<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nalgonda</title><atom:link href="https://telugu.abplive.com/nalgonda/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 11:06:27 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/fire-accident-at-cheruvugattu-temple-foothills-in-nalgonda-loss-estimated-at-rs-2-5-crore-atn-254537</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/fire-accident-at-cheruvugattu-temple-foothills-in-nalgonda-loss-estimated-at-rs-2-5-crore-atn-254537#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 08:53:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/fire-accident-at-cheruvugattu-temple-foothills-in-nalgonda-loss-estimated-at-rs-2-5-crore-atn-254537</guid><description><![CDATA[&lt;p&gt;Cheruvugattu Temple Latest News | నార్కట్&amp;zwnj;పల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లా నార్కట్&amp;zwnj;పల్లి మండలంలోని వెయ్యేళ్ల చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం పరిసరాల్లోని ఒక బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు నిమిషాల వ్యవధిలో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 17 శాశ్వత దుకాణాలు, 15 తోపుడు బండ్ల వరకు పూర్తిగా కాలి బూడిదయ్యాయని సమాచారం. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోయినట్లు స్థానికులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రూ.2.5 కోట్ల భారీ ఆస్తి నష్టం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;స్వామివారి గుట్ట కింద అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పక్కనే ఉన్న గ్రామ్&amp;zwnj;పంచాయతీ కార్యాలయానికి కూడా మంటలు వ్యాపించడంతో తీవ్రత పెరిగింది. కార్యాలయంలో ఉన్న పలు ముఖ్యమైన ప్రభుత్వ డాక్యుమెంట్స్, రికార్డులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి స్థలానికి చేరుకుని కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ భారీ ప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరగడం, ఆ సమయంలో గుట్టకింద ఉన్న దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు, అధికారులు పెద్ద ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ తమకు జీవనాధారం అయిన షాపులు, తోపుడు బండ్లు మంటల్లో కాలి బూడిద కావడంతో ఆ వర్తకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే గ్రామస్తుల సాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నా ప్రయోజనం లేకపోయింది. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం తప్పలేదు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/83a1c9432d7bbfed09e2ab0ea6c237e21785035918147233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇది యువత సాధించిన విజయం.. క్రెడిట్&amp;nbsp;కాంగ్రెస్ ఖాతాలో&amp;nbsp;వేసుకోదు: రేవంత్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;ఇది యువత విజయం, యువత తలుచుకుంటే సాధించనది అంటూ ఏమీ లేదని.. ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; హర్షం వ్యక్తం చేసింది. పార్టీలకు అతీతంగా అంతా యువతకు మద్దతు తెలిపారని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు, యువత, జెన్ జీలు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. యువత పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిందని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నీ సోమవారం లోపు ఎత్తివేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్రంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలపడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత మద్దతుతో సీజేపీ నేతలు ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించిన సీజేపీ నేతలు, విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నీట్ పేపర్ లీక్ పై కేంద్రం బాధ్యత తీసుకుని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా&lt;/h2&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మూడోసారి సమావేశమై చర్చలు జరిపింది. భవిష్యత్తులోనూ విద్యార్థులను కేసుల పేరుతో వేధించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Union Minister Dharmendra Pradhan resigns : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం ధర్మేంధ్రప్రధాన్&amp;zwnj;తో రాజీనామా చేయించింది. కాసేపట్లో మరో దఫా చర్చలు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!&lt;/h2&gt;
&lt;p&gt;కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నాడని దేవాంగుల భార్గవ రాజు అనే వ్యక్తి మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన నిరసన తెలిపారు. తన ఇంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కరించకుండా కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నారంటూ ఆరోపించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతనితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని భవానీపురంలో గ్యాంగ్&amp;zwnj;వార్- భయభ్రాంతులకు గురైన స్థానికులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Vijayawada Latest News:&lt;/strong&gt; విజయవాడ భవానీపురంలో గ్యాంగ్ వార్ స్థానికులను పరుగులు పెట్టించింది. భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ముల గొడవ కారణంగానే గ్యాంగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అన్న షేక్ నాగూర్ తమ్ముడు ఖాదర్&amp;zwnj;పై విచక్షణరహీతంగా దాడి చేయడంతో తమ్ముడు &amp;nbsp;ఖాదర్ భవానీపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఖాదర్ అన్న నాగూర్&amp;zwnj;పై సుమారు వంద మందితో ఇంటికి వెళ్లి దాడి చేశాడు. షేక్ నాగూర్ ఇప్పటికే ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యక్తిగత గొడవలను గ్యాంగ్&amp;zwnj;వార్&amp;zwnj;లా మార్చి స్థానికులను భయపెట్టిందుకు ఇరువురుపై కేసులు నమోదు చేసే ఆలోచనలో భవానీపురం పోలీసులు ఉన్నారు. అన్న షేక్ నాగూర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఖాదర్ పోలీసులకు తెలిపాడు. గతంలో షేక్ &amp;nbsp;నాగూర్&amp;zwnj;పై విజయవాడలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నాగూర్&amp;zwnj;పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తమ్ముడు ఖాదర్ డిమాండ్ చేస్తున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&amp;zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&amp;zwnj;లోని గోల్డెన్&amp;zwnj; ప్లేట్&amp;zwnj; బిర్యాని అండ్&amp;zwnj; రెస్టారెంట్&amp;zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/dbce97c63be9be0295cd210964b5cf331784944281475215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238#respond</comments><pubDate>Thu, 23 Jul 2026 08:39:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-july-2026-254238</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;NEET Protest Fast Track Courts: నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;NEET Protest Fast Track Courts: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్&amp;zwnj; పరిధిలో రెండు ఫాస్ట్&amp;zwnj; ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;HYDRA vs High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;HYDRA vs High Court : హైదరాబాద్&amp;zwnj;లోని లోతుకుంట భూములపై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన కామెంట్స్&amp;zwnj; చేసింది. ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని వ్యాఖ్యానించింది. పోలీసులు, హైడ్రా ఎవరు వచ్చినా ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Conistable Suicide: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్&amp;zwnj;తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;PM modi On NEET Paper Leak: నీట్&amp;zwnj; అంశంపై మోదీ కీలక ప్రకటన - విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;PM modi On NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సీజేపీ నిరసనల మధ్య, ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తుయే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. యువత శ్రేయస్సు, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP Cabinet Latest News: సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;AP Cabinet Latest News: ఇవాళ ఆంధ్రప్రదేశ్&amp;zwnj; మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలను ఆమోదముద్రే ప్రధాన అజెండాగా క్యాబినెట్ భేటీ అవుతోంది. ఉద్యోగుల డిమాండ్&amp;zwnj;పై క్యాబినెట్&amp;zwnj;లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పలు అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం తెలుపనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి పేలిన 2 గ్యాస్ సిలిండర్లు, మూడు షాపులు దగ్ధం చేశారు. ఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్&lt;/h3&gt;
&lt;p&gt;Hyderabad Crime News: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్&amp;zwnj;తో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. శంషాబాద్ నుంచి టెకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉందని మెయిల్&amp;zwnj;లో పేర్కొన్నారు. టేకాఫ్ సమయంలో బాంబు పేలవచ్చంటూ దుండగుడు మెయిల్ చేశాడు. దీంతో విమానాల్లో విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Crime News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Crime News: చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై కుక్కల పల్లి వద్ద గురువారం వేకుజామున రోడ్డు జరిగింది. కారులో దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ఎదురుగా నిలిచిన వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశారు. వెనక నుంచి వచ్చిన ఓ వాహనం కారును బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు , ఢీ కొట్టిన వాహనం ధ్వంసమయ్యాయి. దేవుడి దయతో ఎవరికి ఏం కాలేదని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, గురువారం వేకువ జామున ఒక గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు. ఎన్ హెచ్ అధికారులకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్లు చేస్తున్న స్పందించలేదన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/23/37555eab7d9e3f843177d5d0cffb090a1784776115863215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! ]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186#respond</comments><pubDate>Wed, 22 Jul 2026 17:24:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-educational-institutions-bandh-on-friday-student-unions-call-for-neet-paper-leakage-issue-254186</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Schools Bandh On Friday: &lt;/strong&gt;విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి లోకం కూడా గళమెత్తింది. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్&amp;zwnj;తో తెలంగాణలో విద్యాసంస్థలకు ఎల్లుండి బంద్ కాల్ ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో SFI, AISF, NSUI, PSDU, AIFDS సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్&amp;zwnj;లో మీడియాతో మాట్లాడుతు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యావ్యవస్థను నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు మొదటి డిమాండ్&amp;zwnj;గా చెప్పారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి. విద్యావ్యవస్థను నాశనం చేసే వికాస్&amp;zwnj; భారత్&amp;zwnj; శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలి. నీట్&amp;zwnj; ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ డిమాండ్&amp;zwnj;ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్&amp;zwnj;కు సహకరించాలని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అడిగే వారిపై దమనకాండకు దిగుతున్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/22/bbb667c4b1dd3e0bee6c55df4452f3ee1784721224796215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/nalgonda-mbbs-student-suicide-at-home-telangana-news-atn-253851</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/nalgonda-mbbs-student-suicide-at-home-telangana-news-atn-253851#respond</comments><pubDate>Sun, 19 Jul 2026 10:18:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/nalgonda-mbbs-student-suicide-at-home-telangana-news-atn-253851</guid><description><![CDATA[&lt;p&gt;కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న అనే ఎంబీబీఎస్ విద్యార్థిని యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో భయంతో అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.&lt;/p&gt;
&lt;p&gt;మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న (21)కు డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉండేది. చదువులో రాణించి సత్తాచాటిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన సెలవుల్లో గ్రామానికి తిరిగి వచ్చిన క్రమంలో శుక్రవారం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. మరోవైపు, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్(25) మృతదేహం శనివారం (జూలై 18) తాటి చెట్టుకు వేలాడుతూ కనిపించింది.&lt;/p&gt;
&lt;p&gt;స్థానికుల సమాచారం ప్రకారం, ప్రసన్న మృతిలో చరణ్ పాత్ర ఉందేమోనని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు యువకుడు రామ్&amp;zwnj; చరణ్&amp;zwnj;ను మందలించినా అతడు మారలేదు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తూనే ఉన్నాడు. అందువల్లే లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరి ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నల్గొండ పోలీసులు ఏమన్నారంటే?&lt;/strong&gt;&lt;br /&gt;నల్గొండ పోలీసు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ &amp;lsquo;మేం అనుమానాస్పద మృతిగా విడివిడిగా కేసులు నమోదు చేశాము. ప్రేమ వ్యవహారం, వేధింపుల ఆరోపణలతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టాం. నిజనిజాలను తెలుసుకోవడానికి పోస్ట్&amp;zwnj;మార్టం రిపోర్ట్, కాల్ డేటా రికార్డులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలం సేకరించనున్నాం. ప్రజలు వీరి మృతిపై ఎలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని, దర్యాప్తు సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం&amp;rsquo;అని చెప్పారు. వీరిద్దరి మృతదేహాలను పోస్ట్&amp;zwnj;మార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపినట్లు అధికారి తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుటుంబ సభ్యులు, గ్రామస్తుల స్టేట్&amp;zwnj;మెంట్ల నమోదు&lt;/strong&gt;&lt;br /&gt;కట్టంగూర్ పోలీసులు అటు ప్రసన్న బంధువులు, ఇటు చరణ్ కుటుంబ సభ్యులు, అలాగే వారిద్దరి గురించి తెలిసిన గ్రామస్తులను ప్రశ్నించి స్టేట్&amp;zwnj;మెంట్లను నమోదు చేశారు. వారిలో ఎవరిపైనైనా మానసిక ఒత్తిడి, బెదిరింపులు లేదా వేధింపులు ఉన్నట్లు &amp;nbsp;ఫిర్యాదులు, మెసేజ్&amp;zwnj;లు లేదా సోషల్ మీడియా పోస్ట్&amp;zwnj;లు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్ట్&amp;zwnj;మార్టం నివేదికలు వచ్చే వరకు అధికారులు ఇద్దరి మరణాలను అనుమానాస్పద మృతిగానే భావిస్తామని చెప్పారు. యువతిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా మరేదైనా నేరానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/19/d442ddd3251a6ea6e159a261f4593b851784429531359233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/nalgonda/telangana-cm-revanth-reddy-slams-kcr-brs-rule-over-job-placements-ande-sri-smruthi-vanam-253843</link><comments>https://telugu.abplive.com/telangana/nalgonda/telangana-cm-revanth-reddy-slams-kcr-brs-rule-over-job-placements-ande-sri-smruthi-vanam-253843#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 23:12:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నల్గొండ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nalgonda/telangana-cm-revanth-reddy-slams-kcr-brs-rule-over-job-placements-ande-sri-smruthi-vanam-253843</guid><description><![CDATA[&lt;p&gt;Telangana