల్)- 148 పోస్టులు&lt;/li&gt;
&lt;li&gt;సబ్&amp;zwnj;ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj;(ఏఆర్)- 14 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;రిజర్వ్&amp;zwnj; సబ్&amp;zwnj;ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj;(టీజీఎస్పీ)- 12 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;సబ్&amp;zwnj;ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj;(ఎస్&amp;zwnj;ఏఆర్ సీపీఎల్)-3 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అసిస్టెం్&amp;zwnj; సబ్&amp;zwnj;ఇన్&amp;zwnj;స్పెక్టర్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; పోలీస్&amp;zwnj;(ఎఫ్&amp;zwnj;పీబీ)-23 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h2&gt;పోలీస్&amp;zwnj; కానిస్టేబుల్ స్థాయి పోస్టులు &amp;nbsp;&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;పోలీస్&amp;zwnj; కానిస్టేబుల్&amp;zwnj;(సివిల్) - 3,697 ఉద్యోగాలు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పోలీస్&amp;zwnj; కానిస్టేబుల్&amp;zwnj;(AR)-1,052 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కానిస్టేబుల్&amp;zwnj;(ఎస్&amp;zwnj;ఏఆర్&amp;zwnj; సీపీఎల్)-24 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కానిస్టేబుల్&amp;zwnj;(డ్రైవర్&amp;zwnj;)- పీటీవో 20 పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కానిస్టేబుల్&amp;zwnj;(మెకానిక్&amp;zwnj;)- పీటీవో- 7పోస్టులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h2&gt;నోటిఫికేషన్ ఎప్పుడు?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. తెలంగాణ స్టేట్&amp;zwnj; లెవల్&amp;zwnj; పోలీస్ రిక్రూట్&amp;zwnj;మెంట్&amp;zwnj; బోర్డ్&amp;zwnj; తక్షణమే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ ,షెడ్యూల్&amp;zwnj; విడుదల చేయనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్&amp;zwnj; పోలీస్&amp;zwnj; రిక్రూట్&amp;zwnj;మెంట్&amp;zwnj; బోర్డు ద్వారా నిర్వహిస్తారు. హోంశాఖ ప్రిన్సిప్&amp;zwnj; సెక్రటరీ, డీజీపీ ద్వారా స్థానిక కేడర్&amp;zwnj; వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు వంటి పూర్తి వివరాలను టీఎస్&amp;zwnj;ఎల్&amp;zwnj;పీఆర్&amp;zwnj;బీ సేకరిస్తుంది. బోర్డు త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్&amp;zwnj;ను జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/44d75db6f9afd82a0418c46260769cee1783133713871215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ ]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-working-president-ktr-vs-minister-jupally-krishna-rao-on-telangana-debts-252299</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-working-president-ktr-vs-minister-jupally-krishna-rao-on-telangana-debts-252299#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 13:55:40 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-working-president-ktr-vs-minister-jupally-krishna-rao-on-telangana-debts-252299</guid><description><![CDATA[&lt;p&gt;KTR Latest News: తెలంగాణ అప్పులు, అవినీతి అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న సవాళ్ల రాజకీయం ఇంకా సద్దుమణగలేదు. చాలా సార్లు ఇలాంటి సవాళ్లు చేసి తప్పించుకొని పారిపోయారని బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసి పోరిపోయిన ప్రభుత్వం దీన్నిపై అసెంబ్లీలోనైనా చర్చించాలని డిమాండ్ చేశారు. అక్కడైతే స్పీకర్&amp;zwnj; వాళ్లకు రక్షణగా ఉంటారని అన్నారు. తమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంట మైకు ఇచ్చి వారు ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చని అన్నారు. సవాల్ చేసింది వారేనని, పారిపోయంది కూడా వారేనని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణను అప్పుల్లో ముంచి ప్రభుత్వాన్ని అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్&amp;zwnj; రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎక్కడైనా చర్చకు &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; వస్తే సిద్ధమని సవాల్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; వర్కింగ్&amp;zwnj; ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్&amp;zwnj; తాము కూడా సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్&amp;zwnj; చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తాము చేసినవి, రెండేళ్లలో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం చేసినవి చర్చిద్దామని అన్నారు. అయితే దీనికి స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్&amp;zwnj;తో చర్చించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఎక్కడో ఎందుకు తెలంగాణ భవన్&amp;zwnj;కే వస్తానని కూడా ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చిద్దామని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్&amp;zwnj;ను సీరియస్&amp;zwnj;గా తీసుకున్న బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; తెలంగాణ భవన్&amp;zwnj;లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయమే కేటీఆర్&amp;zwnj;, హరీష్&amp;zwnj;రావు లెక్కలతో తెలంగాణ భవన్&amp;zwnj;కు వచ్చారు. ఇంతలో గన్&amp;zwnj;పార్క్ వద్దకు చర్చకు రమ్మని మంత్రులు పిలవడంతో హరీష్&amp;zwnj;రావు అక్కడకు వెళ్లారు. కానీ కేటీఆర్&amp;zwnj; మాత్రం జూపల్లి కోసం ఎదురు చూశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పన్నెండున్నర దాటిన జూపల్లి రాకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మీడయా ముందుకు వచ్చారు. మంత్రి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి శాలువా కూడా రెడీ చేశామని, యినా ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. అప్పులు అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ చేసి వస్తానని చెప్పిన మంత్రి పారిపోయారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇదొక అలవాటుగా మారిందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; చేసిన సవాల్&amp;zwnj;కు తాము స్పందిస్తే మధ్యలో మంత్రి జూపల్లి జోక్యం చేసుకున్నారని, సరే ఆయనైనా వస్తారని అనుకుంటే తోకముడిచారని కేటీఆర్ మండిపడ్డారు. తనకు తానుగానే తెలంగాణ భవన్&amp;zwnj;కు వస్తానని చెప్పారని, ఇప్పుడు గన్ పార్క్ అంటూ మాట మార్చారని చెప్పారు. అక్కడకు వెళ్తే చార్మినార్&amp;zwnj; అంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా తాము బయల్దేరితే తెలంగాణ భవన్&amp;zwnj; దాటక ముందే అరెస్టు చేస్తున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జూపల్లికి తన శాఖలో ఏ జరుగుతుందో తెలియదని, ముఖ్యమంత్రి, ఆయన మధ్య జరిగిన పంచాయితీకి ఒక అధికారి ఉద్యోగం వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చర్చకు వస్తానని చెప్పి పారిపోయారని అన్నారు. అసమర్థుడి జీవన యాత్రలా సీఎం రేవంత్ పాలన ఉందని కేటీఆర్&amp;zwnj; విమర్శించారు. హైదరాబాద్&amp;zwnj;లో లక్ష ఇళ్ల నిర్మించామని, దాని కంటే ఒక్క ఇంటినైనా నిర్మిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/1367b8d7d5972167d0a063cab9682ce11782980560611215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-leader-harish-rao-arrest-gurukula-tenders-telangana-252286</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-leader-harish-rao-arrest-gurukula-tenders-telangana-252286#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 11:23:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-leader-harish-rao-arrest-gurukula-tenders-telangana-252286</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;BRS Leader Harish Rao Arrest:&lt;/strong&gt; తెలంగాణలో గురుకులాల టెండర్ల విషయంలో రాజకీయ రగడ రాజుకుంది. ఇందులో భారీ అక్రమాలు జరిగాయని చాలా రోజుల నుంచి బీఆర్&amp;zwnj;ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధపడాలని బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నేత ప్రవీణ్&amp;zwnj; కుమార్&amp;zwnj; సవాల్ చేశారు. వాటితో ఇతర కుంభకోణాలపై కూడా చర్చిద్దామని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు సవాల్ చేశారు. దీనికి ప్రెస్&amp;zwnj;క్లబ్&amp;zwnj;ను వేదికగా చేసుకున్నారు. అయితే ఈ ఉదయం గన్&amp;zwnj; పార్క్ వద్దకు చేరుకున్న మంత్రులు చర్చకు తాము సిద్ధమని అయికే కేసీర్, హరీష్&amp;zwnj;, కేటీఆర్&amp;zwnj; రావాలని సూచించారు. దీనికి స్పందించిన బీఆర్&amp;zwnj;ఎస్ నేతలు గన్ పార్క్ వద్దే చర్చిద్దామని ప్రతిసవాల్ చేశారు. అక్కడకు బయల్దేరిన హరీష్&amp;zwnj; సహా కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాల చుట్టే రాజకీయం తీరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతోందని బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; ఆరోపిస్తూ వస్తోంది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. బ్రోకర్లకు, డ్రగ్స్ సప్లయర్స్&amp;zwnj;కు టెండర్లు కట్టబెట్టారని, తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ముఖ్యమంత్రి వస్తారా అని సవాల్ చేశారు బీఆర్&amp;zwnj;ఎస్ నేత ప్రవీణ్&amp;zwnj;కుమార్. దీనికి కాంగ్రెస్&amp;zwnj; నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. కాంగ్రెస్ లీడర్&amp;zwnj; బల్మూరి వెంకట్&amp;zwnj; సవాల్ స్వీకరించారు. ప్రెస్&amp;zwnj;క్లబ్&amp;zwnj;లో చర్చకు రావాలని అన్నారు. అందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే ఈ చర్చకు ప్రవీణ్&amp;zwnj; వస్తే కుదరని, &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;, కేటీఆర్, హరీష్&amp;zwnj;రావులో ఒకరు రావాలని కాంగ్రెస్&amp;zwnj; నుంచి డిమాండ్ వచ్చింది. వారు ఎక్కడైనా ప్లేస్ చెబితే తాము చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ మంత్రులు రెడీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ గన్&amp;zwnj;పార్క్ వద్దకు వెళ్లి నివాళి అర్పించి బైఠాయించారు. బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నేతలు ఎప్పుడు ఎక్కడకు పిలిస్తే తాము అక్కడకు వస్తామని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అప్పటికే తెలంగాణ భవన్&amp;zwnj;లో రెడీగా ఉన్న కేటీఆర్, హరీష్&amp;zwnj;, ప్రవీణ్&amp;zwnj;కుమార్&amp;zwnj; గన్ పార్క్ వద్దే