By: ABP Desam | Updated at : 25 May 2023 01:22 PM (IST)
కేసీఆర్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్త సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పోడు భూములకు సంబంధించి పట్టాల పంపిణీ, వచ్చే వర్షాకాలంలో హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ విషయాల్లో ప్రభుత్వం తరఫున ఎలా ముందుకకు వెళ్లాలనే అంశంపైన కూడా కేసీఆర్ సూచనలు చేయనున్నారు.
Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్