<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>hyderabad</title><atom:link href="https://telugu.abplive.com/hyderabad/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 20:21:49 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-high-court-directs-govt-to-replace-hydraa-chief-ranganath-254655</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-high-court-directs-govt-to-replace-hydraa-chief-ranganath-254655#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 15:52:56 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-high-court-directs-govt-to-replace-hydraa-chief-ranganath-254655</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;IG Level Officer for HYDRAA: &amp;nbsp;&lt;/strong&gt;హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ కమిషనర్ ఏవీ రంగనాథ్ వైఖరిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్కాజ్&amp;zwnj;గిరి మండలం లోతుకుంటలోని వివాదాస్పద భూముల్లో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడ్డారన్న పిటిషన్&amp;zwnj;పై విచారణ చేపట్టిన హైకోర్టు, చట్టాన్ని, కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడంపై మండిపడింది. ఈ క్రమంలో హైడ్రా సారథ్యం నుంచి రంగనాథ్&amp;zwnj;ను వెంటనే తప్పించి, ఆయన స్థానంలో ఐజీ &amp;nbsp; స్థాయి కలిగిన ఐపీఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూవివాదంలో శాంతా శ్రీరామ్ కన్&amp;zwnj;స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్&amp;zwnj;పై జరిగిన విచారణలో న్యాయస్థానం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకే అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం ఆశ్చర్యకరమని , వ్యవస్థలు చట్ట పరిధికి లోబడి నడుచుకోవాలి కానీ చట్టానికి అతీతంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఒక జీవో ద్వారా ఉనికిలోకి వచ్చిన ఏజెన్సీ, సివిల్ కోర్టుల, హైకోర్టుల స్టే ఉత్తర్వులను పక్కనపెట్టి చర్యలు చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తేల్చిచెప్పింది.&lt;/p&gt;
&lt;p&gt;హైకోర్టు కఠిన వైఖరితో స్పందించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి అఫిడవిట్&amp;zwnj;ను దాఖలు చేశారు. న్యాయస్థానం సూచించిన విధంగా ఆయన తన అఫిడవిట్&amp;zwnj;లో &amp;nbsp; క్షమాపణ పత్రాన్ని పొందుపరిచారు. న్యాయవ్యవస్థపై, ఉన్నత న్యాయస్థానం గౌరవప్రతిష్ఠలపై తనకు అత్యున్నత గౌరవం ఉందని, కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే ఆలోచన తనకు ఏమాత్రం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్నట్లుగా తాము వివాదాస్పద 40 ఎకరాల స్థలంలోకి ప్రవేశించలేదని, వాస్తవాలను దాచి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని తన అఫిడవిట్&amp;zwnj;లో నివేదించారు.&lt;/p&gt;
&lt;p&gt;హైడ్రా చేపడుతున్న చెరువులు, ఆక్రమణల పునరుద్ధరణ చర్యలు మంచివే అయినప్పటికీ, అనుసరిస్తున్న పద్ధతి రాజ్యాంగబద్ధంగా ఉండాలని కోర్టు హితవు పలికింది. పోలీసు, రెవెన్యూ, జీహెచ్&amp;zwnj;ఎంసీ యంత్రాంగం మొత్తం హైడ్రా నిర్ణయాలపైనే ఆధారపడుతుండటాన్ని తప్పుబడుతూ, అధికారులకు చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఉండాలని పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం, పారదర్శకతను పునరుద్ధరించడానికి ఐజీ స్థాయి అధికారికి నేతృత్వ బాధ్యతలు అప్పగించడమే సరైన మార్గమని న్యాయస్థానం స్పష్టం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Hyderabad: The Telangana High Court has ordered the Chief Secretary to remove Ranganath from the post of HYDRA Commissioner. The court remarked that it is inappropriate for a senior official to defy court orders on so many occasions. &lt;a href=&quot;https://t.co/eHfFxL3bBz&quot;&gt;pic.twitter.com/eHfFxL3bBz&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Naseer Giyas (@NaseerGiyas) &lt;a href=&quot;https://x.com/NaseerGiyas/status/2081685075373203653?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;&amp;nbsp;ఒకవైపు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తున్నందుకు రంగనాథ్&amp;zwnj;కు ప్రజాదరణ లభించినప్పటికీ, న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం . &amp;nbsp;దర్యాప్తు సంస్థలు ఇకపై ఏ చట్టపరమైన చర్యలు చేపట్టినా కోర్టు ముందస్తు అనుమతులు మరియు నిర్దేశిత ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈ సంచలన తీర్పు &amp;nbsp;స్పష్టం చేసినట్లయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/why-the-minimalist-lifestyle-is-on-the-rise-254513&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/92ab863aca7948f68f78e097128010261785147753944228_original.png" width="220"/></item><item><title><![CDATA[Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 11:30:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-27th-july-2026-254634</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్ ఆసుపత్రికి వెళ్లిన &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; డాక్టర్లను అడిగి బీఆర్ఎస్ నేత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని ప్రజల్లోకి వస్తారని ధైర్యం చెప్పారు. అంతుకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, చికిత్సా వివరాలను యశోదా ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,&lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt; డిప్యూటీ ఫ్లోర్ లీడర్,సిద్దిపేట ఎం ఎల్ ఏ హరీష్ రావు గారు!&lt;a href=&quot;https://x.com/BRSHarish?ref_src=twsrc%5Etfw&quot;&gt;@BRSHarish&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/9i05HRZ3Ar&quot;&gt;pic.twitter.com/9i05HRZ3Ar&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Harish Rao Connects🇬🇧 (@HarishraoCncts) &lt;a href=&quot;https://x.com/HarishraoCncts/status/2081649710704591178?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 27, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h3&gt;హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్&amp;zwnj;ను తప్పించండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం&lt;/h3&gt;
