<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>karimnagar</title><atom:link href="https://telugu.abplive.com/karimnagar/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 9 Sep 2026 19:57:15 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 08:25:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-konda-surekha-meet-after-susmitha-comments-controversy-for-rakhi-257419</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Konda Surekha Meet CM Revanth Reddy: &lt;/strong&gt;తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్&amp;zwnj;లో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్&amp;zwnj; రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేతలే దాడి చేయడం సంచలనంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన కామెంట్స్&amp;zwnj;తో విషయం సీరియస్ అయ్యింది. కొండా సురేఖ ఆదేశాలు, ఆలోచనలు లేకుండా సుస్మిత ఇలాంటి కామెంట్స్ చేయబోరని భావిస్తున్న &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు కొందు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చ సాగుతుండగానే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేందుకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు కొండా సురేఖ. వారం పదిరోజుల నుంచి కొనసాగుతున్న వివాదం తర్వాత ఆమె తొలిసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/3893c625ded39771c6a08dfb9feccf841787885657569215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 07:46:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/singareni-kpcl-joint-venture-gold-copper-exploration-raichur-devadurga-lingadahalli-257416</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Singareni Gold Copper Exploration :&amp;nbsp;&lt;/strong&gt;రెండు పొరుగు రాష్ట్రాల ఇంధన ప్రగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసేలా ఒక కీలక అడుగు పడింది. తెలంగాణకు చెందిన ప్రభుత్వం రంగ సంస్థ అయిన సింగరేణి, కర్ణాటక విద్యుత్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. గురువారం బెంగళూరులో కర్ణాటక ఇంధన మంత్రి కేజే జార్జ్&amp;zwnj;తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ ప్రతిపాదనను అధికారికంగా ముందుకు తెచ్చారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, నిరంతర బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మార్పిడి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దక్కించుకున్న కర్ణాటకలోనే రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామ పరిదిలోని బంగారం, రాగి ఖనిజాల సర్వే పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా, ఈ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQuByisaMAAK__W?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;సింగరేణి-కేపీసీఎల్ జాయింట్ వెంచర్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;బెంగళూరులో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ప్రస్తావించారు. బొగ్గు మైనింగ్ రంగంలో సింగరేణికి ఉన్న 137 ఏళ్ల అపారమైన అనుభవం, నైపుణ్యం దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్&amp;zwnj;గఢ్&amp;zwnj;, ఒడిశా రాష్ట్రాల్లో కర్ణాటక &amp;nbsp;పవర్ కార్పొరేటషన్ లిమిటెడ్ దక్కించుకున్న క్యాప్టివ్ కోల్ బ్లాకుల్లో మైనింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టేందుకు ఈ అనుభవం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అందువల్ల ఈ కోల్ బ్లాక్&amp;zwnj;లలో మైనింగ్ జరిపేందుకు సింగరేణి, కేపీసీఎల్&amp;zwnj; సంస్థలు జాయింట్ వెంచర్&amp;zwnj;గా కలిసి పని చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని భట్టి ప్రతిపాదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQuByiFbgAAelly?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;దీనికి ప్రతిగా, పవర్ ప్లాంట్&amp;zwnj;ల నిర్వహణలో కర్ణాటక రాష్ట్రానికి ఉన్న విద్యుత్ అనువాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సింగరేణి పవర్ ప్లాంట్&amp;zwnj;ల నిర్వహణలో వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ఉమ్మడి సహకారంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సంయుక్తంగా అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సానుకూలంగా స్పందించిన కర్ణాటక మంత్రి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనలై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి వేగంగా జరుగుతోందని దీనికి విద్యుత్ అవసరం అవుతుందని అన్నారు. ఈ డిమాండ్&amp;zwnj;ను తట్టుకోవడానికి కర్ణాటకలోని ప్లాంట్లకు తెలంగాణ నిరంతరం బొగ్గు సరఫరా చేయాలని కోరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకకు బొగ్గు సరఫరా నిరంతరాయం కొనసాగిస్తామని అన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ నుంచి కర్ణాటకలోని ఎర్రమారస్, రాయచూర్, బళ్లారి థర్మల్ ప్లాంట్లకు ఏడాదికి ఏకంగా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;దేవదుర్గ గనుల్లో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;బెంగళూరు పర్యటన అనంతరం భట్టి విక్రమార్క నేరుగా రాయచూరుజిల్లా దేవ దుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామానికి చేరుకున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టనున్న రాగి, బంగారు ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ టెండర్లలో దేవదుర్గ బ్లాక్ ఎక్స్&amp;zwnj;ప్లోరేషన్ హక్కులను సింగరేణి సంస్థ విజయవంతంగా దక్కించుకుందని ఆయన గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQvNI0ebsAAt4Z4?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పనులను ప్రారంభించిన తర్వాత భట్టి విక్రమార్క క్షేత్రస్థాయికి వెళ్లి దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూపాయింట్&amp;zwnj; నుంచి అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థ ఇక్కడ అన్వేషణ పనులను మరింత వేగంగా చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్&amp;zwnj;ను విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంపొందించడానికి తెలంగాణ,&lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; రాష్ట్రాలు కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HQvNI0ibMAAtzD4?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/175975b2799f63b12ba9707b8d18aaff1787883341411215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kavitha Comments On Harish: ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సూచనతో హరీష్‌ సీక్రెట్ ఆపరేషన్! మెదక్‌లో ఎమ్మెల్యేలతో భేటీ! కవిత సంచలన ఆరోపణలు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396#respond</comments><pubDate>Thu, 27 Aug 2026 18:35:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-brs-bjp-merger-harish-rao-corruption-andhra-companies-257396</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kavitha Comments On Harish:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలో అవినీతిని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్, బీజేపీ కలిసి వ్యవస్థీకృతం చేశారని టీఆర్&amp;zwnj;ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. అందరూ కలిసి ఆంధ్రప్రాంత కంపెనీలు, నేతల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉన్నాసరే ఆంధ్ర కంపెనీలు, నేతల మాటే చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. అవినీతి చేస్తూనే బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని అన్నారు. దీనికి హరీష్&amp;zwnj;రావు లీడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య మెదక్&amp;zwnj;లో ఎమ్మెల్యేతో హరీష్&amp;zwnj;రావు సీక్రెట్&amp;zwnj;గా మీట్ అయ్యారని, అక్కడ ఏమి మాట్లాడారో తనకు తెలుసునని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పసుపుపాలు వస్తే రాజ్&amp;zwnj;పుష్పా విల్లాకి హరీష్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;పాలలో మిరియాలు, పసుపు కలుపుకొని తాగే ఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ఎస్&amp;zwnj; నేత కనుసన్నల్లోనే హరీష్&amp;zwnj;రావు పని చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ముందు హరీష్&amp;zwnj;రావు ఇంటికి పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తాయని చెప్పారు. అంటే ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి ఇక్కడకి వస్తున్నట్టు ఆ పాలు సిగ్నల్ అని తెలిపారు. అలా వచ్చిన తర్వాత హరీష్&amp;zwnj; రావు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని రాజ్&amp;zwnj;పుష్ప ఓపెన్ స్కైవిల్లాకు వెళ్లారని బాంబు పేల్చారు. ఆ వ్యక్తి సూచనలతోనే హరీష్ పని చేసతున్నారని మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మెదక్&amp;zwnj;లో సీక్రెట్ మీటింగ్ సంగతేంటి?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ మధ్య మెదక్&amp;zwnj;లో ఎమ్మెల్యేలతో సమావేమైన హరీష్&amp;zwnj;రావు, భవిష్యత్ మనదేనంటూ చెప్పారని కవిత తెలిపారు. ఈ విషయాన్ని ఆ మీటింగ్&amp;zwnj;లో ఉన్న ఒక ఎమ్మెల్యే తనకు సమాచారం అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరగానే &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; కూడా పెద్ద లీడర్ అని అయితే ఆయన తర్వాత తానే లీడ్ చేస్తానని, తర్వాత జరగాల్సింది బీజేపీ చూసుకుంటుందని చెప్పినట్టు తనకు తెలుసునన్నారు కవిత. ఇదంతా బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;ను &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt;లో విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అందరూ కలిసి ఆంధ్రాకు ఊడిగం చేస్తున్నారు: కవిత&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;బీఆర్ఎస్ ఏమవుతుందో తనకు సంబంధం లేదని అయితే అంతా కలిసి అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నారని, ఆంధ్రవ్యాపారులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. కేసులు అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిందని ప్రశ్నించారు. హరీష్&amp;zwnj;రావు నిందితుడుగా ఉన్న ఏ కేసూ ముందుకు కదలడం లేదని ఆరోపించారు. వారి నిజం స్వరూపం చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ వాదం వినిపించాలి అంటే కచ్చితంగా నిజమైన తెలంగాణ నేతలు, ప్రజల కోసం నిలబడే వారిని గెలిపించుకోవాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్&amp;zwnj;లో 31వ తేదీన ఏర్పాటు చేసే సభకు తరలి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేటిఆర్&amp;zwnj;! నేను హర్ట్ అయ్యాను: కవిత&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మరోవైపు రాఖీ పౌర్ణమి రోజున బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్ అందుబాటులో లేకపోవడంపై కూడా కవిత మండిపడ్డారు. గతేడాది పండగ సందర్భంగా సిటీలో లేకుండా రాఖీ కట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా దేశంలోనే లేకుండా వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. పవిత్రమైన రాఖీ పండగ రోజు ఇలా లేకపోవడం తనను బాగా హర్ట్ చేసిందని కవిత పేర్కొన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిందని తెలిపారు. రాజకీయలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/27/55017137b6faabf8c4e3b5f2b9df872c1787835843103215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!]]></title><link>https://telugu.abplive.com/news/nepal-tibet-flash-floods-kailash-manasarovar-yatra-telugu-tourists-257376</link><comments>https://telugu.abplive.com/news/nepal-tibet-flash-floods-kailash-manasarovar-yatra-telugu-tourists-257376#respond</comments><pubDate>Thu, 27 Aug 2026 14:09:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/nepal-tibet-flash-floods-kailash-manasarovar-yatra-telugu-tourists-257376</guid><description><![CDATA[&lt;p&gt;నేపాల్ -టిబెట్ సరిహద్దుల్లో ఊహించని విధంగా ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని నింపాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, హిమానీనదాలు విరుచుకుపడటంతో ఆకస్మిక జలప్రళయం ముంచేసింది. ఈ ఘోర విపత్తులో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. హైదరాబాద్&amp;zwnj;కు చెందిన ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లిన సుమారు 140 మంది పర్యాటకుల ఆచూకీ లభించకపోవడం వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో బయటకు వెళ్లిన యాత్రికులతో బంధువులు సంప్రదించలేకపోతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ జల ప్రళయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. బాధితులకు యుద్ధప్రాతిపదికన గురించి, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, భారత రాయభార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్&amp;zwnj;, తెలంగాణ భవన్&amp;zwnj;లో ప్రత్యేక కంట్రోల్ రూమ్&amp;zwnj;లను ఏర్పాటు చేసి హెల్ప్&amp;zwnj;లైన్&amp;zwnj; నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసలేం జరిగింది?&lt;/h2&gt;
&lt;p&gt;నేపాల్&amp;zwnj;-టిబెట్&amp;zwnj; సరిహద్దు పరివాహక &amp;nbsp;ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలకు ప్రధానంగా వాతావరణ మార్పులే కారణమని తెలుస్తోంది. అక్కడ కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు తోడు, హిమనీనదాలు పొంగడంతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. కఠ్మాండూకు ఉత్తాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన పరదల కారణంగా పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ నష్టాన్ని కలిగిస్తూ ఒక జలవిద్యుత్&amp;zwnj; కేంద్రం కూడా వరద నీటిలో కుట్టుకుపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ విపత్తును గల కారణాలను విశ్లేషిస్తూ టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషి నది పరివాహక ప్రాంతంలో మంచు వేగంగా కరగం వల్లే &amp;nbsp;ఈ ఆకస్మిక వరదలు వచ్చాయని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. అయితే నేపాల్ విదేశాంగ మంత్రి దీనిపై స్పందిస్తూ, ఆ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ భీకర వరదలకు అసలు కారణమని స్పష్టం చేశారు. ఈ &amp;nbsp;ఆకస్మిక వరదల దాటికి ఇప్పటి వరకు కనీసం రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ పోలీసులు నిర్దారించి, మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నేపాల్ పర్యాటకశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, విపత్తు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియకుండా పోయింది. వీరిలో సుమారు 341 మంది విదేశీయులు ఉన్నారు. గల్లంతైన ఈ విదేశీ పర్యాటకులలో అత్యధికంగా 142 మంది భారతీయ పర్యాటకులు కాగా, మిగిలిన వారు ఇతర దేశాలకు చెందిన వారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలుగు పర్యాటకుల కోసం వెతుకులాట&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;కైలాస మానస సరోవర యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న వేళ తెలుగు పర్యాటకులు విపత్తులో చిక్కుకున్నారు. హైదరాబాద్&amp;zwnj;లోని ఒక ప్రైవేట్&amp;zwnj; ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నూటా యాబై మందికి పైగా విహారయాత్రకు వెళ్లారు. యాత్ర ముగిసి లోపు 16 మంది పర్యాటకులు అస్వస్థతకు గురవ్వడంతో వారు హోటల్&amp;zwnj;లోనే ఉండిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, బుధవారం ఉదయం భారీ వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో రోడ్డు, వంతెనలు పూర్తిగా &amp;nbsp; కొట్టుకుపోయాయి.