✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Air India Crash : మంటల్లోంచి ఎలా బయటపడ్డానంటే - మోదీకి చెప్పిన మృత్యుంజయుడు!

RAMA   |  13 Jun 2025 01:49 PM (IST)
1

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ రమేష్ కుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించారు ప్రధాని మోదీ

2

మొత్తం విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయినా తాను ఎలా బయటపడ్డానో మోదీకి వివరించారు విశ్వాస్.

3

విమానం కూలిన వెంటనే అందరూ దూకేయాలని ప్రయత్నించారు కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు. పైగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నా సీటు ఏకంగా విరిగిపోయి దూరంగా ఎగిరి పడింది. అందుకే మంటలు అంటుకోలేదు...

4

సీట్ ఎప్పుడైతే దూరంగా ఎగిరిపడిందో వెంటనే లేచి పరిగెత్తా..సెకెన్లలోనే మంటలు చెలరేగి అంతా ఆహుతైపోయారు..నేను ప్రాణాలతో బయటపడ్డాను అనివివరించారు విశ్వాస్.

5

అంతా తన కళ్లముందే జరిగింది ఎలా బతికానో కూడా అర్థంకాలేదని చెప్పారు విశ్వాస్. విమానం కిందపడగానే నేను కూడా చనిపోయాను అనుకున్నా కానీ.. హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానను...నెమ్మదిగా లేచి నడుచుకుంటూ వచ్చానని చెప్పారు. ఎడమచేతికి గాయం అయిందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు

6

బ్రిటన్‌లో ఉంటున్న విశ్వాస్ గుజరాత్ లో ఉన్న తన కుటుంబానని కలిసేందుకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది

7

ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Air India Crash : మంటల్లోంచి ఎలా బయటపడ్డానంటే - మోదీకి చెప్పిన మృత్యుంజయుడు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.