&lt;p&gt;వివాదాల్లో చిక్కుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. లోతుకుంట ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇప్పటికే రంగనాథ్ పలుమార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సైతం వ్యాఖ్యానించింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;విద్యార్థిని శివాని ఆత్మహత్య చాలా బాధాకరం: సీఎం చంద్రబాబు&lt;/h3&gt;
&lt;p&gt;పోలవరం జిల్లా ఈర్లపల్లి పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల రంపచోడవరం PTMలో ఆమె మాట్లాడిన మాటలు, ఉన్నత లక్ష్యాలు గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. కలలు నెరవేరకుండానే గిరిజన బిడ్డ తనువు చాలించడం కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. కష్టాలు వచ్చినప్పుడు విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని, బాధలను ఆత్మీయులతో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;h3&gt;లోక్&amp;zwnj;సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..&lt;/h3&gt;
&lt;p&gt;కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్&amp;zwnj;లను నిరోదించేందుకు బిల్లును పార్లమెంట్&amp;zwnj;లో ప్రవేశపెట్టింది. ఎంట్రన్స్ టెస్టుల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్&amp;zwnj;సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి జిత్రేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును లోక్&amp;zwnj;సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో లోక్&amp;zwnj;సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పేపర్ లీక్ కావడం, ఆపై సీజేపీ, జెన్ జీ యువత ఆందోళనతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.&lt;/p&gt;
&lt;h3&gt;లైంగిక వేధింపుల కేసు.. పరారీలో ట్రైనీ ఐపీఎస్&amp;zwnj; ఉదయ్&amp;zwnj; కృష్ణారెడ్డి&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;లోని సర్దార్ వల్లభ్&amp;zwnj;భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై ఈ నెల 18న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాలకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు వెళ్లగా, అతడి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అతడి సెల్&amp;zwnj;ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;&lt;strong&gt;హైదరాబాద్&amp;zwnj;లో డ్రగ్స్ కలకలం: పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్ అబిడ్స్&amp;zwnj;లో డ్రగ్స్ పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి కారు ఎక్కించి పరారైన నిందితుడు సైఫ్&amp;zwnj;ను అఫ్జల్&amp;zwnj;గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు మరొక కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిపై అబిడ్స్, అఫ్జల్&amp;zwnj;గంజ్ పోలీసు స్టేషన్&amp;zwnj;లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/bd24005bde985be3ce3f94988733e6111785128892792233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/drug-suspect-runs-car-over-police-officers-in-hyderabad-attempted-murder-case-registered-254630</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/drug-suspect-runs-car-over-police-officers-in-hyderabad-attempted-murder-case-registered-254630#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 10:55:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/drug-suspect-runs-car-over-police-officers-in-hyderabad-attempted-murder-case-registered-254630</guid><description><![CDATA[&lt;p&gt;Hyderabad Crime News | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నగరంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసులను వాహనంతో తొక్కించేందుకు యత్నించిన సంచలన సంఘట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా, హెచ్-న్యూ (H-NEW) ఇన్స్పెక్టర్ తో పాటు మరొక కానిస్టేబుల్&amp;zwnj;కు గాయాలయ్యాయి. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్&amp;zwnj;కు అందింది. దీంతో వెంటనే ఆయన ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి, హెచ్-న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఇతర సిబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డ్రగ్స్ తీసుకునేందుకు కారులో వచ్చిన నిందితుడు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిఘా సమయంలో అబిడ్స్&amp;zwnj;లోని పాయల్ ఫుట్&amp;zwnj;వేర్ సమీపానికి ఒక బ్లూ కలర్ బలెనో కారు వచ్చి ఆగింది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి కారులోని వారికి ఒక ప్యాకెట్&amp;zwnj;ను అందజేస్తుండగా, అక్కడే సీక్రెట్&amp;zwnj;గా ఉన్న హెచ్-న్యూ పోలీసులు ఆ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుస్సేనీ ఆలమ్&amp;zwnj;కు చెందిన సైఫ్&amp;zwnj; అనే యువకుడికి పోలీసులు కారు కిందకు దిగాలని, తమ ఐడీ కార్డులు చూపించాలని సూచించారు. అయితే, కారును పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్.. ఒక్కసారిగా కారును రివర్స్ చేసి వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలుపై నుంచి కారును ఎక్కించుకుంటూ వెళ్లిపోయాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గాయపడిన కానిస్టేబుల్&amp;zwnj;కు హాస్పిటల్&amp;zwnj;లో చికిత్స&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అక్కడి నుంచి పరారవుతున్న నిందితుడిని ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బృందం ఛేజ్ చేసి, అఫ్జల్&amp;zwnj;గంజ్ వద్ద విజయవంతంగా పట్టుకుంది. ఈ ప్రక్రియలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరొక కానిస్టేబుల్ వంశీధర్&amp;zwnj;లకు స్వల్ప గాయాలయ్యాయి. కాలుపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్&amp;zwnj;ను వెంటనే సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్&amp;zwnj;కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;కానిస్టేబుల్ మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్&amp;zwnj;పై అబిడ్స్ మరియు అఫ్జల్&amp;zwnj;గంజ్ పోలీస్ స్టేషన్&amp;zwnj;లలో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితుడు సైఫ్&amp;zwnj;ను హెచ్-న్యూ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/3e39ea24a2963acc6d4adb144e20ccf21785132388712233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 07:30:18 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ (Gen Z) విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల చేత ధర్నా చేయించింది విద్రోహ శక్తులు అని, ఉద్యమంలో పాల్గొన్నది నీట్ రాసిన వారు కాదు.. గూండాలు, రొహింగ్యాలు, ఖలీస్తాన్ వాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇది భారత్ కనుక పోలీసులు కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేసి వదిలేశారని, విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను కాల్చి పడేసేవారని చేవెళ్ల ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రధాని మోదీని గద్దె దించాలని కుట్ర&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఆందోళనల వెనుక విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ధర్నాలో విదేశీ ముస్లింలు, క్రిస్టియన్లు, రొహింగ్యాలు, వేర్పాటు వాదులు పాల్గొన్నారని ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిరసన అంటే తొలిరోజు 50 మంది కూడా రాలేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. &amp;lsquo;ఢిల్లీలో మా ఇల్లు జంతర్ మంతర్&amp;zwnj;కు సమీపంలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజేపీ వారికి ధర్నా చేసేందుకు ఆంక్షలు కూడా విధించలేదు. మూడు వారాల ముందే అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు ధర్నాలో కనీసం 50 మంది కూడా కనిపించలేదు. దాంతో వాళ్లు ఫోన్స్ చేసి ఖలీస్తాని వేర్పాటువాదులు, కాశ్మీర్ వాళ్లను పిలిపించారు. ఢిల్లీలో జేఎన్&amp;zwnj;యూకు ఫోన్ చేసి విద్యార్థులను రావాలని పదే పదే అడిగారు. ఆ తరువాత అతికష్టమ్మీద 700 మంది విద్యార్థులు కనిపించారు. కానీ సోషల్ మీడియాలో 2 కోట్ల మంది ఫాలోయర్లు ఉంటే పది లక్షల మంది అయినా ఉద్యమంలో పాల్గొనాలి కదా. లేకపోతే కనీసం లక్ష మంది అయినా రావాలి. అలాంటివి ధర్నాలో కనిపించలేదు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pm-modi-vows-strict-action-against-paper-leaks-announces-nandan-nilekani-led-task-force-for-exam-reforms-254598&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్&amp;zwnj;ఫోర్స్: ప్రధాని మోదీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;విదేశీ శక్తులు, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలో ఉద్యమం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన లేహ్ లఢఖ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఆయనతో పాటు జమ్మూకాశ్మీర్ ముస్లింలు, రోహింగ్యాలు, ఖలీస్తాన్ వేర్పాటువాదులు సహా పలు విదేశీ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించాయి. సినిమా స్టార్స్, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీలు, టీఎంసీ మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, డీఎంకే, &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt;లు ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమంలో ధనవంతులు పాల్గొంటే కూడా విదేశాల నుంచి నిధులు వచ్చాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చిపడేేసేవాళ్లు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జంతర్ మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని సమర్థించారు. మన దేశంలో కనుక కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేశారని.. అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చి పారేసే వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు ? శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ పోలీసులను ఛాలెంజ్ చేసేలా అల్లరిమూకలు ప్రవర్తించాయన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాత అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించారని, ఈ ఉద్యమం విదేశీ నిధులతో నడిచిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నాయకులతో పాటు, విదేశాల నుంచి ఫండింగ్ తో జరుగుతున్న ఆందోలకు మద్దతు తెలిపిన ఇతర రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/f9c138f92efee6b968cc6a447373eae41785117453159233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vandemataram 150 Years: వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక ]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/akshara-devalla-tributes-to-vandemataram-150-years-254604</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/akshara-devalla-tributes-to-vandemataram-150-years-254604#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 01:05:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ ARYA ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/akshara-devalla-tributes-to-vandemataram-150-years-254604</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Akshara Devalla vandematharam:&lt;/strong&gt; 15 ఏళ్ల వయసులో చాలామంది సోషల్ మీడియా ట్రెండ్స్&amp;zwnj;ను వెంబడిస్తుంటే... అక్షర మాత్రం &quot;వందేమాతరం&quot;ను ట్రెండ్&amp;zwnj;గా కాదు... ఉద్యమంగా మార్చాలని నిర్ణయించుకుంది. అందుకే 'వందేమాతరం @150 &amp;nbsp;పేరుతో దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక యాత్ర మొదలుపెట్టింది. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి అందులో ఎంతో రికార్డులు సృష్టించిన అక్షర.. వందేమాతర స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్లడానికి తన 'కళ'నే ఎంచుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;కర్గిల్ కొండల్లో.. పహల్గామ్ గుండెల్లో... వందేమాతర నర్తనం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆమెకు నాట్యం అంటే కేవలం కళ కాదు... అది భావాన్ని చెప్పే భాష. అందుకే ప్రతి ప్రదర్శనలో దేశభక్తిని నృత్య రూపంలో ఆవిష్కరిస్తోంది. వందేమాతరం పురుడుపోసుకుని 150 ఏళ్లు అయిన సందర్భంగా ఆ గీతం పూర్తి వెర్షన్&amp;zwnj;ను &amp;nbsp;కేంద్రప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తన నాట్యం ద్వారా దానిని జనంలోకి తీసుకెళ్లేందుకు అక్షర ఓ ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుంది. కర్గిల్ మంచుకొండల్లో చెప్పులు లేకుండా &quot;వందేమాతరం&quot;కు నాట్యం చేసింది. పుల్వామాలో అమర జవాన్లకు నివాళిగా అదే గీతాన్ని ప్రదర్శించింది. ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు తగ్గిన పహల్గామ్&amp;zwnj;లో &quot;భయాన్ని కాదు... భారతాన్ని నమ్మండి&quot; అనే సందేశంతో నృత్యం చేసింది. ఆ గీతం పుట్టుక వెనుక చరిత్ర తెలుసుకునేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లి బంకించంద్ర చటర్జీ నివాసం, రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబ గృహం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసాన్ని సందర్శించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/cff88204d5caca52dcb4c7668b8e15381785129425540233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;15 ఏళ్ల అక్షర కల.. 150మంది ప్రత్యేక చిన్నారుల చిరునవ్వై..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;యువతకు వందేమాతరం చరిత్రను పరిచయం చేయడం కోసం ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే&amp;hellip; &amp;ldquo;ఈ పూర్తి వందేమాతరం పాటను ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఎలా చేరవేయాలి?&amp;rdquo; అనే ప్రశ్నే ఓ మహత్తర కార్యక్రమానికి పునాది అయింది. &quot;వాళ్లకి జాలి అవసరం లేదు.. అవకాశం చాలు..&quot; అని నమ్మిన అక్షర.. ఆ అవకాశం కల్పించడం కోసం... ముందుగా వారికి ఆ గీతానికి అభినయం నేర్పించింది. హైదరాబాద్&amp;zwnj;లోని దేవనార్ ఫౌండేషన్, PHIN, సుమన్ ఆటిజం స్కూల్&amp;zwnj;లలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కూచిపూడి నేర్పిస్తోంది. &quot;వందేమాతరం&quot;ను పాటగా మాత్రమే కాకుండా... ఆత్మవిశ్వాసంగా వారి జీవితాల్లో నింపుతోంది. &amp;nbsp; కేవలం స్కూల్స్ కు వెళ్లి దివ్యాంగ విద్యార్థులకు వందేమాతరం డ్యాన్స్ నేర్పించడంతో అక్షర ఆగిపోలేదు. వారి ప్రదర్శనకు గుర్తింపు రావాలన్న లక్ష్యంతో, వారికి ఓ పెద్ద వేదికపై ప్రదర్శన చేసే అవకాశం కల్పించడం కోసం రవీంద్ర భారతి వేదికగా &quot;వందేమాతరం 150 - యాన్ ఇన్ క్లూజివ్ డ్యాన్స్ ట్రిబ్యూట్ టు ద నేషన్ బై అక్షర దేవళ్ల&quot; పేరుతో తన సొంత ఖర్చులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/844a4eb09fa536c4d847b9c9a3f2410a1785129392449233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రవీంద్రభారతిలో భావోద్వేగం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అక్షర ఆలోచన- రవీంద్రభారతి వేదికపైకి వందలాది మంది దివ్యాంగ విద్యార్థులను నడిపించింది. చూపులేని పిల్లలు&amp;hellip;వినలేని పిల్లలు&amp;hellip; మాట్లాడలేని పిల్లలు&amp;hellip; ఆటిజం, మేధో వైకల్యం ఉన్న చిన్నారులు&amp;hellip; వీళ్లందరినీ ఒకే వేదికపై నిలబెట్టి, భారత జాతీయ గేయం వందేమాతరం పూర్తి ఆరు చరణాలకు భారతీయ శాస్త్రీయ నృత్య రూపంలో ప్రదర్శన చేయించడమనే అసాధ్యాన్ని అక్షర సాధ్యం చేసింది. &amp;nbsp;ఒకరూ ఇద్దరు కాదు 150 మంది బ్లైండ్, డెఫ్, ఆటిజం పిల్లలతో వందేమాతరం నృత్యాన్ని రవీంద్ర భారతి వేదికపై ప్రదర్శన ఇప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. బేగంపేట లేని దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ , మలక్ పేట లోని ఫిన్ డెఫ్ స్కూల్, కవాడిగూడ లోని సుమన్ ఆటిజం సెంటర్, ఆదిలాబాద్ కు చెందిన విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్ చిల్డ్రన్ పిల్లలు ఈ అరుదైన ప్రదర్శనలో