CM Revanth Reddy | ఘట్&amp;zwnj;కేసర్: కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు క్షమించలేదని, తాను ఉన్నంతవరకు బీఆర్ఎస్ సర్కారును మళ్లీ రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను మళ్లీ దోచుకోవాలని చూస్తున్న కేసీఆర్&amp;zwnj;ను గజ్వేల్&amp;zwnj;లోనే సమాధి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొరల గడీల ముందు తలవంచనని ధైర్యంగా నిలబడిన ప్రజాకవి అందెశ్రీ అని, తెలంగాణ సమాజానికి ఆయన ఆత్మబంధువని, తనకు పెద్దన్న లాంటివారని కొనియాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అందెశ్రీ, గద్దర్&amp;zwnj;లకు అవమానం.. గడీల పాలనకు ప్రజలు చరమగీతం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ప్రజా కవి జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్&amp;zwnj;కేసర్&amp;zwnj;లో శనివారం 'అందెశ్రీ స్మృతివనం' నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్&amp;zwnj;ఎస్ ప్రభుత్వం అందెశ్రీని, ప్రజా గాయకుడు గద్దర్&amp;zwnj;ను తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు. అందెశ్రీని అవమానించడం, గద్దరన్నను ప్రగతి భవన్ గేటు బయట ఎర్రటి ఎండలో నిలబెట్టడం చేసినప్పుడే, ఈ దొరల పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిరుద్యోగులను ఇంకా మోసం చేస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిరుద్యోగులను మోసం చేస్తూ, తాము ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష పేపర్లు అమ్ముకుని వేల కోట్లు కొల్లగొడితే ఉద్యోగాలు ఇచ్చినట్లా? లేక తమ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు జరిపి పారదర్శకంగా నియామకాలు చేపడితే ఇచ్చినట్లా? అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశ్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్&amp;zwnj; ఇంట్లో భేటీ!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;und&quot;&gt;People's Government Stands for Telangana's Self-Respect; CM Accuses Previous Government of Betraying Telangana&lt;br /&gt;&lt;br /&gt;ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి&amp;hellip;?&lt;br /&gt;&lt;br /&gt;🔹 మీ కుటుంబం దోచుకునేందుకా? &lt;br /&gt;🔹 మీ కుటుంబం పదవుల కోసమా? &lt;br /&gt;&lt;br /&gt;అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&amp;hellip; &lt;a href=&quot;https://t.co/bHvYQ2RiwJ&quot;&gt;pic.twitter.com/bHvYQ2RiwJ&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Congress for Telangana (@Congress4TS) &lt;a href=&quot;https://x.com/Congress4TS/status/2078497602778333414?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఉద్యోగాలు ఇచ్చి, నియామకపత్రాలు సైతం అందించాం..&lt;/strong&gt;&lt;br /&gt;బీఆర్&amp;zwnj;ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగాయని, తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపు 70 వేల ఉద్యోగాలు ఇచ్చి, వారి తల్లిదండ్రుల సాక్షిగా నియామక పత్రాలు అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజం అధికారం అప్పగిస్తే, వారు మాత్రం రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;&amp;zwnj;కు 1000 ఎకరాలు, కేటీఆర్&amp;zwnj;కు 100 ఎకరాలు, హరీశ్&amp;zwnj;రావుకు 50 ఎకరాలు, కవితకు 25 ఎకరాల్లో ఫామ్&amp;zwnj;హౌస్&amp;zwnj;లు ఉన్నాయని.. ఆ కుటుంబం నిజాం రాజును మించిన ధనవంతులుగా వీరు ఎలా మారారని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/hydraa-mega-drive-reclaims-840-acres-government-land-shamshabad-raidurg-253818&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;HYDRAA Hyderabad Mega Drive: హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/fce53b6557af19bd71a098901f0e1d851784396147798233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 13:48:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-senior-leaders-bandi-sanjay-and-etela-rajender-reconciliation-and-bjp-high-command-holding-talks-at-mp-k-laxman-253798</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bandi Sanjay vs Etela Rajender: &lt;/strong&gt;తెలంగాణలో అధికారంలోకి రావాలని చాలా కృతనిశ్చయంతో ఉన్న &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే వేరే పార్టీల నుంచి నేతలను ఆహ్వానించాలని చెప్పిన హైకమాండ్&amp;zwnj;, నేతల మధ్య విభేదాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఎవరికి వారుగా ఉంటున్న తీరుపై అసహనంతో ఉంది. అందుకే వారిని ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్, &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt; మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని చూస్తోంది. అందుకు పార్టీ దూగా ఉన్న అభయ్&amp;zwnj; పాటిల్&amp;zwnj; జోక్యం చేసుకున్నారు. ఇద్దరి నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీనికి సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; నివాసం వేదిక అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో అధికారంలోకి రావాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఆ దిశగానే వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా ముందు పార్టీని దారిలో పెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అడుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు, బలహీనతలపై