Shubman Gill : భారత్వన్డేక్రికెట్చరిత్రలోకొత్తశకంఆరంభంకానుంది. ఇప్పటివరకువన్డేజట్టుకెప్టెన్గాబాధ్యతవహిస్తూవస్తూఎన్నోవిజయాలుసాధించినరోహిత్స్థానంలోకొత్తసారథివచ్చేశాడు. ఇప్పటికేటెస్టుబాధ్యతలునిర్వహిస్తున్నశుభ్మన్గిల్కువన్డేబాధ్యతలుకూడాబీసీసీఅప్పగించింది. మేరకుఆస్ట్రేలియావెళ్లేటీంకుఆయన్నేకెప్టెన్గాప్రకటిస్తూజట్టునుఎంపికచేసింది. అవిశ్రాంతంగాక్రికెట్ఆడుతున్నశుభ్మన్గిల్కువిశ్రాంతిఇస్తారనిప్రచారంజరిగింది. కానీఅలాంటిదేమీలేదనిసెలక్షన్కమిటీస్పష్టంచేసింది. రోహిత్స్థానంలోశుభ్మన్గిల్నుకెప్టెన్చెబుతూజట్టునుప్రకటించారు.

మెన్ ఇన్ బ్లూ జట్టు అక్టోబర్ 19, 2025 నుంచిమూడువన్డేలసిరీస్ఆస్ట్రేలియాలోఆడనుంది. మొదటిమ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌నకురోహిత్శర్మఆడేదిఅనుమానంగాఉంది. అందుకేఇప్పటినుంచియువరక్తంతోజట్టునుపరుగులుపెట్టించాలనియాజమాన్యంభావిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027లో ఐసిసిప్రపంచ కప్జరగనుంది. అప్పటికిశుభ్‌మన్ గిల్నేతృత్వంలోభారత్వన్డేజట్టునుబలోపేతంచేయనున్నారు. దీనికిఆస్ట్రేలియాటూర్తోనేశుభారంభంచేస్తున్నారు. ఇప్పటికేటెస్టుజట్టుకెప్టెన్గాగిల్మంచివిజయాలుసాధిస్తున్నారు.

సంవత్సరంప్రారంభంలోరోహిత్శర్మటెస్ట్, టీ 20క్రికెట్నుంచిరిటైర్అయినతర్వాత, ఇండియా-ఇంగ్లాండ్టెస్ట్సిరీస్ (ఆండర్సన్-టెండూల్కర్ట్రోఫీ)కిముందు, గిల్‌నువైట్స్లోకెప్టెన్‌గానియమించారు.సిరీస్నుజట్టు 2-2తో డ్రాగా ముగించింది. వెస్టిండీస్‌తోజరిగినతొలిటెస్ట్మ్యాచ్‌నుకూడాఅతనుఇన్నింగ్స్మరియు 140 పరుగులతేడాతోగెలుచుకున్నాడు.

2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్గెలిచినతర్వాతరోహిత్విరాట్కోహ్లీతోకలిసిరిటైర్అయిన టీ20లలో, సూర్యకుమార్యాదవ్జట్టుకునాయకత్వంవహిస్తాడు, కానీఆసియాకప్‌కుముందుగిల్వైస్కెప్టెన్‌గానియమితుడయ్యాడు. 2027 ఐసీసీవరల్డ్కప్ (వన్డే) ప్రారంభమయ్యేసమయానికి, రోహిత్శర్మవయస్సు 40 సంవత్సరాలుఅవుతుంది, కాబట్టిసెలక్షన్కమిటీఅతనిపైభారాన్నితగ్గించుకోవాలని, అలాగేప్రతిష్టాత్మకటోర్నమెంట్ప్రారంభానికిచాలాముందేకొత్తకెప్టెన్‌తోభారతక్రికెట్తదుపరితరానికిఅప్పగించాలనిప్లాన్చేసింది.

ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే జట్టు ఇదే

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వీ జైస్వాల్