నృత్యం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/c3b4282e76ad1a032a250781b735e7081785129541448233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అక్షర ఎంచుకున్న విద్యార్థులు మూడు రకాల వైకల్యాలకు సంబంధించిన వారు. వీళ్లది &amp;nbsp;ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అంధ విద్యార్థులను ఏమీ కనిపించదు.. ప్రతీ ఒక్కరికీ పాట అర్థం చెప్పి.. దానికి అభినయించడం ఎలాగో &amp;nbsp;కేవలం టచ్ ద్వారా మాత్రమే చెప్పగలగాలి. అక్షర ఓపికగా ప్రతీ ఒక్కరికీ టచ్ ద్వారా వారికి ఈ నృత్యాన్ని నేర్పించింది. ఇక వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి కనిపిస్తుంది కానీ, వినిపించదు. పాట ఎలా వస్తుందో తెలియదు. కానీ మనకు వినిపించే పాటకు తగ్గట్లుగా &amp;nbsp;వాళ్లకు నృత్యం నేర్పించడం సవాల్ గా తీసుకుని వాళ్లచేత అడుగులు వేయించింది. ఇక ఆటిజం పిల్లలు ఒక్క చోట నించోలేరు. &amp;nbsp;వారిని క్షణం కూడా కంట్రోల్ చేయలేరు. అసలు కుదురుగా లేని వారికి డాన్స్&amp;zwnj; నేర్పించాలన్న ఆలోచనే పెద్ద చాలెంజ్. దానిని చాలా సవాల్&amp;zwnj;గా తీసుకుని వారికి కొద్దికొద్దిగా పాటను నేర్పించింది అక్షర..! వీళ్లకు నృత్యాన్ని నేర్పించే క్రమం తనకో అద్భుత అనుభవం అని అక్షర చెబుతోంది. &quot;&lt;strong&gt; ఈ మూడు రకాల లోపాలున్న విద్యార్థులను చూసినప్పుడు, వారికి శిక్షణ ఇస్తున్నప్పుడు వారు ఎంత టాలెంటెడో నాకు తెలిసింది. లోపం కేవలం శరీరానికే గానీ, తెలివికి కాదని, సాధారణ విద్యార్థులకన్నా వీళ్లు ఇంకా తెలివైన వారని అర్థమైంది. &amp;nbsp;వారికి చెప్పగలిగేలా ఓపికతో చెబితే ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు&quot; &amp;nbsp;&lt;/strong&gt;కేవలం వందేమాతరం పాటను నేర్పించడంతో తన ప్రయాణం ఆగిపోలేదని, ఈ పిల్లలకు తాను నృత్య శిక్షణను కొనసాగిస్తానని అక్షర చెబుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/ebae7ab6e83f8b68324f3220a63ca7e81785129600848233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వందేమాతరం 150 ఇన్ క్లూజివ్ డ్యాన్ ట్రిబ్యూట్ కార్యక్రమానికి సీఎస్ బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ ఫౌండర్ పద్మశ్రీ డా.సాయిబాబా గౌడ్, ఫిన్ డెఫ్ &amp;nbsp;స్కూల్ ప్రెసిడెంట్ వి.జానకి, మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఫౌండర్ సుమన్ షరాఫ్, భారత బీడీసీఏ క్రికెట్ జట్టు కెప్టెన్ ధీరావత్ మహేశ్ నాయక్ హాజరై ఈ అద్భుత నృత్య ప్రదర్శన చేయించిన అక్షర దేవళ్లను, నృత్యాన్ని చేసిన విద్యార్థులను అభినందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వందేమాతరం 150 వేడుకలు దేశవ్యాప్తంగా ఎన్నో జరిగాయి.. కానీ, ఇలా దివ్యాంగ విద్యార్థులతో వందేమాతరం నృత్యం చేయించడం మాత్రం ఇదే మొదటి సారి. వందేమాతరానికి ఎంతో అద్భుతంగా ఈ పిల్లలకు నృత్యం నేర్పించిన అక్షరను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంత చిన్న వయస్సులో ఇంత సాహసాన్ని చేసినందుకు అభినందనలు&lt;/strong&gt;&quot; అంటూ బాలాలత అక్షరను ప్రశసించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/882b18c4b67b27e9ca4764093d5f39071785128730226233_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;150 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిగా నిలిచిన ఆ గీతం... నేడు ఓ పదిహేనేళ్ల బాలిక అడుగుల్లో మరోసారి ప్రాణం పోసుకుంటోంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/5cb6ef8957135153e8a1bda5f479ccfa1785094489357198_original.png" width="220"/></item><item><title><![CDATA[Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 18:22:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</guid><description><![CDATA[&lt;p&gt;Depression in Bay of Bengal | అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం ఒక్కసారిగా కూల్ కావడంతో సేద తీరుతున్నారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్&amp;zwnj;లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో సోమవారం (27-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రేపు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని &lt;a href=&quot;https://x.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; MD ప్రఖర్ జైన్ తెలిపారు. ​&lt;br /&gt;🚨 ముఖ్యమైన సూచనలు : &lt;br /&gt;▪️ ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. &lt;a href=&quot;https://t.co/s6vUPwqBMs&quot;&gt;pic.twitter.com/s6vUPwqBMs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://x.com/APSDMA/status/2081295743785353347?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణం ముప్పుగా మారినందున బుధవారం (జులై 29) వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నందున 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవలను వినియోగించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్&amp;zwnj;డీఎంఏ సూచించింది. అధికారులు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని కోరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్ వాసులకు రెయిన్ అలర్ట్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర వాతావరణ హెచ్చరిక జారీ అయింది. నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అతి భారీ మేఘావృతం మరింత వేగంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్య, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రాత్రి 7:15 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;తొలుత పటాన్&amp;zwnj;చెరు, లింగంపల్లి, రామచంద్రాపురం (RC పురం), బచుపల్లి, నిజంపేట్, బీరంచెరువు, మియాపూర్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా సెర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, కూకట్&amp;zwnj;పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి.