<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>karimnagar</title><atom:link href="https://telugu.abplive.com/karimnagar/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 12:04:32 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం]]></title><link>https://telugu.abplive.com/crime/kondagattu-accident-speeding-lorry-collides-with-rtc-bus-injuring-20-passengers-256581</link><comments>https://telugu.abplive.com/crime/kondagattu-accident-speeding-lorry-collides-with-rtc-bus-injuring-20-passengers-256581#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 22:42:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/kondagattu-accident-speeding-lorry-collides-with-rtc-bus-injuring-20-passengers-256581</guid><description><![CDATA[&lt;p&gt;Telangana Latest News | జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఆలయం వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ, RTC బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. అతనిని బయటకు తీసేందుకు స్థానికులు ఇనుప రాడ్లు, తాళ్లను ఉపయోగిస్తూ 30 నిమిషాలకు పైగా శ్రమించాల్సి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కరీంనగర్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితులు సహాయం కోసం కేకలు వేశారు. ఒక ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ, &amp;lsquo;మేం పెద్ద శబ్ధం రాగానే విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాం. బస్సు డ్రైవర్ శరీరం నుంచి రక్తం కారుతోంది. బస్సు &amp;nbsp;లోపల ప్రయాణికులు చిక్కుకుపోయారు&amp;rsquo; అని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కొండగట్టు హైవేపై రోడ్డు ప్రమాదం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మల్లియల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురు ఢీకొన్న ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. కొన్ని నిమిషాల్లోనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసేందుకు కిటికీలు పగలగొట్టారు. వీరిలో 20 మందిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్యాబిన్&amp;zwnj;లో చిక్కుకుపోయిన లారీ డ్రైవర్&amp;zwnj;ను కొంతసేపు శ్రమించి బయటకు తీయగలిగారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/crime/temple-priest-apprehended-for-molesting-minor-inside-temple-in-ramachandrapuram-256423&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘాట్ రోడ్డు దిగుతున్న సమయంలో లారీ అదుపు తప్పి బస్సు లేన్&amp;zwnj;లోకి వచ్చి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. లారీ వేగం, బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/273823cbb86385a167af07aa8f309b7b1786986710546233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 17:47:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Voter List 2026:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం నాడు ఎస్&amp;zwnj;ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచడం, తప్పులను సరిదిద్దడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముసాయిదా లెక్కలు ఇవే&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్ర ఎన్నికల సంగం వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణలో ఎస్&amp;zwnj;ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం ఓటర్ల సంఖ్య 3, 38, 26, 448గా ఉంది. తాజా ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇప్పటి వరకు 2, 64, 87, 213 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 7. 30 శాతానికి సమానం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మిగిలిన ఓటర్ల వివరాల్లో వివిధ రకాల వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 60, 50, 918 మంది ఓటర్లు వివరాల్లో తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 32,36, 659 మంది ఓటర్లకు సంబంధించి ప్రాపర్ మ్యాపింగ్ లేదనని అధికారులు నిర్దారించారు. అబ్సెంట్&amp;zwnj;, షిఫ్టెడ్, డెడ్&amp;zwnj;, డూప్లికేట్, విభాగాల్లో మొత్తం 73, 39,235 మంది ఓటర్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;92 లక్షల మందికి నోటీసులు ఎందుకు?&lt;/h2&gt;
&lt;p&gt;ఓటర్ల జాబితాలో డూప్లికేట్&amp;zwnj; ఓట్లను తొలగించం, చిరునామాలు మారిన వారి వివరాలను సరిదిద్దడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నోటీసులను బూత్ లెవల్&amp;zwnj; ఆఫీసర్స్ ద్వారా నేరుగా లేదా పోస్టు ద్వారా ఓటర్లు చేరవేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;నోటీసులు అందిన ఓటర్లు తమ వివరాల ధృవీకరణ కోసం అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలస వెళ్లినా, ఆ వివరాలను విచారణలో భాగంగా నిర్దారిస్తారు ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక మోడల్&amp;zwnj; నోటీసు సిద్ధం చేసింది. అందులో ఓటరు పేరు, గుర్తింపు కార్డు సంఖ్య, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు పొందుపరిచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముఖ్యమైన గడువులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం టైమ్&amp;zwnj;లైన్ ప్రకటించింది. నోటీసులు అందుకున్న వారు తమ సమాధానాలను లేదా అభ్యంతరాలను సెప్టెంబర్&amp;zwnj; 16 వరకు సమర్పించవచ్చు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అందిన దరఖాస్తులను, అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్&amp;zwnj; 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జిల్లాల వారీగా స్థితిగతులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్నికల సంఘం విడుదల చేసిన 33 జిల్లాల నివేదిక పరిశీలిస్తే, గ్రామీణ జిల్లాల్లో డిజిటలైజేషన్ వేగంగా సాగగా, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సవాల్లు ఎదురవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కుమరం భీం ఆసిఫాబాద్&amp;zwnj;లో డిజిటలైజేషన్ ప్రక్రియ 89 శాతానికిపైగా పూర్తి అయ్యింది. అత్యంత క్లిష్టమైన హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను డిజిటలైజేషన్ శాతం కేవలం 59. 01శాతం మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం సుమారు 19.41 మంది ASDD ఓటర్లు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో డిజిటలైజేషన్ 65. 21 శాతం నమోదైంది. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాల సవరణ అవసకం ఉంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అధికారులు ఏం చెబుతున్నారు?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రక్రియలో 2 వేల మందికిపైగా అధికారులు పాల్గొంటున్నారని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎవరైనా గుర్తిస్తే, వారు ఫామ్&amp;zwnj; 6A ద్వారా కొత్తా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&lt;a title=&quot;మీరు పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే.&quot; href=&quot;https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29&quot; target=&quot;_self&quot;&gt;ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే&lt;/a&gt;&lt;/h2&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/64ef16178053776da6c3da0ea9f1f1c21786968964579215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-independence-celebrations-revanth-reddy-krishna-godavari-water-osmania-university-agriculture-256403</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-independence-celebrations-revanth-reddy-krishna-godavari-water-osmania-university-agriculture-256403#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 12:27:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-independence-celebrations-revanth-reddy-krishna-godavari-water-osmania-university-agriculture-256403</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Independence Day 2026:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలో కూడా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. చారిత్రాత్మక అధికారికంగా గోల్కొండ కోటపై నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి &amp;nbsp;రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగించి, రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. ఈసారి వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. గోల్కొండ కోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవస్థలు దెబ్బ తిన్నాయని, వాటిని గాడిలో పెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసమో, మొక్కుబడిగానో హామీలు ఇవ్వలేదని, ప్రతి పథకంలోనూ మానవీయత ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించడమే &amp;nbsp;తమ లక్ష్యమని, అందుకే పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ అందించ దిశగా నవ తెలంగాణ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; తేల్చి చెప్పారు. ముఖ్యంగా కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని, పెండింగ్&amp;zwnj; ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీరందిస్తామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి, అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, దీని వల్ల 25 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగిందని వివరించారు. 36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. సన్నవడ్లకు క్విటాల్&amp;zwnj;కు 500 రూపాయల బోనస్&amp;zwnj; ఇస్తున్నట్టు వెల్లడించారు. వరి సాగులో పంజాబ్&amp;zwnj;ను దాటేసి తెలంగాణ నంబర్&amp;zwnj; 1 స్థానానికి చేరుకుందని సీఎం గర్వంగా ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్య, వైద్యం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశాలని సీఎం తెలిపారు. విద్యా సూచీలో గతంలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 18వ స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్&amp;zwnj; స్కూల్&amp;zwnj; నిర్మాణం చేపట్టామన్నారు. ఏటా 24000కోట్ల ముందస్తుగా విద్యార్థులకు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ఉక్కు సంకల్పమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నామన్నారు. కల్యాణ్&amp;zwnj; లక్ష్మి కింద 4790 కోట్లు అందజేశామని తెలిపారు. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు, పెట్రోల్ బంకులకు యజమానులుగా చేస్తున్నట్టు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, రెండో విడత పంపిణీ ేటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. రెండు విడతల్లో 5.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఇస్తున్నట్టు చెప్పారు. కొత్తగా 2.50 లక్ష మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టడం &amp;nbsp;ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసినట్టు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే పరిమితం కాకుండా పెట్టుబడులు ఆకర్షణలోనూ రికార్డులు సృష్టిస్తోందని సీఎం వివరించారు.&amp;nbsp;టీఎస్&amp;zwnj; ఐపాస్&amp;zwnj; ద్వారా 1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా 78 వేల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు.&amp;nbsp;అమెజాన్ సంస్థ తెలంగాణలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని, హైదరాబాద్&amp;zwnj;లో 355కుపైగా గ్లోబల్&amp;zwnj; కెపబిలిటీ సెంటర్లు పని చేస్తున్నాయని ఆయన &amp;nbsp;వెల్లడించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన అక్రమాలు జరగకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;32 నెలల ప్రజా పాలన రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 32 నెలల కాలంలోనే తెలంగాణ పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/a9ef4e93dc1ba62d6114a116b33afbdc1786776976406215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!]]></title><link>https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-age-limit-relaxation-uniform-services-departments-256392</link><comments>https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-age-limit-relaxation-uniform-services-departments-256392#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 10:34:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/telangana-police-recruitment-age-limit-relaxation-uniform-services-departments-256392</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Police Recruitment 2026 Age Limit: &lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలో యూనిఫామ్ ధరించి సమాజానికి సేవ చేయాలనే లక్షల మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయంతో భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నోటిఫికేషన్ల ఆలస్యం, కరోనా తదనంతర పరిణామాల వల్ల వయసు మించిపోయి ఆందోళన చెందుతున్న అభ్యర్థుల విన్నపాలను ప్రభుత్వం సానుకూలంగా మన్నించింది. ఈ క్రమంలోనే వివిధ యూనిఫామ్&amp;zwnj; సర్వీసెస్&amp;zwnj; శాఖల్లో డైరెక్ట్&amp;zwnj; రిక్రూట్&amp;zwnj;మెంట్&amp;zwnj; పోస్టులకు గరిష్ట వయోపరిమితిని అదనంగా మరో రెండేళ్లు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో నెంబర్&amp;zwnj; 122 ప్రకారం రాష్ట్రంలోని ఏడు ప్రధాన యూనిఫామ్&amp;zwnj; శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు లభించనుంది. ఇప్పటికే మే 18, 2026 నుంచి ప్రభుత్వం ఐదేళ్ల వయోపరిమితి పెంపును అమలు చేస్తోంది. ఇప్పుడు దానికి అదనంగా మరో రెండేళ్లు జోడించడంతో అభ్యర్థులకు లభించే మొత్తం వయోసడలింపు ఏకంగా 7ఏళ్లు చేరింది. దీని వల్ల వయసు పైబడి పోటీకి దూరమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు మళ్లీ ప్రాణం పోసినట్టు అయ్యింది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ వయోపరిమితి పెంపు వర్తించే ప్రధాన శాఖలు ఏంటంటే... తెలంగాణ పోలీస్ శాఖ అయిన సివిల్ ఎస్&amp;zwnj;ఐ కానిస్టేబుల్, ఏఆర్&amp;zwnj;, టీఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj;సీ , కమ్యూనికేషన్స్&amp;zwnj; పోస్టులకు వర్తిస్తుంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్&amp;zwnj;మెన్&amp;zwnj;, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు ఇది అమలు అవుతుంది. జైళ్ల శాఖ డిప్యూటీ జైలర్&amp;zwnj;, వార్డర్&amp;zwnj; పోస్టుల్లో వర్తింపజేస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్&amp;zwnj; శాఖ, రవాణా శాఖ, అటవీ శాఖలోని ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ వయోపరిమితి పెంపు నిర్ణయం కేవలం భవిష్యత్&amp;zwnj;లో వచ్చే నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీస్&amp;zwnj; నియామక ప్రక్రియకు కూడా ఈ ఏడేళ్ల సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఇప్పటికే అప్లై చేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్&amp;zwnj; నియామక మండలి అవకాశం కల్పించే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వయోపరిమితి లెక్కలు ఎలా మారుతాయి?&lt;/h2&gt;
&lt;p&gt;ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య కేటగిరీ అభ్యర్థులతోపాటు రిజర్వేషన్ వర్గాల వారికి కూడా గరిష్ట వయస్సు గణనీయంగా పెరిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;table style=&quot;border-collapse: collapse; width: 100%; height: 110px;&quot; border=&quot;1&quot;&gt;
