In Pics : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
మూలా నక్షత్రం వేళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్.జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం పలికిన పండితులు, తీర్థప్రసాదాలు అందించిన దేవస్థాన అధికారులు
పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారి ఆలయంలో సీఎం జగన్
ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎంకు అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్ని అందజేశారు.
image 8