Pranitha Subhash: ‘మై టు బోడి బేబీస్‘ పిక్స్ షేర్ చేసిన ప్రణీత
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత తర్వాత పలు మూవీస్ లో నటించింది. పవన్ కళ్యాణ్ తో కలసి నటించిన 'అత్తారింటికి దారేది'ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టింది. బాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపురాలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబెంగళూరుకు చెందిన వ్యాపార వేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. వీరికి ఇప్పుడు ఆరు నెలల చిన్నారి. ఫ్యామిలీ పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రణీత..తాజాగా... తన భర్త, పాపకి గుండు కొట్టించిన ఫొటోస్ షేర్ చేసింది. ‘ మై టు బోడి బేబీస్ ‘ అంటూ కామెంట్ పెట్టింది. తన భర్త , పాపతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram