<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>world</title><atom:link href="https://telugu.abplive.com/world/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 19 Aug 2026 10:23:14 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-19th-august-2026-256687</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-19th-august-2026-256687#respond</comments><pubDate>Wed, 19 Aug 2026 09:39:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-19th-august-2026-256687</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Vizag News: నాలుగు జిల్లాతో విశాఖ జిల్లా పరిషత్! ఎలా సాధ్యమని అధికారుల్లో చర్చ!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vizag News: కేవలం 4 మండలాలతో విశాఖ జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉన్న 13 జెడ్పీలను 28 జిల్లా పరిషత్లుగా విభజించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త విశాఖ జెడ్పీలో కేవలం 4 మంది జెడ్పీటీసీలు మాత్రమే ఉంటాయి. ఒకరు జెడ్పీ చైర్మన్, ఇద్దరు డిప్యూటీ చైర్మన్లు అయితే సభ్యుడిగా మిగిలేది ఒక్కరే. 4 మండలాలతో జెడ్పీ నిర్వహణ సాధ్యమేనా అని అధికారుల్లో చర్చ సాగుతోంది. పక్క జిల్లా పరిషత్&amp;zwnj;లో విశాఖ మండలాలను కలిపే అంశంపైనా ప్రభుత్వ పరిశీలిస్తోందని టాక్ నడుస్తోంది. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 177 ప్రకారం ప్రతి జిల్లాకు తప్పనిసరిగా జిల్లా పరిషత్ ఉండాలి. దీంతో విశాఖ మండలాలను మరో జెడ్పీలో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లా పరిషత్&amp;zwnj;గా విశాఖ రికార్డు సృష్టించనుంది.&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో SIRపై జిల్లా కలెక్టర్లతో ఎస్&amp;zwnj;ఈసీ సమీక్ష&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో SIRపై నేటి నుంచి ప్రతి గురువారం కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల వరకు సమీక్షలు చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. SIRలో జారీ చేసిన నోటీసులు, అభ్యంతరాల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కూడా మాట్లాడతారు. ఉదయం 11.30 గంటలకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, కలెక్టర్లతో సమావేశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ షెడ్యూల్&amp;zwnj;పై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వివిధ ప్రాజెక్టుల ప్రవాహాలు ఇలా ఉన్నాయి&lt;/h2&gt;
&lt;p&gt;శ్రీశైలం: కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్యుదుత్పత్తి చేసి 54,087 క్యూసెక్కులు సాగర్ కు విడుదల&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు విడుదల&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 8 వేల క్యూసెక్కులు విడుదల&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 3,050 క్యూసెక్కులు విడుదల&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Veligonda Project Latest News: నేడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత ఆర్అండ్ఆర్ పరిహారం పంపిణీ!&lt;/h2&gt;
&lt;p&gt;Veligonda Project Latest News: నేడు అమరావతిలో సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత ఆర్అండ్ఆర్ పరిహారం పంపిణీ చేయనున్నారు. 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 2,560 నిర్వాసిత కుటుంబాలకు, రూ.318 కోట్ల పరిహారం పంపిణీ చేశారు. మిగిలిన నిర్వాసిత కుటుంబాలందరికీ ఈనెలలోనే పరిహారం అందించాలని సింఎం చంద్రబాబు ఆర్దిక శాఖను ఆదేశించారు. నిర్వాసితుల నుంచి వస్తున్న గ్రీవెన్సులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి పరిహారం జాబితాలో పేర్లు లేకపోవడం, గెజిట్ నోటిఫికేషన్&amp;zwnj;లో పేరు ఉన్నప్పటికీ అవార్డు పాస్ కాకపోవడం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల. వెలుగొండ నిర్వాసితుల 11 గ్రామాల్లో 11 ప్రత్యేక కమిటీలు, జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నాయన్నారు. నిజమైన అర్హత ఉన్న, ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని వెల్లడించారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 7 కాలనీల్లో, 4 కాలనీలకు సంబంధించిన మౌళిక వసతుల పనులు 100 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 3 కాలనీల్లో ఉన్న బ్యాలెన్స్ పనులను కూడా రోజువారీగా సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి వెంటిలేటర్ మీద ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రెండేళ్లలోనే దాదాపు రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కరువు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా వెలుగొండ పనులను వేగవంతం చేశామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ, నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900 కోట్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా, కాలనీల్లో మౌళిక వసతులు పూర్తి చేయకుండా ప్రాజెక్టును &amp;ldquo;జాతికి అంకితం&amp;rdquo; చేశామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే. 1996లో పునాది రాయి వేసిన వెలుగొండ ప్రాజెక్టు, దాదాపు 3 దశాబ్దాలుగా పూర్తికాకపోవడంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సూచించారు.&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan: రాజమండ్రి రూరల్&amp;zwnj; నియోజకవర్గ నేతలతో జగన్&amp;zwnj; సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;YS Jagan:&lt;/strong&gt; ఈ రోజు రాజమండ్రి రూరల్&amp;zwnj; నియోజకవర్గ నేతలతో వైఎస్సార్&amp;zwnj; &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;&amp;zwnj; పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్&amp;zwnj; సమావేశంకానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్&amp;zwnj;సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజమండ్రి రూరల్&amp;zwnj; నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్&amp;zwnj; కార్యాచరణపై &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj; వారితో చర్చించనున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;APSRTC Bus Accident: టెక్నికల్&amp;zwnj; కారణాలతో ఆగిన ఆర్టీసీ బస్&amp;zwnj;- ఢీ కొట్టిన కంటైనర్&amp;zwnj;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;APSRTC Bus Accident: ఏలూరు జిల్లా ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలో ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్&amp;zwnj;ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులోకి తరలించారు. రిపేర్ కోసం బస్సును రోడ్డు మార్జిన్ వైపు నిలిపేశారు. అదే సమయంలో బస్సును కంటైనర్ లారీ ఢీ కొట్టింది. కంటైనర్ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ప్రమాద అంచుల్లోకి వెళ్లింది. అయితే ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక హైవే పోలీసులకు అధికారులు సమాచారం ఇచ్చారు. హైవే పోలీసుల సహాయంతో కంటైనర్&amp;zwnj;ను అధికారులు పట్టుకున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/19/d86b54b8965a60ff9c6ba0dd1fcea5551787110277044215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!]]></title><link>https://telugu.abplive.com/news/world/donald-trump-america-election-reforms-india-voter-id-card-256593</link><comments>https://telugu.abplive.com/news/world/donald-trump-america-election-reforms-india-voter-id-card-256593#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 08:29:15 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ప్రపంచం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/world/donald-trump-america-election-reforms-india-voter-id-card-256593</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Donald Trump:&amp;nbsp;&lt;/strong&gt;అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ఎన్నికల సంస్కరణల అంశం వేడెక్కింది. గత కొంతకాలంగా అమెరికా ఓటింగ్&amp;zwnj; విధానంలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&amp;zwnj;, ఈసారి తన వాదనకు మద్దతుగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్&amp;zwnj;ను ఉదాహరణగా చూపారు. భారత ఎన్నికల వ్యవస్థలో ఉన్న పటిష్టత, ముఖ్యంగా ఓటర్ల గుర్తింపు కార్డు వినియోగంపై ఆయన ప్రశంసలు కురిపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తన సోషల్ మీడియా ప్లాట్&amp;zwnj;ఫామ్&amp;zwnj; ట్రూత్&amp;zwnj;లో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అమెరికాలో ఓటు వేయడానికి కఠినమైన నిబంధనలు ఉండాలని, ముఖ్యంగా పౌరసత్వ ధ్రువీకరణ, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్&amp;zwnj; కుమార్&amp;zwnj;తో తనకు జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకున్నారు. భారత్&amp;zwnj;లో సుమారు 64.6 కోట్ల మంది ఓట్లు ఉన్నారని, వారందరికీ చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ కార్డులు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;భారత్&amp;zwnj;ను ఎందుకు ఉదాహరణగా చూపారు?&lt;/h2&gt;
&lt;p&gt;భారత ఎన్నికల నిర్వహణ తీరును అమెరికా నేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలను ఆయన విశ్లేషించారు. భారత్&amp;zwnj;లో ఓటరు జాబితాలో పేరు ఉండటంతోపాటు పోలింగ్ కేంద్రం వద్ద ఫొటో ఐడీ కార్డు చూపించడం తప్పనిసరి. అమెరికాలో వివాదాస్పదంగా మారిన మెయిల్-ఇన్&amp;zwnj; బ్యాలెట్&amp;zwnj;లపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. భారత్&amp;zwnj;లో కేవలం 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేస్తారని తెలిపారు. 2024 ఎన్నకల్లో 60 కోట్లకుపైగా ప్రజలు టు హక్కు వినియోగించుకున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ అందరికీ ఐడీ కార్డులు ఉండటం అద్భుతమని కొనియాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఈ చర్చ ఎందుకు మొదలైంది?&lt;/h2&gt;