దీంతో కమ్యూనికేషన్ నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj;లు, ఫోన్ సిగ్నల్స్&amp;zwnj; , విద్యుత్ సరఫరా వంటి సమాచార వ్యవస్థలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో తెలుగు వారి గురించి సమాచారం లేకుండా పోయింది. వారి కోసం ఇండియన్ ఎంబసీ, నేపాల్ రక్షణ దళాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల సమాచారం కోసం నేపాల్&amp;zwnj; ఎంబసీ హెల్&amp;zwnj;లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కర్నలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అర్చకులు భాస్కరశాస్త్రి కుటుంబం ప్రస్తుతం చైనా పరిధిలోని డార్చింగ్ ప్రాంతంలో చిక్కుకుంది. భాస్కరశాస్త్రి, ఆయన సతీమణి శారద, కుమారు రఘునాథ్&amp;zwnj;శాస్త్రి, కోడలు హన్సిక ఈ నెల 10న కైలాస యాత్రకు వెళ్లారు. కానీ అనారోగ్య కారణాలతో పరిక్రమ యాత్రకు వెళ్లలేకపోయారు. అయితే వీళ్లు ఎలా రావాలో తెలియక డైలమాలో పడ్డారు. వారికి అధికారులు హెల్ప్ చేస్తున్నారు. అధికారులతోపాటు ఆదోనీ ఎమ్మెల్యే వారితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కుప్పం వాసి కోసం గాలింపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి &amp;nbsp;చెందిన వీఎస్&amp;zwnj; &amp;nbsp;బాలసుబ్రమణ్యం తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్&amp;zwnj;లో నివసిస్తున్నారు. ఈనెల 13న ఈషా కైలాస్ గ్రూప్&amp;zwnj; ద్వారా కైలాస్ మానససరోవర్&amp;zwnj;, మౌంట్&amp;zwnj; కైలాస్&amp;zwnj; యాత్రకు బయల్దేరారు. అయితే బుధవారం వచ్చే టైంలో వరదలు ముంచెత్తడంతో చిక్కుకుపోయారు. ఆయన కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వర చర్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులను యుద్ధప్రాతిపదికన గుర్తించి, వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వశాఖతోనూ, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ యాత్రికుల రక్షణ కోసం ఢిల్లీలోని ఏపీ భవన్&amp;zwnj;లో ప్రత్యేక కంట్రోల్ రూమ్&amp;zwnj; ఏర్పాటు చేయించారు. అలాగ రియల్&amp;zwnj; టైమ్&amp;zwnj; గవర్నెన్స్&amp;zwnj; &amp;nbsp;సొసైటీ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;కూడా సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారాన్ని ఆయన ఏపీ భవన్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. చిక్కుకున్న వారిలో ఏడుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరికొందరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ ఏర్పాటు చేసిన హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్లు- 011-23384016, 011-23387089 9059824101&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం కూడా రక్షణ చ్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్&amp;zwnj;లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు చేసిన హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్&amp;zwnj;లు-&amp;nbsp;871999044, 9949351270, 9618597969&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/27/900e98be487a3580993c3e08ce8654981787819947112215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?]]></title><link>https://telugu.abplive.com/news/how-to-identify-thai-mangur-catfish-vs-korrameenu-fish-buying-guide-257283</link><comments>https://telugu.abplive.com/news/how-to-identify-thai-mangur-catfish-vs-korrameenu-fish-buying-guide-257283#respond</comments><pubDate>Wed, 26 Aug 2026 14:09:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/how-to-identify-thai-mangur-catfish-vs-korrameenu-fish-buying-guide-257283</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Murrel Fish vs African Catfish: &lt;/strong&gt;మహారాష్ట్రంలో భారీగా థాయ్&amp;zwnj;మాంగూర్&amp;zwnj; ఫిష్&amp;zwnj; అంటే క్యాట్&amp;zwnj;ఫిష్&amp;zwnj;ను అధికారులు పట్టుకున్నారు. లారీ కొద్ది చేపలని పూడ్చి పెట్టారు. ఇవి తింటే క్యాన్సర్ వస్తుందని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే చూడటానికి ఒకేలా ఉండే కొరమీను, క్యాట్&amp;zwnj;ఫిష్ మధ్య తేడాని ఎలా గుర్తించాలో చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియుల ఇళ్లల్లో ముక్క ఉడకాల్సిందే. చికెన్, మటన్ కంటే చాలా మంది చేపల వంటకానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ తెలుగువారికి కొరమీను చేపలంటే ప్రామం. అద్భుతమైన రుచితోపాటు, ఆరోగ్యానికి మంచి చేసే ఈ చేపలను వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్&amp;zwnj;కు వెళ్లే వినియోగదారులకు ఒక నమ్మలేని షాకింగ్ నిజం ఎదురవుతోంది. మీరు మార్కెట్&amp;zwnj;లో కిలోకి 600 నుంచి 900 వరకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న చేప నిజంగానే అసలైన కొరమీనేనా లేకా ప్రాణాంతకమైన క్యాట్ ఫిష్షా అనే అనుమానం కలగక మానదు. ప్రజల్లో ఉన్న డిమాండ్&amp;zwnj;ను దృష్టిలో పెట్టుకొని చాలా మది క్యాట్&amp;zwnj;పిష్&amp;zwnj;ను కొరమీను అంటూ అమ్మకాలు చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj; ప్రభుత్వం పూర్తిగా నిషేధించిన అత్యంత విషపూరితమైన థాయ్&amp;zwnj; మాంగూర్&amp;zwnj; చేపలు కొరమీను ముక్కలుగా వినియోగదారుల నెత్తిన రుద్దుతున్నారు. చూసేందుకు దాదాపు ఒకే రూపురేఖలతో ఉండే ఈ నకిలీ కొరమీనును ఆహారంగా తీసుకోవడంవల్ల క్యాన్సర్&amp;zwnj;, కాలేయ సంబంధిత ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్&amp;zwnj;, కేంద్ర మత్స్యశాఖలు దేశంలో ఈ చేపల పెంపకాన్ని, విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. అయినా చాలా మంది వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. దీని వెనుక పెద్ద మాఫియా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా మురికి కాలువల్లో, డ్రైనేజీల్లో, నీటి గుంటల్లో వీటిని పెంచుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;థాయ్&amp;zwnj; మాంగూర్&amp;zwnj; చేపలు కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే కేజీల కొద్ది బరువు పెరుగుతాయి. వీటికి ప్రత్యేకంగా ఎలాంటి ఆహారం వేయాల్సిన పని లేదు. కుళ్లిన మాంసం, కోళ్ల వ్యర్థాలు, డ్రైనేజీ మురుగు నీటిలో ఉండే ఫుడ్ తింటూ పెరుగుతాయి. కొన్నిప్రాంతాల్లో లైవ్ ఫిష్&amp;zwnj;ను అమ్ముతుంటే, మరికొన్నిప్రాంతాల్లో తలలు తీసేసి మిగతా భాగాన్ని కొరమీనుగా చెప్పి విక్రయిస్తుంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆరోగ్యంపై దాడి చేసే థాయ్&amp;zwnj; మాంగూర్&amp;zwnj; ఫిష్&amp;zwnj;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఇవి మురుగు నీటిలో, ఆక్సిజన్ లేని ప్రాంతాల్లో పెరగడం వల్ల అత్యంత ప్రమాదకరమైన లోపాలు వీటి శరీరంలో నిల్వ అవుతాయి. ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం, ఐరన్ వంటి ప్రమాదకరమైన లోపాలు ఉంటాయి. ఇవి మనిషి బాడీలోకి వెళ్లి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ చేపల కణజాలాల్లో పేరుకుపోయే టాక్సిన్లు, కార్సినోజెన్లు గ్యాస్ట్రిక్, చర్మ క్యాన్సర్&amp;zwnj; కణాలను ఉత్పత్తి చేస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపునొప్పి, లీవర్ డ్యామేజ్&amp;zwnj;, కిడ్నీ ఫెయిల్యూర్&amp;zwnj;, చర్మ రోగాలు వస్తాయి. గర్భిణీలు, చిన్న పిల్లలు తీసుకుంటే నరాలబలహీనత, మెదడు ఎదుగుదల లోపం, శారీరక వైకల్యం వచ్చే ప్రమాదం &amp;nbsp;ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;చేపని టచ్ చేసి కనిపెట్టే నిజమైన కొరమీను గుర్తించవచ్చు&lt;/h2&gt;