స్టడీ చేస్తోంది. ఈ రిపోర్టుల్లో నేతల మధ్య కోఆర్డినేషన్ లేదని తేలింది. అసలు ఒకరిద్దరు నేతల మధ్య సఖ్యత లేదని, తారాస్థాయిలో విభేదాలు ఉన్నట్టు వెల్లడైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ముందుగా పార్టీ నేతలను దారిలోకి తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా ఈటల రాజేంద్ర, బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు పార్టీకి చాలా ఇబ్బందిగా మారుతున్నాయని తెలుసుకుంది. ముందు వారిద్దరితోనే పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టాలని చూస్తోంది. దీని కోసం పార్టీ దూతగా అభయ్ పాటిల్&amp;zwnj;ను ఢిల్లీ నుంచి పంపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అభయ్&amp;zwnj;పాటిల్ వచ్చీరాగానే సంజయ్, ఈటలతో భేటీ రిపారు. సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈ సీక్రెట్ సమావేశం జరిగింది. ఇద్దరి నేతలు వారి వారి సమస్యలను ఆయన ముందు ఉంచారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడటం లేదని తేలింది. ఒకరిపై ఒకరు సీరియస్ ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై అధిష్ఠానంతో మాట్లాడతాని ప్రస్తుతానికి కోఆర్డినేషన్&amp;zwnj;తో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇరువురి నేతలకు అభయ్ హైకమాండ్ మాటగా చెప్పినట్టు తెలుస్తోంది.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సమావేశం జరిగిన తర్వాత ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; మీడియాతో మాట్లాడారు. &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్ పాలనతో విసిగిపోయారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడామని అన్నారు.నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాటికి చెక్ చెప్పడానికే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. ఒక కుటుంబ పార్టీగా తాము మాట్లాడుకున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికే అంతా కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు. తెలంగాణ మహిళా రిజర్వేషన్లు, సీట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. తెలంగాణ జమిలీ ఎన్నికలే వస్తాయని లక్మణ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్&amp;zwnj; ఎంపీ లక్ష్మణ్&amp;zwnj; పక్కనే ఉన్నారు. అంతకంటే ముందు వారంతా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/28ed5d3b9c8ec75a4e3cebc2b45213631784364851328215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-youth-sangrama-sadassu-in-hyderabad-leaders-flocking-tensions-rise-with-arrest-of-key-leaders-253778</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-youth-sangrama-sadassu-in-hyderabad-leaders-flocking-tensions-rise-with-arrest-of-key-leaders-253778#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 11:32:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-youth-sangrama-sadassu-in-hyderabad-leaders-flocking-tensions-rise-with-arrest-of-key-leaders-253778</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;BRS Yuva Sangrama Sadassu:&lt;/strong&gt; మెగా డీఎస్సీ, ఉద్యోగల భర్తీ, నిరుద్యోగ భర్తీకి సంబంధించిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్&amp;zwnj;ఎస్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని సరూర్&amp;zwnj; నగర్&amp;zwnj;లో బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; యువ సంగ్రామ సదస్సు పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీని కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలు తరలి వచ్చారు. ఇంకా కీలక నేతలంతా ఈ సభ కోసం వస్తున్నారు. అయితే ఉదయం నుంచి కొందరి నేతలను అడ్డుకోవడం పొలిటికల్ హీట్&amp;zwnj;ను పెంచింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కార్యక్రమంలో బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గులాబీ శ్రేణులు తరలి వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు యత్నించిన ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్&amp;zwnj;ను ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై ఆయన ప్రత్యేక వీడియో పోస్టు చేశారు. సభకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే అమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. &quot;మల్కాజ్&amp;zwnj;గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనడానికి నేను సిద్ధమవుతుండగా, సైబరాబాద్ పోలీసులు ఉదయమే నా ఇంటికి చేరుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;Live: యువ సంగ్రామ సదస్సు&lt;br /&gt;&lt;br /&gt;📍సరూర్ నగర్ స్టేడియం&lt;a href=&quot;https://t.co/9dhVYcbUxa&quot;&gt;https://t.co/9dhVYcbUxa&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; BRS News (@BRSParty_News) &lt;a href=&quot;https://x.com/BRSParty_News/status/2078356637484818474?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;ఈ ఘటన నాకు చాలా ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు, &amp;nbsp;మల్కాజ్&amp;zwnj;గిరి పోలీస్ కమిషనర్ సుమతి నుంచి బహిరంగ సభ నిర్వహణకు రాతపూర్వక అనుమతులు ఉన్నప్పటికీ అడ్డుకోవడం ఏంటీ? ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు నన్ను, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం.&lt;/p&gt;
