<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>AP Govt Employees PRC IR Demands:  ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!</title><atom:link href="https://telugu.abplive.com/politics/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 14:06:03 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[GenZ Politics India:  నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !]]></title><link>https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529</link><comments>https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 10:34:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/genz-politics-india-analysis-youth-protests-political-impact-254529</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Gen Z Youth Protests Accountability:&lt;/strong&gt; భారత రాజకీయాల్లో పాత లెక్కలు, సాంప్రదాయ ఓటు బ్యాంకులు , &amp;nbsp;అలవాటైన పొలిటికల్ నెరేటివ్&amp;zwnj;లు ఇకపై చెల్లవనే సంకేతాన్ని &amp;nbsp;జెన్జీ తరం స్పష్టంగా ఇచ్చేసింది. దశాబ్దాలుగా నాయకులు వేసే ఎత్తుగడలు, ఇచ్చే హామీలు, మత-కులాధారిత సెంటిమెంట్లను ఆధారంగా చేసుకుని సాగిన రాజకీయం ముగింపు దిశగా సాగుతోంది. విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు , భవిష్యత్తుపై అభద్రతా భావంతో వీధిలోకి వచ్చిన ఈ యువత.. ప్రతిపక్ష రాజకీయ జెండాలను పక్కనపెట్టి కేవలం తమ డిమాండ్లపై పట్టుబట్టడం ద్వారా సరికొత్త &amp;nbsp;డిజిటల్ అడ్వర్సరీ అవతారమెత్తింది. అటు అధికార పక్షమైనా, ఇటు ప్రతిపక్షమైనా సరే.. ఈ తరం మూడ్&amp;zwnj;ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఊహించని రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జెన్&amp;zwnj; జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు!&quot; href=&quot;https://telugu.abplive.com/news/genz-protests-dharmendra-pradhan-resignation-modi-govt-surrender-political-analysis-254495&quot; target=&quot;_self&quot;&gt;జెన్&amp;zwnj; జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;జెన్జీ రాజకీయాల &amp;nbsp;ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఏ ఒక్క నాయకుడో, పార్టీయో ఏకఛత్రాధిపత్యం వహించలేరు. వీరు &amp;nbsp;నాయకరహిత పోరాటాల ను నమ్ముతారు. నేడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు లేదా వ్యాప్తి చెందే విజువల్స్ &amp;nbsp;రైటా? రాంగా &amp;nbsp;అనే సాంప్రదాయ సత్యశోధన కంటే.. ఆ సమాచారం సృష్టించే ఒక &amp;nbsp;ఎమోషన్ ప్రాతిపదికన యువత రోడ్లపైకి వస్తున్నారు. ఒక వైరల్ రీల్ లేదా మీమ్ సెకన్లలో లక్షలాది మందిని కనెక్ట్ చేస్తోంది. ప్రభుత్వం యంత్రాంగంతో లాఠీఛార్జ్ చేయించినా లేదా డిజిటల్ సెన్సార్&amp;zwnj;షిప్ విధించినా, అది ఆగ్రహాన్ని ఆపలేకపోగా, రివర్స్ ఎమోషన్&amp;zwnj;ను రగిలిస్తోందని ఇటీవలి ఢిల్లీ నిరసన పరిణామాలు రుజువు చేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వారి పోరాటాలను అణచివేయడం కష్టం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; జెన్జీల పోరాటాలను అణచివేయడం లేదా కంట్రోల్ చేయడం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే, పాతకాలపు విద్యార్థి సంఘాల్లా వీరికి రాజకీయ పదవుల ఆశలు ఉండవు. ప్రతిపక్షాలు ఈ ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తే.. &amp;nbsp;మా పోరాటాన్ని పొలిటికల్ నెరేటివ్&amp;zwnj;గా మార్చకండి &amp;nbsp;అని వారిని కూడా దూరం పెడుతున్నారు. ఫలితంగా, అధికార వర్గాలు ఈ పోరాటాలపై &quot;ప్రతిపక్షాల కుట్ర&quot; అనే పాత ముద్ర వేయలేకపోతున్నాయి. ఇది అటు అధికారంలో ఉన్నవారికి, ఇటు ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారింది. ఈ తరానికి ఉన్న మరో ప్రధాన లక్షణం అతిత్వరగా స్పందించే నైజం, &amp;nbsp;జవాబుదారీతనం &amp;nbsp; డిమాండ్ చేయడం. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక ఈ డిజిటల్ యూత్&amp;zwnj;కు లేదు. ఒక ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జాప్యం, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోవడం లేదా తమ హక్కులను భంగపరిచే ఏ చిన్న నిర్ణయమైనా సరే, వారు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. మంత్రుల రాజీనామాలు, అధికారుల సస్పెన్షన్లు వంటి కఠిన చర్యలు చూసేంత వరకు వీరు వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకులు తమ మీడియా బ్రీఫింగ్&amp;zwnj;లు, పబ్లిసిటీ స్టంట్&amp;zwnj;లతో వీరిని మభ్యపెట్టలేరని స్పష్టమైంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;జెన్&amp;zwnj;జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే!&quot; href=&quot;https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481&quot; target=&quot;_self&quot;&gt;జెన్&amp;zwnj;జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతీ నిర్ణయంలోనూ ఆచి తూచి వ్యవహరించాల్సిందే. &quot;మాకు తిరుగులేదు, మా ఓటు బ్యాంక్ పద్రంగా ఉంది&quot; అనుకునే భావజాలం ఇక పనిచేయదు. నాయకులు చేసే ప్రతీ ప్రసంగం, తీసుకునే ప్రతీ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది జెన్జీల స్మార్ట్&amp;zwnj;ఫోన్&amp;zwnj;లలో రీఫ్రేమ్ అవుతోంది. విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా మాట్లాడితే లేదా వారి సమస్యలను తేలికగా తీసిపారేస్తే.. ఆ వ్యాఖ్యలే వారికి వ్యతిరేకంగా బిగ్గెస్ట్ పొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. భారత రాజకీయ రంగం &amp;nbsp;సిస్టమ్ వర్సెస్ పీపుల్ &amp;nbsp;నుంచి &amp;nbsp;సిస్టమ్ వర్సెస్ జెన్జీ గా రూపాంతరం చెందుతోంది. సిద్ధాంతాల కంటే పారదర్శకతకే ఓటు వేసే ఈ తరం, రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడినీ బాధ్యతాయుతంగా మార్చక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి, నేతలు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా లేకపోతే.. జెన్జీ రగిల్చే పొలిటికల్ తుఫానులో కొట్టుకుపోక తప్పదు!&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/541a165f44a4ca41a39642a204479ba91784991972671228_original.png" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?]]