<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Telangana Tourism Master Plan 2026:  తెలంగాణ టూరిజానికి నయా లుక్!  దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!</title><atom:link href="https://telugu.abplive.com/telangana/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 16:32:52 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు..  కేసీఆర్ పరామర్శ!]]></title><link>https://telugu.abplive.com/telangana/ktr-son-himanshu-rao-injured-in-gym-accident-admitted-to-aig-hospital-252798</link><comments>https://telugu.abplive.com/telangana/ktr-son-himanshu-rao-injured-in-gym-accident-admitted-to-aig-hospital-252798#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 15:42:48 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/ktr-son-himanshu-rao-injured-in-gym-accident-admitted-to-aig-hospital-252798</guid><description><![CDATA[&lt;p&gt;Himanshu Rao Gym Slippage Injury: &amp;nbsp; &amp;nbsp;భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్&amp;zwnj;లో &amp;nbsp;వ్యక్తిగత జిమ్ సెంటర్&amp;zwnj;లో రెగ్యులర్ ఫిట్&amp;zwnj;నెస్ వర్కౌట్స్ &amp;nbsp; చేసుకుంటున్న సమయంలో హిమాన్షు ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు సమాచారం. బరువులు ఎత్తే క్రమంలోనో &amp;nbsp;ప్రమాదం జరగడంతో ముక్కుకు తీవ్ర గాయం అయినట్లుగా తెలుస్తోంది. &amp;nbsp;ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై, ఆయనను గచ్చిబౌలిలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి &amp;nbsp;ఏఐజీ &amp;nbsp; కి అత్యవసరంగా తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ప్రస్తుతం హాస్పిటల్&amp;zwnj;లోని ఎమర్జెన్సీ, ఆర్థోపెడిక్ నిపుణులైన వైద్య బృందం హిమాన్షుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు &amp;nbsp;నిర్వహిస్తోంది. అంతర్గతంగా ఏవైనా ఫ్రాక్చర్లు లేదా తీవ్రమైన కండరాల గాయాలు అయ్యాయా అనే కోణంలో వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హిమాన్షు &amp;nbsp;ముక్కుకు కాస్త తీవ్ర గాయం అయిందని చెబుతున్నారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మనవడు హిమాన్షుకు జిమ్&amp;zwnj;లో గాయాలయ్యాయనే వార్త తెలియడంతో ఎర్రవెల్లి ఫామ్&amp;zwnj;హౌస్&amp;zwnj;లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు .. కేటీఆర్&amp;zwnj;కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. &amp;nbsp; కాసేపట్లోనే ఎర్రవెల్లి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి రానున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/do-they-pay-a-truck-driver-in-canada-such-a-high-daily-wage-252684&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/0d1a54345c49f4407e1da952afd2d6fa1783419135930228_original.png" width="220"/></item><item><title><![CDATA[Kavitha New Party TRS Name Dispute :  టీఆర్‌ఎస్  పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?]]></title><link>https://telugu.abplive.com/telangana/kavitha-new-party-trs-name-dispute-delhi-high-court-interim-relief-eci-notice-252793</link><comments>https://telugu.abplive.com/telangana/kavitha-new-party-trs-name-dispute-delhi-high-court-interim-relief-eci-notice-252793#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 15:33:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/kavitha-new-party-trs-name-dispute-delhi-high-court-interim-relief-eci-notice-252793</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Kalvakuntla Kavitha New Party Registration Updates:&lt;/strong&gt; భారత్ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి.. తెలంగాణ సెంటిమెంట్&amp;zwnj;ను తిరిగి రాజేయడమే లక్ష్యంగా సరికొత్త రాజకీయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తన నూతన పార్టీ పేరు రిజిస్ట్రేషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టులో ఒక ఆసక్తికరమైన న్యాయస్థాన ట్విస్ట్ ఎదురైంది. తన ప్రతిపాదిత పార్టీకి &amp;nbsp; తెలంగాణ రక్షణ సమితి &amp;nbsp;లేదా &amp;nbsp;తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఖరారు చేస్తూ.. &amp;nbsp;టీఆర్&amp;zwnj;ఎస్ అనే అబ్రివేషన్&amp;zwnj;ను కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను తిరస్కరించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;కవిత తన నూతన పార్టీని ప్రకటించిన తర్వాత దానికి &amp;nbsp;TRS &amp;nbsp;అనే సంక్షిప్త నామం వచ్చేలా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఈసీ అభ్యంతరాలను ఆహ్వానించింది. &amp;nbsp;దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం &amp;nbsp;జూన్ 23న కవితకు లేఖ రాస్తూ.. &amp;nbsp;TRS &amp;nbsp;అనే అబ్రివేషన్&amp;zwnj;తో పోలిక ఉండేలా ఏ పేరును కూడా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరింది. ఈ నోటీసులపై ఈసీకి నేరుగా సమాధానం ఇవ్వని కవిత.. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరవై ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో తాము రక్తం, చెమట చిందించి నిర్మించిన &amp;nbsp;TRS &amp;nbsp;అనే బ్రాండ్&amp;zwnj;ను వాడుకునే హక్కు తమకు ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.&lt;/p&gt;