నగరంలో వర్ష తీవ్రత క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశమున్నందున, ప్రయాణికులు మరియు నగర ప్రజలు తమ ప్రయాణాలను, పనులను దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మెదక్ జిల్లా అంతటా ఇప్పటికే భారీ వర్షాలు ప్రారంభమవ్వగా, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలకు విస్తరించనుందని హెచ్చరించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను మేఘాలు మరింత బలపడి రానున్న గంటల్లో కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/46bf3c4e30f05c36453223fc91812ae91785070129026233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 16:24:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పేరుతో హైదరాబాద్&amp;zwnj;లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రూ.10,000 ఈఎండీ చెల్లిస్తేనే ఇల్లు మంజూరవుతుందని నకిలీ ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్&amp;zwnj;లు, లింకుల ద్వారా అమాయకులను మభ్యపెట్టి మోసం చేసేందుకు కేటుగాళ్లు యత్నిస్తున్నారని అలర్ట్ చేశారు. డబ్బులు చెల్లిస్తే ఇల్లు ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా దళారుల మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈరోజు లాస్ట్ డేట్ అని ఆందోళనకు గురిచేస్తారు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇందిరమ్మ ఇంటి కోసం చెల్లింపునకు ఈరోజు చివరి తేదీ అంటూ భయాందోళనకు గురిచేసి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;, ఎస్&amp;zwnj;ఎంఎస్&amp;zwnj;లలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయడం లేదా ఏపీకే (APK) ఫైళ్లను డౌన్&amp;zwnj;లోడ్ చేయవద్దని సూచించారు. మీకు అవగాహన లేకపోతే AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్&amp;zwnj;లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లలో ఇన్&amp;zwnj;స్టాల్ చేయవద్దని సూచించారు. యూపీఐ పిన్ కేవలం డబ్బులు పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ పేరుతో పిన్ నమోదు చేయమని అడిగితే నమ్మవద్దని హెచ్చరించారు. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలను గుర్తుతెలియని వ్యక్తులతో ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దని అలర్ట్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సైబర్ మోసాలకు గురైతే 1930 కి కాల్ చేయండి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో మధ్యవర్తుల ప్రమేయం లేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే దరఖాస్తుదారులు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వమే వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్&amp;zwnj;లైన్ నంబర్&amp;zwnj; 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్&amp;zwnj;లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj; నగరం క్యూర్&amp;zwnj; (CURE) పరిధిలోని పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; పేరుతో ఇళ్ల కేటాయింపు చేయనుంది. ఈ ప్రక్రియపై పారదర్శకత పెంచేందుకు హౌసింగ్ బోర్డు ప్రత్యేక కాల్&amp;zwnj;సెంటర్&amp;zwnj;ను అందుబాటులోకి సర్కార్ ప్రారంభించింది. హైదరాబాద్&amp;zwnj;లోని హౌసింగ్&amp;zwnj; బోర్డు ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్&amp;zwnj; శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కాల్&amp;zwnj; సెంటర్&amp;zwnj;ను శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, ఛార్జీల చెల్లింపులు, కేటాయింపులపై ప్రజలకు సందేహాలను నివృత్తి చేయడానికి 040-24603572 అనే హెల్ప్&amp;zwnj;లైన్ నంబర్&amp;zwnj;ను కేటాయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రజలు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, సందేహాలు ఉంటే నేరుగా కాల్ సెంటర్&amp;zwnj;కే ఫోన్ చేయాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్&amp;zwnj;లైన్ ద్వారా దరఖాస్తుదారులు అధికారిక సమాచారాన్ని పొందవచ్చుని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఈ కాల్ సెంటర్&amp;zwnj;లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలలో సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;'క్యూర్&amp;zwnj;' పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న మొత్తం లక్ష ఇళ్ల లక్ష్యంలో భాగంగా మొదటి విడత కింద 7,680 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. లబ్ధిదారులు ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో నివాసముంటున్నారో అక్కడే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, కుటుంబం నుంచి ఒక్క అప్లికేషన్&amp;zwnj;కు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన రూ. 