గురువారం ముంబయిలోని వాంఖేడే స్టేడియంలో టీం ఇండియా ఆటగాళ్లకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేడియం ఫుల్ ఐంది. అక్కడ.. రోహిత్ శర్మ, కోహ్లీ పేర్లతో పాటు మరో ఆటగాడి పేరు మార్మోగిపోయింది. అదే హార్డిక్ పాండ్య..!