></title><link>https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482</link><comments>https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 09:05:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/pawan-kalyan-janasena-party-expansion-36k-applications-tdp-alliance-impact-analysis-254482</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP NDA Coalition Politics TDP Janasena: &amp;nbsp;&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శైలిని వేగంగా మార్చుకుంటూ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. గతంలో కేవలం ఎన్నికల సమయానికే పరిమితమవుతారనే విమర్శలకు చెక్ పెడుతూ, లభించిన అధికారాన్ని పార్టీ క్షేత్రస్థాయి విస్తరణకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న సమయాన్నే పార్టీని కేడర్ బేస్డ్ వ్యవస్థగా మార్చేందుకు ఆయన వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీరమహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ. ఏకంగా 36,000కు పైగా అప్లికేషన్లు వెల్లువెత్తడం జనసేన పార్టీ పెరుగుతున్న రాజకీయ గ్రాఫ్&amp;zwnj;కు నిదర్శనంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;సమర్థులైన నేతలకు పార్టీ బాధ్యతలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/local-body-elections-tdp-janasena-alliance-conflict-analysis-253783&quot; target=&quot;_self&quot;&gt;సమర్థులైన నేతలకు పార్టీ బాధ్యతలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ స్పందన నుంచి కేవలం గుడ్డిగా నియామకాలు చేయకుండా, వడపోత &amp;nbsp;ద్వారా నిఖార్సైన, సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే సైనికులను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి వరకు బలమైన కమిటీలను నిర్మించడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామీణ స్థాయిలో జనసేనకు తిరుగులేని పునాది వేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. డిప్యూటీ సీఎంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు తన వద్దే ఉండటం పవన్&amp;zwnj;కు మరో పెద్ద ప్లస్ పాయింట్. పాలనలో తన ముద్ర వేస్తూనే, కేడర్&amp;zwnj;కు పనులు చేసిపెట్టే అవకాశాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కూటమిలో సీట్ల బలం పెంచుకునే వ్యూహం&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/tdp-janasena-seat-sharing-conflict-local-body-elections-pithapuram-bhimavaram-253730&quot; target=&quot;_self&quot;&gt;కూటమిలో సీట్ల బలం పెంచుకునే వ్యూహం&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;కూటమిలో ప్రస్తుతం తక్కువ సీట్లతో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తన వాటాను &amp;nbsp;సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో క్లెయిమ్ చేసేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఓటు బ్యాంకు మార్పిడిని &amp;nbsp;ఎన్నికల్లో నిరూపించిన ఆయన, ఇప్పుడు సంస్థాగత బలం ద్వారా కూటమిలోనే అత్యంత డిమాండింగ్ ఫోర్స్&amp;zwnj;గా మారాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా రెండో స్థానంలో ఉండటానికి ఇష్టపడదు. పవన్ కళ్యాణ్ సుదూర వ్యూహం కూడా జనసేనను ఏపీలో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. &amp;nbsp; జనసేన పుంజుకుంటున్న ఈ వేగం అంతిమంగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సాంకేతికంగా పెద్ద సవాలుగానే మారే అవకాశముంది. దశాబ్దాలుగా బలమైన గ్రాస్&amp;zwnj;రూట్ నెట్&amp;zwnj;వర్క్ ఉన్న టీడీపీకి, అదే క్షేత్రస్థాయిలో జనసేన పోటీదారుగా మారడం భవిష్యత్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో టీడీపీకి ఏకపక్షంగా ఉన్న కొన్ని వర్గాల ఓటు బ్యాంకు, ఇప్పుడు జనసేన వైపు బలంగా మొగ్గుతుండటం మేజర్ పార్టీగా ఉన్న టీడీపీకి అంతర్గతంగా కొంత ఆందోళన కలిగించే అంశమే.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీకి ఇబ్బందికరమే !&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-directs-tdp-leaders-to-avoid-internal-disputes-over-local-body-election-seats-253865&quot; target=&quot;_self&quot;&gt;టీడీపీకి ఇబ్బందికరమే !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ రాజకీయ పరిణామాలకు టీడీపీ కూడా ఊరికే ప్రేక్షకపాత్ర వహించే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అడుగులకు చెక్ పెట్టడానికి లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తమ శ్రేణులను కాపాడుకునేందుకు &amp;nbsp;సభ్యత్వ నమోదు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జుల మార్పులు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాల నామినేటెడ్ పదవుల కేటాయింపు వంటి చర్యలను టీడీపీ వేగవంతం చేస్తోంది. జనసేన ఎంతగా బలపడినా, కూటమిలో పెద్దన్న పాత్ర ఎప్పటికీ తమదేనని నిరూపించేలా పాలనాపరమైన మైలేజీని క్రెడిట్ చేసుకునే పనిలో పచ్చజెండా ఉంది.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;కూటమి ఐక్యత పైన కనిపిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, జనసేనల మధ్య సంస్థాగత బలాన్ని పెంచుకునే రహస్య పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న పక్కా పొలిటికల్ స్కెచ్&amp;zwnj;లు జనసేనను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయా? లేక &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చదరంగపు ఎత్తుల ముందు సానుకూల రాజకీయాలకే పరిమితమవుతాయా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/28477ecfbd4c697584bbf8bd5cd43e3e1784968483797228_original.png" width="220"/></item><item><title><![CDATA[KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా?  రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?]]></title><link>https://telugu.abplive.com/politics/ktr-legal-notice-strategy-revanth-reddy-globarena-political-analysis-254480</link><comments>https://telugu.abplive.com/politics/ktr-legal-notice-strategy-revanth-reddy-globarena-political-analysis-254480#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 08:04:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/ktr-legal-notice-strategy-revanth-reddy-globarena-political-analysis-254480</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;KTR vs Revanth Political War:&lt;/strong&gt; &amp;nbsp;తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సాగుతున్న ప్రత్యక్ష పోరు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇంటర్మీడియట్ మార్కుల వివాదంతో ముడిపడిన &amp;nbsp;గ్లోబ్&amp;zwnj;ఎరీనా సంస్థ కేటీఆర్&amp;zwnj;దేనని, అది ఆయన బినామీ కంపెనీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై కేటీఆర్ మరోసారి &amp;nbsp;లీగల్ నోటీసు అస్త్రాన్ని ప్రయోగించారు. 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, రేవంత్ రెడ్డి విసురుతున్న తీవ్రమైన రాజకీయ ఆరోపణలను కేటీఆర్ మైదానంలో రాజకీయంగా తిప్పికొట్టకుండా, పదే పదే న్యాయస్థానాలు ,లీగల్ నోటీసుల వెనుక దాక్కుంటున్నారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/ktr-revanth-reddy-globarena-allegations-defamation-notice-warangal-media-chitchat-254305&quot; target=&quot;_self&quot;&gt;ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతాన్ని పరిశీలిస్తే కేటీఆర్ ఈ తరహా లీగల్ రూట్&amp;zwnj;ను ఎంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో &amp;nbsp;పీసీసీ చీఫ్&amp;zwnj;గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి &amp;nbsp;వైట్ ఛాలెంజ్ విసిరినప్పుడు , డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా ఆయన రాజకీయ సభల్లో రేవంత్&amp;zwnj;ను గట్టిగా దెబ్బతీయడం కంటే కోర్టుల్లో కేసులు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వివాదం, బావమరిది ఫామ్&amp;zwnj;హౌస్ రచ్చ, ఫార్ములా-ఈ రేస్ లీగల్ ప్రాసెస్, &amp;nbsp;ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలోనూ పదుల సంఖ్యలో నాయకులకు లీగల్ నోటీసులు పంపారు. ఒక నాయకుడిగా తన ఇమేజ్&amp;zwnj;ను కాపాడుకోవడానికి ఇది చట్టపరంగా సరైన మార్గమే అయినప్పటికీ, ప్రజాక్షేత్రంలో మాత్రం ఇది ఒక రకమైన &amp;nbsp;రక్షణత్మక శైలి &amp;nbsp; గా కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇలా నోటీసులు ఇవ్వాలనుకుంటే లెక్క ఉండదు!