&lt;p&gt;విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన &amp;nbsp;అనే పేరు కూడా తిప్పి కొడితే మళ్లీ &amp;nbsp;TRS అనే అర్థాన్ని ఇస్తోందని న్యాయస్థానం అంగీకరించింది. ఈ దశలో తాము జోక్యం చేసుకుంటే అది ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి ఒక కీలక అంశాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే &amp;nbsp;TRS &amp;nbsp;పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు ఈసీ వద్ద నమోదై ఉన్నాయని, సిద్ధిపేటకు చెందిన &amp;nbsp;తెలంగాణ రాజ్య సమితి తో పాటు, కవిత మాజీ పార్టీ అయిన &amp;nbsp;భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. ఒకప్పుడు &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; నేతృత్వంలో నడిచిన తెలంగాణ రాష్ట్రీయ సమితి &amp;nbsp;జ్ఞాపకాలు, గ్రామీణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్&amp;zwnj;ను దెబ్బతీసేందుకే కవిత ఈ పేరును ఎంచుకున్నారని బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. గతంలో ఇలాంటి పేర్ల వివాదాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినే అవకాశం ఇవ్వలేదని ఈసీ తరఫు లీగల్ టీమ్ కోర్టుకు వివరించింది.&lt;/p&gt;
&lt;p&gt;ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. కవితకు ఒక తాత్కాలిక ఊరటనిస్తూ ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు వారం రోజుల్లోగా &amp;nbsp;కవిత తన రాతపూర్వక సమాధానాన్ని, అభ్యంతరాలపై వివరణను సమర్పించాలని సూచించింది. కవిత వివరణ ఇచ్చిన తర్వాత, ఈసీ కేవలం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా.. కవితకు వ్యక్తిగతంగా కూడా తన వాదనలు వినిపించే అవకాశం &amp;nbsp;కల్పించి, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో &amp;nbsp;కవిత తన &amp;nbsp;TRS &amp;nbsp;అక్షరాల సెంటిమెంట్&amp;zwnj;ను కాపాడుకోవడానికి ఈసీ ముందు ఎలాంటి బలమైన ఆధారాలు చూపిస్తారు, ఒకవేళ ఈసీ గనుక తిరస్కరిస్తే ఆమె ప్రత్యామ్నాయంగా ఎంచుకున్న తెలంగాణ ప్రజా జాగృతి వైపు వెళ్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/do-they-pay-a-truck-driver-in-canada-such-a-high-daily-wage-252684&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/18/6698c367da5ae3cbf8049e821b4683f81781782453232228_original.png" width="220"/></item><item><title><![CDATA[Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/pradeep-constructions-somajiguda-project-ftl-dispute-ghmc-show-cause-notice-252783</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/pradeep-constructions-somajiguda-project-ftl-dispute-ghmc-show-cause-notice-252783#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 14:34:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/pradeep-constructions-somajiguda-project-ftl-dispute-ghmc-show-cause-notice-252783</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Real Estate Shock :&lt;/strong&gt; &amp;nbsp;హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ &amp;nbsp;వివాదం వెలుగులోకి వచ్చింది. &amp;nbsp;నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన సోమాజిగూడ రాజ్&amp;zwnj;భవన్ రోడ్డు పార్క్ హోటల్ సమీపంలో &amp;nbsp;ప్రముఖ నిర్మాణ సంస్థ &amp;nbsp;ప్రదీప్ కన్స్ట్రక్షన్స్' చేపట్టిన భారీ మల్టీ స్టోరీడ్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్ గరిష్ట వరద మట్టం &amp;nbsp;పరిధిని ఆక్రమించడంతో పాటు, తీవ్ర వివాదాస్పద భూమిలో ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ జీహెచ్&amp;zwnj;ఎంసీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్డింగ్&amp;zwnj;కు ఇచ్చిన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ బిల్డింగ్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో.. ఈ అపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో కోట్లు పోసి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్&amp;zwnj;కు గురవున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రదీప్ రెడ్డి బద్వేలు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి యాజమాన్యంలోని ఈ సంస్థ.. సోమాజిగూడలో 2 సెలర్స్ + స్టిల్ట్ + 17 పైఅంతస్తులతో పాటు ఒక భారీ క్లబ్ హౌస్&amp;zwnj;తో కూడిన రెండు స్కైస్క్రాపర్ టవర్లను నిర్మించింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మించిన ల్యాండ్ పూర్తిగా వివాదాస్పదమైనదని, పైగా చెరువు ఎఫ్&amp;zwnj;టీఎల్ పరిధిలోకి వస్తుందని నిర్ధారణ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్&amp;zwnj;ఎంసీ యాక్ట్, 1955 లోని &amp;nbsp;సెక్షన్ 450 &amp;nbsp;కింద ప్రదీప్ కన్స్ట్రక్షన్స్&amp;zwnj;కు మున్సిపల్ అధికారులు &amp;nbsp;షోకాజ్ నోటీసు &amp;nbsp;జారీ చేశారు. నిర్మాణ అనుమతులు పొందే సమయంలో బిల్డింగ్ నిర్వాహకులు అసలు నిజాలను దాచిపెట్టారని , తప్పుడు పత్రాలతో తప్పుదోవ పట్టించి &amp;nbsp;పర్మిషన్లు పొందారని అధికారులు ఈ నోటీసులో ప్రాథమికంగా తేల్చారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఈ వివాదాలు ఉన్నందున సదరు 17 అంతస్తుల బిల్డింగ్&amp;zwnj;కు సంబంధించి బిల్డర్ దరఖాస్తు చేసుకున్న &amp;nbsp;ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ను జీహెచ్&amp;zwnj;ఎంసీ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఈ భవనానికి ఎలాంటి ఓసీ జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్&amp;zwnj;ఎంసీ తీసుకున్న ఈ ఆకస్మిక చర్యతో సదరు అపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలంతా ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. తమ జీవితకాల సంపాదనను, బ్యాంకు లోన్లను నమ్ముకుని కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ 17 అంతస్తుల టవర్లలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చట్టప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ &amp;nbsp;లేని బిల్డింగ్&amp;zwnj;లోకి ప్రవేశించడం, నివసించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఒకవేళ విచారణ అనంతరం జీహెచ్&amp;zwnj;ఎంసీ గనుక బిల్డింగ్ పర్మిషన్&amp;zwnj;ను పూర్తిగా రద్దు చేస్తే.. ఈ భవనానికి విద్యుత్, తాగునీటి కనెక్షన్లు కూడా దక్కవు.&lt;/p&gt;