&lt;p&gt;చేపలను కొనుగోలు చేసేటప్&amp;zwnj;ుడు కేవలం పైపైన చూసి మోసపోతుంటాం. &amp;nbsp;టచ్ చేస్తే చాలా వరకు మంచి చేపలను గుర్తించవచ్చు. కొరమీను చర్మంపై గట్టి, నిండైన పొలుసులు ఉంటాయి. పద్ధతిగా అమర్చి ఉంటాయి. పట్టుకున్నప్పుడు చేతికి పొలుసుల గరుకుదనం, గట్టిదనం తెలుస్తుంది. అయితే క్యాట్&amp;zwnj;ఫిష్&amp;zwnj; పట్టుకొని చూస్తే వాటికి పొలుసులు ఉండవు. చర్మం ఎక్కువ జిగురుగా, బంకగా, ఉంటుంది. మార్కెట్&amp;zwnj;లో పొలుసులు లేకుండా నల్లటి నిగనిగలాడే చేపలు కనిపిస్తే మాత్రం అవి కొరమీను కావని గుర్తు పెట్టుకోండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తల భాగం గమనిస్తే తెలుస్తుంది!&lt;/h2&gt;
&lt;p&gt;చేప తల భాగాన్ని గమనిస్తే ఆ చేప జాతి ఏంటో క్షణాల్లో తెలిసిపోతుంది. కొరమీనును అంతర్జాతీయంగా స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. అంటే పాము తల ఆకారంలో చదునుగా ఉంటుంది. దీని మూతి వద్ద ఎలాంటి మీసాలు ఉండవు. తలపై కూడా పొలుసులు ఉంటాయి. క్యాట్&amp;zwnj;ఫిష&amp;zwnj; తలభాగం చాటలాగా చాలా వెడల్పుగా ఉంటుంది. చదునుగా ఉంటుంది. గట్టి ఎముక నిర్మాణం కలిగి ఉంటుంది. దీని మూతి వద్ద 4 జతల పొడవైన మీసాలు ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;శరీర నిర్మాణం పరిశీలన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;కొరమీను వీపుపై ఉండే రెక్క పొడవుగా ఉన్నప్పటికీ తోకకు వరకు ఉండదు. దీని తోక భాగం విడిగా స్పష్టమైన గుండ్రటి ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది. కొరమీను శరీరంపై నలుపు, ముదురు పచ్చ లేదా గోధుమ రంగు చారలు ఉండి, పొట్ట భాగం తెల్లగా లేత పసుపు రంగులో ఉంటుంది. థాయ్&amp;zwnj; మాంగూర్ ఫిష్&amp;zwnj; వీపుపై పెద్ద రెక్క ఉంటుంది. ఇది తల నుంచి తోక వరకు ఉంటుంది. దీని బాడీ పూర్తిగా నల్లగా, బూడిద రంగులో ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వండేటప్పుడు కూడా తేడా తెలుసుకోవచ్చు&lt;/h2&gt;
&lt;p&gt;కొరమీను ముక్కలుగా కోసినప్పుడు దాని మాంసం తెల్లగా, గట్టిగా ఉంటుంది. ఒకే ముల్లు ఉంటుంది. చిన్న ముల్లులు ఉండవు. వండుతుండగా ముక్కలు విరిగిపోవు. థాయ్ మాంగూర్ ముక్కలు తెల్లగా ఉండదు. ఇది ఎర్రగా, లేదా ముదురు రంగులో ఉంటుంది. వండేటప్పుడు ముక్కలు త్వరగా మెత్తబడి విరిగిపోతాయి. నీచు వాసన వస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/26/3389aa691d5e358e59644f6c16f686a11787733399080215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pratibha Thakkadpally: క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?]]></title><link>https://telugu.abplive.com/telangana/karimnagar/who-is-prathibha-takkadpally-grand-master-martial-arts-telangana-sports-department-257179</link><comments>https://telugu.abplive.com/telangana/karimnagar/who-is-prathibha-takkadpally-grand-master-martial-arts-telangana-sports-department-257179#respond</comments><pubDate>Tue, 25 Aug 2026 11:59:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ కరీంనగర్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/karimnagar/who-is-prathibha-takkadpally-grand-master-martial-arts-telangana-sports-department-257179</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pratibha Thakkadpally:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పిట్లం అనే ఒక చిన్నపల్లెటూరి నుంచి అసాధారణ ప్రతిభతో దూసుకొచ్చిన ప్రతిభ తకడపల్లి. ప్రపంచ మార్షల్&amp;zwnj; ఆర్ట్స్&amp;zwnj; వేదికలపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి సంచలనం సృష్టించింది. స్థానిక గ్రామీణ వాతావరణంలో ఆడపిల్లలు క్రీడల్లోకి రావడం అసాధ్యమనే అపోహలను పటాపంచలు చేస్తూ, ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ ఎనలిస్ట్&amp;zwnj;గా నెలకు వేలల్లో జీతం వచ్చే కార్పొరేట్ కొలువులను వదిలిపెట్టి బాక్సింగ్&amp;zwnj; గ్లోవ్స్&amp;zwnj; ధరించింది. పట్టుదలతో పోరాడి &amp;nbsp;18 అంతర్జాతీయ స్వర్ణ పతకాలో కలిసి 24 అంతర్జాతీయ క్రీడా పతకాలను భారత్&amp;zwnj; ఖాతాలో వేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;చిన్ననాటి నుంచి మేరీకోమ్, మైక్&amp;zwnj;టైసన్ పంచ్ పవర్&amp;zwnj; స్ఫూర్తితో క్రీడా రంగంలోకి ప్రతిభ అడుగు పెట్టింది. ఒక మార్షల్ ఆర్ట్స్&amp;zwnj;కే పరిమితం కాకుండా ప్రపంచంతో కఠినమైన 8 విభిన్న కాంబ్యాట్ స్పోర్ట్స్ విభాగాల్లో నైపుణ్యం సాధించింది. ఈ క్రమంలోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్&amp;zwnj;లో గ్రాండ్ మాస్టర్ బిరుదును అందుకున్న ఏకైక భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;8 మార్షల్ ఆర్ట్స్&amp;zwnj; విభాగంలో మాస్టరీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;క్రీడా రంగంలో ఒకే ఒక్క విభాగంలో జాతీయ స్థాయి పతకం సాధించడమే అత్యంత కఠినమైన సవాలు. అలాంటిది ప్రతిభ ఏకంగా 8 విభిన్న మార్షల్ ఆర్ట్స్&amp;zwnj; విభాగాల్లో తిరుగులేని నైపుణ్యం సంపాదించి &amp;nbsp;అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాక్సింగ్, కిక్&amp;zwnj; బాక్సింగ్&amp;zwnj;, చెస్&amp;zwnj; బాక్సింగ్&amp;zwnj;లో రాణించింది. చెస్ బాక్సింగ్&amp;zwnj;లో ఏకంగా ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్&amp;zwnj;గా ఉంది. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. కేజ్&amp;zwnj; ఫైటింగ్ పద్ధతులు, థాయ్&amp;zwnj;లాండ్ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ కలయిక అయిన మిక్స్&amp;zwnj;డ్&amp;zwnj; మార్షల్ ఆర్ట్స్&amp;zwnj; లో ప్రతిభ చాటుకున్నారు. రెస్లింగ్ పద్ధతుల ద్వారా ప్రత్యర్థిని నేలై లాక్ చేసే విద్యలతోపాటు చైనీస్&amp;zwnj; మార్షల్ ఆర్ట్స్&amp;zwnj;లోనూ పట్టు సాధించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రతిభ 24 అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఇందులో నాలుగు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం ఉంది. జాతీయ స్థాయిలో 14 స్వర్ణ పతకాలు సాధించింది.&amp;nbsp;ప్రతిభ పేరెంట్స్ ఇద్దరూ టీచర్స్. తండ్రి నర్సింగ్&amp;zwnj;రావు బాన్సువాడలోని ప్రైవేట్ స్కూల్&amp;zwnj;లో ప్రిన్సిపాల్&amp;zwnj;గా చేస్తున్నారు.