&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజా క్షేత్రంలోనే వాటిని ఖండించాలి. &amp;nbsp;రేవంత్ రెడ్డి ప్రజాదరణ పొందిన మాస్ లీడర్ శైలిలో ఘాటైన భాషతో, మీడియా వేదికలపై బహిరంగ దాడి చేస్తుంటే, కేటీఆర్ కూడా తన పద్దతిలో కౌంటర్ ఇస్తున్నపటికీ అదనంగా &amp;nbsp;కార్పొరేట్ పద్ధతిలో లీగల్ నోటీసుల కాగితాలను ముందుకు తెస్తున్నారు. రేవంత్ చేసే ప్రతి ఆరోపణకు మైక్ ముందుకు వచ్చి గంటల తరబడి ఆధారాలతో కౌంటర్ ఇవ్వకుండా, కేవలం లీగల్ టీమ్&amp;zwnj;తో నోటీసులు పంపడం వల్ల.. కేటీఆర్ దగ్గర రాజకీయంగా రేవంత్&amp;zwnj;ను ఢీకొట్టే కంటెంట్ లేదా పవర్ లేదా అనే సందేహం సామాన్య ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజాస్వామ్యంలో కోర్టు నోటీసుల కంటే ప్రజా కోర్టులోనే నిజానిజాలు తేలాలనేది మెజారిటీ ఓటర్ల భావన. ఈ లీగల్ నోటీసుల స్ట్రాటజీ వల్ల రేవంత్ రెడ్డికి రాజకీయంగా మరింత మేలు జరుగుతోందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కేటీఆర్ నోటీస్ ఇవ్వగానే.. &amp;nbsp;నేను దేనికైనా సిద్ధం, విచారణ జరిపిస్తాం &amp;nbsp;అని రేవంత్ రెడ్డి ఆ ఆరోపణలను మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా, గ్లోబ్&amp;zwnj;ఎరీనా లేదా ఇతర ఆరోపణలు మీడియాలో రోజుల తరబడి నానుతూ, కేటీఆర్&amp;zwnj;కు ప్రతికూల ప్రచారంగా మారుతున్నాయి. ఒక రకంగా కేటీఆర్ పంపే నోటీసులే రేవంత్ రెడ్డి ఆరోపణలకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయనే సత్యాన్ని బీఆర్ఎస్ వ్యూహకర్తలు గుర్తించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;రాజకీయంగా చేసే ఆరోపణన్నింటినీ ప్రజలు నమ్మరు !&quot; href=&quot;https://telugu.abplive.com/politics/congress-operation-brs-fortresses-gajwel-siddipet-sircilla-political-analysis-253728&quot; target=&quot;_self&quot;&gt;రాజకీయంగా చేసే ఆరోపణన్నింటినీ ప్రజలు నమ్మరు !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;మాజీ మంత్రిగా, ఒక సమర్థవంతమైన పాలకుడిగా ఐటీ రంగాన్ని నడిపిన కేటీఆర్.. చట్టపరమైన ప్రక్రియల ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకోవడం సాంకేతికంగా సరికావచ్చు. కానీ, తెలంగాణ వంటి హై-ఓల్టేజ్ రాజకీయాలు నడిచే రాష్ట్రంలో కార్పొరేట్ తరహా లీగల్ బెదిరింపులు &amp;nbsp;పాలిటిక్స్&amp;zwnj;లో పనిచేయవు. శత్రువు విసిరిన బాణాన్ని చట్టంతో కాకుండా, అంతకంటే పవర్ ఫుల్ పొలిటికల్ అస్త్రంతో తిప్పికొట్టినప్పుడే కేడర్&amp;zwnj;లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; లేవనెత్తుతున్న ప్రతి అంశంపై సభలు, సమావేశాలు పెట్టి ఆధారాలతో ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టకపోతే.. ఆయనకు రాజకీయంగా రేవంత్&amp;zwnj;ను ఎదుర్కొనే సత్తా తగ్గుతోందనే ప్రచారం నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/bfcf596de45b593a157e4d9c5aa1dc991784967125039228_original.png" width="220"/></item><item><title><![CDATA[Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 07:30:18 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/bjp-mp-konda-vishweshwar-reddy-sparks-controversy-with-remarks-on-gen-z-protests-at-jantar-mantar-254607</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ (Gen Z) విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల చేత ధర్నా చేయించింది విద్రోహ శక్తులు అని, ఉద్యమంలో పాల్గొన్నది నీట్ రాసిన వారు కాదు.. గూండాలు, రొహింగ్యాలు, ఖలీస్తాన్ వాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇది భారత్ కనుక పోలీసులు కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేసి వదిలేశారని, విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను కాల్చి పడేసేవారని చేవెళ్ల ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రధాని మోదీని గద్దె దించాలని కుట్ర&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఆందోళనల వెనుక విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ధర్నాలో విదేశీ ముస్లింలు, క్రిస్టియన్లు, రొహింగ్యాలు, వేర్పాటు వాదులు పాల్గొన్నారని ఆరోపించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిరసన అంటే తొలిరోజు 50 మంది కూడా రాలేదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. &amp;lsquo;ఢిల్లీలో మా ఇల్లు జంతర్ మంతర్&amp;zwnj;కు సమీపంలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజేపీ వారికి ధర్నా చేసేందుకు ఆంక్షలు కూడా విధించలేదు. మూడు వారాల ముందే అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు ధర్నాలో కనీసం 50 మంది కూడా కనిపించలేదు. దాంతో వాళ్లు ఫోన్స్ చేసి ఖలీస్తాని వేర్పాటువాదులు, కాశ్మీర్ వాళ్లను పిలిపించారు. ఢిల్లీలో జేఎన్&amp;zwnj;యూకు ఫోన్ చేసి విద్యార్థులను రావాలని పదే పదే అడిగారు. ఆ తరువాత అతికష్టమ్మీద 700 మంది విద్యార్థులు కనిపించారు. కానీ సోషల్ మీడియాలో 2 కోట్ల మంది ఫాలోయర్లు ఉంటే పది లక్షల మంది అయినా ఉద్యమంలో పాల్గొనాలి కదా. లేకపోతే కనీసం లక్ష మంది అయినా రావాలి. అలాంటివి ధర్నాలో కనిపించలేదు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pm-modi-vows-strict-action-against-paper-leaks-announces-nandan-nilekani-led-task-force-for-exam-reforms-254598&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్&amp;zwnj;ఫోర్స్: ప్రధాని మోదీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;విదేశీ శక్తులు, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలో ఉద్యమం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన లేహ్ లఢఖ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఆయనతో పాటు జమ్మూకాశ్మీర్ ముస్లింలు, రోహింగ్యాలు, ఖలీస్తాన్ వేర్పాటువాదులు సహా పలు విదేశీ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించాయి. సినిమా స్టార్స్, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీలు, టీఎంసీ మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, డీఎంకే, &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt;లు ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమంలో ధనవంతులు పాల్గొంటే కూడా విదేశాల నుంచి నిధులు వచ్చాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చిపడేేసేవాళ్లు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జంతర్ మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని సమర్థించారు. మన దేశంలో కనుక కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేశారని.. అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చి పారేసే వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు ? శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ పోలీసులను ఛాలెంజ్ చేసేలా అల్లరిమూకలు ప్రవర్తించాయన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాత అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించారని, ఈ ఉద్యమం విదేశీ నిధులతో నడిచిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నాయకులతో పాటు, విదేశాల నుంచి ఫండింగ్ తో జరుగుతున్న ఆందోలకు మద్దతు తెలిపిన ఇతర రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/27/f9c138f92efee6b968cc6a447373eae41785117453159233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?]]