ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు పార్ధివదేహానికి కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తొలి చూపులోనే సినిమాతో తనను హీరో చేసింది రామోజీరావే అన్నారు కళ్యాణ్ రామ్.