తల్లి శ్యామలా హిందీ ఉపాధ్యాయురాలు. ప్రతిభకు ఆమె చెస్ నేర్పించారు. సోదరుడు విజయ్ రాఘవేంద్రరావు కూడా బాక్సింగ్&amp;zwnj;లో పతకాలు సాధించాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;బాలికలకు ఉచితంగా శిక్షణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రతిభ కేవలం క్రీడల్లో పతకాలు సాధించడమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఐఐటీ మద్రాస్&amp;zwnj;లో వేల మంది బాలికలకు ఉచితంగా సెల్ఫ్&amp;zwnj; డిఫెన్స్&amp;zwnj;లో శిక్షణ ఇచ్చింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు తన ప్రతిభను అవహేళన చేశారంటూ క్రీడా శాఖపై సంచలన వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. అయితే పతకాలు సాధించినప్పుడు రాణి గుర్తింపు ఇప్పుడు రావడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. తనకు అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తానని, పార్టీలతో సంబంధం లేదని ప్రకటించింది. ప్రతిభను ప్రోత్సహించకుండా వేధించడమే ధ్యేయంగా ఉన్న వ్యవస్థను ప్రశ్నించినందుకు బెదిరింపులకు దిగారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. క్రీడామంత్రి ఆఫీస్&amp;zwnj;లో పని చేసే వ్యక్తులకు ఫార్చ్యునర్&amp;zwnj;లతో వెంబడించి బెదిరించే శక్తి ఉండదని అనుకుంటున్నానని చెప్పారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/25/2df9240196ccc76709b17cba0ca8d4a21787639223693215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!]]></title><link>https://telugu.abplive.com/news/kakinada-ae-nukaraju-family-suicide-case-sadhik-khan-psychological-awareness-safety-guide-257173</link><comments>https://telugu.abplive.com/news/kakinada-ae-nukaraju-family-suicide-case-sadhik-khan-psychological-awareness-safety-guide-257173#respond</comments><pubDate>Tue, 25 Aug 2026 10:37:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/kakinada-ae-nukaraju-family-suicide-case-sadhik-khan-psychological-awareness-safety-guide-257173</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;How to Identify Toxic Manipulators :&amp;nbsp;&lt;/strong&gt;కాకినాడ పంచాయతీరాజ్&amp;zwnj; ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న సామాజిక మనుషుల్లో నక్కి ఉండే సైకోపాథిక్&amp;zwnj;, మానిప్యులేటివ్వ ప్రిడేటర్ల క్రూరత్వానికి సజీవ సాక్ష్యం. సౌజన్య దంపతుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని, క్రమంగా ఆ కుటుంబ ఆర్థిక, వ్యక్తిగత లావాదేవీలపై పెత్తనం చెలాయించిన షేక్&amp;zwnj; సాధిక్&amp;zwnj; ఖాన్, చివరికి బ్లాక్ మెయిలింగ్&amp;zwnj;, మతం మార్పిడి ఒత్తిళ్లు, మానసిక హింసతో ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేశాడు. కుటుంబంలో చిన్న మనస్పర్థ లేదా జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితి ఇవే మైండ్&amp;zwnj; మానిప్యులేట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మనం నమ్మినవారే శత్రువులుగా మారి, మన బలహీనతలనే ఆయుధాలుగా మలిచి ప్రాణాల మీదికి తెచ్చే ఇటువంటి దారుణమైన పరిస్థితులను సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. సమస్యల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇచ్చే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు అనే చేదు నిజాన్ని ఈ ఘటన మనకు నేర్పుతోంది. మీ చుట్టూ ఉండే సాధిక్&amp;zwnj; ఖాన్ లాంటి విషపూరిత మనుషులను ప్రారంభంలోనే ఎలా పసిగట్టాలి? వారి బ్లాక్ మెయిలింగ్ ట్రాప్&amp;zwnj;లో పడకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని సైకలాజికల్&amp;zwnj;గా లీగల్&amp;zwnj;గా ఎలా రక్షించుకోవాలి?&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కాకినాడ ఘోరం నేర్పిన చేదు నిజం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మానసిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ప్రతి కుటుంబంలోనూ లేదా వ్యక్తిగత జీవితంలోనూ ఏదో ఒక సమయంలో విభేదాలు, ఒత్తిళ్లు సాధారణం. అయితే సైకోపాథిక్&amp;zwnj; ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఇటువంటి బలహీన క్షణాల కోసమే వేచి చూస్తారు. కాకినాడ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య దంపతుల మధ్య చిన్నపాటి విభేదాలు రావడమే నిందితుడు సాధిక్&amp;zwnj; ఖాన్&amp;zwnj;కు అవకాశంగా మారింది. సమస్యల్లో ఉన్న మహిళలను లేదా వ్యక్తులను మచ్చిక చేసుకోవడం ఇటువంటి క్రిమినల్స్&amp;zwnj; చేసే మొదటి పని.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రారంభంలో ఎంో మంచివారిగా, సమస్యలను పరిష్కరించే రక్షకులుగా నటిస్తారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత రహస్యాలను సేకరించి, ఆ కుటుంబంలో తామే కీలకమైన వ్యక్తిగత మారేలా పెత్తనం తెచ్చుకుంటున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;సాధిక్&amp;zwnj; ఖాన్ తరహా సైకోపాథ్స్&amp;zwnj; రెడ్&amp;zwnj;ఫ్లాగ్స్&amp;zwnj;&lt;/p&gt;
&lt;p&gt;మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని మైండ్&amp;zwnj; సైకాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పరిచయమైన అతి తక్కువ కాలంలోనే కుటుంబ అత్యంత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇస్తూ దగ్గరవుతారు. మిమ్మల్ని మీ నిజమైన బంధువులు, స్నేహితులు, సమాజం నుంచి విడదీయడానికి ప్రయత్నించడం వారి మోటో అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;మీ బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్&amp;zwnj; పాలసీలు, స్థిరాస్తులు, అభరణాల వివరాలను సేకరించడంపై అమితమైన ఆసక్తి చూపిస్తారు. పర్సనల్&amp;zwnj; ఫొటోలు, వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్&amp;zwnj;లను సేకరించి, భవిష్యత్తులో బ్లాక్&amp;zwnj;మెయిల్&amp;zwnj; చేయడానికి ఆయుధాలుగా సిద్ధం చేసుకుంటారు. వ్యక్తిత్వాన్ని, ఆచారాలను లేదా మతాన్ని మార్చుకోవాలని మానసికంగా తీవ్ర ఒత్తిడి తేవడం వీరి నైజం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;బ్లాక్&amp;zwnj;మెయిలింగ్ ఎదురైతే ఏం చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;బ్లాక్&amp;zwnj;మెయిలర్లు బాధితుల లొంగుబాటునే తమ బలంగా మార్చుకుంటారు. భయపడి లొంగిపోయే కొద్దీ వారి వేధింపులు రెట్టింపు అవుతాయి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో పాటించాల్సిన అత్యంత కీలక అంశాలు ఇవే. ప్రైవేటు ఫొటోలు లేదా ఆస్తుల వివరాలతో బెదిరించినప్పుడు బాధితులు మానసికంగా కుంగిపోకూడదు. సోషల్ మీడియా లేదా సమాజం ఏమనుకుంటుందో అనే భయమే సాధిక్ లాంటి వారి సేఫ్&amp;zwnj;గా ఉంచుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj; చాట్లు, కాల్ రికార్డింగ్&amp;zwnj;లు, ఆడియోలు, మెసేజ్&amp;zwnj;లను ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయొద్దు. అన్ని ఆధారాలను స్క్రీన్&amp;zwnj;షాట్లు తీసి సురక్షితమైన క్లౌడ్&amp;zwnj; స్టోరేజ్&amp;zwnj; లేదా వేరేచోట భద్రపరచాలి. ఏ చిన్న పొరపాట్లు జరిగినా లేదా వేధింపులు ఎదురైనా కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన వ్యక్తులో వెంటనే పంచుకోవాలి. రహస్యంగా ఉంచడమే క్రిమినల్స్&amp;zwnj; విజయం.&lt;/p&gt;
&lt;h2&gt;ఆత్మహత్య పరిష్కారం కాదు!&lt;/h2&gt;