&lt;tbody&gt;
&lt;tr style=&quot;height: 44px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 44px;&quot;&gt;&lt;strong&gt;ఉద్యోగ హోదా &lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 44px;&quot;&gt;&lt;strong&gt;బేసిక్ వయోపరిమితి&lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 16.1917%; height: 44px;&quot;&gt;&lt;strong&gt;పాత సడలింపు &lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 21.3083%; height: 44px;&quot;&gt;&lt;strong&gt;కొత్త సడలింపుతో కలిపి ఎంత &lt;/strong&gt;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 12.5%; height: 44px;&quot;&gt;&lt;strong&gt;కొత్త గరిష్ట అర్హత వయసు &lt;/strong&gt;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;పోలీస్ కానిస్టేబుల్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;22 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 16.1917%; height: 22px;&quot;&gt;&amp;nbsp; 27 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 21.3083%; height: 22px;&quot;&gt;+7 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 12.5%; height: 22px;&quot;&gt;29 ఏళ్లు&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;సబ్&amp;zwnj;ఇన్స్&amp;zwnj;పెక్టర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;25 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 16.1917%; height: 22px;&quot;&gt;30 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 21.3083%; height: 22px;&quot;&gt;+7ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 12.5%; height: 22px;&quot;&gt;32 ఏళ్లు&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;tr style=&quot;height: 22px;&quot;&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;ఫారెస్ట్ బీట్ ఆఫీసర్&amp;zwnj;&lt;/td&gt;
&lt;td style=&quot;width: 25%; height: 22px;&quot;&gt;31 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 16.1917%; height: 22px;&quot;&gt;36 ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 21.3083%; height: 22px;&quot;&gt;+7ఏళ్లు&lt;/td&gt;
&lt;td style=&quot;width: 12.5%; height: 22px;&quot;&gt;38 ఏళ్లు&amp;nbsp;&lt;/td&gt;
&lt;/tr&gt;
&lt;/tbody&gt;
&lt;/table&gt;
&lt;p&gt;ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్&amp;zwnj; అభ్యర్థులకు పై పేర్కొన్న ఏడేళ్ల సడలింపుతోపాటు వారి కేటగిరీకి వర్తించే అదనపు 5 ఏళ్ల మినహాయింపు కూడా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు కానిస్టేబుల్ పోస్టులకు గరిష్టంగా 34 ఏళ్ల వరకు, ఎస్&amp;zwnj; పోస్టులకు 37 ఏళ్ల వరకు పోటీ పడే అవకాశం లభిస్తుంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/8168b4b45ab4bb08ce333a70da1446d81786770214490215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371</link><comments>https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 07:17:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/independence-day-2026-narendra-modi-red-fort-freedom-fighters-developed-india-viksit-bharat-256371</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Independence Day 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం (ఆగస్టు 15, 2026) జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో ఒక మేసేజ్&amp;zwnj;ను పోస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ ధైర్యసాహసాలతో, త్యాగాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు దేశాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;అభివృద్ధి చెందిన భారత్&amp;zwnj; లక్ష్యం గురించి ప్రస్తావన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తన సందేశంలో ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన భారత్&amp;zwnj; లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను స్వీకరించి, అభివృద్ధి చెందిన దేశ సంకల్పాన్ని నెరవేర్చడానికి దోహదపడాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఎర్రకోటపై 13వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్న మోదీ&lt;/h2&gt;
&lt;p&gt;స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; వరుసగా 13వ సారి ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన సందేశాన్ని ముగిస్తూ, ప్రధానమంత్రి పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, దేశం కోసం పోరాడిన ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.&lt;/p&gt;
&lt;h2&gt;చేతిలో జెండా, గుండెల్లో అజెండా: చంద్రబాబు&lt;/h2&gt;