&lt;p&gt;సేవ్&amp;zwnj; అమెరికా యాక్ట్ అనే బిల్లును అమెరికా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ఆమోదించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా రాయబారి సెర్గియోగోర్&amp;zwnj; కూడా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఎక్స్&amp;zwnj;లో పోస్టు చేశారు. భారత ఎన్నికల వ్యవస్థ గురించి ట్రంప్&amp;zwnj; చెప్పింది అక్షర సత్యమని పునరుద్ఘాటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎలాంటి మార్పులను ట్రంప్ కోరుతున్నారు?&lt;/h2&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;President Trump just shared a stunning comparison from India&amp;rsquo;s Chief Election Commissioner. India required photo ID for EVERY ONE of its 646 million voters. Less than 1% voted by mail. The question to America: How do we run elections without the same basic safeguard? Trump is&amp;hellip; &lt;a href=&quot;https://t.co/B1dm5TyO8u&quot;&gt;pic.twitter.com/B1dm5TyO8u&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) &lt;a href=&quot;https://x.com/TrumpDailyPosts/status/2089496499004879281?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 17, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;సేవ్ అమెరికా యాక్ట్ ద్వారా అమెరికాలో ఎన్నికల సంస్కరణలకు తేనున్నారు. ప్రక్రియను మరింత కఠిన తరం చేయాలని చూస్తున్నారు. దీని ప్రకారం ఓటరుగా నమోదు చేసుకునే సమయంలోనే అమెరికా పౌరసత్వ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటు వేసే సమయంలో చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయనున్నారు. ఓటు జాబితా నుంచి అనర్హులను, పౌరసత్వం లేని వ్యక్తులను గుర్తించి తక్షణమే తొలగించాలి. మెయిల్ ద్వారా ఓటింగ్ చేసే విధానంపై కఠినమైన పరిమితులు విధించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అమెరికాలో ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో గుర్తింపు కార్డు నిబంధనలు సరళంగా ఉండటంతో అక్రమ ఓటింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే పౌరహక్కుల సంఘాలు, ట్రంప్ ప్రత్యర్థులు మాత్రం కఠిన నిబంధను విధిస్తే పేదలు, మైనారిటీలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/32093927218cee81286e021b72e51f5e1787021874222215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం]]></title><link>https://telugu.abplive.com/news/world/donald-trump-appeal-us-people-on-strait-of-hormuz-iran-war-oil-market-impact-crude-prices-256445</link><comments>https://telugu.abplive.com/news/world/donald-trump-appeal-us-people-on-strait-of-hormuz-iran-war-oil-market-impact-crude-prices-256445#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 06:15:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ప్రపంచం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/world/donald-trump-appeal-us-people-on-strait-of-hormuz-iran-war-oil-market-impact-crude-prices-256445</guid><description><![CDATA[&lt;p&gt;వాషింగ్టన్: ఇరాన్&amp;zwnj;తో యుద్ధానికి స్వస్తి పలికినట్లు కనిపించినా, మళ్లీ దాడులను మొదలుపెట్టింది అమెరికా. అయితే హర్మూజ్ జలసంధి నుంచి రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించడంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ మిత్ర దేశాల వాణిజ్య నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది. చమురు ధరలు పెరుగుతాయని, ఓ మంచి కారణం కోసం అధిక ధరలకు కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;న్యూయార్క్ గార్డెన్ సిటీలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒక అత్యంత ప్రమాదకరమైన దేశం (ఇరాన్) వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటానికి పెట్రోల్ కోసం కాస్త ఎక్కువ డబ్బులు చెల్లించడం సరైన విషయమేని వ్యాఖ్యానించారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలు పెట్రోల్ స్వల్ప ధరల పెంపును స్వీకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;రాజకీయ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇరాన్ లాంటి దుష్ట దేశం చేతికి అణు ఆయుధాలు చిక్కకుండా నిరోధించడానికే పెట్రోల్&amp;zwnj;పై కొద్దిగా అదనపు భారం పడుతోంది. ఇది సరైన నిర్ణయమేనని వ్యాఖ్యానించారు. ఇరాన్&amp;zwnj;ను పూర్తిగా ఓడించిన తర్వాత హర్మూజ్&amp;zwnj; జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. &amp;nbsp;సీజ్&amp;zwnj;ఫైర్ దిశగా చర్చల్లో ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించామని ఇరాన్ తాజాగా తెలిపింది. దీని మూలంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. హర్మూజ్&amp;zwnj;ను అమెరికా నియంత్రణలోకి తెస్తామని ట్రంప్ హామీ ఇచ్చిన మరుసటి రోజు, శనివారం నాడు అమెరికా ఓటమి చెందామనే నిజాన్ని అంగీకరించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/world/donald-trump-assassination-attempt-catering-container-air-force-one-256034&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్&amp;zwnj;పై మర్డర్ అటెంప్ట్&amp;zwnj;! క్యాటరింగ్ కంటైనర్&amp;zwnj;లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అమెరికా - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్తబ్ధత నెలకొంది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో సంక్షోభం మరింత ముదిరింది. తమ ఆదేశాల మేరకు మాత్రమే దీనిని తెరవడం లేదా మూసివేయడం జరుగుతుందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా వాస్తవాలను గ్రహించి, ఊహల్లో విహరించడం మాననంత వరకు ఇరాన్ ఈ దిగ్బంధనాన్ని మరింత కఠినంగా కొనసాగిస్తుందని తెలిపారు. అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించాలని ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి కూడా స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఫిబ్రవరి నెలాఖరులో మొదలైన సమస్య&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇరాన్, అమెరికా మధ్య ఫిబ్రవరి 28 నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి చర్చల కోసం ఇరు దేశాలు పలుమార్లు పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిపాయి. మొదట తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ.. పూర్తిస్థాయి ఒప్పందంపై సంతకాలు చేస్తారన్న సమయంలో స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరగాల్సి ఉండగా.. పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/c59eec73dfcfbcdf73c87b97ed2e6d851786822689965233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 06:58:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-15th-august-2026-256370</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ&lt;/h2&gt;
&lt;p&gt;ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ -ఉచిత బస్సు ప్రయాణంపై మాటామంతి&lt;/h2&gt;
&lt;p&gt;స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలతో ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆర్థిక స్వాతంత్య్రానికి &amp;lsquo;స్త్రీ శక్తి&amp;rsquo; బాట.. ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది అవుతున్న సందర్భంగా వారితో ముచ్చటిస్తారు. ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. ఆర్టీసీలో 7,631 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రభుత్వం. మహిళా ప్రయాణికుల వాటా 40% నుంచి 62%కి పెరిగింది. 'స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం' పేరుతో నేడు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపడుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశం శనివారం (ఆగస్టు 15, 2026) నాడు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధానమంత్రి &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; తన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ ధైర్యసాహసాలతో, త్యాగాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు దేశాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/37206bb7ce86a178b88a3b7cc7f99dd01786757015257215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: "నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-august-2026-256196</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-august-2026-256196#respond</comments><pubDate>Thu, 13 Aug 2026 07:40:38 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-13th-august-2026-256196</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan: &quot;నన్ను జైల్లో అవమానించారు&quot; కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;YS Jagan: వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేతో ములాఖత్&amp;zwnj;కు వెళ్లిన తనను అవమానించేలా జైల్లో ఫొటోలు తీశారని అన్నారు. ఎవరినైనా ములాఖత్ టైంలో కూర్చొని ఫొటోలు తీస్తారని, తనను మాత్రం నిలబెట్టి అవమానకరంగా ఫొటోలు తీశారని చెప్పుకొచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Telangana Latest News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి ని ఏసీబీ కస్టడీకి అనుమతి&lt;/p&gt;