&lt;p&gt;భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, ఆర్టికల్ 19 (క్లాజ్ 1, ఏ, బి) ప్రకారం లభించిన స్వేచ్ఛగా సంచరించే, మాట్లాడే ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. ఒకవైపు 'సంవిధాన్ బచావో' అని నినదిస్తూ, మరోవైపు అదే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన సమాచారం లేదని వారు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;మా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇప్పటికే అనుమతి పత్రాలు అందజేసినా, పై అధికారుల ఆదేశాల పేరుతో వారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నాకు గనుక ఆ బహిరంగ సభకు హాజరయ్యే అనుమతి లభించకపోతే, నేను కచ్చితంగా నా నివాసంలోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నేను డిజిపిని, హోమ్ మంత్రిని కోరుతున్నాను.&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కాసేపు వాగ్వాదం, విమర్శ ప్రతి విమర్శల తర్వాత ప్రవీణ&amp;zwnj;కుమార్&amp;zwnj;ను పోలీసులు సభకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆయన మరో వీడియో విడుదల చేసి చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;యువ సంగ్రామ సదస్సు హాజరుకాకుండా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కూడా మొదట హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో హైకోర్ట్ అనుమతి ఉన్న హౌస్ అరెస్ట్ చేయడంపై సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆమె కుమారుడిని కూడా సభకు వెళ్లనియ్యకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రబుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని విమర్శలు చేశారు. కాసేపు వాదులాట తర్వాత పోలీసులు వారిని సభకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం &amp;ndash; ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఉదయం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్&amp;zwnj;ని సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ శంభీపూర్&amp;zwnj; రాజు ఖండించారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల పట్ల గౌరవానికి విరుద్ధమన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని మండిపడ్డారు. &quot;యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోంది.&quot; అని ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఇటువంటి నిరంకుశ ధోరణిని &lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt; ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు శంభీపూర్&amp;zwnj; రాజు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలన్నారు. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/8f50470d2a17c2e820e3184b777279f11784354422308215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753#respond</comments><pubDate>Sat, 18 Jul 2026 07:46:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-18th-july-2026-253753</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;ఎల్&amp;zwnj;నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటు&lt;/h2&gt;
&lt;p&gt;ఎల్&amp;zwnj;నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యలు సిఫార్సు చేసేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపేందుకు వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.&lt;/p&gt;
&lt;h2&gt;National Film Awards 2026 Winners List: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?&lt;/h2&gt;
&lt;p&gt;72nd National Film Awards Winners List: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతల వివరాలను శనివారం సాయంత్రం ప్రకటించారు. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు ప్రకటిస్తున్నారు. జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తున్నారు. విజేతలుగా నిలిచిన నటీనటులు, డైరెక్టర్ సహా విజేతల కోసం లైవ్ చూడండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/qiOwql6CFjk?si=xuV-DnEtHem2pu4h&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉత్తమ సినిమా: ఆర్టికల్&amp;zwnj; 370 (ఆదిత్య సుహాస్&amp;zwnj; జంబాలే)&lt;br /&gt;ఉత్తమ నటుడు: కార్తిక్&amp;zwnj; ఆర్యన్&amp;zwnj; (చందూ ఛాంపియన్&amp;zwnj;), మమ్ముట్టి (భ్రమయుగం)&lt;br /&gt;ఉత్తమ నటి: యామి గౌతమ్&amp;zwnj; (ఆర్టికల్&amp;zwnj; 370)&lt;br /&gt;ఉత్తమ దర్శకుడు: రాజ్&amp;zwnj;కుమార్&amp;zwnj; పెరియసామి (అమరన్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శాశ్వత్ సచ్&amp;zwnj;దేవ్ (ఆర్టికల్ 370)&lt;br /&gt;ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్&amp;nbsp;&lt;br /&gt;ఉత్తమ ఎడిటర్: ఆర్ కలైవానన్ (అమరన్)&lt;br /&gt;పాపులర్ సినిమా: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'...&lt;br /&gt;మాటల రచయిత: 'లక్కీ భాస్కర్'కు వెంకీ అట్లూరి&lt;br /&gt;ఉత్తమ బాలల సినిమా: 35 ఒక చిన్న కథ కాదు&lt;br /&gt;ఉత్తమ స్క్రీన్&amp;zwnj; ప్లే (ఒరిజినల్&amp;zwnj;): పుష్ప2 (సుకుమార్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ కాస్ట్యూమ్&amp;zwnj; డిజైనర్: పుష్ప2 (దీపాలి నూర్&amp;zwnj;, సీతల్&amp;zwnj; శర్మ)&lt;br /&gt;ఉత్తమ మేకప్&amp;zwnj;: కమిటీ కుర్రాళ్లు (పి. రవికుమార్&amp;zwnj;)&lt;br /&gt;ఉత్తమ స్క్రీన్&amp;zwnj;ప్లే (సంభాషణలు): లక్కీ భాస్కర్&amp;zwnj; (వెంకీ అట్లూరి)&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ.. ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్ ప్రారంభం&lt;/h2&gt;