></title><link>https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478</link><comments>https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478#respond</comments><pubDate>Mon, 27 Jul 2026 07:29:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/jagan-modi-shah-appointment-impact-on-ap-tdp-janasena-bjp-coalition-politics-254478</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YSRCP BJP Alliance Rumours: &amp;nbsp;&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్ జగన్&amp;zwnj;మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న &amp;nbsp;ఢిల్లీ పర్యటన , ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;లు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఇంత &amp;nbsp;వరకూ అపాయింట్ మెంట్ ఖరారైనట్లుగా స్పష్టత లేదు కానీ.. భేటీ ఉంటుందని వైఎస్ఆర్&amp;zwnj;సీపీ వర్గాలంటున్నాయి. &amp;nbsp;అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. &amp;nbsp;కేంద్ర పెద్దలకు తమపైనే ప్రత్యేక అభిమానం ఉందనే &amp;nbsp;సంకేతాలను కేడర్&amp;zwnj;లోకి పంపడంలో వైఎస్సార్&amp;zwnj;సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. &amp;nbsp;క్షేత్రస్థాయి ప్రచారంలో &amp;nbsp;టీడీపీ, జనసేనలతో భాజపా కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకుంది, కానీ మోదీ-షాలకు జగన్ అంటేనే ప్రత్యేక ఇష్టం &amp;nbsp;అనే &amp;nbsp;భావనను నిలబెట్టే ప్రయత్నం నిరంతరం సాగుతుంటుంది. &amp;nbsp;కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు జగన్&amp;zwnj;కు మోదీ-షాలు అపాయింట్&amp;zwnj;మెంట్ ఇస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ys-jagan-delhi-tour-modi-amit-shah-appointment-political-254151&quot; target=&quot;_self&quot;&gt;మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వైఎస్సార్&amp;zwnj;సీపీ వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఢిల్లీలో కేంద్ర పెద్దల భేటీ లభిస్తే దాన్ని వెంటనే కూటమిపై మైండ్ గేమ్ ఆడేందుకు ఉపయోగించుకుంటుంది. &amp;nbsp;తమ నేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలు మందగించడానికి, కూటమి ప్రభుత్వం పగటిపూట చేసే విచారణలకు కేంద్రం వద్ద మద్దతు లభించడం లేదని నిరూపించడానికి ఈ అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;ను ఒక రుజువుగా చూపే అవకాశం ఉంది. జగన్ విజ్ఞప్తులను వినడానికి ప్రధాని లేదా హోంశాఖ మంత్రి సమయం కేటాయిస్తే.. చూశారా! కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం జగన్ మాటకే ప్రాధాన్యం ఇస్తోంది అని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేసుకోవడం ద్వారా సొంత కేడర్&amp;zwnj;లో ధైర్యం నూరిపోసేందుకు &amp;nbsp;వైసీపీకి అవకాశం లభిస్తుంది. &amp;nbsp;ఇక కూటమి పరంగా చూస్తే.. ప్రధాని లేదా హోంశాఖ మంత్రి జగన్&amp;zwnj;కు ముఖాముఖి సమయం ఇవ్వడం కూటమి శ్రేణుల్లో సాంకేతికంగా కొంత గందరగోళాన్ని సృష్టించే ముప్పు ఉందనేది కొట్టిపారేయలేని నిజం. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా పొందే ఒక &amp;nbsp;నైతిక విజయం గా ఇది రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణలు, అరెస్టులపై జగన్ ఇచ్చే వినతిపత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే, అది కూటమి ఐక్యత , &amp;nbsp;ప్రభుత్వ ఇమేజ్&amp;zwnj;పై స్వల్ప ప్రభావం చూపవచ్చనే ఆందోళన స్థానిక నేతల్లో వ్యక్తమవుతుంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కూటమిని బలహీనపరిచేలా బీజేపీ చేయకపోవచ్చు!&quot; href=&quot;https://telugu.abplive.com/politics/ys-jagan-ysrcp-silent-stance-national-issues-neet-row-political-254194&quot; target=&quot;_self&quot;&gt;కూటమిని బలహీనపరిచేలా బీజేపీ చేయకపోవచ్చు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, ఢిల్లీ రాజకీయాల యంత్రాంగాన్ని డీకోడ్ చేస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;, అమిత్ షాలు అంత సులభంగా విపక్షాల ట్రాప్&amp;zwnj;లో పడే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహకర్తగా అమిత్ షా వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అంతర్గత కలహాల్లో దూరి తమ మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు వారు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన మెజారిటీతో, చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సుస్థిర పాలన అందిస్తోంది. &amp;nbsp;ఇటువంటి సమయంలో కూటమి ఐక్యతకు హాని కలిగించే లేదా మిత్రపక్షాల్లో అనుమానాలు రేకెత్తించే సంకేతాలను అధిష్టానం ఇవ్వాలనుకోదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;అపాయింట్&amp;zwnj;మెంట్ ఉండకపోవచ్చంటున్న కూటమి నేతలు&quot; href=&quot;https://telugu.abplive.com/politics/will-ys-jagan-attend-ap-assembly-monsoon-sessions-ysrcp-parliament-protest-253992&quot; target=&quot;_self&quot;&gt;అపాయింట్&amp;zwnj;మెంట్ ఉండకపోవచ్చంటున్న కూటమి నేతలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి సమయం కోరినప్పుడు, నిబంధనల ప్రకారం లేదా సాధారణ ప్రోటోకాల్ ప్రకారం వినతిపత్రాలు స్వీకరించడం కేంద్ర మంత్రుల విధి. అయితే, దాన్ని ప్రత్యేక రాజకీయ సంబంధంగా చిత్రీకరించే &amp;nbsp;వైసీపీ ప్రయత్నాలను అటు &amp;nbsp;బీజేపీ &amp;nbsp;జాతీయ వర్గాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. అందుకే ఒకవేళ అపాయింట్&amp;zwnj;మెంట్ ఇచ్చినప్పటికీ, అది కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన వినతుల స్వీకరణకే పరిమితమని, ఎన్&amp;zwnj;డీయే భాగస్వామ్య పక్షాలైన &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, జనసేనలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పూ ఉండదని &amp;nbsp;స్పష్టమైన సంకేతాలను బీజేపీ &amp;nbsp;ఇస్తోంది. మోదీ, షాలు ఇచ్చే సాధారణ అపాయింట్&amp;zwnj;మెంట్&amp;zwnj;ను &amp;nbsp;రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని చూసినప్పటికీ, అది కూటమి పునాదులను కదిలించే స్థాయికి వెళ్లకపోవచ్చని &amp;nbsp; &amp;nbsp;భావిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగిస్తున్న దృఢమైన బంధం ముందు &amp;nbsp;&lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; భేటీలు తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయి. ఎన్డీయే కూటమి తన పరిపాలనాజెండాతో ముందుకు సాగుతున్నంత కాలం, ఢిల్లీ భేటీల పేరుతో సాగే పొలిటికల్ మైండ్ గేమ్&amp;zwnj;లు ఏపీ అసలు రాజకీయ సమీకరణాలను మార్చలేవని &amp;nbsp;ఎక్కువ మంది భావిస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/55f83d21b95de1c1c2d26fb4044471281784965145130228_original.png" width="220"/></item><item><title><![CDATA[CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523</link><comments>https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 