&lt;p&gt;Telangana Latest News:ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ కస్టడీకి ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. రెండు రోజుల పాటు ACB విచారించనున్నారు. నేడు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి న్యాయ స్థానం అప్పగించింది. కస్టడీ విచారణలో ప్రధానంగా బినామీల ఆస్తులపైనే వివరాలను ఏసీబీ రాబట్టాలను చూస్తోంది. జులై 7న డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. బెంగళూర్ ఎయిర్ పోర్టు సమీపంలోని దేవనపల్లిలో ఎకరం భూమి బినామీ నరేందర్ రెడ్డి పేరిట, తన వద్ద పనిచేస్తు న్న హోంగార్డు లక్ష్మణ్ పేరిట ఉన్నాయి. కర్నాటక, జహీరాబాద్, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో మొత్తం 46 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సోదాల్లో 10 బ్యాంక్ అకౌంట్లు, రెండు లాకర్లను ఏసీబీ సీజ్ చేసింది. ప్రస్తుతం డీఎస్పీ భీమ్ రెడ్డి చంచల్ గూడ జైలులో రిమాండ్&amp;zwnj;లో ఉన్నారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Pocharam Srinivas Reddy: అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Pocharam Srinivas Reddy: మాజీ మంత్రి పోచరం శ్రీనివాస్&amp;zwnj; రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ &amp;nbsp;చేశారు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? అలా మర్చిపోతే పుట్టగతులుండవ్ అని అన్నారు. ఉన్న విషయాన్నే మొన్న చెప్పానని పేర్కొన్నారు. &quot;నా ప్రజలే నాకు ముఖ్యం, వారి కోసమే నా జీవితం. ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తా తప్పా, నా &amp;nbsp;స్వార్థం కోసం ఏదీ చేయను. ఏదైనా పోరాటం చేసే సాధించుకుంటా కానీ తల వంచే రాజకీయ నాయకుడిని కాదు నేను .&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Annamayya District Crime News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్! పి&amp;amp;టి కాలనీలో భారీ దొంగతనం!&lt;/h2&gt;
&lt;p&gt;Annamayya District Crime News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేశారు. పి&amp;amp;టి కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి కిటికీ గ్రిల్ కట్ చేసి చొరబడ్డారు. 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి &amp;nbsp;దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. &amp;nbsp;ముసుగులు, చడ్డీలు ధరించి నలుగురు వ్యక్తులు వచ్చినట్టు క్లియర్&amp;zwnj;గా ఉంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి&amp;nbsp;&lt;br /&gt;ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్&amp;zwnj;తో ఆధారాలు సేకరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan Kurnool Tour: నేడు కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన- పోలీసుల ఆంక్షలు &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;YS Jagan Kurnool Tour: నేడు కర్నూలులో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని జైలులో ములాఖత్ కానున్నారు. &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; ములాఖత్&amp;zwnj;ను త్వరగా ముగించాలని పోలీసుల సూచించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Visakha Latest News: నేడు విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం- పాల్గోనున్న పవన్, భూపేందర్&lt;/h2&gt;
&lt;p&gt;Visakha Latest News: విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈవేడుకలకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ హాజరవుతున్నారు. వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Gannavaram New Services: గన్నవరం విమానాశ్రయం నుంచి 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Gannavaram New Services: గన్నవరం విమానాశ్రయం నుంచి నేడు 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. గన్నవరం నుంచి వారణాసి, కోల్&amp;zwnj;కతాకు ఈ కొత్త విమాన సర్వీసులు వేశారు. వారానికి 3 రోజులపాటు సర్వీసులను ఇండిగో &amp;nbsp;నడపనుంది. రెండు సర్వీసులను వర్చువల్&amp;zwnj;గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Weather: వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం - పలు ప్రాంతాల్లో పిడుగుల వాన!&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Weather: వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు &amp;nbsp;కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది&lt;/p&gt;
&lt;h2&gt;రామగుండంలో కోడి పందేల స్థావరంపై టాస్క్&amp;zwnj;ఫోర్స్&amp;zwnj; దాడి- 16 మంది అరెస్ట్&amp;zwnj;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామ శివారులో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్&amp;zwnj;ఫోర్స్&amp;zwnj; ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై రమేష్, నీల్వాయి ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 కోళ్లు, 45 కత్తులు,18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్&amp;zwnj; ఫోన్లు, రూ.24,040 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 16 మందితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు,వస్తువులు, ద్విచక్రవాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నీల్వాయి పోలీస్&amp;zwnj; స్టేషన్&amp;zwnj;కు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;చిక్కిన వారి వివరాలు:&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;1. కుడిమెత సాయి, తండ్రి: చంద్రయ్య, వయస్సు 25 సంవత్సరాలు, నివాసం: ఒడ్డుగూడెం, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;2. జన్నె కమలాకర్, తండ్రి: స్వర్గీయ మధునయ్య, వయస్సు 22 సంవత్సరాలు, నివాసం: గిరవెల్లి, దహెగాం.&lt;/p&gt;
&lt;p&gt;3. బండ్రకంటి కోటేష్, తండ్రి: మధునయ్య, వయస్సు 28 సంవత్సరాలు, నివాసం: ఇంద్రవెల్లి, దహెగాం.&lt;/p&gt;
&lt;p&gt;4. తేలిగె సాయి, తండ్రి: చంద్రయ్య, వయస్సు 25 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;5. చౌదరి తిరుపతి, తండ్రి: కిష్టయ్య, వయస్సు 36 సంవత్సరాలు, నివాసం: జాదులపేట, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;6. ఆత్రం సందీప్, తండ్రి: రాఘవులు, వయస్సు 32 సంవత్సరాలు, నివాసం: కొత్తకాలనీ, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;7. మొగిలి మల్లేష్, తండ్రి: పుల్లయ్య, వయస్సు 28 సంవత్సరాలు, నివాసం: కొత్తకాలనీ, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;8. మంచాల హనుమంతు, తండ్రి: మల్లేష్, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;9. ఎనుముల మధుకర్, తండ్రి: బాపు, వయస్సు 32 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;10. మానేపల్లి రాజన్న, తండ్రి: ముత్తయ్య, వయస్సు 38 సంవత్సరాలు, నివాసం: జాదులపేట, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;11. మానేపల్లి విలాస్, తండ్రి: పిలుల్లయ్య, వయస్సు 30 సంవత్సరాలు, నివాసం: జాదులపేట, వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;12. కీర్తి లక్ష్మణ్, తండ్రి: వెంకటి, వయస్సు 30 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;13. కార్పేట తిరుపతి, తండ్రి: పుల్లయ్య, వయస్సు 35 సంవత్సరాలు, నివాసం: రావులపల్లి, దహెగాం.&lt;/p&gt;
&lt;p&gt;14. దండేర మహేష్, తండ్రి: బాపు, వయస్సు 27 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;15. సతిపతి రాజశేఖర్, తండ్రి: సాంబయ్య, వయస్సు 35 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;16. దోమల మల్లేష్, తండ్రి: లచ్చన్న, వయస్సు 30 సంవత్సరాలు, నివాసం: వేమనపల్లి.&lt;/p&gt;
&lt;p&gt;చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం నిషేధించిన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కోడి పందేలు,జూదం, బెట్టింగ్ తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం, వాటికి సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.&lt;/p&gt;
&lt;h2&gt;Srikalahasti Updates: హెడ్&amp;zwnj; కానిస్టేబుల్&amp;zwnj; రమణయ్యను కొట్టిన నిందితులను వీధుల్లో నడిపించుకొని కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Srikalahasti Updates:హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Amaravati Update: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ&lt;/h2&gt;
&lt;p&gt;Amaravati Update: కాసేపట్లో ముఖ్యమంత్రి అమరావతి పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీడ్&amp;zwnj; యాక్సెస్ రోడ్డు, ప్రజాప్రతినిధుల భవనాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ &amp;nbsp;పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి,బహిరంగ సభా వేదిక వద్ద ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 10:30 గంటలకు స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Velugonda Project Updates: ఈ నెలాఖరులో &amp;nbsp;వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్&amp;zwnj;కి కృష్ణా జలాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Velugonda Project Updates: ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఆ ఏర్పాట్లపై మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా కలెక్టర్, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఇంచార్జ్ లతో బుధవారం జూమ్ వేదికగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నిజం చేశారన్నారు. ఈ నెల ఆఖరులో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీని కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులతోపాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెప్పారు. అందులో భాగంగా తొలి విడత రూ.318 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇక మిగిలిన 4,761 కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లలో త్వరలోనే రూ.300 కోట్లు జమ చేస్తామన్నారు. చివరి విడత రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెలుగొండ నిర్వాసిత గ్రామాల్లో నిర్వాసితులను త్వరితగతిన ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Tadepalli Latest News: తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తితో యువకుడు వీరంగం&lt;/h2&gt;
