In Pics : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ABP Desam | 02 Oct 2022 05:50 PM (IST)
1
మూలా నక్షత్రం వేళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్.జగన్
2
ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
3
అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు
4
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
5
సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం పలికిన పండితులు, తీర్థప్రసాదాలు అందించిన దేవస్థాన అధికారులు
6
పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
7
అమ్మవారి ఆలయంలో సీఎం జగన్
8
ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎంకు అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్ని అందజేశారు.
9
image 8