10,000 ఈఎండీని కేవలం యూపీఐ లేదా నెట్&amp;zwnj; బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. అర్హత ఉన్న కుటుంబానికి ఒక ఫ్లాట్&amp;zwnj;ను మాత్రమే కేటాయిస్తామని, ఇల్లు మంజూరు కానివారికి ఆ మొత్తాన్ని నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్&amp;zwnj;కు రీఫండ్ చేస్తామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/5a5cb1ab48378a794ea06bf1f10765651785063248072233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/former-brs-mla-peddi-sudarshan-reddy-suffers-cardiac-arrest-shifted-to-hyderabad-for-advanced-care-254567</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/former-brs-mla-peddi-sudarshan-reddy-suffers-cardiac-arrest-shifted-to-hyderabad-for-advanced-care-254567#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 15:43:32 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/former-brs-mla-peddi-sudarshan-reddy-suffers-cardiac-arrest-shifted-to-hyderabad-for-advanced-care-254567</guid><description><![CDATA[&lt;p&gt;నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను గ్రీన్ చానల్ ద్వారా వరంగల్ నుండి సికింద్రాబాద్&amp;zwnj;లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుడిని వేగంగా తరలించేందుకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయగా, ఆయన ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెంటే బిఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరి వెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గంటసేపు సీపీఆర్ తరువాత రెస్పాండ్ అయిన సుదర్శన్ రెడ్డి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉదయం రోహిణి ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో కార్డియాక్ అరెస్ట్&amp;zwnj;కు గురైన సుదర్శన్&amp;zwnj;రెడ్డికి వైద్య బృందం దాదాపు గంట సేపు శ్రమించి సీపీఆర్ (CPR) చేయగా ఆయన స్పందించారని డాక్టర్ మమతా రెడ్డి తెలిపారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ఫల్మనో ఆర్ట్రీ రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్లాక్&amp;zwnj;లు ఏర్పడ్డాయి. వాటిని కరిగించడానికి ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించగా ప్రస్తుతం పల్స్ సాధారణ స్థితికి వచ్చిందని, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్&amp;zwnj;కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/elzHfM4Fgn8?si=lmosUwVbPgG4198t&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;9 సార్లు సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడిన డాక్టర్ మమతా రెడ్డి&lt;br /&gt;&lt;/strong&gt;హనుమకొండ రోహిణి ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతా రెడ్డి వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించి, రికార్డు స్థాయిలో 9 సార్లు సీపీఆర్ చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రాణదానం చేశారు. 9వ సారి సీపీఆర్ ఫలించి గుండె మళ్లీ కొట్టుకోవడంతో.. ఈ మెడికల్ మిరాకిల్ చేసిన డాక్టర్ మమతపై నాయకులు అభినందనల వర్షం కురిపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హాస్పిటల్&amp;zwnj;కు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన హరీస్ రావు, కేటీఆర్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పెద్ది సుదర్శన్&amp;zwnj;రెడ్డి గుండెపోటుకు గురయ్యారనే విషయం తెలియగానే బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్&amp;zwnj;, మాజీ మంత్రి హరీశ్&amp;zwnj;రావు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. సుదర్శన్&amp;zwnj;రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన్ను పరీక్షించిన వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీశ్ రావులు కూడా హైదరాబాద్&amp;zwnj;కు బయలుదేరి వెళ్లారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Chandrababu Meets Balakrishna: హైదరాబాద్&amp;zwnj;లో హాస్పిటల్&amp;zwnj;కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్&amp;zwnj;కు సుదర్శన్ రెడ్డి తరలింపు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం స్థిరంగానే ఉందని, కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్తగా హైదరాబాద్&amp;zwnj;కు తరలిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే అంబులెన్స్&amp;zwnj;కు ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరూ సహకరించి, పక్కకు జరగాలని విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి అని వస్తున్న వార్తలు అవాస్తవం అని, ప్రస్తుతం చికిత్స నడుస్తుంది.. వెంటిలేటర్ పైన ఉంచామని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/369985a57ed1910119fe2092ce031b4f1785060422317233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:21:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</guid><description><![CDATA[&lt;p&gt;Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్&amp;zwnj;: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్&amp;zwnj;లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు.&lt;/p&gt;
&lt;p&gt;సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/ce7a470a8feebccf4f39259a3021ad851785072537767233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్&amp;zwnj;కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe style=&quot;border: none; overflow: hidden;&quot; src=&quot;https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid02Xpp5afjjCdpqGDC3KYa4cyr54HKG1vMru81pMwW9n8ywadn7cwZZGXTyfLWk3ghTl&amp;amp;show_text=true&amp;amp;width=500&quot; width=&quot;500&quot; height=&quot;711&quot; frameborder=&quot;0&quot; scrolling=&quot;no&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్&amp;zwnj;కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;6 వారాలపాటు రెస్ట్, షూటింగ్&amp;zwnj;లకు బ్రేక్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ &amp;nbsp;ఎన్&amp;zwnj;బీకే111 