చర్చిద్దామని అన్నారు. మంత్రుల యాక్షన్&amp;zwnj;కు రియాక్షన్&amp;zwnj;గా వెంటనే హరీష్&amp;zwnj;, ప్రవీణ్&amp;zwnj; కుమార్&amp;zwnj; తమ కారులో గన్&amp;zwnj;పార్క్ వద్దకు బయల్దేరారు. గురుకులాల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని వాటిని మంత్రుల ముందు పెట్టి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే హరీష్&amp;zwnj;, ప్రవీణ్ కుమార్&amp;zwnj;ను పోలీసులు తెలంగాణ భవన్ గేటు దాటక ముందే అడ్డుకున్నారు. బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నేతలు మంత్రులు ఉండే ప్రాంతానికి వెళ్తే శాంతి భద్రతల ఇష్యూ వస్తుందని అందుకే వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. అయితే తమను మంత్రులే ఆహ్వానించారని, పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని మండిపడ్డారు. అయినా పోలీసులు వారి కాన్వాయ్&amp;zwnj;ను ముందుకు కదిలేందుకు అనుమతి ఇవ్వలేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కారులో ఉంటూనే గన్&amp;zwnj;పార్క్&amp;zwnj; వద్ద ఉన్న మంత్రులు అజారుద్దీ, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్&amp;zwnj;కు హరీష్&amp;zwnj;రావు ఫోన్ చేశారు. వాళ్లెవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ విషయాన్ని మీడియాకు వివరించారు. మంత్రులు సవాల్ చేసి వెనుక నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పించుకొని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారికి నిజంగానే తప్పు చేయలేదని కాన్ఫిడెన్స్ ఉంటే తమకు అనుమతి ఇవ్వాలని సవాల్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వాహనాలను వదలకపోవడంతో హరీష్&amp;zwnj; రావు కారు దిగి కాలినడకన వెళ్లేందుకు యత్నించారు. ఆయన్ని మిగతా నేతలు అనుసరించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. హరీష్&amp;zwnj;రావుతోపాటు మిగతా నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించేశారు. ఈ క్రమంలో వారిని తరలించే వాహనాలను బీఆర్&amp;zwnj;ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంకో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అదుపులోకి తీసుకున్న తర్వాత హరీష్&amp;zwnj;రావు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల వద్ద విషయం లేదని అందుకే పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోయాదని మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఒప్పుకున్నారని, అయినా సరే దీన్ని ఇక్కడితే వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. వారి అవినీతి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/2576d1c6fd958b9173eaceb519accc7f1782973207699215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:49:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు- భారీ సంఖ్యలో ఆస్తులు గుర్తింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. మహబూబ్&amp;zwnj;నగర్, నలగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. బెంగళూరు నగరంలో ఒక ఎకరా భూమి, &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; 3 ఎకరాల భూమి, జహీరాబాద్&amp;zwnj;లో 6 ఎకరాలు భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేస్కున్నారు. భీమ్ రెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పిన వైఎస్&amp;zwnj; &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; కౌంటర్ ఇచ్చారు. ఎవరు వచ్చిన అమరావతిని కదల్చలేరని అన్నారు. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Kavitha Arrest: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Kavitha Arrest: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు భగ్నం చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లు తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: పోలీసులతో బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;నేతల వాగ్వాదం- మంత్రులు పిలిస్తే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలపై మంత్రులతో చర్చిచేందుకు సిద్ధమని గన్&amp;zwnj;పార్క్ వద్దకు బయల్దేరిన హరీష్&amp;zwnj;రావు, ప్రవీణ్&amp;zwnj; కుమార్&amp;zwnj;ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్&amp;zwnj;ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నడిచింది. మంత్రులు పిలిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించారు. కార్లు వెళ్లనీయకపోవడంతో కాలినడకన వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: గన్ పార్క్ వద్దే చర్చిద్దాం! తెలంగాణ భవన్&amp;zwnj; &lt;strong&gt;నుంచి&lt;/strong&gt; బయల్దేరిన హరీష్&amp;zwnj;! మధ్యలో అడ్డుకున్న పోలీసులు !