ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు భౌతికకాయానికి సినీనటుడు మంచు మోహన్ బాబు నివాళులు అర్పించారు. బతికి ఉండగానే రామోజీ రావు తన సమాధిని కట్టించుకున్నారంటూ సంచలన విషయాలు వెల్లడించారు మోహన్ బాబు