&lt;p&gt;హైడ్రా , జీహెచ్&amp;zwnj;ఎంసీ జాయింట్ ఇన్&amp;zwnj;స్పెక్షన్ నిర్వహించిన తర్వాతే ఈ అక్రమాలు వెలుగుచూశాయని టాక్ నడుస్తోంది. బిల్డర్ చేసిన తప్పుకు, తప్పుడు డాక్యుమెంట్లు నమ్మి మోసపోయిన తాము ఇప్పుడు బలిపశువులమయ్యామని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు బిల్డింగ్ పర్మిషన్ రద్దు ముప్పు, మరోవైపు ఓసీ రాకపోవడంతో.. కొన్న ఫ్లాట్లలోకి ఎప్పుడు అడుగుపెడతామో, అసలు ఈ బిల్డింగ్ నిలుస్తుందో లేదో తెలియని అగమ్యగోచర స్థితిలోకి హోమ్ బైయర్స్ నెట్టబడ్డారు. ఈ వ్యవహారంపై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చే వివరణపైనే ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/do-they-pay-a-truck-driver-in-canada-such-a-high-daily-wage-252684&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/41dda780369f7892581ea4fb2476759d1783414908541228_original.png" width="220"/></item><item><title><![CDATA[DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/disproportionate-assets-case-dsp-bheem-reddy-remanded-to-14-days-custody-sent-to-chanchalguda-jail-252774</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/disproportionate-assets-case-dsp-bheem-reddy-remanded-to-14-days-custody-sent-to-chanchalguda-jail-252774#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 12:59:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/disproportionate-assets-case-dsp-bheem-reddy-remanded-to-14-days-custody-sent-to-chanchalguda-jail-252774</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ (ACB) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు అనంతరం అధికారులు భీమ్ రెడ్డిని చంచల్&amp;zwnj;గూడ కేంద్ర జైలుకు తరలించారు. గత గురువారం డీఎస్పీ భీంరెడ్డి ఇల్లుతో పాటు ఆయనకు సంబంధించిన మరో 15 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీగా అక్రమాస్తులు వెలుగుచూశాయి. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోమవారం (జులై 6న) ఆయనను అరెస్టు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అస్వస్థత అంటూ డ్రామాలు..! ఎట్టకేలకు డీఎస్పీ అరెస్ట్&lt;/strong&gt;&lt;br /&gt;నిజానికి సోదాలు జరిగిన గురువారమే డీఎస్పీ భీంరెడ్డిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారులను చూడగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తనిఖీల అనంతరం కేవలం కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి వెనుదిరిగారు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఆదాయానికి మించి ఆస్తులున్న ఉన్నతాధికారిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పలువురి నుంచి ఫిర్యాదులు కూడా రావడంతో ఏసీబీ అధికారులు ఎట్టకేలకు నిన్న సాయంత్రం డీఎస్పీ భీంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/warangal/jangaon-shocked-as-ward-councilor-arrested-after-assault-attempt-on-elderly-woman-252765&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/35ddae33e7ec18d6febd34a7ed2b804c1783409068145233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/jangaon-shocked-as-ward-councilor-arrested-after-assault-attempt-on-elderly-woman-252765</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/jangaon-shocked-as-ward-councilor-arrested-after-assault-attempt-on-elderly-woman-252765#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 11:55:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/jangaon-shocked-as-ward-councilor-arrested-after-assault-attempt-on-elderly-woman-252765</guid><description><![CDATA[&lt;p&gt;Jangaon Crime News | జనగామ: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ వికృత రూపాన్ని బయటపెట్టి కామంధుడిలా మారి దారుణంగా ప్రవర్తించాడు. వార్డు కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడటమే కాకుండా, ఆపై వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్&amp;zwnj;పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నగ్నంగా ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సెలర్..