<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Vijayasai Reddy New Party AP: విజయసాయిరెడ్డి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయోగం - సొంతంగా వందల కోట్ల ఖర్చు.. వేరొకరిని సీఎం చేసే తెరవెనుక వ్యూహం ఏంటి?</title><atom:link href="https://telugu.abplive.com/politics/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 09:32:25 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!]]></title><link>https://telugu.abplive.com/politics/telangana-politics-brs-vs-congress-why-bjp-is-falling-behind-in-race-258521</link><comments>https://telugu.abplive.com/politics/telangana-politics-brs-vs-congress-why-bjp-is-falling-behind-in-race-258521#respond</comments><pubDate>Thu, 10 Sep 2026 08:50:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/telangana-politics-brs-vs-congress-why-bjp-is-falling-behind-in-race-258521</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Revanth Reddy vs KCR Assembly 2026: &amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణలో &amp;nbsp;మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధాన్ని సూచిస్తున్నాయి. బీజేపీ ఎక్కడా కనిపించడం లేదు. &amp;nbsp;పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ దాదాపు 16-18 శాతానికి పడిపోవడం, కాంగ్రెస్ - బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకోవడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్&amp;zwnj;కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని కమలనాథులు భావించారు. కానీ, గత కొన్ని రోజులుగా అసెంబ్లీ లోపల, బయట చోటుచేసుకున్న హైవోల్టేజ్ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ రాజకీయం మళ్లీ పాత రోజుల్లా &amp;nbsp;కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ &amp;nbsp;గానే మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ వ్యూహాలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు, అరెస్టులు, కేసీఆర్ ఫామ్&amp;zwnj;హౌస్&amp;zwnj;పై దర్యాప్తులు మొత్తం పొలిటికల్ స్పేస్&amp;zwnj;ను ఆక్రమించేశాయి. ఈ హోరాహోరీ పోరు మధ్య బీజేపీ తీవ్రంగా వెనుకబడి, రేసులో లేనట్లే కనిపించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దూకుడుగా బీఆర్ఎస్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జాతీయ అంశాల ప్రాతిపదికన వచ్చినవి తప్ప, స్థానిక రాజకీయాల్లో బీజేపీ బలం పెరిగినట్లు కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో క్షేత్రస్థాయి యంత్రాంగం, నిలకడైన కేడర్ ఇప్పటికీ బీఆర్ఎస్ వద్దే ఉంది. శాసనసభ వేదికగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కేటీఆర్, హరీశ్&amp;zwnj;రావు నాయకత్వంలోని గులాబీ దళం దూకుడుగా ముందుకెళ్తోంది. అదే సమయంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కాంగ్రెస్&amp;zwnj;తో నేరుగా తలపడుతున్నది కూడా బీఆర్ఎస్ మాత్రమే. దీంతో సహజంగానే మీడియా ఫ్రేమ్&amp;zwnj;లో, ప్రజల చర్చల్లో బిఆర్&amp;zwnj;ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బీజేపీని రేసులోకి రానివ్వని కాంగ్రెస్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలివిగా బీజేపీని రేసులోకి రానివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; టార్గెట్ ఎప్పుడూ కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకత్వమే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, శాసనసభలో దళిత స్పీకర్ అవమాన ఉదంతం, ఎర్రవల్లి ఫామ్&amp;zwnj;హౌస్ కుట్రలంటూ చర్చ అంతా తమకూ-బీఆర్ఎస్&amp;zwnj;కూ మధ్యే పరిమితమయ్యేలా కాంగ్రెస్ నెరేటివ్&amp;zwnj;ను సెట్ చేయగలిగింది. కాంగ్రెస్ వ్యూహంలో &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; విలన్&amp;zwnj;గా, రేవంత్ నాయకుడిగా కనిపిస్తున్నప్పుడు, మూడో పక్షంగా ఉన్న బీజేపీకి ఎలాంటి &amp;nbsp;పొలిటికల్ స్పేస్ లేదా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ రచ్చ అంతటిలోనూ బీజేపీ సొంతంగా ఒక బలమైన నెరేటివ్&amp;zwnj;ను తయారు చేసుకోవడంలో ఘోరంగా విఫలమవుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బీజేపీ నాయకత్వం వైఫల్యం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఢిల్లీ నాయకత్వం, &amp;nbsp;లోక్&amp;zwnj;సభ విజయాలను మాత్రమే నమ్ముకుంటే స్థానిక రాజకీయాల్లో మనుగడ కష్టమని కమలనాథులు గ్రహించలేకపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీకి లభించే అవకాశం చాలా పరిమితంగా ఉండటంతో పాటు, వీధుల్లో కాంగ్రెస్&amp;zwnj;ను ఢీకొట్టే ఆందోళన కార్యక్రమాలను సృష్టించడంలో పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో బీజేపీ ఇచ్చే నిరసన ప్రకటనలు బీఆర్ఎస్-కాంగ్రెస్ దాడుల ముందు కొట్టుకుపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తదుపరి మైలేజ్&amp;zwnj;ను నిలబెట్టుకోవడంలో బీజేపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్&amp;zwnj;ను ఢీకొట్టగల ఏకైక శక్త్య బీఆర్ఎస్ మాత్రమే&amp;nbsp; అనే నమ్మకం మళ్లీ బలపడితే, బీజేపీ సాధించిన 8 లోక్&amp;zwnj;సభ సీట్ల విజయం ఒక తాత్కాలిక బబుల్&amp;zwnj;గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఇదే రకమైన సైలెంట్ రోల్ పోషిస్తే.. రాష్ట్రంలో మళ్లీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;-బీఆర్ఎస్ ద్విముఖ పోరే కంటిన్యూ అవ్వడం ఖాయం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/is-the-water-of-the-ganga-river-really-not-getting-spoiled-know-in-telugu-258490&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/82acb36490c6ba5ba200f0c041b7f40e1788964283192228_original.png" width="220"/></item><item><title><![CDATA[YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ  ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?]]