హైదరాబాద్ అభివృద్ధిలో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పాత్ర ఉందని మాజీ మంత్రి, సిద్ధి పేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.