&lt;/strong&gt;&lt;br /&gt;బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ అర్ధరాత్రి సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా స్థానికంగా ఉండే ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢనిద్రలో ఉన్న ఆమెపై అతడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అసలేం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురైన ఆ వృద్ధురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చాలా మంది ఇంట్లోకి రావడంతో భయాందోళనకు గురైన కౌన్సిలర్ సంపత్ రాజ్ తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న బాత్రూమ్&amp;zwnj;లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/nizamabad/horrific-ragging-incident-at-asifabad-gurukul-class-10-student-forced-to-swallow-pen-cap-atn-252738&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;కాగజ్&amp;zwnj;నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్&amp;zwnj;మేట్స్ దాష్టీకం&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, స్థానికులు బాత్రూమ్&amp;zwnj;కు బయట వైపు గడియపెట్టి , నిందితుడిని లోపలే బంధించారు. అనంతరం స్టేషన్ ఘన్&amp;zwnj;పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాత్రూమ్&amp;zwnj;లో దాక్కున్న కౌన్సిలర్&amp;zwnj;ను అదుపులోకి తీసుకుని పీఎస్&amp;zwnj;కు తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారే &amp;nbsp;ఇలాంటి అకృత్యాలకు పాల్పడటంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక మహిళా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆ కౌన్సిలర్ పదవిని వెంటనే రద్దు చేయాలని, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/5aa719e27d5abfe490efe8a8300e626e1783405335116233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-7th-july-2026-252735</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-7th-july-2026-252735#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 10:19:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-7th-july-2026-252735</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రైతు భరోసా ఆరో విడతలో రూ.354.95 కోట్లు జమ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్: రైతు భరోసా పథకం కింద ఆరో విడతలో సోమవారం 7 ఎకరాల వరకు పంట భూములున్న 82,729 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.354.95 కోట్లు జమ చేసింది. ఈసారి &amp;nbsp;ఇప్పటివరకు 6 రోజుల్లో 124.85 లక్షల ఎకరాల భూమి ఉన్న 68.37 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7,490.72 కోట్లు పంట సాయం అందించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పులి దాడిలో వ్యవసాయ కూలీ మృతి, మహారాష్ట్రలో ఘటన&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకా బరడ్&amp;zwnj;ఘాట్&amp;zwnj;లో పులి దాడిలో వ్యవసాయ కూలీ రాజేంద్ర తిమాజీ భోయర్ (50) మృతి చెందాడు. ఖడ్సంగీ బఫర్ జోన్ పరిధిలో పొలానికి రక్షణ కంచె సామగ్రి తెచ్చేందుకు వెళ్లిన అతనిపై పులి ఒక్కసారిగా దాడి చేసి, మృతదేహాన్ని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. సహచరుడి సమాచారంతో అటవీశాఖ, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో భయాందోళనలకు గురైన గ్రామస్థులు ఆ పులిని వెంటనే బంధించి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఉగ్రవాదుల ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. 2008 జూలై 26న జరిగిన ఈ ఘోర ఉగ్రకుట్రలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 2022లో ప్రత్యేక కోర్టు 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ చారిత్రాత్మక తీర్పుపై వచ్చిన అప్పీళ్లను, డెత్ రిఫరెన్స్&amp;zwnj;ను సుదీర్ఘంగా పరిశీలించిన హైకోర్టు, ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షలను తాజాగా ఖరారు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నేటి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వైఎస్సార్ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన పులివెందులకు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పులివెందులలో 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;రేపు ఆయన ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం వైఎస్సార్&amp;zwnj;కు ఘనంగా నివాళులర్పించనున్నారు. &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; పర్యటన నేపథ్యంలో కడప జిల్లాలో వైకాపా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కాంట్రాక్ట్, ఔట్&amp;zwnj;సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పలు కీలక సమీక్షలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్&amp;zwnj;సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం, సాయంత్రం 4.30 గంటలకు నాచారంలోని 'తెలంగాణ ఫుడ్స్' పరిశ్రమను సందర్శించి, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన 'బాలమృతం' కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, విద్యార్థులతో కలిసి ఫిఫా మ్యాచ్ వీక్షణ&lt;/strong&gt;&lt;br /&gt;పరిశ్రమల సందర్శన అనంతరం, సాయంత్రం 6.00 గంటలకు ప్రజా భవన్&amp;zwnj;కు చేరుకోనున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి మరియు భవిష్యత్తు కార్యాచరణపై అధికారుల నుంచి పవర్&amp;zwnj;పాయింట్ ప్రజెంటేషన్ తీసుకోనున్నారు. కాగా, రాత్రి 9.30 గంటలకు ఆయన మాదాపూర్&amp;zwnj;లోని శిల్పకళా వేదికకు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్&amp;zwnj;లో విద్యార్థులతో కలిసి సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అత్యంత ఉత్సాహంగా ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ఫుట్&amp;zwnj;బాల్ మ్యాచ్&amp;zwnj;ను వీక్షించనున్నారు. సీఎం పర్యటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అగ్రిగోల్డ్ కేసుపై నేడు మంత్రుల బృందం కీలక భేటీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ - GoM) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది.&lt;/p&gt;