></title><link>https://telugu.abplive.com/politics/ysrcp-violence-rhetoric-ap-local-elections-2026-is-jagan-cadre-getting-trapped-258520</link><comments>https://telugu.abplive.com/politics/ysrcp-violence-rhetoric-ap-local-elections-2026-is-jagan-cadre-getting-trapped-258520#respond</comments><pubDate>Thu, 10 Sep 2026 08:12:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/ysrcp-violence-rhetoric-ap-local-elections-2026-is-jagan-cadre-getting-trapped-258520</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Local Elections TDP vs YSRCP:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ తీవ్రమైన ఒత్తిడికి, కంగారుకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే ఎదురవుతున్న స్థానిక పోరులో ఉనికి కాపాడుకోవడం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ క్రమంలో వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ నాయకత్వం శాంతియుత ప్రజాస్వామ్య పోరాటాలను ఎంచుకోవడానికి బదులుగా, &amp;nbsp;రక్తాభిషేకాలు, నరుకుతాం, చంపుతాం &amp;nbsp;వంటి తీవ్రమైన ఆవేశపూరిత వ్యాఖ్యలతో క్యాడర్&amp;zwnj;ను రగల్చే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో &amp;nbsp;చర్చనీయాంశమవుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;క్యాడర్&amp;zwnj;ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అధినేత &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు వీధి పోరాటాల పేరిట ఇస్తున్న పిలుపులు, వాడుతున్న భాష క్షేత్రస్థాయి శ్రేణులను మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. గత ఐదేళ్ల పాలనలో నమోదైన అక్రమ కేసులు, అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకున్న చట్టపరమైన పరిణామాలతో ఇప్పటికే వందలాది మంది వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి సున్నితమైన సమయంలో &amp;nbsp;తిరగబడండి, తెగబడండి అంటూ నాయకత్వం ఇచ్చే ఆవేశపూరిత ఉపన్యాసాలు క్యాడర్&amp;zwnj;ను శాంతింపజేయడానికి బదులు, మరిన్ని కొత్త కేసుల్లోకి నెట్టివేసే ప్రమాదం ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వైసీపీకి ఎందుకింత కంగారు?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ తరహా ఆవేశపూరిత రాజకీయం వెనుక వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ తీవ్రమైన కంగారు, అభద్రతా భావం దాగి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమంపై వేగంగా అడుగులు వేస్తుండటంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేదా ఏకపక్ష విజయాలు సాధిస్తే వైసీపీ క్యాడర్ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ప్రజాదరణతో ఎన్నికలను ఎదుర్కోవడానికి తగినంత గ్రౌండ్ వర్క్ లేకపోవడంతో, ఘర్షణ పూరిత వాతావరణాన్ని లేదా సెంటిమెంట్&amp;zwnj;ను రగల్చడం ద్వారా ఎన్నికలను వాయిదా వేయించడమో, లేదా వైలెంట్ నేరేటివ్&amp;zwnj;తో ఉద్రిక్తతలు సృష్టించి ప్రభుత్వంపై వేధింపుల ముద్ర వేయడమో ఒకే ఒక్క మార్గంగా వైసీపీ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. &amp;nbsp;ఈ తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు లేదా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తే, తమను ఆదుకోవడానికి ఏ సీనియర్ నాయకుడూ ముందుకు రాడనే నిజం ఇప్పటికే వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అర్థమైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నాయకులు బాగానే ఉంటారు..క్యాడర్&amp;zwnj;కే సమస్యలా?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నాయకులు మైకుల ముందు ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ చట్టపరమైన పరిణామాలు అనుభవించాల్సింది క్షేత్రస్థాయి కార్యకర్తలే. దాంతో నాయకత్వం ఎంత రగిల్చినా, క్యాడర్ మాత్రం మళ్లీ కేసులు కొనితెచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. అంతిమంగా, హింస లేదా రెచ్చగొట్టే రాజకీయాలను నమ్ముకోవడం ద్వారా ఏ పార్టీ కూడా సుదీర్ఘకాలం నిలబడలేదు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే దానికి చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదురుతిరగాలి తప్ప.. నరకడం, చంపడం వంటి పదజాలంతో రాజకీయం చేస్తే పార్టీ మరింత బలహీనపడటంతో పాటు సామాన్య ప్రజల్లో మరింత వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుంది. స్థానిక పోరు వేళ వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అనుసరిస్తున్న ఈ ఆవేశపూరిత వ్యూహం పార్టీని పునరుద్ధరించడానికి బదులు, ఉన్న క్యాడర్&amp;zwnj;ను కూడా దూరం చేసే ప్రమాదంలో పడేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/is-the-water-of-the-ganga-river-really-not-getting-spoiled-know-in-telugu-258490&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/2bea20d395a49600427f22a57d1024f61788964033741228_original.png" width="220"/></item><item><title><![CDATA[Revanth Reddy vs KCR Legal Battle:  రేవంత్ టార్గెట్ ఎప్పుడూ టాపే - అసెంబ్లీ రచ్చ అంతా ఎర్రవల్లి కుట్రే - విచారణలో అదే తేలబోతోందా?]]