&lt;p&gt;కాకినాడ ఘటనలో చివరికి అవమానాలు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విచారకరం. అయితే మన చట్టవ్యవస్థలో ఇటువంటి క్రిమినల్స్&amp;zwnj;ను ఊచలు లెక్కపెట్టించే శక్తివంతమైన చట్టాలు, హెల్ప్&amp;zwnj;లైన్లు ఉన్నాయి. ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు పాల్పడితే వెంటనే cybercrime.gov.inలో లేదా 1930 కాల్ సెంటర్&amp;zwnj;కు ఫిర్యాదు చేయవచ్చు. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సత్వర స్పందన కోసం 112 లేదా 100, షీటీమ్స్&amp;zwnj;ను ఆశ్రయించవచ్చు. నయా చట్టాల ప్రకారం బలవంతపు మతమార్పిడి ఒత్తిళ్లు, ఆర్థిక మోసాలు, బెదిరింపులు కింద కఠినమైన నాన్&amp;zwnj; బెయిలబుల్&amp;zwnj; కేసులు నమోదు అవుతాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/25/113481acfb423a169897a4e4670ef8a71787634294294215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pratibha Takadapally: "పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/pratibha-takadapally-international-sportswoman-allegations-sports-department-harassment-257151</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/pratibha-takadapally-international-sportswoman-allegations-sports-department-harassment-257151#respond</comments><pubDate>Tue, 25 Aug 2026 08:32:31 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/pratibha-takadapally-international-sportswoman-allegations-sports-department-harassment-257151</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pratibha Takadapally:&lt;/strong&gt; ప్రతిభా తకడపల్లి, పతకాలు సాధించినప్పుడు రాని ఫేమ్&amp;zwnj; ఒక్క వీడియో క్లిప్&amp;zwnj;తో వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఆవేదన కూడా అదే. తాను ఇండియా ప్రతినిధిగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటినప్పుడు తనను ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం తన క్లిప్పింగ్స్&amp;zwnj;ను వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూనే గతంలో పట్టించుకోని వారిని మరోసారి ప్రశ్నించారు. తనను వేధించిన వారిపై విమర్శలు చేశారు. ఎవరు వేధించిన తాను ఇలానే తిరగబడతానని చెప్పుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతర్జాతీయ వేదికలపై భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసి దేశం తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించిన తకడపల్లి ప్రతిభ మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, క్రీడా శాఖలో పురషాహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో అనేక విషయాలను ఆమెన ప్రస్తావించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రతిభ తన క్రీడా ప్రస్థానంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన క్షణాలను పంచుకుంటూ 2022 డిసెంబర్&amp;zwnj;లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె టర్కీ, ఇంగ్లండ్&amp;zwnj;లో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్ తరఫున పతకాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక విజయాల గురించి ఆమె స్వయంగా క్రీడా మంత్రిత్వశాఖకు, క్రీడా మంత్రి కార్యాలయానికి సమాచారం అందించినప్పుడు లభించాల్సిన ప్రోత్సాహానికి బదులు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విజయాలు సాధించిన క్రీడాకారిణిని అభినందించాల్సింది పోయి, ఉల్టా క్రీడా మంత్రి కార్యాలయం నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, వారు తనను తీవ్రంగా భయబ్రాంతులకు గురి చేశారని ప్రతిభ వివరించారు. &quot;నన్ను భయపెట్టేందుకు బెదిరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు ఎలాంటి గొంతుక కానీ, అండగా నిలిచే సపోర్ట్ సిస్టమ్&amp;zwnj;కానీ లేదు. &quot; అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే అంతర్జాతీయ అథ్లెట్&amp;zwnj;గా ఉన్నప్పికీ, ఒంటరిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తన కెరీర్&amp;zwnj; నాశనమవుతుందనే భయంతో సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఆ సమయంలో తాను మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వివాదంతో మరిన్ని బెదిరింపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;2023 హకీంపేట్&amp;zwnj; స్పోర్ట్స్&amp;zwnj; స్కూల్&amp;zwnj;లో జరిగిన వివాదంలో మైనర్&amp;zwnj;లకు బెదిరింపులు రావడంతో వారు నోరు విప్పలేదని ప్రతిభ అన్నారు. తాను మాత్రం క్రీడారంగంలోని లోపాలు, అథ్లెట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియాతో మాట్లాడినట్టు వివరించారు. దీంతో తనకి కూడా ధమ్&amp;zwnj;కీ ఇచ్చారని పేర్కొన్నారు. తనలాగే మైనర్&amp;zwnj;లను కూడా బెదిరించి ఉంటారనే ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;క్రీడాశాఖలో పెత్తనం చెలాయిస్తున్న కొందరి వ్యవహారశైలి అత్యంత హేయంగా ఉంటుందని, ముఖ్యంగా పురుషాహంకార ధోరణులు క్రీడారంగంలో చాలా ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఈ ఇగోల కారణంగా క్రీడాకారిణులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొని నిలబడే శక్తి ధైర్యం చాలా మందికి ఉండవని, ఫలితంగా ఎంతో మంది ప్రతభావంతులైన అమ్మాయిలు క్రీడలను వదిలేసి, పెళ్లిళ్లు చేసుకొని ఇళ్లకే పరిమితమయ్యారని ఆరోపించారు. క్రీడామంత్రిత్వశాఖ పుణ్యమా అని ఎంతో మంది భవిష్యత్&amp;zwnj; నాశనమైందని ప్రతిభ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఫార్చ్యునర్&amp;zwnj; కార్లతో వెంబడించి బెదిరింపులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;తనకు ఎదరవుతున్న వేధింపులపై గళం విప్పినందుకు క్రీడాశాఖకు చెందిన కొందరు వ్యక్తులు తనపై వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ప్రతిభ ఆరోపించారు. 2023లో తాను మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలకు కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేశారని తెలిపారు. &quot; మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో మాకు తెలుసు&quot; అని ధంకీలు ఇచ్చారని, అలాగే తాము ట్రావెల్ చేసే మార్గాల్లో ఫార్చ్యునర్ కార్లతో వెంబడిస్తూ నిఘా పెట్టారని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఒక సాధారణ పీఏ స్థాయి వ్యక్తి తనను ఫార్చ్యునర్ కార్లతో వెంబడించేంత సాహసం చేయలేడని, దీని వెనుక మొత్తం క్రీడాశాఖ మంత్రిత్వ శాక, ఉన్నతాధికారుల అండదండలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం చేసుకోవచ్చని ఆమె కామెంట్ చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ కఠోరంగా శ్రమించి మెడల్స్ సాధిస్తుంటే, క్రీడాకారుల పట్ల కనీస గౌరవ లేకుండా కేవలం తమ పదవులు, అధికారుల కోసం ఇంతటి ఇగోలను ప్రదర్శించడం ఏ రకమైన దేశభక్తి అని ప్రశ్నించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిజమైన సేవకు రాని గుర్తింపు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వేలాది మంది అమ్మాయిలకు క్రీడల్లో ఉచిత శిక్షణ ఇచ్చినప్పుడు, పోలీసులగా మారాలని వారికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, పతకాలు తెచ్చినప్పుడు గుర్తింపు రాలేదని ప్రతిభ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తిగత బాధను వ్యక్తపరుస్తూ చేసిన కామెంట్స్ వీడియోను వైరల్ అవుతుందని అన్నారు. దీనికి ఇంతలా సపోర్ట్ వస్తుందని అనుకోలేదని వెల్లడించారు. అయితే క్రీడాకారిణిగా కష్టపడుతున్న రోజుల్లో, మెడల్స్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వేళ ఈ మద్దతు ఎక్కడికి పోయిందని ప్రశ్నించాుర.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, అలాగే ఏ పార్టీకీ అనుకూలం కాదని ప్రతిభ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, మారుతుంటాయని కానీ క్రీడాకారులు ఎల్లప్పుడూ దేశం కోసం పోరాడుతూనే ఉంటారని ప్రతిభ అన్నారు. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లేకపోయినా ఎన్నో ఇబ్బుదులు ఎదుర్కొని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేవలం దేశపు జెండాను భుజాన వేసుకునేందుకు, దేశ కీర్తిని రిప్రజెంట్ చేయడానికే బరిలో దిగుతుంటారని పేర్కొన్నారు. &amp;nbsp;ఈ వాస్తవాన్ని క్రీడా మంత్రిత్వశాఖ, దేశ ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/25/909e077ddcf3e35f0331592cbdf2e83d1787626918925215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-24th-august-2026-257149</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-24th-august-2026-257149#respond</comments><pubDate>Tue, 25 Aug 2026 07:49:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-24th-august-2026-257149</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;బుధవారం ఉదయం నాగార్జున సాగర్ జవహర్ కాలువకు త్రాగునీటి విడుదల&lt;/h2&gt;