&lt;p&gt;బాధిత ఖాతాదారులకు న్యాయం చేయడం, సంస్థ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయడం, కోర్టుల్లో ఉన్న కేసుల పురోగతిపై ఈ భేటీలో మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. బాధితులకు త్వరితగతిన ఉపశమనం కలిగించేలా తదుపరి కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జూలై 17న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు &quot;మెగా పేరెంట్-టీచర్స్ (పీటీఎం)&quot; సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, విద్యాశాఖ మంత్రి &lt;a title=&quot;నారా లోకేశ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Nara-Lokesh&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నారా లోకేశ్&lt;/a&gt; స్వయంగా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల 'హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను' తల్లిదండ్రులకు పంపిణీ చేసి, వారి పిల్లల విద్యా పురోగతిపై పూర్తి వివరాలను అందజేస్తారు; కాబట్టి తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని విద్యాశాఖ సూచించింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/e9f033cf874e795ffa1d524fdd7ae0b41783387208176233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana BJP Internal Strategy: గ్రేటర్  త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?]]></title><link>https://telugu.abplive.com/politics/hyderabad-ghmc-trifurcation-elections-bjp-national-president-nitin-navin-strategy-252712</link><comments>https://telugu.abplive.com/politics/hyderabad-ghmc-trifurcation-elections-bjp-national-president-nitin-navin-strategy-252712#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 08:29:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/hyderabad-ghmc-trifurcation-elections-bjp-national-president-nitin-navin-strategy-252712</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;BJP National President Nitin Navin Hyderabad Tour:&lt;/strong&gt; &amp;nbsp;తెలంగాణ రాజకీయాల్లో &amp;nbsp; తదుపరి సమరం హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో &amp;nbsp;కాంగ్రెస్ ప్రభుత్వం పాత 1955 నాటి యాక్ట్&amp;zwnj;ను రద్దు చేసి పాత గ్రేటర్&amp;zwnj;ను మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా &amp;nbsp;విభజించి, డివిజన్ల సంఖ్యను 150 నుండి ఏకంగా 300 కి పెంచి ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ వేస్తున్న ఈ త్రిశూల వ్యూహాన్ని తిప్పికొట్టి, హైదరాబాద్&amp;zwnj;పై ఎలాగైనా &amp;nbsp;జెండా ఎగరేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ &amp;nbsp;హైకమాండ్ తన వ్యూహాలకు పదును పెట్టింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;గ్రేటర్ టార్గెట్ పెట్టి వెళ్లిన నితిన్ నవీన్&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/nitin-nabin-urges-telangana-bjp-cadres-to-fight-for-2028-victory-slams-congress-and-brs-251956&quot; target=&quot;_self&quot;&gt;గ్రేటర్ టార్గెట్ పెట్టి వెళ్లిన నితిన్ నవీన్&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇందులో భాగంగానే ఇటీవల బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత యువ లీడర్ &amp;nbsp;నితిన్ నవీన్ &amp;nbsp; హైదరాబాద్&amp;zwnj;లో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా పర్యటించి, రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు గట్టి వార్నింగ్ , &amp;nbsp;దిశానిర్దేశం చేసి వెళ్లారు. నితిన్ నవీన్ తన అంతర్గత సమావేశాల్లో రాష్ట్ర నేతలకు అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. &amp;nbsp;పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలు ఎప్పుడూ బీజేపీకి బలమైన కోటలు. లోక్&amp;zwnj;సభ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎంపీ స్థానాలు గెలిచినంత మాత్రాన సరిపోదు.. ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో మన సత్తా చాటకపోతే, తెలంగాణలో అధికారం చేపడతామనే బీజేపీ కల భవిష్యత్తులో కేవలం &amp;nbsp;కలగానే మిగిలిపోతుంది &amp;nbsp;అని ఆయన కుండబద్దలు కొట్టారు. నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, కలిసికట్టుగా పోరాడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;&amp;nbsp;మూడు ముక్కల వ్యూహం - మూడు సవాళ్లు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;గ్రేటర్&amp;zwnj;ను విభజించడం వెనుక కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ ఉంది. ఓల్డ్ సిటీ పరిధిలోని &amp;nbsp;హైదరాబాద్ , ఐటీ కారిడార్ ఉన్న &amp;nbsp;సైబరాబాద్ , ఉద్యోగులు-మధ్యతరగతి ఎక్కువగా ఉండే &amp;nbsp;మల్కాజ్&amp;zwnj;గిరి .. ఈ మూడింటికీ వేర్వేరు వ్యూహాలు కావాలని నితిన్ నవీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇవి కేవలం మున్సిపల్ ఎన్నికలు కావు.. వారి సొంత రాజకీయ భవిష్యత్తును, ఉనికిని చాటుకోవడానికి ఒక అగ్నిపరీక్ష. అందుకే జాతీయ అధ్యక్షుడి పర్యటన ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ నేతలంతా గ్రేటర్ మున్సిపల్ పరిధిపై అంతర్గత కసరత్తు &amp;nbsp;తీవ్రం చేశారు. గత 2020 జీహెచ్&amp;zwnj;ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పుడు బీఆర్ఎస్ బాగా బలహీనపడిన తరుణంలో.. ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా పూర్తిగా తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ ముందున్న అసలైన టాస్క్.