&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నాయకులు సిద్ధమయ్యారు. గురుకులాల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్&amp;zwnj;ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై గన్&amp;zwnj;పార్క్ వద్ద చర్చిద్దామని కాంగ్రెస్ సవాల్ చేసింది. దీన్ని స్వీకరించిన బీఆర్&amp;zwnj;ఎస్ నేతలు హరీష్&amp;zwnj;, ప్రవీణ్&amp;zwnj;కమార్&amp;zwnj; తెలంగాణ భవన్&amp;zwnj;ను బయల్దేరారు. మార్గ మధ్యలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై పొలిటికల్&amp;zwnj; హైడ్రామా! కేటీఆర్, హరీష్ చర్చకు రావాలని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బైఠాయింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై రాజకీయ కాకా రేగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్&amp;zwnj; ఆధారంగా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; చర్చకు రావాలని బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్, మాజీ మంత్రి హరీష్&amp;zwnj; సవాల్ చేశారు. దీనికి స్పందించిన మంత్రులు తాము చర్చకు రడీ అంటూ సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్&amp;zwnj;కు వస్తానని మంత్రి జూపల్లి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తాము కూడా చర్చకు సిద్ధమని మరికొందరు మంత్రులు రెడీ అయ్యారు. వారంతా గన్&amp;zwnj;పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి చర్చకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే చర్చించేందుకు కేసిఆర్, కేటీర్&amp;zwnj;, హరీష్&amp;zwnj; రావు రావాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: శంషాబాద్&amp;zwnj; ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లో 20 మంది మహిళలు అరెస్టు- నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించిన 20 మంది మహిళలను ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj; అధికారులు అరెస్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు సందర్భంగా నకిలీ వీసాల బాగోతం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఎయిర్&amp;zwnj;పోర్ట పోలీసులకు అప్పగించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP TET 2026: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్&amp;zwnj;డేట్&amp;zwnj;!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&lt;/strong&gt;ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అప్లై చేసిన వారు తప్పులు చేసి ఉంటే సరి చేసే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తోంది. దీని కోసం వన్&amp;zwnj;టైం డిలీట్ ఆప్షన్&amp;zwnj;ను కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/cebabf63d1564677efd70eaeaa77e8a21782962138456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Police vs AP Police:&lt;/strong&gt;హైదరాబాద్&amp;zwnj;లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టించాయి. ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్&amp;zwnj;కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగాయి. పోలీసులపై కేసు నమోదు చేసే వరకు సిచ్యుయేషన్ వెళ్లింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో హైదరాబాద్&amp;zwnj;లోని బైరామల్&amp;zwnj;గూడ, మధురానగర్&amp;zwnj;లో నివసిస్తున్న కేవీ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఓ టీం వచ్చి ఆయన్ని విచారించింది. సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం దుస్తులు మార్చుకునేంత టైం కా ఇవ్వలేదని ఆరోపించారు. అడ్డుగా వచ్చిన తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానికులు వెంటనే స్పందించి ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సరూర్&amp;zwnj; నగర్ పోలీసులు అక్కకడికి చేరుకొని ఏపీ పోలీసులను, విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. అక్క బాధితురాలి ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ శ్రీనివాస్&amp;zwnj;, ఇతర సిబ్బందిపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో సరూర్&amp;zwnj; నగర్&amp;zwnj; పోలీసులు కేసు నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై కేవీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కామెంట్స్ చేశారు. విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్&amp;zwnj; కండి రమేష్&amp;zwnj; &amp;nbsp;దీనిపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్&amp;zwnj; 10న కేవీ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్లు 152, 197, 296, 353, 352తోపాటు ఐటీ యాక్ట్&amp;zwnj;67, 67(ఏ) కింద కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మే 5న కోర్టు కేవీ రెడ్డి నాన్&amp;zwnj; బెయిలబుల్&amp;zwnj; వారెంట్&amp;zwnj; జారీ చేసింది. దీని ఆధారంగానే ఏపీ పోలీసులు అరెస్టుకు వచ్చామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి పోలీసులు అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచార ఇవ్వాలి, కానీ ఈ కేసులో ఏపీ పోలీసులు, ప్రైవేట్&amp;zwnj; వాహనాల్లో సివిల్ డ్రస్&amp;zwnj;లో వచ్చి కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లడం చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన అని విమర్శలు వస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవీ రెడ్డిపై నమోదు చేసిన ఐటీ యాక్ట్&amp;zwnj; సెక్షన్లు, బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్ల తీవ్రతను బట్టి చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని బాధితుడి కుటుంబం వాదిస్తోంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/5a36091c055fdfdc107a852f89a828f61782960700891215_original.jpg" width="220"/></item></channel></rss>