సెట్స్&amp;zwnj;లో జరిగిన గాయానికి సుమారు మూడు గంటల పాటు ఏఐజీ డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం బాలయ్య మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఏ సమస్యలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో దాదాపు నెలన్నరపాటు అన్ని షూటింగ్ పనులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;తన మూవీ షూటింగ్&amp;zwnj;లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ 'NBK111' దర్శకుడు గోపీచంద్ మలినేని బెంగళూరులోని కాటేరమ్మ ఆలయంలో 18 మంది వేద పండితులతో భారీ హోమం నిర్వహించారు. ఈ పూజలో అభిమానులు కూడా పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/7088bc58587f2c80711dbee1ba96ac561785048514170233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/revanth-reddy-leads-tpcc-candlelight-rally-supporting-genzs-neet-paper-leak-protest-254533</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/revanth-reddy-leads-tpcc-candlelight-rally-supporting-genzs-neet-paper-leak-protest-254533#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 23:15:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/revanth-reddy-leads-tpcc-candlelight-rally-supporting-genzs-neet-paper-leak-protest-254533</guid><description><![CDATA[&lt;p&gt;TPCC Candlelight Rally Supporting GenZ | హైదరాబాద్: జెన్ జీ పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని, తద్వారా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ యువత సాధించిన విజయమని, ఈ క్రెడిట్ కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీచార్జీని నిరసిస్తూ, జెన్-జీ (Gen-Z) విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్&amp;zwnj;లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ క్యాండిల్ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/3a4fb4caeb97bf8809c3ae893c9afd961785001312400233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;యువత పోరాటానికి ప్రధాని మోదీ తలవంచక తప్పలేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ అక్రమాలపై జెన్-జీ యువత జరిపిన సుదీర్ఘ పోరాటమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమని కొనియాడారు. ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; సైతం ఈ యువ విప్లవానికి తలవంచక తప్పలేదని, అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సమస్య పూర్తవలేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయాన్ని &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; తన ఖాతాలో వేసుకోదని, ఇది పూర్తిగా భారత యువత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ, విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులకు సంఘీభావంగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నాను. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. జన్ జీ గళం పార్లమెంట్ వరకు వినిపించేలా, 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించే&amp;hellip; &lt;a href=&quot;https://t.co/iJ6f14DRlo&quot;&gt;pic.twitter.com/iJ6f14DRlo&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Revanth Reddy (@revanth_anumula) &lt;a href=&quot;https://x.com/revanth_anumula/status/2081063772882636989?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 25, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;21 ఏళ్లకే ప్రజాప్రతినిధి అయ్యేలా తీర్మానం చేసి పంపుతాం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీ, లోక్&amp;zwnj;సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్&amp;zwnj;లో 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్&amp;zwnj;లు కాగలిగినప్పుడు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు కూడా 21 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. పార్లమెంటులో &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt;, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని, 30 శాతం ఉన్న జెన్-జీ యువతకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించాలని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/a&gt; &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;దేశ భవిష్యత్తు యువతరమైన జెన్-జీ (Gen-Z) చేతిలోనే ఉందని, ఈ దేశం వారిదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జంతర్ మంతర్ నుంచి జెన్-జీ యువత పార్లమెంటు వరకు తమ గళాన్ని వినిపించేలా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. దీనివల్ల 21 ఏళ్లకే త్రివేండ్రం మేయర్&amp;zwnj;గా ఓ యువతి బాధ్యతలు స్వీకరించగలిగారని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;సివిల్ సర్వీసెస్ అర్హత వయస్సు 21 ఏళ్లు ఉన్నందున, తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి 21 ఏళ్లకు, మహబూబ్&amp;zwnj;నగర్&amp;zwnj;కు చెందిన అనన్య 22 ఏళ్లకు ఐఏఎస్ సాధించారని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 32 ఏళ్ల క్రితమే యువ వయస్సులో ఐపీఎస్ సాధించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్ల అర్హత ఉండగా.. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లకే, సింగపూర్&amp;zwnj;లో 21 ఏళ్లకే పోటీ చేసే హక్కు ఉందని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/71b7aafa2c47ae54ffc977775b7fbab31785001095235233_original.jpg" width="220"/></item></channel></rss>