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;డివిజన్ల వారీగా వ్యూహం&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/my-rajya-sabha-seat-was-stolen-bjp-and-ec-colluded-to-reject-my-nomination-alleges-meenakshi-natarajan-251209&quot; target=&quot;_self&quot;&gt;డివిజన్ల వారీగా వ్యూహం&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;కొత్తగా ఏర్పడిన &amp;nbsp;సైబరాబాద్ , &amp;nbsp;మల్కాజ్&amp;zwnj;గిరి &amp;nbsp;కార్పొరేషన్ల పరిధిలో ఐటీ ఉద్యోగులు, వలస ప్రజలు, ఇతర రాష్ట్రాల ఓటర్లు &amp;nbsp; అత్యధికంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ సాంప్రదాయకంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఇష్టపడుతుంది కాబట్టి, ఇక్కడ క్షేత్రస్థాయిలో సరైన అభ్యర్థులను నిలబెడితే మేజర్&amp;zwnj;గా లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు బూచీని చూపిస్తూ గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, మూడు కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలోనూ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసే పనిలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జాతీయ నాయకత్వానికీ ముఖ్యమే&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; ఈ త్రిముఖ కార్పొరేషన్ పోరు తెలంగాణ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని మార్చనుంది. కాంగ్రెస్ అధికార బలాన్ని, వ్యూహాలను తట్టుకుని నిలబడాలంటే బీజేపీ కేవలం సోషల్ మీడియా పాలిటిక్స్ నమ్ముకుంటే సరిపోదు.. క్షేత్రస్థాయిలో రోడ్ల పైకి వచ్చి పోరాడాల్సి ఉంటుంది. జాతీయ నాయకత్వం పంపిన అల్టిమేటంతో అప్రమత్తమైన &lt;a title=&quot;తెలంగాణ బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ బీజేపీ&lt;/a&gt; లీడర్లు.. ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి సరికొత్త కార్యాచరణతో ముందుకు కదులుతున్నారు. ఒకవేళ ఈ మూడు స్థానాల్లో &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; మెజారిటీ సాధిస్తే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj;కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని పొలిటికల్ ఎక్స్&amp;zwnj;పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/adulterated-milk-causes-these-health-problems-252679&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/062fcd4e6fe08eb19df27bf993fd3c911783353485738228_original.png" width="220"/></item><item><title><![CDATA[కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/horrific-ragging-incident-at-asifabad-gurukul-class-10-student-forced-to-swallow-pen-cap-atn-252738</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/horrific-ragging-incident-at-asifabad-gurukul-class-10-student-forced-to-swallow-pen-cap-atn-252738#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 08:09:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/horrific-ragging-incident-at-asifabad-gurukul-class-10-student-forced-to-swallow-pen-cap-atn-252738</guid><description><![CDATA[&lt;p&gt;కాగజ్&amp;zwnj;నగర్&amp;zwnj;: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్&amp;zwnj;నగర్&amp;zwnj; మండలంలోని దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాఫులే బాలికల గురుకుల పాఠశాలలో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. టెన్త్ క్లాస్ చదువుతున్న ఉషాన్ శృతి అనే విద్యార్థినిపై తోటి విద్యార్థినులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. గత శనివారం రాత్రి హాస్టల్ గదిలో తోటి విద్యార్థినులు శృతి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా బిగించి పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పెన్ను క్యాప్&amp;zwnj; వేసి, బలవంతంగా నీళ్లు పోయడంతో కడుపులోకి వెళ్లిపోయింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;చికిత్స చేసి పెన్ను క్యాప్ బయటకు తీసిన డాక్టర్లు&lt;/strong&gt;&lt;br /&gt;తోటి విద్యార్థినుల అమానుష చర్య కారణంగా బాధితురాలు ఆ పెన్ను క్యాప్&amp;zwnj;ను మింగేసింది. ప్రాణభయంతో ఊపిరాడక ఇబ్బంది పడిన శృతి, ఈ విషయాన్ని వెంటనే స్కూల్ సిబ్బందికి చెప్పింది. స్కూల్ యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న తండ్రి రమేశ్&amp;zwnj; ఆదివారం ఉదయం మహాత్మా జ్యోతిబాఫులే బాలికల గురుకుల స్కూల్&amp;zwnj;&amp;zwnj;కు వెళ్లి తన కుమార్తెను వెంటనే మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు స్కానింగ్ నిర్వహించగా బాలిక కడుపులో పెన్ను క్యాప్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం డాక్టర్లు అత్యవసర చికిత్స అందించి, ఎండోస్కోపీ ద్వారా ఆ క్యాప్&amp;zwnj;ను బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పోలీస్ స్టేషన్&amp;zwnj;లో తండ్రి ఫిర్యాదు&lt;/strong&gt;&lt;br /&gt;సహచర విద్యార్థినుల క్రూరమైన ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఉషాన్ శృతి &amp;nbsp;కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్&amp;zwnj;గా తీసుకున్నారు. కూతురి ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఈ ఘటనపై శృతి తండ్రి రమేష్ సోమవారం నాడు కాగజ్&amp;zwnj;నగర్&amp;zwnj; రూరల్ పోలీస్ స్టేషన్&amp;zwnj;లో &amp;nbsp;ఫిర్యాదు చేశారు. హాస్టల్&amp;zwnj;లో జరిగిన ఈ దారుణంపై విచారణ జరిపి, బాధ్యులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/06/30/6a81b5a8b6c4ac03e2660ffccf11fc7a1782785550181233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని   TRS  సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే  జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?]]