&lt;p&gt;80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;. &quot;ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు &amp;lsquo;అనే నేను...&amp;rsquo; సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు... దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి... మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్... స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు... వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం.&quot; అని పిలుపునిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవిత్ర బాధ్యతగా భావించాలి: పవన్&lt;/h2&gt;
&lt;p&gt;80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛను సాధించిన స్వాతంత్ర్య సమరయోధులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj;. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. &quot;మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ తేలికగా తీసుకోవలసిన బహుమతి కాదని, అది మన జాతీయ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి చేపట్టిన ఒక పవిత్ర బాధ్యత అని వారి జీవితాలు మనకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయి.&lt;/p&gt;
&lt;p&gt;స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గడిచిన దశాబ్దాల్లో, దేశం నిశ్శబ్దమైన సంకల్పంతో, &amp;nbsp;అద్భుతమైన ఆశయంతో ఎదిగింది. ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించడం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో చారిత్రాత్మక ల్యాండింగ్ అవ్వడం నుంచి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం, యూపీఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం, మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ వేదికపై ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా స్థిరపడటం వరకు - ఈ విజయాలు భారత ప్రజల ప్రతిభకు, &amp;nbsp;అకుంఠిత స్ఫూర్తికి సజీవ నిదర్శనం.&lt;/p&gt;
&lt;p&gt;విభజనతో దెబ్బతిన్న దేశాన్ని వారసత్వంగా పొంది, ఐక్యత, పునర్నిర్మాణం, ప్రగతి అనే ఉన్నత మార్గాన్ని ఎంచుకున్న ఆ మహనీయ రాజనీతిజ్ఞులకు, జాతినిర్మాతలకు నేను ప్రగాఢ గౌరవంతో నమస్కరిస్తున్నాను. వారి దార్శనికత, ధైర్యసాహసాలతో, నేడు మనం గర్వంగా నివసిస్తున్న ఈ భారత్&amp;zwnj;కు వారు పునాదులు వేశారు.&lt;/p&gt;
&lt;p&gt;మన స్వాతంత్ర్య సమరయోధుల, దార్శనిక నాయకుల నుంచి శాశ్వతమైన స్ఫూర్తిని పొంది, వారి స్ఫూర్తిని దేశ నిర్మాణ కార్యంలో ముందుకు తీసుకువెళ్దాం. మన యువత స్పష్టమైన లక్ష్యంతో, నైతిక ధైర్యంతో నాయకత్వం వహించాలి. రాజకీయ విభజనలకు, సామాజిక విభేదాలకు అతీతంగా ఎదగాలి. ప్రతి పల్లెటూరు, పట్టణం, నగరంలోని ప్రతి పౌరుడు, రాబోయే తరాల కోసం బలమైన, సుసంపన్నమైన, స్వయం సమృద్ధిగల, నిజమైన వికసిత భారత్&amp;zwnj;ను నిర్మించడానికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేయాలి.&quot; అని రాసుకొచ్చారు. ఇది మన సమిష్టి ధర్మం అని, ఇది మన ఉమ్మడి గమ్యం అని పేర్కొన్నారు. .&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/8b8a22c6952f9643c08d84b10b8668d11786758332487215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 06:58:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ&lt;/h2&gt;
&lt;p&gt;ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ -ఉచిత బస్సు ప్రయాణంపై మాటామంతి&lt;/h2&gt;
&lt;p&gt;స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలతో ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆర్థిక స్వాతంత్య్రానికి &amp;lsquo;స్త్రీ శక్తి&amp;rsquo; బాట.. ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది అవుతున్న సందర్భంగా వారితో ముచ్చటిస్తారు. ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. ఆర్టీసీలో 7,631 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రభుత్వం. మహిళా ప్రయాణికుల వాటా 40% నుంచి 62%కి పెరిగింది. 'స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం' పేరుతో నేడు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపడుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశం శనివారం (ఆగస్టు 15, 2026) నాడు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; తన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ ధైర్యసాహసాలతో, త్యాగాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు దేశాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/37206bb7ce86a178b88a3b7cc7f99dd01786757015257215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cabinet-decisions-global-summit-smart-ration-cards-ev-autos-256342</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cabinet-decisions-global-summit-smart-ration-cards-ev-autos-256342#respond</comments><pubDate>Fri, 14 Aug 2026 17:38:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cabinet-decisions-global-summit-smart-ration-cards-ev-autos-256342</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Cabinet Decisions:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్&amp;zwnj;పై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో పారిశ్రామిక అభివృద్ది, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, విద్యారంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అటు