&lt;p&gt;Tadepalli Latest News:తాడేపల్లి సలాం సెంటర్&amp;zwnj;కు చెందిన &amp;nbsp;వేముల వెంకటేష్ అనే యువకుడు నడిరోడ్డు మీద కత్తితో హడావుడి చేశారు. స్థానికులు మీదకి దూసుకువెళ్లడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Bhogapuram Latest news: భోగాపురంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్- న్యూఢిల్లీ నుంచి వచ్చిన గంటా, సీఎం రమేష్&lt;/h2&gt;
&lt;p&gt;Bhogapuram Latest news: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకల సందడి మొదలైంది. వాస్తవానికి ఈనెల 17వ తేదీ తర్వాత రెగ్యులర్ విమాన సర్వీస్&amp;zwnj;లు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే ఆ సమయానికన్నా ముందే ప్రత్యేక విమానాల ల్యాండింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బుధవారం ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయంలో దిగ్గా.. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు ప్రత్యేక విమానంలో వెళ్తూ కాకతాళీయంగా కలుసుకున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/13/f7e1eaab3168f982204f623714459e651786586656914215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-12th-august-2026-256109</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-12th-august-2026-256109#respond</comments><pubDate>Wed, 12 Aug 2026 09:09:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-12th-august-2026-256109</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&amp;zwnj;ను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి రాజధాని పరిధిలో చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్&amp;zwnj;కు ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఆహ్వానం అందించారు. అమరావతి రాజధాని నగర సమగ్ర అభివృద్ధిలో 'సీడ్ యాక్సెస్ రోడ్డు' అత్యంత కీలకమైన భాగమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వేడుకలకు తాను హాజరవుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan Kurnool Tour: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!&lt;/h2&gt;
&lt;p&gt;YS Jagan Kurnool Tour: గురువారం కర్నూలులో వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ వైఎస్&amp;zwnj; జగన్&amp;zwnj; పర్యటించనున్నారు. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్&amp;zwnj;లో కలిసి పరామర్శించి, ఆయనకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరిగిరానున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Fire Accident | కుత్బుల్లాపూర్ లోని దేవరాయాంజాల్&amp;zwnj;లో గోదాంలో అగ్నిప్రమాదం&lt;/h2&gt;
&lt;p&gt;కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దేవరాయాంజాల్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న 'స్నో రిచ్' (ఐస్&amp;zwnj;క్రీమ్, చికెన్, చాక్లెట్లు నిల్వ చేసే) గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా గోదాం నుండి దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల &amp;nbsp;కారణం తెలియాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. వైసీపీ నేతలపై కేసులు నమోదు&lt;/h2&gt;
&lt;p&gt;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10వ తేదీన నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాలీ చేపట్టినందుకు గాను, పోలీస్ యాక్ట్ Section 30 కింద మొత్తం 15 మంది వైసీపీ నేతలపై అమలాపురం పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింతా అనురాధతో పాటు మరో 12 మంది ఇతర నాయకులపై కేసులు నమోదు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;అదేవిధంగా, గుంటూరులోని అరండల్&amp;zwnj;పేట పోలీస్ స్టేషన్&amp;zwnj;లో సైతం పలువురు కీలక వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10న అనుమతి లేకుండా నిరసన ర్యాలీ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 17 మంది నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరియు నూరి ఫాతిమా వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. నగరంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు దాటి ర్యాలీలు చేపట్టడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Latest News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Latest News: చిత్తూరు జిల్లాలో ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు ప్రస్తుతం వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆమె మృతి చెందినట్లు &amp;nbsp;కుటుంబ సభ్యులు తెలిపారు. వి.కోట మండలం భరత్&amp;zwnj; నగర్&amp;zwnj;కు చెందిన రాణి ఆశా వర్కర్&amp;zwnj;గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సెలవు కోరగా, అనుమతి నిరాకరించడమే కాకుండా రెండు నెలల జీతం కూడా నిలిపివేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ మాధవి, నిత్య తనను తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొంటూ రాణి సెల్ఫీ వీడియో రికార్డు చేసి, తన ఆత్మహత్యాయత్నానికి వారే కారణమని ఆరోపించింది. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ వీడియోలో కోరింది. బాధితురాలి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: ఈడేపల్లిలో ఆక్సిజన్&amp;zwnj; సిలిండర్&amp;zwnj; లీకేజ్&amp;zwnj;! రెండు బైక్&amp;zwnj;లు, కారు ధ్వంసం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Latest News:&lt;/strong&gt; మచిలీపట్నం ఈడేపల్లిలో బెల్&amp;zwnj; కంపెనీ వెనుక ప్రాంతంలో బుధవారం ఆక్సిజన్&amp;zwnj; సిలిండర్&amp;zwnj; లీకేజీతో ఒక్కసారిగా కలకలం రేగింది. లీకేజీ కారణంగా సిలిండర్&amp;zwnj; అదుపుతప్పి సమీపంలోని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిలిండర్&amp;zwnj; లీకేజీతో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News:ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై &amp;nbsp;కేసు&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Latest News:&lt;/strong&gt; టీపీసీసీ ప్రతినిధి, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నాయకుడు బుడ్డ సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుడ్డ సత్యనారాయణను కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత మూడు రోజులుగా ఇదే విషయంపై ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళిత,ఎస్టీ సంఘాల ఆందోళనలు చేస్తున్నారు. లీగల్ ఒపీనియన్ అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు.&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: మహిళ వేధింపుల కేసులో జూబ్లీహిల్స్ మాజీ సిఐ శ్రీనివాస్ రెడ్డిపై కొనసాగుతున్న విచారణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Latest News:&lt;/strong&gt; జూబ్లీహిల్స్ మాజీ సిఐ శ్రీనివాస్ రెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. అమీన్పూర్&amp;zwnj;లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది. బాధితురాలికి అమీన్పూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనను లైంగికంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేసి &amp;nbsp;తనతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని సిఐ శ్రీనివాస్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఆధారాలను సమర్పించాలని బాధితురాలికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. బ్యాంకు స్టేట్మెంట్లను సైతం ఇవ్వాలని సూచించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Latest News:&lt;/strong&gt; ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అదే టైంలో రెండోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ 14కు వాయిదా పడింది. మొదటి కస్టడీలో భాగంగా పోలీసులపై ఉదయ్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్&amp;zwnj;ను సమర్పించాలని అత్తాపూర్ పోలీసులకు ఉప్పరపల్లి కోర్ట్ ఆదేశించారు. ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను మెమో రూపంలో వివరణ ఇచ్చారు. వాటికి ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాది కౌంటర్ దాఖలు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Crime News: బాల్యంలో లైంగిక దాడి-15 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Crime News:&lt;/strong&gt; బంజారాహిల్స్ పీఎస్&amp;zwnj;లో విచిత్రమైన ఫిర్యాదు నమోదు అయ్యింది. సవతి సోదరుడు తనను బాల్యంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. బాల్యంలో సవతి సోదరుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. 15 ఏళ్ల తర్వాత ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ చదువుతున్న యువతీ &amp;nbsp;8 ఏళ్ల వయసులో తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడు, సవతి సోదరితో కలిసి ఉండేది. ఆ సమయంలో సవతి సోదరుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్ప డ్డాడని.. నాడు భయంతో చెప్పలే కపోయానని ఇటీవల తల్లి చెప్పడంతో ఫిర్యాదు చేసిన యువతీ. తండ్రికి చెప్పగా దూషణలకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన &amp;nbsp;కౌన్సెలింగ్ తీసుకున్న యువతీ. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Nalgonda Crime News: నాల్గోసారి ఆడపిల్ల పుట్టిందని బాలింత ఆత్మహత్య -నల్గొండ జిల్లాలో విషాదం!