></title><link>https://telugu.abplive.com/politics/kavitha-trs-name-dispute-eci-rejection-telangana-jagruthi-alternative-political-252709</link><comments>https://telugu.abplive.com/politics/kavitha-trs-name-dispute-eci-rejection-telangana-jagruthi-alternative-political-252709#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 08:03:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/kavitha-trs-name-dispute-eci-rejection-telangana-jagruthi-alternative-political-252709</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Politics Kavitha New Party Strategy: &amp;nbsp;&lt;/strong&gt; భారత రాష్ట్ర సమితి &amp;nbsp; నుండి బయటకు వచ్చి, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని సృష్టించుకోవాలని భావించిన కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాత ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్&amp;zwnj;ను, గులాబీ కేడర్&amp;zwnj;ను ఆకట్టుకోవడానికి వీలుగా ఆమె &amp;nbsp;తెలంగాణ రక్షణ సేన TRS అనే పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించారు. &amp;nbsp;TRS అనే మూడు అక్షరాలతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఎమోషనల్ అటాచ్&amp;zwnj;మెంట్&amp;zwnj;ను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనేది ఆమె ప్లాన్. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పేరు రిజిస్ట్రేషన్&amp;zwnj;కు రాగానే కథ అడ్డం తిరిగింది. ఈ పేరుపై బీఆర్ఎస్ శ్రేణుల నుండి, ఇతర వర్గాల నుండి రికార్డు స్థాయిలో భారీగా అభ్యంతరాలు రావడంతో ఈసీ దీనిని తిరస్కరించింది. రాబోయే 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితకు అల్టిమేటం జారీ చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;న్యాయపోరాటానికే కవిత మొగ్గు&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/new-political-parties-in-telangana-kavitha-trs-party-revanth-reddy-harish-rao-janasena-expert-analysis-251758&quot; target=&quot;_self&quot;&gt;న్యాయపోరాటానికే కవిత మొగ్గు&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; కవిత మాత్రం వెనక్కి తగ్గకుండా ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటం &amp;nbsp;చేస్తానని ప్రకటిస్తున్నారు. అయితే, కవిత ఇలా పార్టీ పేరు చుట్టూ వివాదాలు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగితే అది క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఒక కొత్త పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించేటప్పుడు కేడర్&amp;zwnj;లో, ఓటర్లలో స్పష్టత ఉండాలి. కానీ, ఇప్పటికే ఒకటికి రెండుసార్లు పార్టీ పేరు మార్పులు, లీగల్ నోటీసుల వ్యవహారాలతో ప్రజల్లోకి నెగెటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. చివరకు నెలల తరబడి కోర్టుల్లో పోరాడినా ఈసీ పరిధిలోని సాంకేతిక అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి.. చివరి నిమిషంలో పేరు మార్చుకోవాల్సి వస్తే పార్టీలో తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడటం ఖాయం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;జాగృతి పేరుపైనే అంచనాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిజానికి కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు.. ఆమె దశాబ్ద కాలంగా నడుపుతున్న తెలంగాణ &amp;nbsp;జాగృతి పేరునే పొలిటికల్ పార్టీగా మారుస్తారని రాజకీయ వర్గాలన్నీ బలంగా నమ్మాయి. కానీ ఆమె అనూహ్యంగా టీఆర్ఎస్ పేరును ఎంచుకుని చిక్కుల్లో పడ్డారు.&amp;nbsp;తెలంగాణ సమాజంలో కవిత పేరు వినబడగానే అందరికీ మొదట గుర్తొచ్చేది తెలంగాణ జాగృతి &amp;nbsp;మాత్రమే. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారా కవిత మహిళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో &amp;nbsp;జాగృతి బ్రాండ్&amp;zwnj;ను విపరీతంగా ప్రమోట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థకు ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ బలమైన నెట్&amp;zwnj;వర్క్, నిబద్ధత కలిగిన కేడర్ ఉన్నారు. &amp;nbsp;తెలంగాణ రక్షణ &amp;nbsp;సేన అనే ఒక కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దానికి గుర్తింపు తేవడానికి పడే శ్రమ కంటే.. ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న &amp;nbsp;తెలంగాణ జాగృతి లేదా &amp;nbsp; తెలంగాణ ప్రజా జాగృతి అని &amp;nbsp;పార్టీగా మారిస్తే ప్రజల్లోకి దూసుకెళ్లడం అత్యంత సులువవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;పేరు గందరగోళం త్వరగా తేల్చుసుకోవాలి!&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/kavitha-slams-cm-revanth-reddy-over-education-policies-equates-him-to-hitler-and-taliban-249839&quot; target=&quot;_self&quot;&gt;పేరు గందరగోళం త్వరగా తేల్చుసుకోవాలి!