19:43:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/dharmendra-pradhan-made-scapegoat-says-bjp-leader-on-union-minister-resignation-254523</guid><description><![CDATA[&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;పాట్నా: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఆందోళన ముగిసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు. &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ (NEET Paper&amp;nbsp; Leak) పై ఆందోళన కేవలం ఒక సాకు మాత్రమేనని, వాస్తవానికి ఓబీసీ సమాజానికి చెందిన ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఒక ఓబీసీ సమాజానికి చెందిన విద్యాశాఖ మంత్రి బలి అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3 style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;నిఖిల్ ఆనంద్ ప్రతిపక్షంపై దాడి&amp;nbsp;&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;భారత ప్రజలందరూ దేశ వ్యతిరేక, సనాతన- హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని నిఖిల్ ఆనంద్ అన్నారు. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు, పార్లమెంటులో చర్చకు భయపడి పారిపోవడం దురదృష్టకరమని అన్నారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ ఆందోళన సీఏఏ- ఎన్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీకి వ్యతిరేకంగా జరిగిన షాహీన్&amp;zwnj;బాగ్, సింధు సరిహద్దులో జరిగిన రైతుల ఆందోళనల థర్డ్ ఫేజ్ మాత్రమేనని అన్నారు. ఈ రాజకీయాల్లో అన్ని వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీ, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు భాగస్వాములు ఉన్నాయి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!&lt;/a&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;h3 style=&quot;text-align: justify;&quot;&gt;&lt;strong&gt;కుటిల రాజకీయాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి&lt;/strong&gt;&lt;/h3&gt;
&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;భారత ప్రజలను హెచ్చరిస్తూ నిఖిల్ ఇలా విజ్ఞప్తి చేశారు. ఈ కుటిల రాజకీయాలను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యా సమస్యను లేవనెత్తినప్పటికీ, లక్ష్యం మాత్రం దేశ వ్యతిరేక, సనాతన హిందూ వ్యతిరేక రాజకీయాలను స్థాపించడం అన్నారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ ప్రభుత్వ మంత్రి రామ్&amp;zwnj;కృపాల్ యాదవ్ స్పందించారు. &lt;a title=&quot;ధర్మేంద్ర&quot; href=&quot;https://www.abplive.com/topic/dharmendra&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;&amp;rsquo;ధర్మేంద్ర&lt;/a&gt; ప్రధాన్ రాజీనామా చేయడం బాధాకరం. ఆయన దేశానికి చాలా ఇచ్చారు. దేశం కోసం, మరియు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఆయన చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి పదవిలో లేకపోవడం బాధాకరం&amp;rsquo; అన్నారు.&lt;/span&gt;&lt;span style=&quot;font-weight: 400;&quot;&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముందు వాంగ్ చుక్ దీక్ష విరమణ.. నెక్ట్స్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&lt;/strong&gt;&lt;br /&gt;దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జెన్&amp;zwnj;జీ విద్యార్థుల సుదీర్ఘ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. జూలై 20న జంతర్ మంతర్ వద్ద లాఠీఛార్జ్ అనంతరం సీజేపీ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ నిరసన ఉపవాసం విరమించినా, ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనిని విద్యార్థి లోకం సాధించిన చారిత్రాత్మక విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణించాయి.&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పండరీపురంలో ఆషాఢీ ఏకాదశి పూజలు ముగించుకుని, బిజెపి అధిష్టానం అత్యవసర పిలుపుమేరకు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. దాంతో ఫడ్నవీస్ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. దాంతో మహారాష్ట్రలో కొత్త సీఎంతో రాజకీయాలు మారేలా ఉన్నాయి. ఫడ్నవీస్ కేంద్ర మంత్రి అయితే, ఆయన స్థానంలో కొత్త సీఎం రానున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/0a37483caf6535f0dde2332e6db0f2e51784987043164233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Dharmendra Pradhan Resignation Reasons:  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!]]></title><link>https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481</link><comments>https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 15:52:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/dharmendra-pradhan-resignation-reasons-modi-govt-nta-neet-row-analysis-254481</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;GenZ Student Protest Victory: &amp;nbsp;&lt;/strong&gt;ఎన్&amp;zwnj;టీఏ &amp;nbsp;వైఫల్యం, నీట్ &amp;nbsp;పశ్నాపత్రాల లీకేజీ వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తుదిఘట్టానికి చేరుకుంది. ప్రారంభంలో &amp;nbsp;ఒక్క రాజీనామాకు ఒప్పుకుంటే ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్లవుతుంది, ప్రభుత్వం బలహీనపడిందనే సంకేతాలు వెళ్తాయి అని భావించిన ఎన్డీయే నాయకత్వం, ప్రధాన్&amp;zwnj;ను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, రోజురోజుకూ ఉధృతమవుతున్న నిరసనలతో కేంద్రం తన పట్టుదలను పక్కనపెట్టి ప్రధాన్&amp;zwnj; చేత రాజీనామా చేయించక తప్పలేదు. ప్రారంభంలో రాజకీయ ప్రతిష్టకు పోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన వ్యూహాత్మక మార్పుల వెనుక బిజెపి అగ్రనాయకత్వం వేసిన కీలక అంచనాలు ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;1.జెన్ జీ యువత ఆగ్రహాన్ని గుర్తించిన కేంద్రం&quot; href=&quot;https://telugu.abplive.com/news/genz-protests-dharmendra-pradhan-resignation-modi-govt-surrender-political-analysis-254495&quot; target=&quot;_self&quot;&gt;1.జెన్ జీ యువత ఆగ్రహాన్ని గుర్తించిన కేంద్రం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;కేంద్రం నిర్ణయం మారడానికి మొదటి ప్రధాన కారణం జెన్&amp;zwnj;జీ &amp;nbsp;యువత ఆగ్రహం రాజకీయ సరిహద్దులు దాటడం . మొదట్లో ఇది ప్రతిపక్షాలు రగిలిస్తున్న రాజకీయ నిరసన అని భావించినప్పటికీ, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ఇది రాజకీయాతీత ప్రజానుకూల ఆగ్రహంగా మారింది. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఈ యూత్ ఓటు బ్యాంకు &amp;nbsp;ఎదురుతిరిగితే జరిగే రాజకీయ నష్టం, ఒక మంత్రి రాజీనామా వల్ల జరిగే నష్టం కంటే తీవ్రమైనదని బీజేపీ అధిష్టానం గ్రహించింది. దీంతో పొలిటికల్ ఇమేజ్ కంటే ఓటు బ్యాంకు పరిరక్షణే ముఖ్యమని భావించి ప్రధాన్ రాజీనామాను ఆమోదించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2. నైతిక జవాబుదారీతనం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రెండోది, &amp;nbsp;నైతిక జవాబుదారీతనం &amp;nbsp;పై వచ్చిన తీవ్రమైన ఒత్తిడి . విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేస్తామని, ఉన్నతాధికారులను మార్చామని ప్రభుత్వం ప్రకటించినా, &amp;nbsp;నిర్ణయాధికారంలో ఉన్న అగ్రనేత బాధ్యత వహించకుండా కింది స్థాయి అధికారులను బలిపశువులను చేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కేవలం పరిపాలనాపరమైన చర్యలు సంతృప్తినివ్వలేదని, మంత్రి నిష్క్రమణతోనే విద్యా వ్యవస్థ పారదర్శకతపై నమ్మకం తిరిగొస్తుందనే భావన పౌర సమాజంలో పెరిగింది. ఈ నైతిక ఒత్తిడి నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ప్రధాన్ నిష్క్రమణ తప్పనిసరిగా మారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;3. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ &amp;nbsp;వ్యూహం&quot; href=&quot;https://telugu.abplive.com/politics/cjp-genz-first-protest-hit-dharmendra-pradhan-resignation-political-analysis-254497&quot; target=&quot;_self&quot;&gt;3. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ &amp;nbsp;వ్యూహం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;మూడో ప్రధాన అంశం &amp;nbsp;కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ &amp;nbsp;వ్యూహం . ప్రధాన్&amp;zwnj;ను పదవి నుంచి తొలగిస్తే విపక్షాల విజయంగా ప్రచారంలోకి వస్తుందన్న ఆందోళన ఉన్నప్పటికీ, రాజీనామాను ఒక స్వచ్ఛంద నిర్ణయంగా చూపిస్తూనే.. త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనను తమకు అనుకూలంగా వాడుకోవాలని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; భావించింది. ప్రధాన్&amp;zwnj;ను విద్యారంగ సమస్యల నుంచి తప్పించి, పార్టీ సంస్థాగత బాధ్యతలకు లేదా రాబోయే రాష్ట్ర ఎన్నికల బాధ్యతలకు ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడం, ఇటు నాయకుడికి గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించడం అనే రెండు లక్ష్యాలను ప్రభుత్వం సాధించింది.&lt;/p&gt;
&lt;p&gt;అంతిమంగా, ఈ పరిణామం &amp;nbsp;ప్రభుత్వ స్థిరత్వం కంటే ప్రజాస్వామ్య ప్రజాకాంక్షే మిన్న &amp;nbsp;అనే సందేశాన్ని ఇచ్చింది. ప్రారంభంలో రాజీనామా డిమాండ్&amp;zwnj;ను తిరస్కరించడం రాజకీయ వ్యూహమైనప్పటికీ, కాలక్రమేణా సమస్య తీవ్రతను బట్టి నిర్ణయాన్ని సవరించుకోవడం ప్రతిష్టకు భంగం కాదని, అది సమర్థవంతమైన రాజకీయ సమయస్ఫూర్తి అని బిజెపి గుర్తించింది. ప్రధాన్ రాజీనామా ద్వారా ఎన్&amp;zwnj;టీఏ వివాదానికి రాజకీయంగా ముగింపు పలికి, రాబోయే రోజుల్లో కొత్త విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో వ్యవస్థను సంస్కరించేందుకు కేంద్రం బాటలు వేసుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/478c1272cb1827f0813723d889d988411784974927008228_original.png" width="220"/></item><item><title><![CDATA[CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు  !]]></title><link>https://telugu.abplive.com/politics/cjp-genz-first-protest-hit-dharmendra-pradhan-resignation-political-analysis-254497</link><comments>https://telugu.abplive.com/politics/cjp-genz-first-protest-hit-dharmendra-pradhan-resignation-political-analysis-254497#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 15:40:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/cjp-genz-first-protest-hit-dharmendra-pradhan-resignation-political-analysis-254497</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;GenZ Non Political Movement Success:&lt;/strong&gt; భారత రాజకీయాల్లో ప్రజాపోరాటాలు, ధర్నాలు అంటే దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల అనుబంధ విభాగాలు &amp;nbsp;నడిపించే ఒక సాంప్రదాయ శైలి మాత్రమే మనకు తెలుసు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా ఎలాంటి రాజకీయ జెండాలు, అనుబంధ గుర్తులు లేకుండా కేవలం తమ భవిష్యత్తు కోసం &amp;nbsp;కాక్రోచ్ జనతా పార్టీ పే్రుతో &amp;nbsp;జెన్ &amp;nbsp;యువత సాధించిన విజయం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దశాబ్దాలుగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, జాతీయ నేతలు కూడా సాధించలేని రీతిలో.. కేంద్రంలో అత్యంత బలమైన &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; ప్రభుత్వాన్ని డిఫెన్స్&amp;zwnj;లో పడేసి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించుకోవడం ఈ &amp;nbsp;జెన్జీ &amp;nbsp;తొలి పోరాటానికి లభించిన అతిపెద్ద హిట్ మార్క్!&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;పార్టీల రంగులు పడకుండా చేసిన పోరాటం ఫలితం&quot; href=&quot;https://telugu.abplive.com/news/genz-protests-dharmendra-pradhan-resignation-modi-govt-surrender-political-analysis-254495&quot; target=&quot;_self&quot;&gt;పార్టీల రంగులు పడకుండా చేసిన పోరాటం ఫలితం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పేపర్ లీకేజీల రచ్చతో విసిగిపోయిన విద్యార్థులు ఈసారి సాంప్రదాయ రాజకీయ పార్టీల నేతల మాటలను నమ్మలేదు. ప్రతిపక్షాలు ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూసిన ప్రతిసారి, జెన్జీలు వారిని దూరంగా ఉంచారు. &amp;nbsp;ఇది మా భవిష్యత్తు పోరాటం.. మీ రాజకీయ రచ్చ ఇక్కడ వద్దు &amp;nbsp;అని తెగేసి చెప్పారు. రాజకీయ అజెండాలకు అతీతంగా, కేవలం పారదర్శకత , జవాబుదారీతనం &amp;nbsp;డిమాండ్&amp;zwnj;తో సాగించిన ఈ నాన్-పొలిటికల్ మూవ్&amp;zwnj;మెంట్ ముందు కేంద్ర యంత్రాంగానికి ఏం చేయాలో పాలుపోలేదు. పార్టీల రంగులు పూసి ఆందోళనలను దిగజార్చే అవకాశం లేకపోవడమే ఈ ఉద్యమానికి అతిపెద్ద బలమైంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డిజిటల్ ప్లస్ ఫీల్డ్ &amp;nbsp;స్ట్రాటజీ&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సాంప్రదాయ పోరాట శైలికి భిన్నంగా జెన్జీలు అవలంబించిన &amp;nbsp;డిజిటల్ ప్లస్ ఫీల్డ్ &amp;nbsp;స్ట్రాటజీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకవైపు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్&amp;zwnj;స్టాగ్రామ్&amp;zwnj;లలో లక్షలాది హాష్&amp;zwnj;ట్యాగ్&amp;zwnj;లతో అంతర్జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. హుందాతనంతో కూడిన నిరసనలు, ఖచ్చితమైన సమాచారంతో కూడిన ప్రశ్నావళితో కేంద్ర మంత్రులను, అధికారులను నిలదీశారు. &amp;nbsp;లాఠీఛార్జ్&amp;zwnj;లు చేసినా ఎదుర్కొన్నారు. కానీ అది విధ్వంసం వైపు వెళ్లనీయలేదు. &amp;nbsp;ప్రజాస్వామ్యయుత తీవ్ర నిరసనతోనే ఢిల్లీ పీఠాన్ని కదిలించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ముప్పును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది జెన్జీలు ఎలా సాధించారంటే.. అందులో నైతిక బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే దానికి &amp;nbsp;ఎన్నికల స్టంట్ అనే ముద్ర వేసి కొట్టిపారేయడం ప్రభుత్వాలకు తేలిక. కానీ, స్వచ్ఛమైన మనస్సులతో తమ కష్టానికి ప్రతిఫలం కోరుతూ వీధిలోకి వచ్చిన లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదనను ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదు. పైగా, రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారబోతున్న ఈ జెన్జీ &amp;nbsp;ఓటర్ల ఆగ్రహానికి గురైతే కలిగే నష్టం తీవ్రంగా ఉంటుందని కేంద్ర బిజెపి అధిష్టానం