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Nalgonda Crime News:&lt;/strong&gt; నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన బాలింత మమత ఆసుపత్రి ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వారం రోజుల క్రితమే ఆమెకు ప్రసవం జరగ్గా వరుసగా మళ్ళీ ఆడపిల్లలు పుట్టడంతో కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. అత్తింటి వేధింపులే మమత మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: పెన్షన్ బకాయిల విడుదలకు 10 శాతం కమీషన్- భట్టి విక్రమార్క భార్యపై సంచలన ఆరోపణలు &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Telangana Latest News:&lt;/strong&gt; తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై రిటైర్డ్ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. పెన్షన్ బకాయిల విడుదలకు 10 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. రూ.40 లక్షల రిటైర్మెంట్ బకాయిల విడుదలకు రూ.4 లక్షలు డిమాండ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇందిరాపార్క్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళనలో ఆరోపణలు చేసిన ప్రసన్నకుమారి. వైద్యారోగ్య శాఖలోనే రూ.120 కోట్ల బిల్లులు పెండింగ్&amp;zwnj;లో ఉన్నాయని &amp;nbsp;అన్నారు. బిల్లులు క్లియర్ చేయడానికి 6 నుంచి 10 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫైళ్లు కదలాలన్నా, బిల్లులు క్లియర్ కావాలన్నా కమీషన్లు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఎదుట చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరోపణలపై గవర్నర్&amp;zwnj;కు ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;. ఆరోపణలపై కాలపరిమితితో నిష్పక్షపాత విచారణ జరపాలని గవర్నర్&amp;zwnj;కు విజ్ఞప్తి చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;TATA Group Chairman Chandra Sekharan: టాటాగ్రూప్&amp;zwnj;లో కీలక పరిణామం- ఛైర్మన్&amp;zwnj; చంద్రశేఖరన్&amp;zwnj; రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;TATA Group Chairman Chandra Sekharan:&lt;/strong&gt; టాటాసన్స్&amp;zwnj; ఛైర్మన్&amp;zwnj; చంద్రశేఖరన్&amp;zwnj; రాజీనామా చేశారు. నోయల్ టాటాతో ఉన్న విభేదాలు కారణంగానే ఇంకా పదవి కాలం ఉండానే వైదొలగారు. 2017లో పదవి చేపట్టిన చంద్రశేఖరన్&amp;zwnj; పదవీ కాలం 2027వరకు ఉంది. ఆయన రాజీనామాతో టాటాగ్రూప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: హైదరాబాద్&amp;zwnj; సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్ టీమ్ దాడులు- పెడ్లర్&amp;zwnj; అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Hyderabad Latest News:&lt;/strong&gt; హైదరాబాద్&amp;zwnj; సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్&amp;zwnj; టీమ్&amp;zwnj; దాడులు చేసింది. విద్యార్థులకు డ్రగ్స్&amp;zwnj; టెస్టులు నిర్వహించారు. ఇందులో 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్&amp;zwnj; వచ్చింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఓ పెడ్లర్&amp;zwnj;ను అదుపులోకి తీసుకున్నారు. అస్సాం నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కోగ్రాము గంజాయి రూ. 500కు అమ్ముతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Latest News: లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Latest News: లండన్ పర్యట ముగించుకున్న మంత్రి నారాయణ విజయవాడ చేరుకున్నారు. చేరుకున్న వెంటనే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును పరిశీలించారు. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జి లు,సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభించనున్నారు. అనంతరంఎమ్మెల్యే , ఎమ్మెల్సీల క్వార్టర్లు అప్పగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Pawan Kalyan: ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం: పవన్&lt;/h2&gt;
&lt;p&gt;Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ఉప ముఖ్యమంత్రి &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; ప్రకటించారు. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఏపీలో కుంకీ ఏనుగులు, H.A.N.U.M.A.N. చొరవతో వన్యప్రాణుల రక్షణ చేపట్టామన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది, రెస్క్యూ మౌలిక వసతులు, సాంకేతికతతో వేగవంతమైన స్పందన ఉందని తెలిపారు. సురక్షిత సమాజాలు.. రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యమని ప్రకటించారు. ఏనుగులను కాపాడాలి.. అడవులను రక్షించాలి.. భవిష్యత్తును భద్రపరచాలని పిలుపునిచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Srikakulam Latest News: &quot;నా భర్త క్రిమినల్ కాదు, నా బిడ్డను రాజకీయాల్లోకి లాగొద్దు&quot; సీదిరి అప్పలరాజు భార్య కామెంట్స్&lt;/h2&gt;
&lt;p&gt;Srikakulam Latest News: యాక్సిడెంట్ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు యత్నించి కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆయన్ని ఉద్దేశించి ఆయన భార్య శ్రీదేవి స్టేట్మెంట్ ఇచ్చారు. &quot;నా భర్త సీదిరి అప్పలరాజు ఒక డాక్టర్&amp;zwnj;గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్&amp;zwnj;గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు?&quot; అని ప్రశ్నించారు &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీకి వర్ష సూచన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Andhra Pradesh Weather:ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;పై దీని ప్రభావం కొంత మేరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది.&lt;/p&gt;
&lt;h2&gt;Junior Doctors Strike: ఏపీ జూడాలతో ప్రభుత్వం చర్చలు విఫలం- నేటి నుంచి ఫేజ్-2 ఆందోళనలు&lt;/h2&gt;
&lt;p&gt;Junior Doctors Strike:ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 30 శాతం స్టైపెండ్ పెంపును కోరుతూ జూడాలు సమ్మెచేస్తున్నారు. దీనిపై చర్చించిన ప్రభుత్వం కేవలం 3 శాతం పెంపును ప్రతిపాదించింది. దీన్ని జూడాలు తిరస్కరించారు. దీంతో సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండాఫేజ్-2 ఆందోళనలకు దిగారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నాన్-ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తున్నారు. దీంతోపాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు సమ్మె నుంచి మినహాయింపు కల్పించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: నేడు శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయంలో హైలెవల్ మీటింగ్ జరగనుంది. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు 1,300 మంది అధికారుల హాజరుకానున్నారు. శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై నేరాల కట్టడిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;YS Jagan Meeting: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ&lt;/h2&gt;
&lt;p&gt;YS Jagan Meeting: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అధ్యక్షతన జరగనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చిస్తారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ &amp;nbsp;అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;SIPB Meeting : నేడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో SIPB సమావేశం&lt;/h2&gt;
&lt;p&gt;SIPB Meeting : నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్&amp;zwnj;మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీ అవుతుంది. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై SIPBలో కీలక చర్చ జరగనుంది. పలు పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Agrigold Issue: అగ్రిగోల్డ్&amp;zwnj; సమస్యలపై నేడు మధ్యాహ్నం మంత్రుల బృందం సమావేశం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Agrigold Issue: అమరావతిలో ఈరోజు మధ్యాహ్నం ఏపీ హోంమంత్రి నేతృత్వంలో అగ్రిగోల్డ్&amp;zwnj;పై GOM సమావేశంకానుంది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, పరిష్కారంపై చర్చించనున్నారు. బాధితులకు చెల్లింపులు, తదుపరి కార్యాచరణపై సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే పలు ఆస్తుల విక్రయానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Latest News: చిత్తూరు జిల్లా పలమనేరులో ఖైదీ పరారీ- పెట్రోల్ బంకులో పనిచేస్తూ జంప్&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Latest News: చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ నిర్వహణలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సూరి 39సం ఖైదీ పరారయ్యాడు. కడప సెంట్రల్ జైల్లో హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న సూరి. ఆరు మాసాల క్రితం పలమనేరులో పెట్రోల్ బంకు ప్రారంభించిన జైలు శాఖ. సత్ప్రవర్తన కలిగిన ఖైదులతో పెట్రోల్ బంక్ నిర్వహణ చేపట్టారు. &amp;nbsp;సత్ప్రవర్తన కలిగిన నలుగురు ఖైదులను అందులో నియమించారు. నలుగురిలో నాగలాపురం చెందిన యావజీవ ఖైదీ సూరి కూడా ఉన్నాడు. సోమవారం సాయంత్రం ఖైదీ సూరి పరారైనట్టు అధికారులు గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Amaravati Latest News: గురవారం ఉదయం 9 గంటలకు సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం&lt;/h2&gt;