సామాన్యులకు ఊరటనిచ్చేలా, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగుల పెట్టించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్&amp;zwnj; 2.0&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణను గ్లోబల్&amp;zwnj; ఇన్వెస్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj; డెస్టినేషన్&amp;zwnj;గా మార్చే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్&amp;zwnj; గ్లోబల్ సమ్మిట్&amp;zwnj; 2.0 నిర్వహించాలని కేబినెట్&amp;zwnj; నిర్ణయించింది. ఈ మెగా సదస్సును ఈ ఏడాది డిసెంబర్&amp;zwnj; 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి ఇన్వెస్ట్&amp;zwnj; తెలంగాణ అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందో. ముఖ్యంగా డిఫెన్స్&amp;zwnj;, ఏరోస్పేస్&amp;zwnj;, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సదస్సు విజయవంతం కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్&amp;zwnj; కుమార్, వివేక్ వెంకటస్వామిలతో కూడిన ప్రత్యేక సబ్&amp;zwnj;కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్లాన్&amp;zwnj;ను ప్రపంచానికి ఆవిష్కరించనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సామాన్యులకు స్మార్ట్&amp;zwnj; రేషన్ కార్డు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. పాత కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకుపైగా రేషన్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. నిరుపేదలకు పారదర్శకంగా సరకులు అందేలా ఈ స్మార్ట్ కార్డులను రూపొందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లో ఈవీ ఆటోలు భారీ ఊరట&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj; సిటీని గ్రీన్ సిటీగా మార్చే దిశగా కేబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్&amp;zwnj; కోసం 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 18, 766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఈవీలుగా మారుస్తారు. ప్రతి ఆటో డ్రైవర్&amp;zwnj;కు ఒక్కో వాహనానికి గరిష్టంగా 1, 50, 000 సబ్సిడీ అందజేయనున్నారు. ఇది పాత ఆటోలకు ఈవీ కిట్లు అమర్చుకోడానికి లేదా పాతవి స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటోలు కొనడానికి వర్తిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సన్న వడ్లకు 500 రూపాయల బోనస్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;రైతులకు ప్రోత్సహించే దిశగా కేబినెట్&amp;zwnj; మరో కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో పంట 7 రకాల సన్నధాన్యాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. మిగులు ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కేంద్రం తీసుకోగా మిగిలిన 17. 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్&amp;zwnj; ఆమోదం తెలిపింది. దీనికి కనీస ధర క్వింటాలుకు రూ.2,389గా నిర్ణయించారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణలో మార్పులు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్&amp;zwnj; కాలేజీలను ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్&amp;zwnj; &amp;nbsp;యూనివర్శిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. &amp;nbsp;ఆదిలాబాద్&amp;zwnj;, గజ్వేల్&amp;zwnj;, దుబ్బాక వంటి ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్&amp;zwnj; ఇండియా ఇంటిగ్రేటెడ్&amp;zwnj; రెసిడెన్షియల్&amp;zwnj; పాఠశాలల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీంతో మొత్తం స్కూల్స్&amp;zwnj; సంఖ్య 86కు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఇతర నిర్ణయాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మక్తల్-నారాయణపేట-కొడంగల్&amp;zwnj; ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్&amp;zwnj; -2 పనుల కోసం రూ. 2100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్&amp;zwnj; గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా లక్ష ఎకరాలు సాగునీరు అందనుంది. హైదరాబాద్&amp;zwnj;లో కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సంబంధించిన దరఖాస్తు గడువును అక్టోబర్&amp;zwnj; 31 వరకు పొడిగించారు. హెచ్&amp;zwnj;ఎండీఏ పరిధిలో టీడీఆర్&amp;zwnj; సర్టిఫికేట్ల జారీ, వినియోగంపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/14/a0a0176798deb53d8f92f642cc6be11a1786709268931215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-congress-internal-clash-komatireddy-rajgopal-reddy-vs-mahesh-kumar-goud-256334</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-congress-internal-clash-komatireddy-rajgopal-reddy-vs-mahesh-kumar-goud-256334#respond</comments><pubDate>Fri, 14 Aug 2026 15:20:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-congress-internal-clash-komatireddy-rajgopal-reddy-vs-mahesh-kumar-goud-256334</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్&amp;zwnj;లో ఇప్పుడు స్వపక్షంలోనే విమర్శల పర్వం మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం తన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు సీనియర్ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం గాంధీ భవన్&amp;zwnj;లో సెగలు పుట్టిస్తోంది. &amp;nbsp;మనుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్&amp;zwnj; కుమార్ గౌడ్&amp;zwnj; ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రాజగోపాల్ అసంతృప్తికి కారణమేంటి?&lt;/h2&gt;