></title><link>https://telugu.abplive.com/politics/revanth-reddy-targets-kcr-erravelli-conspiracy-angle-in-telangana-assembly-drama-258519</link><comments>https://telugu.abplive.com/politics/revanth-reddy-targets-kcr-erravelli-conspiracy-angle-in-telangana-assembly-drama-258519#respond</comments><pubDate>Thu, 10 Sep 2026 07:41:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/revanth-reddy-targets-kcr-erravelli-conspiracy-angle-in-telangana-assembly-drama-258519</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Tata Madhu Speaker Controversy: &amp;nbsp;&lt;/strong&gt; తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకునే రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ టాప్ లీడర్&amp;zwnj;షిప్ నే లక్ష్యంగా చేసుకుంటాయనే విషయం మరోసారి రుజువైంది. గత &amp;nbsp;మూడు రోజులుగా తెలంగాణ శాసనసభ లోపల, బయట చోటుచేసుకున్న రచ్చ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో జరిగిన తోపులాటలు కేవలం కొందరు ఎమ్మెల్యేల తొందరపాటు చర్య కాదని సీఎం రేవంత్ శాసనసభ వేదికగా బాంబు పేల్చారు. ఈ మొత్తం హైడ్రామా వెనుక ఎర్రవల్లి ఫామ్&amp;zwnj;హౌస్ వేదికగా జరిగిన నేరపూరిత కుట్ర &amp;nbsp;ఉందంటూ, నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్&amp;zwnj;నే సూత్రధారిగా వేలెత్తి చూపడం ద్వారా గులాబీ దళానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;సభా వివాదం కాదు.. నేరపూరిత కుట్ర!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రమే కాదు. &amp;nbsp;దానికి పక్కా లీగల్ అండ్ పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. సెప్టెంబర్ 6న ఎర్రవల్లి ఫామ్&amp;zwnj;హౌస్&amp;zwnj;లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అంతర్గత సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల మార్కును, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి ప్లాన్ సిద్ధమైందని రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, పోలీసుల విధులకు భంగం కలిగించడం వెనుక సభను అస్థిరపరిచే పక్కా వ్యూహం ఉందన్నారు. దీనిని కేవలం సభా నిబంధనల ఉల్లంఘనగా కాకుండా, IPC, BNS కింద నేరపూరిత కుట్రగా పరిగణిస్తూ దర్యాప్తుకు ఆదేశించడం కాంగ్రెస్ వేసిన మాస్టర్ స్ట్రోక్.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;విచారణ పరిధిలోకి ఎర్రవల్లి ఫామ్&amp;zwnj;హౌస్!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం లీగల్&amp;zwnj;గా సీరియస్&amp;zwnj;గా తీసుకుంది. హైదరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరిపించి, ఫామ్&amp;zwnj;హౌస్ సమావేశానికి హాజరైన నేతలు, అక్కడి నుంచి వచ్చిన సూచనలు, అసెంబ్లీ వద్ద జరిగిన భౌతిక దాడుల మధ్య ఉన్న లింకులను టెక్నికల్, ఫోరెన్సిక్ ఆధారాలతో సేకరించాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ పర్యవేక్షణలో జరిగే ఈ కుట్ర కోణం దర్యాప్తు.. రేపు కేసీఆర్&amp;zwnj;కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే వరకూ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్&amp;zwnj;ను లేదా ఆయన ప్రధాన అనుచరులను విచారిస్తే, బీఆర్ఎస్ డిఫెన్స్&amp;zwnj;లో పడటం ఖాయం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాంగ్రెస్ సర్కార్ వేసిన ఈ బిగ్ ట్రాప్ నుంచి బయటపడటం బీఆర్ఎస్&amp;zwnj;కు అతిపెద్ద సవాలే. బీఆర్ఎస్ ఇప్పటికే ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు లీగల్ , &amp;nbsp;విక్టిమ్ కార్డ్&amp;zwnj;ను వాడుతోంది. అసెంబ్లీ గేట్ వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల, సీనియర్ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టును, ఎస్సీ, ఎస్టీ కమిషన్&amp;zwnj;ను ఆశ్రయించి పోలీస్ యంత్రాంగాన్ని రక్షణలో పడేసే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పేరును లాగుతున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నేరుగా కేసీఆర్&amp;zwnj;కే &amp;nbsp;గురి పెట్టిన రేవంత్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రేవంత రెడ్డి ఆడిన ఈ గేమ్&amp;zwnj;తో ప్రతిపక్షం అనుకున్న అజెండా పూర్తిగా దారి తప్పింది. కాంగ్రెస్ &amp;nbsp;వెయ్యి రోజుల వైఫల్యాలు , ఆరు గ్యారెంటీలు &amp;nbsp;అంశాలపై చార్జ్&amp;zwnj;షీట్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్.. ఇప్పుడు &amp;nbsp;కేసీఆర్ కుట్ర - దళిత స్పీకర్&amp;zwnj;కు అవమానం &amp;nbsp;అనే కొత్త కాంగ్రెస్ నెరేటివ్&amp;zwnj;ను డిఫెండ్ చేసుకునే పనిలో పడింది. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీల సస్పెన్షన్ల చుట్టూ తిరిగిన చర్చను రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతో నేరుగా &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ గా మార్చేశారు. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; రాజకీయాల్లో చిన్న చిన్న నేతలతో కాలక్షేపం చేయకుండా, నేరుగా ప్రధాన ప్రత్యర్థి మూలాలనే దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విచారణ పేరుతో ఎర్రవల్లి ఫామ్&amp;zwnj;హౌస్&amp;zwnj;ను ఈ కేసులోకి లాగడం ద్వారా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని మానసికంగా, లీగల్&amp;zwnj;గా ఒత్తిడికి గురిచేయడంలో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం విజయం సాధించింది. రాబోయే రోజుల్లో ఈ సీనియర్ ఐపీఎస్ విచారణ ఏ మలుపు తిరుగుతుందో, గులాబీ దళం దీనికి ఎలా బదులిస్తుందో వేచి చూడాలి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/spirituality/is-the-water-of-the-ganga-river-really-not-getting-spoiled-know-in-telugu-258490&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/5bd86ef47024df677f7fdb0131c264001788963716432228_original.png" width="220"/></item><item><title><![CDATA[Telangana Politics: కేసీఆర్‌కు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదా! స్పీకర్‌కు, మహిళలకు క్షమాపణ ఎప్పుడు చెబుతారు?]