&lt;p&gt;Amaravati Latest News: రేపు ఉదయం 9.30 అమరావతి సీడ్ యాక్స స్ రోడ్ ప్రారంభించనున్న &amp;nbsp;సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;. బకింగ్ హామ్ కేనాల్ స్టీల్ బ్రిడ్జి వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/12/156f095f79463e416abec331fc153b6f1786505928991215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!]]></title><link>https://telugu.abplive.com/news/world/donald-trump-assassination-attempt-catering-container-air-force-one-256034</link><comments>https://telugu.abplive.com/news/world/donald-trump-assassination-attempt-catering-container-air-force-one-256034#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 13:01:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ప్రపంచం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/world/donald-trump-assassination-attempt-catering-container-air-force-one-256034</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Donald Trump Assassination Attempt:&lt;/strong&gt;గత నెలలో టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్&amp;zwnj; ట్రంప్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రాక్సీ దళాలు ఒక భారీ హత్యా ప్రయత్నానికి స్కెచ్ వేశాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి పర్యటనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతాయి. అయితే ఈసారి ఎదురైన ముప్పు ఊహించని విధంగా ఉండటంతో, సీక్రెట్&amp;zwnj; సర్వీస్&amp;zwnj;, నిా సంస్థలు ఒక అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆపరేషన్ క్యాటరింగ్ కంటైనర్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;ట్రంప్ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో హైడ్రామా సాగింది. ఆయన సాధారణంగా ప్రయాణించే భారీ బోయింగ్ 747-8 ఎయిర్&amp;zwnj; ఫోర్స్&amp;zwnj; వన్&amp;zwnj; విమానం రన్&amp;zwnj;వేపై సిద్దంగా ఉంది. కానీ ఇరాన్ అనుకూల శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న పక్కా సమాచారంతో చివరి నిమిషంలో నిఘా వర్గాలు వ్యూహాన్ని మార్చాయి. వాషింగ్టన్ పోస్టు నివేదిక ప్రకారం ట్రంప్&amp;zwnj;ను రహస్యంగా ఎయిర్&amp;zwnj; ఫోర్స్ వన్ నుంచి ఒక చిన్న సీ-32ఏ జెట్&amp;zwnj;లోకి తరలించారు. ఆ తరలింపు ప్రక్రియ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ట్రంప్&amp;zwnj;ను ఒక క్యాటరింగ్ కంటైనర్&amp;zwnj;లో దాచి ఉంచి విమానం మార్చారు. ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి పద్ధతిలో ప్రాణాలు కాపాడుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;es&quot;&gt;🇺🇸🇹🇷🇮🇷 Donald Trump fue trasladado en secreto desde Ankara tras una amenaza cre&amp;iacute;ble de asesinato atribuida a Ir&amp;aacute;n. Seg&amp;uacute;n The Washington Post, el presidente utiliz&amp;oacute; un avi&amp;oacute;n se&amp;ntilde;uelo y fue trasladado mediante un cami&amp;oacute;n de servicios de catering hasta un avi&amp;oacute;n militar C-32A para&amp;hellip; &lt;a href=&quot;https://t.co/jXxeeX46tC&quot;&gt;pic.twitter.com/jXxeeX46tC&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Alerta Mundial (@AlertaMundoNews) &lt;a href=&quot;https://x.com/AlertaMundoNews/status/2087037345962905807?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 11, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;h2&gt;సమయం- ప్రదేశం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ఘటన గత నెలలో అంకారా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. జులై 8వ తేదీన నాటో సదస్సు ముగిసిన తర్వాత, ట్రంప్&amp;zwnj; బ్రిటన్ బయల్దేరాల్సిన ఉంది. ఆ సమయంలో ఎయిర్&amp;zwnj; ఫోర్స్ వన్ దగ్గర పార్క్ చేసిన క్యాటరింగ్ ట్రక్కుల ద్వారా ప్రక్రియను పూర్తి చేశారు. వీడియో ఫుటేజీల ప్రకారం, ఎయిర్&amp;zwnj; ఫోర్స్ వన్&amp;zwnj; నుంచి కిందకు దిగిన క్యాటరింగ్ ట్రక్, వెంటనే పక్కనే ఉన్న చిన్న సీ -32ఏ విమానం వద్దకు వెళ్లడం గమనించవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ఆపరేషన్&amp;zwnj;కు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు ట్రంప్&amp;zwnj;ను లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్&amp;zwnj; వర్గాలకు సమాచారం అందించింది. విమానం టేకాఫ్&amp;zwnj; సమయంలో లేదా గాలిలో ఉన్నప్పుడు దాడి చేసే అవకాశం ఉందని భావించారు. ఖతార్ రాజకుటుంబం బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక బోయింగ్ 747-8 విమానంపై గత కొంతకాలంగా భద్రతాపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇందులో మిస్సైల్&amp;zwnj; డిఫెన్స్ సిస్టమ్స్&amp;zwnj; పాత ఎయిర్&amp;zwnj;ఫోర్స్&amp;zwnj; వన్&amp;zwnj; తరహాలో లంగా లేవనే అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంతోనే పాత, నమ్మకమైన చిన్న విమానంలోకి అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రహస్యంగా జరిగిన విమానాల మార్పిడి&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ఆపరేషన్ ఎంత రహస్యంగా జరిగిందంటే, అధ్యక్షుడితోపాటు ప్రయాణించే జర్నలిస్టులకు కూడా అసలు విషయం తెలియదు. అంకారా నుంచి బయలుదేరిన విమానంలోకి కిటికీల పరదాలు మూసి ఉంచాలని రిపోర్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ పెద్ద విమానంలోనే ఉన్నారని ప్రపంచం నమ్మేలా సీక్రెట్ సర్వీస్&amp;zwnj; జాగ్రత్త పడింది. బ్రిటన్ చేరుకున్న తర్వాత మాత్రమే, ఆయన చిన్న విమానం నుంచి దిగి మళ్లీ పెద్ద విమానంలోకి మారడం గమనించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానానికి కొత్త చిక్కులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ట్రంప్&amp;zwnj; పాత ఎయిర్&amp;zwnj; ఫోర్స్&amp;zwnj; వన్ విమానాలను విమర్శించిన తర్వాత, ఖతార్ రాజకుటుంబం ఈ అత్యాధునిక విలాసవంతమైన విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. అయితే దీనికి క్షిపణి దాడుల నుంచి రక్షణ పొందే సామర్థ్యం ఉందా లేదా అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. వైట్&amp;zwnj; హౌస్&amp;zwnj; మాత్రం ఈ విమానం స్టేట్ ఆఫ్&amp;zwnj; ది ఆర్ట్&amp;zwnj; టెక్నాలజీ తో కూడి ఉందని, అధ్యక్షుడి భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఇరాన్ వైఖరి&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ హత్యా ప్రయత్న వార్తలు వెలువడటానికి ముందే, ఇరాన్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. యుద్ద నష్టపరిహారం కింద ఇరాన్ 300 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, ట్రంప్&amp;zwnj; దానిని తిరస్కరించడమే కాకుండా, ఇరాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ దేశమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. ఇటువంటి ఉద్రిక్తతల మధ్య ఈ కుట్ర వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/a160fb771222fef078a0f08f998cc3c11786433390145215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-11th-august-2026-256015</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-11th-august-2026-256015#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 09:25:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-11th-august-2026-256015</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;దేశవ్యాప్తంగా పాస్&amp;zwnj;పోర్టు సేవలకు అంతరాయం&lt;/h2&gt;
&lt;p&gt;సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా పాస్&amp;zwnj;పోర్టు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తిరుపతి, విజయవాడ పాస్&amp;zwnj;పోర్టు కార్యాలయాల్లో ఉదయం నుంచే సర్వర్లు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా ఆగిపోయాయి. పాస్&amp;zwnj;పోర్టు దరఖాస్తులు, వెరిఫికేషన్ మరియు ఇతర సేవల అపాయింట్&amp;zwnj;మెంట్ల కోసం కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులు సర్వర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సేవలు అందుబాటులోకి రాకపోవడంతో వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుదిరిగారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ పరిస్థితిపై స్పందించిన పాస్&amp;zwnj;పోర్టు కార్యాలయ అధికారులు నేటి అపాయింట్&amp;zwnj;మెంట్లను మరొక రోజుకు రీషెడ్యూల్ చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వేరొక రోజున హాజరు కావాలని వినియోగదారులకు సూచించారు. సర్వర్ల అంతరాయంతో పాస్&amp;zwnj;పోర్టు సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది&lt;/p&gt;
&lt;h2&gt;బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ&lt;/h2&gt;
&lt;p&gt;తాడేపల్లిలోని వైఎస్సార్&amp;zwnj;సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అత్యవసర భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; కీలక దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో వేగంగా రూపుదిద్దుకుంటున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్&lt;/h2&gt;
&lt;p&gt;భవనాలు నిర్మించడం సులభమే అయినప్పటికీ, పేద పిల్లల కలలకు బలమైన పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి దృఢమైన సంకల్పం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ సంకల్పంతోనే రాష్ట్రంలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక, సామాజిక అసమానతలకు శాశ్వతంగా ముగింపు పలుకుతూ.. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే వ్యత్యాసాలను చెరిపివేసి ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు, పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే దివ్యమైన జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని ఆయన తెలిపారు. పేద పిల్లల కలలకు నిజమైన చిరునామాగా నిలుస్తూ, 'తెలంగాణ మోడల్' విద్యారంగానికి ప్రతీకగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు రాబోయే తరతరాల భవిష్యత్తును సానుకూలంగా మార్చబోతున్నాయని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Tirupati Latest News: తిరుపతి కలెక్టరేట్&amp;zwnj;లో 16 కొత్త తల్లి&amp;ndash;బిడ్డ ఎక్స్&amp;zwnj;ప్రెస్ వాహనాల ప్రారంభం&lt;/h2&gt;