&lt;p&gt;అమరావతి: బుధవారం ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ జవహర్ కాలువ (రైట్ కెనాల్ - NSJC) నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ డ్యామ్ నుంచి జవహర్ కాలువ ద్వారా మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలోని 442 తాగునీటి చెరువులను నింపడానికి ఈ నీటి సరఫరా చేస్తున్నారు. విడుదల చేసే నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, సాగునీటి (ఆయకట్టు) అవసరాలకు వినియోగించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ నీటి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు, నీటి అక్రమ మళ్లింపులను అరికట్టడానికి NSJC 0 నుండి 137 కిలోమీటర్ల పరిధి వరకు 24 గంటల పాటు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయనున్నారు. కాలువలపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ మోటార్లు, పంపులను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. నీటిని అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్&amp;zwnj;డబ్ల్యూఎస్ (RWS) శాఖల సమన్వయంతో చివరి తాగునీటి చెరువు వరకు నీరు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.&lt;/p&gt;
&lt;h2&gt;సాధిక్ మా కుటుంబాన్ని నాశనం చేశాడు, అమ్మను కొట్టేవాడు: కార్తికేయ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;కాకినాడలో తన కుటుంబానికి జరిగిన ఘోరంపై ఏఈ నూకరాజు మనవడు రియన్స్ కార్తికేయ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను మూడో తరగతి చదువుతున్న సమయం నుంచే రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడం ప్రారంభించానని, ఆ సమయంలో సాధిక్ అనే వ్యక్తి తనకు కోచ్&amp;zwnj;గా ఉండేవాడని తెలిపాడు.. శిక్షణ సమయంలోనే సాధిక్ తన తల్లికి పరిచయమయ్యాడని, ఆ తర్వాత నుంచి తమ కుటుంబంపై తీవ్ర వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నాడు.&lt;/p&gt;
&lt;p&gt;తన తల్లిని సాధిక్ రోజూ దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడని కార్తికేయ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, తన తండ్రికి రసాయనాలు (కెమికల్స్) కలిపిన పదార్థాలను ఇచ్చి సాధిక్ హత్య చేశాడని ఆరోపించారు. ఈ విషయాలను ఎవరికైనా చెబితే తీవ్రవాదులకు అమ్మేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపాడు. తన కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసి తనను అనాథగా మార్చాడని, ఇప్పటికీ తనకు ప్రాణభయం ఉందని, బయటకు రావాలన్నా భయపడుతున్నానని వాపోయాడు.&lt;/p&gt;
&lt;h2&gt;ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్&amp;zwnj;పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు సస్పెన్షన్, సర్వీస్ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్తుత రిటైర్మెంట్ వయస్సుకు చేరుకున్న క్రమంలో, ఈ నెల 31న ఆయనను అధికారికంగా సర్వీసు నుండి రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది&lt;/p&gt;
&lt;h2&gt;Nellore Latest News: &amp;lsquo;జెన్&amp;zwnj; జీతో కోటంరెడ్డి&amp;rsquo; వినూత్న కార్యక్రమం ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Nellore Latest News: నెల్లూరు రూరల్&amp;zwnj; ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి &amp;lsquo;జెన్&amp;zwnj; జీ'తో కోటంరెడ్డి&amp;rsquo; అనే ప్రోగ్రామ్&amp;zwnj; స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో 20 వేల మంది యువతను కలవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్ణయించారు. యువత అభిప్రాయాలు, సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. విభిన్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Madanapalle Latest News: మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ &amp;zwnj;కార్యాలయంపై ఏసీబీ దాడులు-రూ.1.27లక్షలు స్వాధీనం&lt;/h2&gt;
&lt;p&gt;Madanapalle Latest News: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ &amp;zwnj;కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. భారీగా లంచాలు వసూళ్ళు చేస్తున్నట్లు ఆధారాలతో దాడులు చేశారు. కార్యాలయానికి సంబంధం లేని రూ.1.27 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఎస్&amp;zwnj;ఆర్ఓ బీరువాలో మరో రూ.20వేలు స్వాధీనం చేసుకుంది. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో దాడులు జరిగాయి. సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో 14మందితో కూడిన ఏసీబీ బృందం ముకూమ్మడి దాడులు చేసింది. ఈ దాడుల్లో అరెస్ట్&amp;zwnj;లు ఉండవబోవని, అదనంగా&amp;zwnj; ఉన్న సొమ్ములు స్వాధీనం చేసుకొంటామన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Srisialam Crime News: శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య&lt;/h2&gt;
&lt;p&gt;Srisialam Crime News: శ్రీశైలంలోని ఒక సత్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ఫ్యాన్&amp;zwnj;కు ఉరి వేసుకుంటే మరో ముగ్గురు బాత్రూమ్&amp;zwnj;లో మరణించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన ఫ్యామిలీ ఈ నెల 20న శ్రీశైలం వచ్చారు. అక్కడ సత్రంలోని 11వ నెంబర్ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. అయితే ఆ రూమ్&amp;zwnj; నుంచి దుర్వాస వస్తుండటంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత రూమ్ తెరిచి చూస్తే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఈ ఆత్మహత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan : వైఎస్&amp;zwnj; జగన్ కీలక సమావేశం- రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;YS Jagan : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అధ్యక్షతన ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలకు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కూడా పాల్గొంటారు. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపైనా దిశానిర్ధేశం చేస్తారు. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP High Court On Vizag Data Center: పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు! వైజాగ్ డేటా సెంటర్&amp;zwnj;పై హైకోర్టు కీలక ఆదేశాలు&lt;/h2&gt;