&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అందుకే ప్రస్తుతం కవిత చుట్టూ ఉన్న ముఖ్య అనుచరులు, రాజకీయ శ్రేయోభిలాషులు ఆమెకు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారు. లేనిపోని ప్రతిష్టకు పోయి TRS అనే మూడు అక్షరాల కోసం ఈసీతో, కోర్టులతో కాలయాపన చేయడం కంటే.. ఈ గందరగోళానికి తక్షణమే తెరదించి &amp;nbsp;జాగృతి నే అధికారిక రాజకీయ పార్టీ పేరుగా ప్రకటించుకోవాలని కోరుతున్నారు. &amp;nbsp; చట్టపరమైన చిక్కుల్లో సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, క్లీన్ రోడ్&amp;zwnj;గా ఉన్న &amp;nbsp;తెలంగాణ జాగృతి ' అస్త్రాన్ని ప్రయోగించడమే కవిత పొలిటికల్ కెరీర్&amp;zwnj;కు సేఫ్ అండ్ బెస్ట్ రూట్ అని పొలిటికల్ ఎక్స్&amp;zwnj;పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటారో?&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/adulterated-milk-causes-these-health-problems-252679&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/9d6d72a19428f7310a965b5aeafb93ee1783349564881228_original.png" width="220"/></item><item><title><![CDATA[Telangana Tourism Master Plan 2026:  తెలంగాణ టూరిజానికి నయా లుక్!  దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!]]></title><link>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-grand-tourism-action-plan-durgam-cheruvu-future-city-vikarabad-252696</link><comments>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-grand-tourism-action-plan-durgam-cheruvu-future-city-vikarabad-252696#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 17:15:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-grand-tourism-action-plan-durgam-cheruvu-future-city-vikarabad-252696</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Global Investment Summit December 2026: &amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక రంగ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి &amp;nbsp; రేవంత్ రెడ్డి సరికొత్త విప్లవాత్మక మాస్టర్ ప్లాన్&amp;zwnj;ను సిద్ధం చేశారు. పర్యాటక శాఖపై సోమవారం &amp;nbsp;ఆయన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఐకానిక్ &amp;nbsp;దుర్గం చెరువు &amp;nbsp;పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ టూరిజం హబ్&amp;zwnj;గా మార్చాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు చారిత్రక తారామతి బారాదరిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మంజీర, దిల్కుషా గెస్ట్ హౌస్&amp;zwnj;లను ఆధునీకరించి సరికొత్త హంగులు అద్దాలని సీఎం స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;కు ఆనుకుని ఉన్న ప్రకృతి రమణీయ ప్రాంతం &amp;nbsp;వికారాబాద్ &amp;nbsp;జిల్లాను ఒక మెగా టూరిజం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్&amp;zwnj;లోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి, వీరభద్రస్వామి ఆలయాలను పూర్తిస్థాయిలో అప్&amp;zwnj;గ్రేడ్ చేయనున్నారు. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాలకు కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని డెవలప్ చేయనున్నారు. అలాగే అటవీ శాఖ పరిధిలోని &amp;nbsp;CURE ఏరియా భూములను ఎకో-టూరిజం స్పాట్లుగా మార్చాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే హైదరాబాద్ నలుమూలలా అధునాతన ఎకో పార్కులను నిర్మించాలని అటవీ, పర్యాటక శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి శ్రీ &lt;a href=&quot;https://x.com/revanth_anumula?ref_src=twsrc%5Etfw&quot;&gt;@revanth_anumula&lt;/a&gt; గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో&amp;hellip; &lt;a href=&quot;https://t.co/fnfn5cBUrM&quot;&gt;pic.twitter.com/fnfn5cBUrM&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana CMO (@TelanganaCMO) &lt;a href=&quot;https://x.com/TelanganaCMO/status/2074073613607854444?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 6, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&amp;nbsp;మూడో నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ లోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా మార్చనున్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. చారిత్రక భాగ్యనగర వారసత్వ సంపదను కాపాడే క్రమంలో భాగంగా.. మూసీ నదిపై ఉన్న పురాతన &amp;nbsp;పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జ్ ను పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త పర్యాటక వేదికగా రీ-డిజైన్ చేయనున్నారు. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులు, సౌకర్యాలను ఇక్కడ కల్పించనున్నారు. ఈ చారిత్రక వంతెనను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్ &amp;nbsp;ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ పర్యాటక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ప్రతిష్టాత్మక &amp;nbsp;గ్లోబల్ ఇన్వెస్ట్&amp;zwnj;మెంట్ సమ్మిట్ &amp;nbsp;నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమ్మిట్&amp;zwnj;కు సంబంధించిన సన్నాహక పనులను ఇప్పుడే ప్రారంభించాలని, పర్యాటక, అటవీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక ఇంటర్-డిపార్ట్&amp;zwnj;మెంటల్ కమిటీని &amp;nbsp; ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; మార్క్ ఈ నయా టూరిజం ప్లాన్.. తెలంగాణ ఆదాయాన్ని పెంచడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/who-invented-the-condom-252681&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/c057e6bb89f29aeff739b0a07179372c1783338311716228_original.png" width="220"/></item></channel></rss>