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 15:44:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దళిత స్పీకర్&amp;zwnj;తో పాటు ఆయన తల్లిని అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతిపక్షనేత కేసీఆర్ దీనిపై బాధ్యత వహించలేదని, ఆయనకు దళితులపై గౌరవం లేదని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లోపల, బయట సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. దళితులు నిరసన తెలిపిన చోట శుద్ధి చేయడమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడీల పాలనకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా కేసీఆర్ స్పందించి.. దళితులకు, స్పీకర్&amp;zwnj;కు, మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;దళిత స్పీకర్&amp;zwnj;పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. నేడు మరోసారి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకకుండా సమావేశాలు సజావుగా సాగకుండా చేస్తున్నందుకు మంత్రి శ్రీధర్ రెడ్డి తీర్మానం చేయడంతో స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. మరోవైపు వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/66b36725eb4ad40bea26b400cfac43c51788947991961233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;శాసనసభలో ముఖ్యమంత్రి అయినా, సాధారణ శాసనసభ్యుడైనా స్పీకర్&amp;zwnj;కు అందరూ సమానమేనని, అలాంటి అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ మనసు గాయపడేలా బీఆర్&amp;zwnj;ఎస్ నాయకులు ప్రవర్తించడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం గడ్డం ప్రసాద్ కుమార్ అనే వ్యక్తికి జరిగిన అవమానం కాదని, ఇది సభకే కాకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీలకు జరిగిన తీవ్ర అవమానమని అభివర్ణించారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరమని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/9b0ff03239bf5ece3af6678164799ef11788948083456233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దళితుడు సీఎం అని చెప్పి కేసీఆర్ మోసాలు&lt;/strong&gt;&lt;br /&gt;గతంలో తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తామని, మూడెకరాల భూమి, దళిత బంధు ఇస్తామని నమ్మించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడం, నేరెళ్ల ఘటన, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; సీఎల్పీ నాయకుడిగా ఉన్న దళిత నేతకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం లాంటి చర్యలే బీఆర్&amp;zwnj;ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. సభాపతి తల్లిని కూడా అవమానించేలా మాట్లాడటం సభ్య సమాజం తలవంచుకునేలా ఉందన్న ఆయన, రాజకీయాలకు అతీతంగా ఈ తీరును అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/e9342a3473b369796628cbfe960d41711788948097609233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీ గేట్ నంబర్ 3 సమీపంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;ను అవమానిస్తూ, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిల తీరును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ శాసనసభ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం తీర్మానం ఆమోదించింది. &amp;nbsp;బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి, చట్టసభల గౌరవానికి తీవ్ర భంగం కలిగించిందని తీర్మానం పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ పార్టీ సభ్యుల అసభ్యకర ప్రవర్తనకు ప్రతిపక్ష నేత &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; పూర్తి బాధ్యత వహిస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సభ డిమాండ్ చేసింది. ఆ తీర్మానం సభలో ఆమోదం పొందగా, శాసనమండలికి పంపించారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుతో పాటు ఆధారాలన్నింటినీ &amp;nbsp;శాసనమండలి చైర్మన్&amp;zwnj;కు పంపి, అక్కడ కూడా తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దాంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/eeb124971bf84e60f779f59f6fb3e8cd1788947851147233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు]]></title><link>https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503</link><comments>https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 14:42:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: శాసనసభ సమావేశాల మొదటి రోజున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైన తమపై ప్రభుత్వం, పోలీసుల ద్వారా చేయించిన దాష్టీకాన్ని గవర్నర్&amp;zwnj;కు వివరించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తరహాలోనే, తాము కూడా టీ-షర్ట్స్ ద్వారా నిరసన తెలపాలని భావించామని తెలిపారు. చివరకు కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారినట్లు తెలిపారు. తెలంగాణ గవర్నర్&amp;zwnj;ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమకు సమయం ఇచ్చినందుకు గవర్నర్&amp;zwnj;కు ముందుగా ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్, ఆయన ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆరోగ్యం గురించి వాకబు చేశామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే ఈరోజు గవర్నర్&amp;zwnj;ను కలిసినట్లు వెల్లడించారు. 