&lt;p&gt;కృష్ణాజిల్లా (గన్నవరం ఎయిర్పోర్ట్) విజయవాడ విమానాశ్రయం లో &amp;nbsp;కొత్తగా నిర్మించిన ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్&amp;zwnj;ను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ విమాన ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఈ ప్రాంతం యొక్క పెరుగుతున్న కార్యాచరణ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఈ &amp;nbsp;సదుపాయం అభివృద్ధిని ఏర్పాటు చేశారు ఇప్పటికే ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసి &amp;nbsp;సంబంధిత అధికారుల నుండి తప్పనిసరి అయిన అన్ని చట్టబద్ధమైన, కార్యాచరణ, నియంత్రణ అనుమతులను పొందింది. ఈ సదుపాయం ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ATS), కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ విధులు, ఇతర అనుబంధ సాంకేతిక కార్యకలాపాలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు.. మోడ్రన్ వ్యవస్థలతో కూడి ఉండనుంది.&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ విమానాశ్రయంలో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, వివిధ సాంకేతిక సేవల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి, మరియు విమాన రాకపోకల కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక పటిష్టమైన వేదికను అందించేందుకు కొత్త ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్&amp;zwnj;ను నేరుగా ఎంపీ చిన్ని తో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు.&lt;/p&gt;
&lt;h2&gt;Polavaram Latest news: పోలవరం జిల్లాలో విషాదం- గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Polavaram Latest news: పోలవరం జిల్లాలో ఎటపాక మండలం గొల్లగూడం వద్ద విషాదం చోటు చేసుకుంది ఐదుగురు వ్యక్తులు గోదావరిలో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Gudivada Tour :&quot;మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు&quot; కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;2024ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చారని గుడివాడలో పర్యటించిన &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; గుర్తు చేశారు. గతంలో ఇలా ప్రజలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. 2024లో చాలా వరకు చెత్తను ప్రజలు క్లీన్ చేశారని అన్నారు. వాళ్ల నోళ్లను ఫినాయిల్&amp;zwnj;తో క్లీన్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడ కొడాలి నాని పేరు చెప్పకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;KTR Challenge:70వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా? &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;కి కేటీఆర్ సవాల్!&lt;/h2&gt;
&lt;p&gt;KTR Challenge: ఉద్యోగాలపై కాంగ్రెస్ కాకిలెక్కలు చెబుతుందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్&amp;zwnj;ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; తన ఖాతాలో వేసుకుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్స్&amp;zwnj;తో నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మేడ్చల్ జిల్లాలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో కొంతమంది వ్యక్తులు హంగామా!&lt;/h2&gt;
&lt;p&gt;మేడ్చల్ జిల్లాలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక అలమైసన్ గేటెడ్ కమ్యూనిటీలో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి హంగామా సృష్టించారు. తమ విల్లాస్&amp;zwnj;లో ఉన్న పార్కు స్థలంలో ఉన్న బోరుబావిని రిపేర్ చేస్తున్న క్రమంలో మైనంపల్లి చందర్ రావు మరికొంత మంది కలసి పార్క్ స్థలం తమదని అందులో ఎలాంటి యాక్టివిటీ వేయొద్దు అంటూ &amp;nbsp;విల్లాస్&amp;zwnj;లో ఉండే వారిపై దాడికి పాల్పడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సెక్యూరిటీని సైతం బెదిరించి కొందరి రౌడీ మూకలతో &amp;nbsp;వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, ఆడవారు అనే కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని,ప్రశాంతంగా ఉండటం కోసం విల్లాస్ ను కొనుగోలు చేసి, జీవిస్తుంటే ఇలా తమపై దాడికి పాల్పడటం దారుణమని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ విషయంపై పోలీసులకి సమాచారం అందడంతో అక్కడ సెక్యూరిటీ గార్డులపై, స్థానికులపై దాడికి యత్నించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. ఈ విషయంపై తమకు భద్రతపరమైన ఇబ్బందులు ఉన్నాయని, పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Youtube Ravan Issue: యూట్యూబర్&amp;zwnj; రావణ్&amp;zwnj; కేసులో గమన, ఇంద్రసేన చౌదరిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు!&lt;/h2&gt;