&lt;p&gt;AP High Court On Vizag Data Center: వైజాగ్ డేటా సెంటర్&amp;zwnj;పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ అడవివరంలోని 160 ఎకరాల దేవస్థానం భూమిలో డేటా సెంటర్ నిర్మాణంపై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణ పనులు కొనసాగించాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. డేటా సెంటర్ కోసం భూమిని 11 ఏళ్ల లీజుపై కేటాయించామని కోర్టుకు ప్రభుత్వం వివరించింది. లీజు ద్వారా దేవస్థానానికి ఏటా రూ.26 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వ వాదించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా పడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP Lokayukta Justice Mallikarjuna: ఆంధ్రప్రదేశ్&amp;zwnj; లోకాయుక్తగా జస్టిస్&amp;zwnj; మల్లికార్జున నేడు ప్రమాణం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;AP Lokayukta Justice Mallikarjuna:ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తా నియమితులైన జస్టిస్&amp;zwnj; మల్లికార్జున నేడు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. లోక్&amp;zwnj;భవన్&amp;zwnj;లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Junior Doctors Strike: ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 16వ రోజుకు చేరుకుంది&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Junior Doctors Strike: ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 16వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు విఫలమైన వేళ సమ్మెను కంటిన్యూ చేస్తున్నట్టు జూడాల ప్రతినిధులు తెలిపారు. స్టైపెండ్&amp;zwnj; పెంచే వరకు సమ్మెను విరమించబోమని జూనియర్ వైద్యులు తేల్చి చెబుతున్నారు. జూడాలు ప్రతిపాదించినట్టుగా స్టైపెండ్ పెంచలేమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దీంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Lokesh Tour: అనంతపురం జిల్లాలో నేడు &amp;nbsp;నారా లోకేష్ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;Lokesh Tour: అనంతపురం జిల్లాలో నారా లోకేష్ నేడు పర్యటించనున్నారు. రాయదుర్గం పరిధిలోని కనేకల్లులో సుజలాన్ విండ్ పవర్ కంపెనీకి భూమిపూజ చేస్తారు. రూ.300 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కార్యకర్తలతో నారా లోకేష్ సమావేశం అవుతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Special TET: ఏపీలో ప్రత్యేక టెట్&amp;zwnj;కు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంబం&lt;/h2&gt;
&lt;p&gt;Special TET: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సర్వీస్&amp;zwnj;లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్&amp;zwnj;కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్&amp;zwnj; 24 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఇన్&amp;zwnj; సర్వీస్&amp;zwnj; టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్&amp;zwnj; 11 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/25/3f4273f2f003b021001ec9ff73b491f51787623512027215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/janasena-leader-gaddala-srinivas-rao-telangana-mlc-candidate-warangal-khammam-nalgonda-257104</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/janasena-leader-gaddala-srinivas-rao-telangana-mlc-candidate-warangal-khammam-nalgonda-257104#respond</comments><pubDate>Mon, 24 Aug 2026 13:35:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/janasena-leader-gaddala-srinivas-rao-telangana-mlc-candidate-warangal-khammam-nalgonda-257104</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Janasena in Telangana MLC Elections:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీ రాబోయే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్&amp;zwnj; గడల శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నేరుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తిని పెంచుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు, సుదీర్ఘ చర్చల అనంతరం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటించారు. తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బలమైన పునాదిగా మార్చుకోవాలని జనసేన యోచిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్&amp;zwnj; 13న ఖమ్మం వేదికగా జనసేన శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఖమ్మంలో అధికారిక ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఖమ్మం జిల్లా కేంద్రంలో మిరియాల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ తమ ఎన్నికల వ్యూహాన్ని వెల్లడించింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లురి రామ్&amp;zwnj; ఈ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ అధినేత &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; సుదీర్ఘంగా సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాతే, ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణవ్యాప్తంగా జనసేన ఉనికిని కేవలం నగరాలకే పరిమితం చేయకుండా, గ్రామస్థాయి నుంచి ఒక అత్యంత బలమైన సంస్థాగతపార్టీని తీర్చిదిద్దేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తాళ్లూరి రామ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే త్వరలోనే తెలంగాణలో ప్రతి లోక్&amp;zwnj;సభ నియోజకవర్గంలోనూ వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కేవలం ఒక స్థానానికే పరిమితం కాదని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎవరీ గడల శ్రీనివాసరావు? ఆయన బ్యాంక్&amp;zwnj;గ్రౌండ్&amp;zwnj; ఏంటి?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలంగాణ సమాజంలో ముఖ్యంగా వైద్య రంగంలో సుపరిచితమైన పేరుంది. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పని చేసిన ఆయన, రాష్ట్ర ప్రజలకు వైద్యాధికారి హోదాలో సేవలు అందించారు. ఐఏఎస్&amp;zwnj; హోదాలో, వైద్యాధికారిగా రాష్ట్ర ప్రజారోగ్య రంగానికి ఆయన అందించిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయి.&lt;/p&gt;
&lt;p&gt;తనపై నమ్మకం ఉంచి ఇంతి బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఎంపిక చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ&amp;zwnj; గడల శ్రీనివాసరావుకు, పార్టీ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వాధికారిగా ప్రజలకు సేవ చేసిన తనకు ఇప్పుడు రాజకీయ వేదిక ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు సేవ అచే అవకాశం దక్కడం ద్వారా సమాజంలోని ప్రతీ వర్గానికి, విద్యాధికులు, ఉద్యోగస్థులకు సేవ చేసే అవకాశం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సమస్యలపై మండలిలో గళం విప్పుతా!&lt;/h2&gt;
&lt;p&gt;ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత గడల శ్రీనివాసరావు పట్టభద్రులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తాను శాసన మండలిలో సమర్థవంతంగా పని వినిపిస్తానని భరోసా ఇచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మారుతున్న రాజకీయ సమీకరణాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఉమ్మడి &amp;nbsp;వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎన్నికల పోరు &amp;nbsp;ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా బీఆర్&amp;zwnj;ఎస్, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అభ్యర్థులు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ రాజకీయంలో జనసేన తన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్టు చెప్పడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఉన్న పార్టీల మధ్య సాగుతున్న పోరులో &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; ప్రవేశం గేమ్&amp;zwnj;ఛేంజర్&amp;zwnj;గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/24/4fddca31fd4a4675dd3cf7e1a112acd91787558692979215_original.jpg" width="220"/></item></channel></rss>