1000 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గత 1000 రోజుల పాలనలో అన్ని హామీల అమలులోనూ, పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైందని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;తమ హక్కులను కాలరాస్తూ శాసనసభ్యులను సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును వివరించారు. తమపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన అరాచకాన్ని ఫోటోలు, సాక్ష్యాలతో సహా గవర్నర్ ముందుంచామన్నారు. బీఆర్&amp;zwnj;ఎస్ మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును తెలియజేశామన్నారు. ప్రతిపక్షంపై దాడులు చేసి, తిరిగి తమపైనే బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, పోలీసుల దాష్టీకంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఈ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలు, రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, అలాగే నిరుద్యోగ విద్యార్థులను, యువతను &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt; ఏ విధంగా మోసం చేశారో విజ్ఞప్తి ద్వారా గవర్నర్&amp;zwnj;కు వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి డిమాండ్లను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్లారు&lt;/p&gt;
&lt;p&gt;చివరకు కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని, ఎర్రవెల్లిలోని ఆయన ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడికి వెళ్లారని గవర్నర్&amp;zwnj;కు విచారకరంగా వివరించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తమను శాసనసభ, శాసనమండలిలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఎలాంటి గౌరవం లేదని స్పష్టం చేశారు. సభలో లేని విషయాలను, మండలి సభ్యులు అనని మాటలను ఆపాదిస్తూ, దళిత స్పీకర్ పేరిట కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు స్పీకర్ గారిపై అపారమైన గౌరవం ఉందని, కానీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీయే ఆయనను దళిత స్పీకర్ అంటూ పదేపదే ప్రస్తావిస్తూ అవమానిస్తోందని విమర్శించారు. అందుకే ప్రస్తుత శాసనసభ కౌరవ సభగా, దుశ్శాసన సభగా మారిపోయిందని ధ్వజమెత్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; నివాసం వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిందని, స్వయంగా సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల తరఫున న్యాయం అడిగినందుకే తమపై ఈ రీతిలో కక్షసాధింపు దాడులు చేస్తున్నారని వివరించారు. తాము అందించిన ఆధారాలు, వినతులపై స్పందించిన గవర్నర్, శాసనసభ వ్యవహారాలు, బయట జరిగిన ప్రతి సంఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ (AI) ఫోటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించే వారిపై చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలోని జాతీయ మహిళా కమిషన్&amp;zwnj;ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/6d6c1cf8f826f7ab047623fe081fb7881788943935652233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 13:22:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Announces Padayatra |&amp;nbsp;తాడేపల్లి: ఏపీ, తెలంగాణలో వచ్చే ఏడాది పాదయాత్ర సీజన్ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాష్ట్రవ్యాప్తంగా &amp;lsquo;పాదయాత్ర 2.0&amp;rsquo; చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో పర్చూరు నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జగన్ పాల్గొన్నారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే పాదయాత్ర లక్ష్యంగా పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' ఆయన రాజకీయ జీవితంలోనే కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తూ అధికారం సొంతం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం డ్రాలు చేస్తుందని, ఇవన్నీ కోర్టులో చెల్లవని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునన్నారు. SIR ప్రక్రియతో రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఉండగా ఎన్నికలు సజావుగా సాగే అవకాశమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం చేసుకుని వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గట్టిగా పోరాటం చేసి ఎన్నికల్లో విజయాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పాదయాత్రతో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఆ యాత్ర సుమారు 341 రోజుల పాటు సాగింది. అప్పటి మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు చేసిన ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్న జగన్ 'నవరత్నాలు' సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర అందించినప్రజాదరణతోనే 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్&amp;zwnj;సీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు 'పాదయాత్ర 2.0' చేస్తానని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/7e8bcb3125c4f24a3df0274117345c811788940311444233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 12:20:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476</guid><description><![CDATA[&lt;p&gt;Telangana Assembly Sessions |&amp;nbsp;హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం నాడు తమకు జరిగిన తీవ్ర అవమానం, పోలీసుల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియాతో చిట్&amp;zwnj;చాట్&amp;zwnj;లో మాట్లాడుతూ.. మహిళపై ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రవర్తిస్తుందని, తమకు న్యాయం చేయడం లేదన్నారు. తమపై ప్రత్యక్షంగా దాడి జరిగి దెబ్బలు తగిలినా, సభలో పాలకపక్ష సభ్యులు ఆ విషయాన్ని వదిలేసి ఇతర అంశాలపైనే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై బీఆర్&amp;zwnj;ఎస్ అధినేత &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; తక్షణమే స్పందించి విచారం వ్యక్తం చేశారని, కానీ సభలో అధికార పక్ష మహిళా సభ్యులు కనీసం తమ వైపు చూడటానికి కూడా సిద్ధపడలేదని ఆరోపించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసుల తీరును ఎండగడుతూ, తమపై మగ పోలీసులు కావాలనే విరుచుకుపడి లాగిపడేశారని ధ్వజమెత్తారు. బిఆర్&amp;zwnj;ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ మహిళా పోలీసులను బందోబస్తుగా ఉంచి, తమలాంటి మహిళా ప్రజాప్రతినిధుల చుట్టూ మగ పోలీసులను మోహరించడం కాంగ్రెస్ రాజకీయం అని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన కంచెలపై పడిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి అడ్డుపడి కాపాడారని సబిత, సునీతా లక్ష్మారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒకవైపు విదేశాలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం తమకు జరిగిన అవమానంపై పరామర్శిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళా కానిస్టేబుల్&amp;zwnj;కు ఇబ్బంది కలిగిందంటూ తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దళితుల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవంలో భాగం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ తీవ్రమైన అంశంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం సభలో నాటకాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం అందుకునే ప్రభుత్వానికి, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి సమాచారం ఎందుకు చేరలేదని మహిళా ఎమ్మెల్యేలు నిలదీశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; మహిళల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, తమకు జరిగిన అవమానానికి సీఎం తక్షణమే సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/45cf890bf8ee545730ff33b996bbd48e1788936354464233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BRS MLAs Suspension: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్.. సెషన్ ముగిసేవరకు సస్పెన్షన్ వేటు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 11:24:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సెషన్ ముగిసే వరకు బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;కు చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మూడో రోజున బీఆర్&amp;zwnj;ఎస్ సభ్యులు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గాలని, ఇది దొరల పాలన కాదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి తీవ్రమవ్వడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్&amp;zwnj;బాబు ఇచ్చిన సిఫారసు మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేశారని తెలుస్తోంది. సభలో లేని వారిని ఎందుకు సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సస్పెన్షన్&amp;zwnj;కు గురైన వారిలో బీఆర్&amp;zwnj;ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్&amp;zwnj; రావు, కొత్త ప్రభాకర్&amp;zwnj; రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్&amp;zwnj; రెడ్డి, ప్రశాంత్&amp;zwnj; రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో పాటు మాధవరం కృష్ణారావు, మాణిక్&amp;zwnj;రావు, చింతా ప్రభాకర్&amp;zwnj;, మర్రి రాజశేఖర్&amp;zwnj;రెడ్డి, పల్లా రాజేశ్వర్&amp;zwnj;రెడ్డి, కాలేరు వెంకటేశ్&amp;zwnj;, విజయుడు, జగదీశ్&amp;zwnj; రెడ్డి, అనిల్&amp;zwnj; జాదవ్&amp;zwnj;, సుధీర్&amp;zwnj;రెడ్డి ఉన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించకుండా అడ్డంకులు కలిగిస్తున్నందుకే వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్&amp;zwnj; బాబు ప్రతిపాదించగా, స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/dPDncYj26WY?si=yGj8wyWxwrZ8JZX7&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన, &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; నివాసం వెలుపల పోలీసుల సమక్షంలో జరిగిన ర్యాలీ, కెసిఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన బెదిరింపులు, &amp;nbsp;రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని కోరుతూ బిఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్&amp;zwnj;రెడ్డి క్షమాపణ చెప్పాలని శాసనసభలో డిమాండ్&amp;zwnj; చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ శాసనసభలో బీఆర్&amp;zwnj;ఎస్ నాయకుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత స్పీకర్&amp;zwnj;ను గౌరవించకుండా అవమానపరిచే ధోరణిని ప్రతిపక్షం తక్షణమే మానుకోవాలని ఆయన హితవు పలికారు. సభను నడిపే స్పీకర్ సూచనలను పాటించకుండా, వెల్&amp;zwnj;లోకి వచ్చి ఛాలెంజ్ చేయడం, సభ సాఫీగా సాగకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. స్పీకర్ పదవిని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళిత నాయకులు నిరసన తెలపగా పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించిన సంఘటనలు గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాంటి వారే ఇప్పుడు న్యాయం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల వరుస ఆందోళనలు, సభను అడ్డుకునే చర్యలను &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం ఎంతో సంయమనంతో భరిస్తోందన్నారు. కానీ గతంలో సాగిన దొరతనం పోకడలను మళ్లీ సహించడానికి తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/7671e6e8ab157d3e072ba135a8a4b6261788933167660233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vijay TVK: విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే  ఎందుకు టార్గెట్  చేస్తోంది?]]