ముందే గ్రహించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;ప్రధాన్ రాజీనామా వ్యవస్థలపై సాధించిన విజయం&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/union-minister-dharmendra-pradhan-has-resigned-taking-moral-responsibility-for-neet-question-paper-leak-254486&quot; target=&quot;_self&quot;&gt;ప్రధాన్ రాజీనామా వ్యవస్థలపై సాధించిన విజయం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఒక వ్యక్తి పదవిని కోల్పోవడం కాదు. అది వ్యవస్థల పారదర్శకతపై సాధించిన విజయం. ప్రభుత్వాలు ఎంతటి మేజారిటీతో ఉన్నా, యువత , పౌర సమాజం ఒకే లక్ష్యంతో నిలబడితే దిగిరాక తప్పదనే సందేశాన్ని కాక్రోచ్ జనతా పార్టీ &amp;nbsp;పోరాటం అందించింది. గతంలో రైతులు సాధించిన విజయం ఒక ఎత్తయితే, డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీలు సాంకేతికతను, ప్రజాస్వామ్య హక్కులను మేళవించి సాధించిన ఈ విజయం భారత రాజకీయ భవిష్యత్తుకు ఒక సరికొత్త దిక్సూచిగా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన &amp;nbsp;జెన్జీ మూవ్&amp;zwnj;మెంట్, రాబోయే రోజుల్లో దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే.. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత లేకపోతే యువత ఎలాంటి దెబ్బ తీయగలదో ప్రత్యక్షంగా చూపించింది. రాజకీయాల్లో జెండాల కంటే, నినాదాల కంటే.. &amp;nbsp;న్యాయం, బాధ్యత అనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలే గెలుస్తాయని ఈ చారిత్రాత్మక ఘట్టం స్పష్టం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/do-not-make-these-mistakes-on-your-wedding-night-even-by-accident-254411&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/3367fa172f044bedf47464e639ac0c5a1784974182356228_original.png" width="220"/></item><item><title><![CDATA[Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?]]></title><link>https://telugu.abplive.com/politics/rahul-gandhi-student-protest-neet-paper-leak-political-mileage-254421</link><comments>https://telugu.abplive.com/politics/rahul-gandhi-student-protest-neet-paper-leak-political-mileage-254421#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 09:05:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/rahul-gandhi-student-protest-neet-paper-leak-political-mileage-254421</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Gen Z Student Movement Rahul: &amp;nbsp;&lt;/strong&gt; దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కుదిపేస్తున్న నీట్ పరీక్షాపత్రాల లీకేజీలు, యువత ఆందోళనలతో &amp;nbsp;లోక్&amp;zwnj;సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ప్రధానమంత్రి నివాసం ముట్టడి ప్రయత్నం నుంచి, ఎంపీలతో కలసి &amp;nbsp;గాంధీ స్మృతి &amp;nbsp;వరకు చేపట్టిన ర్యాలీలు, ధర్నాల ద్వారా విద్యార్థి ఉద్యమానికి తామే అధినేతలమనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. &amp;nbsp;దేశ విద్యార్థులు ఒంటరి కాదు, యావత్ విపక్షం మీకు తోడుగా ఉంది అంటూ రాహుల్ గళమెత్తడం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తాత్కాలికంగా ఉపయోగపడినప్పటికీ, ఉద్యమాన్ని సంపూర్ణంగా సొంతం చేసుకోవడంలో కాంగ్రెస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రాహుల్&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/news/rahul-gandhi-india-bloc-mps-gandhi-smriti-march-neet-paper-leak-protest-delhi-254321&quot; target=&quot;_self&quot;&gt;విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రాహుల్&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పోరాటంలో రాహుల్ గాంధీ వ్యూహం చాలా స్పష్టంగా కనిపించింది. పదేళ్లలో 152 పేపర్ లీకేజీలు జరిగాయని, 7.5 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని గణాంకాలతో దాడి చేస్తూ, ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt;ని &amp;nbsp;అత్యంత యువత వ్యతిరేకి గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ నేరుగా ప్రధాని ఇల్లు ముట్టడించడం, అరెస్టులు కావడం ద్వారా జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సమాజ్&amp;zwnj;వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్&amp;zwnj;లను ఏకం చేసి వీధుల్లోకి తీసుకురావడం ద్వారా విపక్ష నాయకుడిగా తన పట్టును నిరూపించుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కాంగ్రెస్ వెనుక నడిచేందుకు సిద్ధం కాని విద్యార్థులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, క్షేత్రస్థాయిలో విద్యార్థుల స్పందన మాత్రం కాంగ్రెస్ అంచనాలకు భిన్నంగా ఉంది. జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ పోరాటం చేస్తున్న విద్యార్థి బృందాలు, స్వతంత్ర విద్యావేత్తలు తమ ఉద్యమానికి &amp;nbsp;రాజకీయ రంగు &amp;nbsp;పడకుండా ఉండేందుకే మొగ్గు చూపారు. రాహుల్ గాంధీ , ప్రతిపక్ష నేతలు తమ మద్దతు తెలిపినప్పటికీ, విద్యార్థులు వారిని తమ ఉద్యమానికి నాయకులుగా లేదా ప్రతినిధులుగా &amp;nbsp;అంగీకరించలేదు. రాజకీయ పార్టీల నీడ పడితే తమ నిజమైన డిమాండ్లు, విద్యావ్యవస్థ ప్రక్షాళన లక్ష్యం పక్కదారి పట్టి, కేవలం భాజపా వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ పోరుగా మారుతుందనే హెచ్చరికతో విద్యార్థి వర్గాలు ముందడుగు వేశాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కాంగ్రెస్&amp;zwnj;కు పెద్దగా దక్కని మైలేజీ&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/politics/rahul-gandhi-modi-residence-protest-safety-valve-254153&quot; target=&quot;_self&quot;&gt;కాంగ్రెస్&amp;zwnj;కు పెద్దగా దక్కని మైలేజీ&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ రాజకీయ ఎత్తుగడ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు మైలేజీ వచ్చిందనే ప్రశ్నను పరిశీలిస్తే.. పార్టీకి ఇది పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే చేకూర్చింది. యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తిని పార్లమెంటు నుంచి వీధుల వరకు గొంతుకగా మార్చడంలో రాహుల్ విజయవంతమైనప్పటికీ, ఆ అసంతృప్తిని 'ఓటు బ్యాంకు'గా లేదా పార్టీ సభ్యత్వ ఉద్యమంగా మలచుకోవడంలో కాంగ్రెస్ సాంప్రదాయ బలహీనతలు మళ్లీ బయటపడ్డాయి. జాతీయ స్థాయిలో పేపర్ లీకేజీల పట్ల ప్రధాని మోదీ ప్రతిష్టకు కొంత విఘాతం కలిగించినా, కాంగ్రెస్&amp;zwnj;ను విద్యార్థులు తమ ఏకైక రక్షకుడిగా భావించే పరిస్థితి తీసుకురాలేకపోయారు. &amp;nbsp;కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ గతంలో జరిగిన పేపర్ లీకేజీలను తెరపైకి తెస్తూ, రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే శవరాజకీయాలు చేస్తున్నారని &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఎదురుదాడికి దిగింది. కేంద్ర మంత్రివర్గం కూడా విద్యావేత్తలతో, బాధితులతో నేరుగా చర్చలు జరిపి, విద్యార్థులను విపక్షాల వైపు వెళ్లకుండా నిరోధించడంలో కొంతవరకు సఫలమైంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కాంగ్రెస్ పై ఆసక్తి చూపని జెన్ జీ యువత&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp; &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt; లభించిన అవకాశాన్ని వాడుకుని జాతీయ స్థాయిలో సుదీర్ఘ మీడియా మైలేజీని కొంత వరకూ పొందగలిగినప్పటికీ.. &amp;nbsp;జెన్-జీ &amp;nbsp;యువత, విద్యార్థి సమూహాలను &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; వైపు పూర్తిస్థాయిలో తిప్పుకోవడంలో విఫలమయ్యారు. విద్యార్థులు తమ హక్కుల పోరాటాన్ని స్వతంత్రంగానే కొనసాగించాలని నిశ్చయించుకోవడమే కాకుండా, రాజకీయ నాయకులకు వేదికలను అప్పగించకపోవడం ఈ ఉద్యమంలోని అత్యంత ఆసక్తికరమైన అంశం. &amp;nbsp;&lt;br /&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/education/how-much-should-parents-help-with-homework-254293&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/1e01a89d5a49fe8a6eaf0e5adf7b02b71784902998276228_original.png" width="220"/></item><item><title><![CDATA[AP Govt Employees PRC IR Demands:  ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!]]