&lt;p&gt;చాలా కాలంగా వివిధ వేదికలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి &amp;nbsp;చేసిన కామెంట్స్ కాంగ్రెస్&amp;zwnj;లో కాక రేపుతున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా తనకు మంత్రి కావాలనో, లేదా కాంగ్రెస్&amp;zwnj;లో సీనియర్లకు గుర్తింపు లేదనో మాట్లాడుతూ వార్తల్లో ఉంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్&amp;zwnj;లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ముమ్మాటికీ కాంగ్రెస్ సైనికుడినే అని, &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt; నాయకత్వంలోనే పని చేస్తానని చెబుతూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. పార్టీతో ఏ మాత్రం సంబంధం లేదని వారు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని, ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, పాత కాంగ్రెస్&amp;zwnj; శ్రేణులను అణచివేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కుతుందని, సీమాంధ్ర పాలకుల మీడియా చేతుల్లో ప్రభుత్వం ఉండకూడదని ఆయన సూటిగా విమర్శించారు. పేదల ఇందిరమ్మ ఇళ్లకు వందల కొద్దీ కొర్రీలు పెడుతున్నారని, అదే సమయంలో బడా ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎందుకు ఈ వివాదం?&lt;/h2&gt;
&lt;p&gt;చాలా కాలంగా మంత్రి పదవి కోసం చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అందుకే తన వాక్ స్పీడ్ పెంచారని పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. ఈసారి మంత్రివర్గంలో తన పేరు కచ్చితంగా ఉండాలనే వ్యూహాత్మక ఒత్తిడి పెంచుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే టైంలో తన జిల్లా రాజకీయాల్లో తగ్గుతున్న ప్రాధాన్యతను ఆయన ప్రశ్నిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణ పీసీసీ చీఫ్&amp;zwnj; సీరియస్ వార్నింగ్!&lt;/h2&gt;
&lt;p&gt;రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ చీఫ్&amp;zwnj; మహేష్ కుమార్ గౌడ్&amp;zwnj; సీరియస్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా సహించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్&amp;zwnj;లో ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరికీ ఒకే రూల్ బుక్ వర్తిస్తుందని, ఎవరూ పార్టీ కంటే పెద్దవారు కాదని ఆయన స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎక్కడా నేరుగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయన చెప్పిన అభిప్రాయం సరైందేనని కానీ, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని అన్నారు. మంత్రిపదవులు, లేదా ఇతర పదవులపై తుది నిర్ణయం హైకమాండ్&amp;zwnj;దేనని, అందరి కోరికలను ఒకేసారి తీర్చడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేదా హైకమాండ్&amp;zwnj; దృష్టికి తీసుకెళ్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో కాంగ్రెస్&amp;zwnj; ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాత &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj;, కొత్తగా వచ్చిన వారు మధ్య ఒక కోల్డ్&amp;zwnj;వార్ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారికి సరైన గుర్తింపు దక్కం లేదనే భావన కొంతమంది సీనియర్లలో ఉంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ కార్డును బయటకు తీశారని మరికొందరు ఆరోపిస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/14/87789db34ddf16995873282e651c56661786700865976215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-smart-security-ration-card-advanced-features-qr-code-ultraviolet-256307</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-smart-security-ration-card-advanced-features-qr-code-ultraviolet-256307#respond</comments><pubDate>Fri, 14 Aug 2026 11:59:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-smart-security-ration-card-advanced-features-qr-code-ultraviolet-256307</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Ration Card Security Features:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక చారిత్రాత్మక మార్పునకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, నకిలీ కార్డుల బెడదను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం 'స్మార్ట్&amp;zwnj; సెక్యూరిటీ కార్డు'ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ బియ్యం క్షేత్రస్థాయిలో ఉన్న నిజమైన నిరుపేద కుటుంబాలకు మాత్రమే అందాలి. గతంలో ఉన్న పేపర్&amp;zwnj; ఆధారిత లేదా సాధారణ ప్లాస్టిక్ కార్డుల స్థానంలో ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ స్మార్ట్&amp;zwnj; కార్డులు పంపిణీకానున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎప్పుడు, ఎక్కడ, ఎవరి చేతుల మీదుగా లాంచ్ కానుంది?&lt;/h2&gt;