&lt;p&gt;Tirupati Latest News: తిరుపతి కలెక్టరేట్&amp;zwnj;లో 16 కొత్త తల్లి&amp;ndash;బిడ్డ ఎక్స్&amp;zwnj;ప్రెస్ వాహనాల ప్రారంభమయ్యాయి. నూతన వాహనాలను &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; తిరుపతి నియోజకవర్గ ఇన్&amp;zwnj;చార్జి జేబీ శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి కూడా హాజరయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హైదరాబాద్&amp;zwnj;లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;లోని పంజాగుట్ట శ్మశానవాటిలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఖననం చేసిన మృతదేహంలో మాయమవ్వడం కలకలం రేపింది. చార్మినార్&amp;zwnj;కు చెందిన దంపతులకు ఈ మధ్య కవలలు జన్మించారు. నెలలు నిండకుండానే జన్మించిన పిల్లల్లో శనివారం ఒక శిశువు మృతి చెందింది. సంప్రదాయం ప్రకారం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆదివారం మరో శిశువు కూడా కన్ను మూసింది. దీంతో అంతకు ముందు రోజు చనిపోయిన శిశువును ఖననం చేసిన ప్రాంతంలోనే ఈ శిశువును కూడా ఖననం చేసేందుకు చూశారు. అయితే అక్కడ తవ్వి చూస్తే మృతదేహం కనిపించ లేదు. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై శ్మశానవాటిక సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాచారం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాటికాపరిని అదుపులోకి తీసుకున్నారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chittoor Latest News: నగరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక తరలింపు- అర్ధరాత్రి తనిఖీల్లో రెండు టిప్పర్లు పట్టివేత&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chittoor Latest News: చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. అర్ధరాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా, అతివేగంగా వెళ్తున్న నాలుగు టిప్పర్ లారీలు కనిపించడంతో వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను పట్టించుకోకుండా రెండు టిప్పర్ లారీలు అతివేగంగా తమిళనాడు వైపు దూసుకెళ్లాయి. మరో రెండు టిప్పర్ లారీలను పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి బిల్లులు, రవాణా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రెండు టిప్పర్ లారీలను సీజ్ చేసిన &amp;nbsp;పోలీసులు, వాటి యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు గస్తీని మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.&lt;/p&gt;
&lt;h2&gt;గుడివాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై విచారణ- నిధుల దుర్వినియోగంపై ఎంక్వయిరీ!&lt;/h2&gt;
&lt;p&gt;గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై శాఖాపర విచారణకు అధికారులు ఆదేశించారు. అవకతవకలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో 11 మంది సిబ్బందిపై విచారణ చేపట్టనున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవితో పాటు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వేణుగోపాల్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లపైనా విచారణకు ఆదేశారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకాశం జిల్లా DCHS డాక్టర్ లక్ష్మీ కుమారి, ACB ఇన్స్పెక్టర్ సత్యనారాయణను విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!&lt;/h2&gt;
&lt;p&gt;మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సంతోష్&amp;zwnj; అనే మెకానిక్ మృతి చెందాడు. బస్సు బ్రేకులు తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు వాహనాన్ని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు టైర్లు సంతోష్&amp;zwnj; పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు..&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/b26243d23beb28fd7965619d3c86c6491786420297511215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! ]]></title><link>https://telugu.abplive.com/news/world/colombia-powerful-earthquake-111-dead-rescue-operations-choc-quibd-pereira-256003</link><comments>https://telugu.abplive.com/news/world/colombia-powerful-earthquake-111-dead-rescue-operations-choc-quibd-pereira-256003#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 07:33:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ప్రపంచం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/world/colombia-powerful-earthquake-111-dead-rescue-operations-choc-quibd-pereira-256003</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Colombia Earthquake:&lt;/strong&gt; కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటివరకు 111 మంది మరణించగా, 87 మంది గాయపడినట్లు సమాచారం. ఈ భూకంపం వల్ల 1,575 ఇళ్లు దెబ్బతినగా, డజన్ల కొద్దీ ఇతర ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 61 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ కొలంబియాలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడ రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;h2&gt;సహాయక చర్యలు ముమ్మరం&lt;/h2&gt;
&lt;p&gt;కొలంబియాలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన మరుసటి రోజు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పశ్చిమ కొలంబియాలోని కాలి, క్విబ్డో, పెరీరా, చుట్టుపక్కల ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;భూకంపం కారణంగా దాదాపు 1,600 భవనాలు దెబ్బతిన్నాయని లేదా కూలిపోయాయని సమాచారం. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సోమవారం మధ్యాహ్నం నాటికి కనీసం 111 మంది మరణించారు. అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రియమైన వారి కోసం వెతుకుతున్నాయి. గల్లంతైన వారి గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి పౌరులు ఆన్&amp;zwnj;లైన్ వేదికలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;పిల్లల కోసం శిబిరాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;సహాయక సంస్థలు ముఖ్యంగా పిల్లలకు సహాయం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వరల్డ్ విజన్ కొలంబియా కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ బార్బరా మెలో తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;తల్లిదండ్రులను కోల్పోయిన లేదా వారిని సంప్రదించలేని పిల్లల కోసం ఈ శిబిరాలు పని చేస్తాయి. కష్ట సమయాల్లో పిల్లలు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇక్కడ క్రీడలు, ఇతర కార్యకలాపాలను కూడా అందిస్తాయి.&lt;/p&gt;
&lt;h2&gt;భూకంప కేంద్రమైన చోకోలో అనేక సవాళ్లు&lt;/h2&gt;
&lt;p&gt;కొలంబియాలోని అత్యంత పేద, వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే చోకో ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. ఈ ప్రాంతం చాలా కాలంగా సాయుధ బృందాల తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీని వల్ల కూడా ఇక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతకు మరిన్ని ఇబ్బందులు కలుగజేసింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సహాయక సంస్థల ప్రకారం, ఆ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపం కూడా సహాయక చర్యలను సవాలుగా మారుస్తోంది. అనేక ప్రాంతాలకు పడవ లేదా విమానం ద్వారా మాత్రమే చేరుకోగలరు. అందుకే సహాయక బృందాలు బాధితుల వద్దకు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నష్టంపై అధ్యక్షుడి అంచనాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా, భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక, రెస్క్యూ కార్యకలాపాల స్టాటస్&amp;zwnj; గురించి ఆరా తీయడానికి సోమవారం రాత్రి ఆ ప్రాంత రాజధాని అయిన క్విబ్డోకు చేరుకున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;2026లో అత్యంత శక్తివంతమైన భూకంపాలు&lt;/h2&gt;
&lt;p&gt;2026లో ఇప్పటివరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో 7.0 కంటే ఎక్కువ తీవ్రత గల శక్తివంతమైన భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో, వెనిజులా, కొలంబియాలో అత్యంత విధ్వంసకరమైన భూకంపాలు సంభవించినట్లు రికార్డు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కొలంబియా (7.4 తీవ్రత)&lt;/h2&gt;
&lt;p&gt;ఆగస్టు 10న, చోకోలోని శాన్ జోస్ డెల్ పాల్మార్&amp;zwnj;లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పెరీరాతో సహా పలు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.&lt;/p&gt;
&lt;h2&gt;వెనిజులా (7.5, 7.2 తీవ్రత)&lt;/h2&gt;
&lt;p&gt;జూన్ 24న, వెనిజులాలో 39 సెకన్ల వ్యవధిలో 7.5, 7.2 తీవ్రత గల రెండు ప్రధాన భూకంపాలు సంభవించాయి.&lt;/p&gt;
&lt;h2&gt;ఫిలిప్పీన్స్ (7.7 నుంచి 7.8 తీవ్రత)&lt;/h2&gt;
&lt;p&gt;జూన్ 8న ఫిలిప్పీన్స్&amp;zwnj;లోని మిండానోలో 7.7 నుంచి 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరిక జారీ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;టోంగా (7.5 తీవ్రత)&lt;/h2&gt;
&lt;p&gt;మార్చి 24న టోంగాలోని వవావు సమీపంలో సముద్రంలో 7.5 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇండోనేషియా (7.4 తీవ్రత)&lt;/h2&gt;
&lt;p&gt;ఏప్రిల్ 1న ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.&lt;/p&gt;
&lt;h2&gt;జపాన్ (తీవ్రత 7.4)&lt;/h2&gt;
&lt;p&gt;ఏప్రిల్ 20న, జపాన్&amp;zwnj;లోని ఇవాటే, మియాకో సముద్ర ప్రాంతానికి సమీపంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.&lt;/p&gt;