></title><link>https://telugu.abplive.com/politics/vijay-tvk-govt-telugu-advisors-controversy-dmk-charges-vishnu-reddy-sujay-reddy-anil-reddy-258432</link><comments>https://telugu.abplive.com/politics/vijay-tvk-govt-telugu-advisors-controversy-dmk-charges-vishnu-reddy-sujay-reddy-anil-reddy-258432#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 09:15:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/vijay-tvk-govt-telugu-advisors-controversy-dmk-charges-vishnu-reddy-sujay-reddy-anil-reddy-258432</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;TVK Govt Mining Controversy:&lt;/strong&gt; &amp;nbsp;తమిళనాడు శాసనసభ వేదికగా , ప్రజాక్షేత్రంలో టీవీకే &amp;nbsp; ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే &amp;nbsp;తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. ఈ రాజకీయ యుద్ధంలో డీఎంకే ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం&amp;mdash;ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చుట్టూ ఉన్న &amp;nbsp;రాజ్యాంగేతర శక్తులు . విజయ్&amp;zwnj;కు అత్యంత ఆప్తులుగా భావిస్తున్న విష్ణు రెడ్డి, ఆయన బావమరిది సుజయ్ రెడ్డి, వ్యాపార భాగస్వామి అనిల్ రెడ్డి అనే ముగ్గురు &amp;nbsp;తెలుగు నేపథ్యం ఉన్న వ్యక్తులు &amp;nbsp;ప్రభుత్వంలోకి జోక్యం చేసుకుంటున్నారని, వారే మైనింగ్ కాంట్రాక్టులతో పాటు కీలకమైన శాఖలను శాసిస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సభా ముఖంగా తీవ్ర ఆరోపణలు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;ఎవరీ విష్ణు రెడ్డి, సుజయ్ రెడ్డి, అనిల్ రెడ్డి? &amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;విష్ణు రెడ్డి కొన్నేళ్లుగా విజయ్&amp;zwnj;కు అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరుల్లో ఒకరు. సినీ రంగం నుంచి విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి వ్యూహరచనలో, ఐటీ నెట్&amp;zwnj;వర్క్ మేనేజ్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో విష్ణు రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక సుజయ్ రెడ్డి, విష్ణు రెడ్డికి సమీప బంధువు &amp;nbsp;కాగా.. అనిల్ రెడ్డి వీరితో కలసి బిజినెస్ నెట్&amp;zwnj;వర్క్ నడుపుతున్న వ్యాపార భాగస్వామి. గతంలోనూ విజయ్ సమక్షంలో ఈ విష్ణు రెడ్డి, రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోక్యసామితో కలిసి అధికారిక సమీక్షలు, క్యాబినెట్ భేటీల్లో పాల్గొన్నారంటూ డీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;ప్రస్తుత ప్రభుత్వంలో వీరి పాత్రపై డీఎంకే ఆరోపణలేంటి?&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడు శాసనసభలో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వ మైనింగ్ కాంట్రాక్టులు, అనుమతులు, ఆర్థిక లావాదేవీలను ఈ ముగ్గురు కలిసే నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంతో ఎటువంటి అధికారిక ముడిపడి ఉన్న బాధ్యతలు లేకపోయినా, ఈ తెలుగు త్రయం &amp;nbsp;సచివాలయంలో చక్రం తిప్పుతోందని, వేలాది కోట్ల కాంట్రాక్టుల్లో వీరికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆధారాలు త్వరలోనే బయటపెడతానని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను, మంత్రులను పక్కనబెట్టి, ప్రైవేటు వ్యక్తులైన వీరికి పవర్ కట్టబెట్టారని డీఎంకే దాడి చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;ఈ విమర్శల వెనుక డీఎంకే పక్కా పొలిటికల్ నెరేటివ్!&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడు రాజకీయాల్లో స్థానిక సెంటిమెంట్ చాలా బలంగా పనిచేస్తుంది. ద్రావిడ సిద్ధాంతాలు, తమిళ ఆత్మగౌరవం చుట్టూ తిరిగే రాజకీయంలో.. &amp;nbsp;తమిళనాడు ప్రభుత్వాన్ని పక్క రాష్ట్రానికి చెందిన తెలుగు వాళ్లు లేదా నాన్-తమిళర్లు శాసిస్తున్నారు అనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం డీఎంకే ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. సీఎం విజయ్ అనుభవలేమిని టార్గెట్ చేస్తూ, ఆయన షాడో కంట్రోలర్ల చేతిలో ఉన్నారనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి డీఎంకే &amp;nbsp;విష్ణు రెడ్డి, సుజయ్ రెడ్డి, అనిల్ రెడ్డి ల పేర్లను పదే పదే తెరపైకి తెస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp; టీవీకే కౌంటర్ వ్యూహం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, డీఎంకే చేస్తున్న ఈ ఆరోపణలపై టీవీకే , సీఎం విజయ్ తీవ్రంగా మండిపడుతున్నారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన TASMAC మద్యం కుంభకోణాలు, కరూర్ గ్యాంగ్ అక్రమాలు, ఈడీ &amp;nbsp;దాడుల నిజాలను అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ బయటపెట్టడంతో తట్టుకోలేకే.. డీఎంకే తమపై పక్కదారి పట్టించే ఆరోపణలు చేస్తోందని టీవీకే బదులిచ్చింది. నిబంధనల ప్రకారమే సలహాదారుల నియామకం జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తోంది. శాసనసభ వేదికగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, ఈ తెలుగు &amp;nbsp; ఆప్తుల &amp;nbsp;చుట్టూ జరుగుతున్న వివాదం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రచ్చకు దారితీస్తోంది .&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/side-effects-of-eating-apples-at-night-what-you-should-know-258393&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/cf79529706df02c42294c1b91eeeb2481788880276129228_original.png" width="220"/></item><item><title><![CDATA[Vijayasai Reddy New Party AP: విజయసాయిరెడ్డి ‘థర్డ్ ఫ్రంట్’ ప్రయోగం - సొంతంగా వందల కోట్ల ఖర్చు.. వేరొకరిని సీఎం చేసే తెరవెనుక వ్యూహం ఏంటి?]]