&lt;p&gt;ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ వినూత్న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే అధికారిక పతాకవిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేసి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్&amp;zwnj; కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు కార్డులు ఇచ్చి, తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని &amp;nbsp;జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;స్మార్ట్ కార్డు రూపకల్పనలో తీసుకొచ్చిన మార్పులేంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కొత్త రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ఇది చూడటానికి ఆధునిక డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఏటీఎం కార్డు మాదిరిగానే ఉంటుంది. కార్డుపై ఎడమవైపు ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;, కుడివైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. కార్డుపై రేషన్ కార్డు నెంబర్&amp;zwnj;, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్య, గ్రామం, మండలం, జిల్లా, ఇంటి చిరునామా వివరాలు స్పష్టంగా ఉంటాయి. కార్డుల్లో కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించడం ఒక కీలక అంశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నకిలీలను నిరోధించే 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;సాధారణ వ్యక్తులు ఈ కార్డును జిరాక్స్&amp;zwnj; చేయడం లేదా క్లోనింగ్ చేయడం అసాధ్యం అయ్యేలా, బ్యాంకు నోట్లు, పాస్&amp;zwnj;పోర్టుల్లో వాడే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. కార్డుపై ఉన్న గవర్నమెంట్ ఆప్ తెలంగాణ అనే అక్షరాలు సాధారణ ప్రింటింగ్&amp;zwnj;లా కాకుండా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. కార్డును చేతితో తడిమినప్పుడు ఈ స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది. ఇది దృష్టి లోపం ఉన్నవారు కూడా కార్డు అసలైనదో కాదు గుర్తించడానికి ఉపయోగపడుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;కార్డుపై అత్యంత సూక్ష్మ పరిమాణంలో అక్షరాలను ముద్రించారు. వీటిని కేవలం భూతద్ధం లేదా మైక్రోస్కోప్&amp;zwnj; ద్వారా మాత్రమే చూడగలం. ఈ అక్షరాలను డిజిటల్&amp;zwnj; స్కానర్లు కాపీ చేయలేవు. ఒక వేళ ఎవరైనా జిరాక్స్&amp;zwnj; తీయడానికి ప్రయత్నిస్తే, ఆ భాగం మసకగా లేదా కేవలం ఒక గీతలా మారిపోతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ప్రతి కార్డు వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్&amp;zwnj; ఉంటుంది. ఇందులో లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, సీరియస్&amp;zwnj; నంబర్, డిజిటల్ ఐడీ భద్రంగా ఉంటాయి. ఈ సమాచారాన్ని కేవలం పౌరసరఫరాల శాఖ సాఫ్ట్&amp;zwnj;వేర్ మాత్రమే చదవగలదు. దీని వల్ల డేటా భద్రతకు ఎటువంటి ఢోకా ఉండదు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కార్డుపై సాధారణ కంటికి కనిపించని ఒక రహస్య గుర్తు ఉంటుంది. దీనిని అతినీలిలోహిత కాంతి కింద ఉంచినప్పుడు మాత్రమే ప్రభుత్వం చిహ్నం వెలుగులతో కనిపిస్తుంది. తనిఖీ అధికారులు కార్డును వేగంగా వెరిఫై చేయడానికి ఇది సహాయపడుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కార్డును కాంతికి లేదా వెలుతురుకు ఎదురుగా ఉంచి చూసినప్పుడు కార్డు లోపలి పొరల్లో ముద్రించిన తెలంగాణ ప్రభుత్వ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;తెలంగాణ ప్రభుత్వ అధికారిక ముద్రితతో కూడిన త్రీడీ హోలో గ్రామ్&amp;zwnj; కార్డుపై అతికించి ఉంటుంది. దీనిని తీసి వేరొక కార్డుకు మార్చడానికి లేదు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;నిర్ధిష్ట కోణంలో చూసినప్పుడు మాత్రమే ఒరిజినల్&amp;zwnj; లేదా గవర్నమెంట్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; తెలంగాణ అనే పదాలు కనిపించేలా రెండు చిత్రాలను పొందుపరిచారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కార్డు జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల శాఖ కమిషనర్&amp;zwnj; డిజిటల్ సంతకాన్ని కార్డుపై అధికారిక ముద్రగా పొందుపరిచారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కార్డు అంచుల్లో, లోపలి భాగంలో సంక్లిష్టమైన పేట్రన్ ఉపయోగించారు. ఇవి కార్డు ప్రామాణికత పెంచుతాయి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్&amp;zwnj; కార్డులు రాష్ట్ర సంక్షేమ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్నాయి. అయితే లబ్ధిదారుల తమ కార్డులపై ఉన్న క్యూఆర్&amp;zwnj; కోడ్&amp;zwnj; లేదా హోలోగ్రామ్&amp;zwnj; దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. కార్డు పోయినా లేదా ఇతర మార్పుల కోసం నేరుగా మీ సేవ లేదా తహసీల్దార్&amp;zwnj; కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించాలి&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/14/325107414affd914116f3c3b34280d841786688798905215_original.jpg" width="220"/></item></channel></rss>