></title><link>https://telugu.abplive.com/politics/ap-govt-employees-prc-ir-demands-chandrababu-naidu-govt-analysis-254418</link><comments>https://telugu.abplive.com/politics/ap-govt-employees-prc-ir-demands-chandrababu-naidu-govt-analysis-254418#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:28:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/ap-govt-employees-prc-ir-demands-chandrababu-naidu-govt-analysis-254418</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandrababu PRC IR Strategy: &amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైన, ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగ లోకం మళ్లీ పోరుబాటకు సిద్ధమవుతోంది. కొత్త 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి &amp;nbsp; ప్రకటన, పెండింగ్&amp;zwnj;లో ఉన్న డీఏల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఉద్యోగ సంఘాలు మళ్లీ తమ గళాన్ని విప్పుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలోనూ ఉద్యోగులను ఆదుకున్న కూటమి ప్రభుత్వం, ఈసారి కూడా తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఉండగా.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం సంక్లిష్టంగా మారుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;చంద్రబాబుపై ఎన్నో అంచనాలు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada-govt-employees-protest-on-cps-cancellation-on-september-1st-police-says-no-permission-dnn-48512&quot; target=&quot;_self&quot;&gt;చంద్రబాబుపై ఎన్నో అంచనాలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;చరిత్రను తిరగేస్తే.. 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటు సమయంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఊహించని రీతిలో ఏకంగా 43 శాతం ఫిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;తో పీఆర్&amp;zwnj;సీ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగుల అసంతృప్తిని నివారించేందుకు 11వ పీఆర్&amp;zwnj;సీ కమిషన్&amp;zwnj;ను నియమించడంతో పాటు తాత్కాలికంగా ఐఆర్&amp;zwnj;ను కూడా ప్రకటించారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;మోహన్&amp;zwnj;రెడ్డి ప్రభుత్వం తొలత 27 శాతం ఐఆర్ ప్రకటించినప్పటికీ, పీఆర్&amp;zwnj;సీ ఇచ్చేసరికి కేవలం 23 శాతం ఫిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కే పరిమితం చేయడం ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. హెచ్&amp;zwnj;ఆర్&amp;zwnj;ఏ కోతలు, పెండింగ్ డీఏలతో జీతాలు సైతం పెరగకపోగా రివర్స్ పీఆర్&amp;zwnj;సీ &amp;nbsp;జరిగిందన్న భావన ఉద్యోగుల్లో బలపడింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సరిగ్గా జీతాలు కూడా రాక ఇబ్బందులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తేదీన జీతాలు రాక, ప్రావిడెంట్ ఫండ్ &amp;nbsp;, మెడికల్ రీయింబర్స్&amp;zwnj;మెంట్ వంటి దాదాపు రూ. 20,000 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ అసంతృప్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసార్సీపీ ఓటమికి, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కూటమి ఘనవిజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే తమ సమస్యలన్నీ తీరుతాయని, కొత్త పీఆర్&amp;zwnj;సీ వేసి ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు.&lt;br /&gt;ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిరంతరం సుదీర్ఘ చర్చలు జరుపుతూ, గత ప్రభుత్వం తమపై మోపిన రూ. 30,000 కోట్లకు పైగా ఉద్యోగుల బకాయిల భారాన్ని ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని వివరిస్తున్నారు. దాదాపు రూ. 15,000 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఉద్యోగుల బకాయిలకు, డీఏలకు విడుదల చేశామని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోంది. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్&amp;zwnj;సీ ఛైర్మన్&amp;zwnj;ను నియమించి, కనీస మధ్యంతర భృతి ను ప్రకటించాలని పట్టుబడుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సవాలే&amp;nbsp;&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/ap-cabinet-sub-committee-meeting-on-august-29th-and-trade-unions-boycotted-112941&quot; target=&quot;_self&quot;&gt;ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సవాలే&amp;nbsp;&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్&amp;zwnj;ను పరిగణనలోకి తీసుకుంటే, తక్షణమే భారీ ఫిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;తో కూడిన పీఆర్&amp;zwnj;సీని అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుతం &amp;nbsp;బుజ్జగింపుల వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను శాంతింపజేస్తూ, పెండింగ్ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తూ, డీఏల విడుదలతో తాత్కాలిక సంతోషాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. పూర్తిస్థాయి పీఆర్&amp;zwnj;సీ భారాన్ని ఇప్పుడే మోయడం కంటే, ఐఆర్&amp;zwnj;తో కాలయాపన చేస్తూ సర్దుబాటు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ప్రభుత్వం పీఆర్&amp;zwnj;సీ లేదా భారీ ఐఆర్ ప్రకటనను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా పదవీకాలం చివరి రెండేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. ఆరంభంలోనే పీఆర్&amp;zwnj;సీ భారాన్ని మోస్తే ఐదేళ్లపాటు ఆర్థిక నిర్వహణ కష్టమవుతుందన్న ఆలోచనలో ఆర్థిక శాఖ ఉంది. అయితే, ప్రతిపక్ష వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకుని ఉద్యోగులను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తుండటంతో, కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతవరకు సామరస్యంగా సమర్థించుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనుంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/education/how-much-should-parents-help-with-homework-254293&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/1ba507a52874b9f8de0d7e9f86d02f981784900162862228_original.png" width="220"/></item></channel></rss>