></title><link>https://telugu.abplive.com/politics/vijayasai-reddy-new-political-party-strategy-why-spend-hundreds-of-crores-to-make-someone-else-cm-258431</link><comments>https://telugu.abplive.com/politics/vijayasai-reddy-new-political-party-strategy-why-spend-hundreds-of-crores-to-make-someone-else-cm-258431#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 08:33:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/vijayasai-reddy-new-political-party-strategy-why-spend-hundreds-of-crores-to-make-someone-else-cm-258431</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YSRCP vs Vijayasai Reddy: &amp;nbsp;&lt;/strong&gt; &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీకి &amp;nbsp;మొదటి నుంచి ఆయువుపట్టులా వ్యవహరించిన సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంతంగా నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లోపార్టీ నడపడం అంటే &amp;nbsp;వందల కోట్ల ఖర్చుతో కూడుకున్న &amp;nbsp;వ్యవహారం. &amp;nbsp;సాధారణంగా ఏ నాయకుడైనా వందల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను వెచ్చించి పార్టీ పెడుతున్నారంటే.. తాము ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. &amp;nbsp; కానీ, విజయసాయిరెడ్డి మాత్రం కోట్లాది రూపాయల నిధులను, డిజిటల్ మీడియా సామ్రాజ్యాన్ని సిద్ధం చేసుకుంటూనే.. నేను సీఎం కాను, వేరొకరిని సీఎం చేయడానికి మాత్రమే ఈ పార్టీ &amp;nbsp;అని ప్రకటించడం &amp;nbsp;అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విచిత్రమైన వైఖరి వెనుక పెద్ద ఎత్తున తెరవెనుక సమీకరణాలు, దాగి ఉన్న రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే చర్చ &amp;nbsp;నడుస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సీఎం చాన్స్ &amp;nbsp;రాదని క్లారిటీ ఉంది!&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;విజయసాయిరెడ్డి ప్రతిపాదిత వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఇది కేవలం ఒక పార్టీ స్థాపన మాత్రమే కాకుండా, వోట్ స్ప్లిటర్, ఒక పొలిటికల్ ప్రాక్సీ &amp;nbsp;వ్యూహంలా కనిపిస్తోంది. సొంతంగా మాస్ ఫాలోయింగ్ లేదా నేరుగా సీఎం అయ్యేంత ప్రజాదరణ లేదనే స్పృహ ఆయనకు పక్కాగా ఉంది. అందుకే, ప్రత్యక్షంగా సీఎం పీఠం రేసులో లేనని ప్రకటిస్తూనే, వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక ఓటు బ్యాంకును చీల్చడం లేదా కింగ్ మేకర్ &amp;nbsp;పాత్రను పోషించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అసంతృప్త నేతలను, సామాజిక వర్గ సమీకరణాలను తనవైపు తిప్పుకోవడం ద్వారా ఒక 'మూడో శక్తి'గా రూపాంతరం చెంది, గెలుపోటములను ప్రభావితం చేయవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;అసలు వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కోట్లాది రూపాయల ప్రయోగానికి అసలు వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయనకు ఉన్న ఆర్థిక అవసరం ఏంటి? అనే అంశంపై &amp;nbsp;రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వర్గం కథనం ప్రకారం.. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీకి పడే &amp;nbsp; &amp;nbsp;రెడ్డి, ఇతర సంప్రదాయ ఓట్లను చీల్చి, ప్రధాన విపక్షానికి దెబ్బకొట్టేలా తెరవెనుక కొన్ని &amp;nbsp;అధికార శక్తులు ఈ ప్రయోగానికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా వందల కోట్లు ఖర్చు పెడుతున్నారా లేక &amp;nbsp;గేమ్ ఛేంజర్ గా నిలిపేందుకు అదృశ్య శక్తులు వెనకుండి ఫండింగ్ ఇస్తున్నాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇది వైఎస్ జగన్&amp;zwnj;తో మళ్లీ బార్గేనింగ్ &amp;nbsp; చేయడానికి విజయసాయిరెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ అనే వాదన కూడా బలంగా ఉంది. నేరుగా వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీలోకి వెళ్లే ద్వారాలు మూసుకుపోవడంతో, బయట ఒక రాజకీయ వేదికను, &amp;nbsp;స్వంత డిజిటల్ మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం ద్వారా.. జగన్ తన ప్రాధాన్యతను మళ్లీ గుర్తించేలా ఒత్తిడి తేచ్చే యత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. తన పార్టీ ద్వారా కొంత ప్రభావం చూపించగలనని నిరూపిస్తే, &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; మళ్లీ తగిన స్థానం ఆఫర్ చేస్తారనే దూరదృష్టితోనే &quot;వేరొకరిని సీఎం చేస్తా&quot; అనే పదాన్ని వాడుతున్నారని విశ్లేషిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజకీయాల్లో డబ్బులు, మీడియాతో బలం రాదు!&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రాజకీయంలో కేవలం డబ్బులు చల్లి, డిజిటల్ మీడియా సంస్థలను నడిపినంత మాత్రాన ఓటర్లు జై కొడతారనుకోవడం అజ్ఞానమే అవుతుంది. గతంలో కూడా కేవలం ఫండింగ్&amp;zwnj;ను నమ్ముకుని, వేరే వ్యూహకర్తల డైరెక్షన్&amp;zwnj;లో వచ్చిన మూడో ప్రత్యామ్నాయాలు దారుణంగా విఫలమైన చరిత్ర ఏపీకి ఉంది. విజయసాయిరెడ్డి వద్ద ఉన్న వనరుల కోసమో, డిజిటల్ మీడియా నిధుల కోసమో ఆయన చుట్టూ చేరే తాత్కాలిక నేతలు, అవకాశవాదుల వల్ల పార్టీకి కేడర్ నిర్మాణం సాధ్యం కాదు. వేరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి సొంత జేబుల నుంచి వందల కోట్లు తగలేసేంత అమాయకత్వం రాజకీయాల్లో ఏ నాయకుడికీ ఉండదు. విజయసాయిరెడ్డి ఆడుతున్న ఈ విచిత్రమైన కింగ్ మేకర్ &amp;nbsp;డ్రామా వెనుక ఏ అదృశ్య రాజకీయ శక్తి ఉందో, ఆయన అసలు టార్గెట్ జగనా లేక కూటమి ప్రభుత్వమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవ్వాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/side-effects-of-eating-apples-at-night-what-you-should-know-258393&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/208d817ed1eac7edc98a1277a717caa11788879743805228_original.png" width="220"/></item></channel></rss>