&lt;h2&gt;మెక్సికో (తీవ్రత 7.3)&lt;/h2&gt;
&lt;p&gt;జూలై 17న, మెక్సికోలోని చియాపాస్ తీరానికి దూరంగా 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు మెక్సికో సిటీ నుంచి ఎల్ సాల్వడార్ వరకు ఎఫెక్ట్ అయ్యాయి.&lt;/p&gt;
&lt;h2&gt;వనౌటు (తీవ్రత 7.3)&lt;/h2&gt;
&lt;p&gt;మార్చి 30న, వనౌటులోని సాన్మా ప్రాంతంలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/11843ec0835a60bec2d924d08b46aadd1786413761458215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే]]></title><link>https://telugu.abplive.com/lifestyle/irctc-japan-tour-package-9-nights-10-days-trip-cost-places-to-visit-and-check-full-details-255936</link><comments>https://telugu.abplive.com/lifestyle/irctc-japan-tour-package-9-nights-10-days-trip-cost-places-to-visit-and-check-full-details-255936#respond</comments><pubDate>Mon, 10 Aug 2026 10:38:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Geddam Vijaya Madhuri ]]></dc:creator><category><![CDATA[ లైఫ్‌స్టైల్‌ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/lifestyle/irctc-japan-tour-package-9-nights-10-days-trip-cost-places-to-visit-and-check-full-details-255936</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;IRCTC Japan Tour Package Full Details :&lt;/strong&gt; జపాన్&amp;zwnj; లైఫ్​స్టైల్​ని చాలామంది ఇష్టపడతారు. అక్కడికి వెళ్లాలని చూస్తూ ఉంటారు. చాలామందికి జపాన్ విజిటింగ్ కచ్చితంగా విష్ లిస్ట్​లో ఉంటుంది. కానీ ప్రయాణ ప్రణాళిక, వీసాలు, హోటళ్లు, స్థానిక రవాణపై సరైన అవగాహాన లేక వెళ్లడం ఆలస్యం చేస్తారు. మీరు కూడా జపాన్​కి వెళ్లాలని అనుకుంటూ డిలే చేస్తున్నారా? అయితే మీకోసమే ఐఆర్​సీటీసీ ఓ శుభవార్త తెచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారతీయ ప్రయాణికుల కోసం 10 రోజుల, 9 రాత్రుల జపాన్ పర్యటన ప్యాకేజీని ప్రారంభించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ గ్రూప్ టూర్ సెప్టెంబర్ 6న ఢిల్లీ నుంచి బయలుదేరి.. సెప్టెంబర్ 15న తిరిగి వస్తుంది. ఈ పర్యటనలో.. ప్రయాణికులు జపాన్&amp;zwnj;లోని అనేక ప్రసిద్ధ నగరాలు, పర్యాటక ప్రదేశాలను దగ్గరగా చూసే అవకాశం పొందుతారు. మరి ప్యాకేజ్ ఛార్జీ ఎంత.. జపాన్​లో ఏమేమి చూడవచ్చు.. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/pondicherry-trip-under-8000-budget-friendly-travel-plan-for-solo-and-friends-233320&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;8000లోపే పాండిచ్చేరి స్పెషల్ ట్రిప్.. సోలో అయినా, ఫ్రెండ్స్&amp;zwnj;తో అయినా తక్కువ ఖర్చులో ఇలా ప్లాన్ చేసేయండి&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ప్యాకేజీ &amp;nbsp;ఛార్జీ ఎంత?&lt;/h3&gt;
&lt;p&gt;ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకారం.. ముగ్గురు పంచుకునే (ట్రిపుల్ షేరింగ్) ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 3,45,999. ఇద్దరు పంచుకునే (ట్విన్ షేరింగ్) ప్యాకేజీకి 3,49,999 కాగా.. ఒక్కరికే (సింగిల్ ఆక్యుపెన్సీ) 4,73,999 ఖర్చవుతుంది. 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. ఈ ప్యాకేజీలో మంచంతో 2,92,499 మంచం లేకుండా 2,63,999 ఖర్చవుతుంది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్యాకేజీలో ఏమేమి ఉంటాయంటే..&lt;/h3&gt;
&lt;p&gt;ఈ టూర్ ప్యాకేజీలో రౌండ్-ట్రిప్ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణం, ఫోర్-స్టార్ హోటళ్లలో వసతి, జపనీస్ టూరిస్ట్ వీసా, ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, విమానాశ్రయ బదిలీలు, ఎయిర్ కండిషన్డ్ కోచ్ ద్వారా సందర్శనీయ స్థలాల పర్యటన, 70 ఏళ్ల లోపు ప్రయాణికులకు ప్రయాణ బీమా, ఇంగ్లీష్ మాట్లాడే టూర్ గైడ్, వర్తించే అన్ని పన్నులు ఉంటాయి. ప్రయాణం ఢిల్లీ నుంచి టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి జరుగుతుంది. అయితే విమానయాన సంస్థల కార్యకలాపాలను బట్టి విమాన సమయాలు మారవచ్చు. దీని ఫలితంగా ప్రయాణ ప్రణాళికలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/planning-your-first-solo-trip-in-india-must-visit-these-5-places-for-best-expereince-along-with-peace-and-safety-234162&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;సోలో ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఇండియాలో అనువైన 5 ప్రదేశాలు ఇవే..&amp;nbsp;హ్యాపీగా వెళ్లిపోండి&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఏ ప్రదేశాలను చూడవచ్చు..&lt;/h3&gt;
&lt;p&gt;ఈ ట్రిప్ జపాన్ ఆధునిక సాంకేతికత, సాంప్రదాయ సంస్కృతి రెండింటి అనుభవాన్ని అందిస్తుంది. టోక్యోలో సందర్శకులు అసకుసా పుణ్యక్షేత్రం, నకామిసే షాపింగ్ స్ట్రీట్, ఉయెనో పార్క్, ఒడైబా, ప్రఖ్యాత డిజిటల్ ఆర్ట్ మ్యూజియం టీమ్&amp;zwnj;ల్యాబ్ ప్లానెట్స్&amp;zwnj;ను సందర్శిస్తారు. వాతావరణం అనుకూలిస్తే మౌంట్ ఫూజీ ఐదవ స్టేషన్ పర్యటన కూడా చేయవచ్చు. వాతావరణం అనుకూలించకపోతే దానికి బదులుగా ఒషినో హక్కాయ్ పర్యటన చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పర్యటనలో హకోన్ రోప్&amp;zwnj;వే, ఓవకుదాని లోయ, ఆషి సరస్సుపై పైరేట్ షిప్ క్రూయిజ్, టయోటా మ్యూజియం, SCMAGLEV రైల్వే మ్యూజియం కూడా చూడవచ్చు. ప్రయాణికులకు జపాన్ ప్రపంచ ప్రఖ్యాత షింకన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించే అవకాశం కూడా కల్పిస్తారు.&lt;/p&gt;
&lt;h3&gt;విజిట్ చేసే నగరాలు ఇవే&lt;/h3&gt;
&lt;p&gt;ఈ పర్యటనలో క్యోటోలోని అరషియామా వెదురు అడవి, కింకాకు-జి ఆలయం, ఫుషిమి ఇనారి తైషా వంటి చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు. ఒసాకాలో ప్రసిద్ధ ఒసాకా కోట, స్థానిక వంటకాలను అందిస్తారు. నారాలో టోడై-జి ఆలయం, స్వేచ్ఛగా తిరిగే జింకలు ఉంటాయి. హిరోషిమాలో శాంతి స్మారక పార్క్, మియాజిమా ద్వీపం, ఇత్సుకుషిమా మందిరాన్ని చూడవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/mawlynnong-asias-cleanest-village-hidden-in-the-hills-of-meghalaya-227854&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మేఘాలయలోని Mawlynnong ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం.. ట్రిప్​కి వెళ్తే చూడదగ్గ ప్రదేశాలివే&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రయాణానికి కావాల్సిన డాక్యుమెంట్స్&lt;/h3&gt;
&lt;p&gt;ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకారం.. ప్రయాణికుల పాస్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లు వారు తిరిగి వచ్చే తేదీ నుంచి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. దీనికి అదనంగా జపాన్ వీసా పొందడానికి పాన్ కార్డ్, బ్యాంకు, ఆదాయ పత్రాలు, ఇంకా ఉద్యోగ సంబంధిత పత్రాలు కూడా అవసరం.&lt;/p&gt;
&lt;h3&gt;గ్రూప్ ట్రిప్ కోసం సరైన ఎంపికేనా?&lt;/h3&gt;
&lt;p&gt;ట్రావెల్ కన్సల్టెంట్, సిక్కిం ఎక్స్&amp;zwnj;పెడిషన్స్ సీఈఓ అయిన డీకే ఘటానీ, జపాన్&amp;zwnj;ను మొదటిసారి సందర్శించే వారికి గైడ్&amp;zwnj;తో కూడిన గ్రూప్ టూర్&amp;zwnj;లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని అంటున్నారు. హోటళ్లు, స్థానిక రవాణా, సందర్శనీయ స్థలాలు, గైడ్&amp;zwnj;ల ఏర్పాట్లు ముందుగానే చేసి ఉంటాయి కాబట్టి.. దీనివల్ల భాష, కొత్త వాతావరణానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/independence-day-2025-and-the-long-weekend-best-time-to-travel-in-india-these-places-are-best-216827&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;ఆగస్టు 15, లాంగ్ వీకెండ్.. ట్రిప్ ప్లాన్ చేస్తే బెస్ట్ ఎక్స్​పీరియన్స్ కోసం ఇండియాలోని ఈ ప్రదేశాలకు వెళ్లిపోండి&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కానీ మొత్తం ప్రయాణ ప్రణాళిక ముందుగానే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి.. మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. కేఫ్&amp;zwnj;లు, మార్కెట్లు, వీధులను అన్వేషించడానికి ఉండే స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. అందుకే ప్యాకేజీని బుక్ చేసుకునే ముందు విమానాలు, వీసాలు, హోటళ్లు, భోజనం, టిక్కెట్లు, స్థానిక రవాణా, బీమా, పన్నులు వంటివి ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆ ధర మీ బడ్జెట్&amp;zwnj;కు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;గుర్తించుకోవాల్సిన విషయాలు&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణం అకస్మాత్తుగా మారవచ్చు కాబట్టి.. ప్రయాణించేటప్పుడు సౌకర్యవంతమైన బూట్లు, తేలికపాటి వెచ్చని దుస్తులు, రెయిన్ జాకెట్, ఒక చిన్న గొడుగును ప్యాక్ చేసుకోండి. స్థానిక జపనీస్ సంస్కృతిని గౌరవించడం కూడా ముఖ్యం. ప్రజా రవాణాలో నెమ్మదిగా మాట్లాడడంతో పాటు.. వరుసలో నడవడం, శుభ్రతను పాటించడం మన బాధ్యత అని గుర్తించుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read :&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/lifestyle/top-10-budget-friendly-countries-indian-travelers-should-explore-in-2025-215867&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;ఇండియా నుంచి ట్రిప్​కోసం వెళ్లగలిగే 10 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు.. వీసా లేని వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/top-10-most-beautiful-roads-for-bike-trip-in-india-251539&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/strong&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/10/5e1acddeb653ae5fe76d320d424fcd421786338294959874_original.jpg" width="220"/></item></channel></rss>