&lt;p&gt;Youtube Ravan Issue: యూట్యూబర్ రావణ్&amp;zwnj; కేసులో గమన, ఇంద్రసేన చౌదరిని పెనమలూరు పీఎస్&amp;zwnj;లో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపుగా ఏడు గంటల పాటు ఇద్దరినీ ప్రశ్నించారు. పలు అంశాలపై వివరాలు సేకరించారు. నేడు మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి విచారణ కోసం గమన, ఇంద్రసేనకు నోటీసులు అందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Guntur Latest News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Guntur Latest News:&lt;/strong&gt; గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలకు హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటివారైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Sonam Wangchuk : సోనమ్&amp;zwnj; వాంగ్&amp;zwnj;చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Sonam Wangchuk : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజుల నుంచి దీక్ష చేస్తున్నందున ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణిచింది. అందుకే వైద్యులు సలహా మేరకు పోలీసులు ఆయనను దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/18/09ddf045b4d342d2b706964bdb3616fe1784340934480215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  ]]></title><link>https://telugu.abplive.com/education/neet-retest-2026-results-released-11-21-lakh-candidates-passed-253642</link><comments>https://telugu.abplive.com/education/neet-retest-2026-results-released-11-21-lakh-candidates-passed-253642#respond</comments><pubDate>Thu, 16 Jul 2026 22:49:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/neet-retest-2026-results-released-11-21-lakh-candidates-passed-253642</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Re-NEET UG 2026 Result:&lt;/strong&gt; నీట్ యూజీ 2026 పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్&amp;zwnj;టీఏ) రీ-నీట్ 2026 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్&amp;zwnj;కార్డులను అధికారిక వెబ్&amp;zwnj;సైట్, &lt;a title=&quot;neet.nta.nic.in&quot; href=&quot;neet.nta.nic.in&quot; target=&quot;_self&quot;&gt;neet.nta.nic.in&lt;/a&gt;లో చూసుకోవచ్చు. పేపర్ లీక్ వివాదం కారణంగా నీట్ యూజీ 2026 పరీక్ష వార్తల్లో నిలిచినందున, ఈ ఏడాది ఫలితాలు కూడా చాలా ముఖ్యమైనవి. గత పరీక్షను రద్దు చేయాల్సి రావడంతో, జూన్ 21, 2026న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు, ఎన్&amp;zwnj;టీఏ గడువుకు ముందే ఫలితాలను విడుదల చేసింది, దీంతో వైద్య కళాశాలల కౌన్సెలింగ్, ప్రవేశ ప్రక్రియలు సకాలంలో ప్రారంభమయ్యేందుకు వీలు కలిగింది.&lt;/p&gt;
&lt;h2&gt;11.21 లక్షల మంది అభ్యర్థులు పాస్&lt;/h2&gt;
&lt;p&gt;దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు ఈ రీటెస్టుకు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. అంటే, ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, రీటెస్ట్&amp;zwnj; వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారీ సంఖ్యలో విద్యార్థులు విజయం సాధించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల విద్యార్థులు జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సంవత్సరం, పంజాబ్&amp;zwnj;కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ 720కి 715 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఫలితంలోని ముఖ్యాంశాలు ఇవి:&lt;/h2&gt;
&lt;p&gt;19 మంది అభ్యర్థులు 700 కంటే ఎక్కువ మార్కులు సాధించారు&lt;br /&gt;138 మంది అభ్యర్థులు 690 కంటే ఎక్కువ మార్కులు సాధించారు&lt;br /&gt;1492 మంది అభ్యర్థులు 650 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు&lt;br /&gt;10160 మంది అభ్యర్థులు 600 కంటే ఎక్కువ మార్కులు సాధించారు&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి, విజయం సాధించిన అభ్యర్థులలో 58 శాతానికిపైగా మహిళలు ఉన్నారు. మహిళల విజయ శాతం కూడా పురుషులను అధిగమించింది. పరీక్ష రాసిన మహిళల్లో 56.8 శాతం మంది అర్హత సాధించగా, పురుషులలో ఈ శాతం 55.1గా ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;మొదటిసారి పరీక్ష రాసేవారిదే ఆధిపత్యం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;690 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన 138 మంది అభ్యర్థులలో, 93 శాతానికిపైగా మొదటిసారి నీట్ రాస్తున్న అభ్యర్థులే. వారిలో దాదాపు అందరూ 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు వారే.&lt;/p&gt;
&lt;h2&gt;ఏ కేటగిరీ నుంచి ఎంత మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు?&lt;/h2&gt;
&lt;p&gt;సాధారణం: 2.91 లక్షలు&lt;br /&gt;ఓబీసీ-ఎన్&amp;zwnj;సీఎల్: 5.12 లక్షలు&lt;br /&gt;SC: 1.59 లక్షలు&lt;br /&gt;ST: 63,716&lt;br /&gt;EWS: 95,026&lt;br /&gt;PwBD: 3,666&lt;br /&gt;PwD: 303&lt;/p&gt;
&lt;p&gt;పరీక్ష 13 భాషల్లో నిర్వహించారు. రీ-నీట్ 2026 పరీక్షను హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, అస్సామీ, ఉర్దూ అనే 13 భాషలలో నిర్వహించారు.&lt;/p&gt;
&lt;h2&gt;నెక్స్ట్&amp;zwnj; ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;ఇకపై, MBBS, BDS కోర్సులకు సంబంధించిన ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్&amp;zwnj;ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహిస్తుంది, కాగా స్టేట్ కోటా కౌన్సెలింగ్&amp;zwnj;ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. మోసపూరిత కాల్స్, సీట్లు ఇప్పిస్తామని చెప్పే స్కామ్&amp;zwnj;లు, స్కోర్&amp;zwnj;ను పెంచుతామని చెప్పే మోసపూరిత స్కామ్&amp;zwnj;లు, డబ్బు డిమాండ్ చేసే సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTA అభ్యర్థులకు సూచించింది. విద్యార్థులు అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ల నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని వెంటనే NTAకి నివేదించాలని ఆ సంస్థ సలహా ఇచ్చింది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/17/45b0c2f5ebbdff48454817f2cd12d75a1784226796281215_original.jpg" width="220"/></item></channel></rss>